- ఆధ్యాత్మికం
- ఆధ్యాత్మికం వార్తలు
- వార్తలు
- tirumala devotees
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం నాలుగు కంపార్టుమెంటులో భక్తులు వేచి ఉండగా వారికి రెండు గంటలు దర్శన సమయం పడుతోంది.
అలాగే కాలినడక భక్తులు 2 కంపార్టుమెంటులో వేచి ఉండగా వారికి రెండు గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 65,600 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.44 కోట్లుగా వచ్చింది.
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..
