శనివారం, 27 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
వి
Last Modified:
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (16:49 IST)
సంబంధిత వార్తలు
అందుకేరా రోజూ రమ్మనేది...
నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను
రాత్రికి రాత్రే పారిపోయింది...
సెలవు తీసుకోమని పంపాడు
ఆయన వెళ్లేది బోనులో సింహం లేనప్పుడు...
పెళ్లికి ముందు నువ్వు మాత్రమే...
భార్యాభర్తలు ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు.
భార్య:- ఏవండీ..పెళ్లి తర్వాత మీలో వచ్చిన మార్పేమిటీ?
భర్త:- పెళ్లికి ముందు నువ్వు మాత్రమే అందంగా కనిపించేదానివి...ఇప్పుడు నువ్వు తప్ప మిగతా ఆడాళ్లంతా అందంగా కనిపిస్తున్నారు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఇదేనా వికసిత్ భారత్ - మోడీ సభలో సమోసాల కోసం కొట్లాట (వీడియో వైరల్)
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం వికసిత్ భారత్ పేరుతో ముందుకుసాగుతోంది. అనేక రంగాల్లో భారత్ను అగ్రగామిగా నిలిపేందుకు ముమ్మరంగా కృషి చేస్తోంది. ఇప్పటికే పలు రంగాల్లో ప్రపంచ దేశాల జాబితాలో టాప్-3లోకి వచ్చింది. అయితే, దేశీయంగా మాత్రం భారత పౌరులు ఏమాత్రం తమ బుద్ధిని మార్చుకోవడం లేదు. దీంతో ప్రపంచ దేశాల్లో నవ్వులపాలవుతున్నాం.
అమరావతి రైతులకు శుభవార్త.. ఆ డాక్యుమెంట్లు లేకుండానే రుణాలు : కేంద్ర మంత్రి పెమ్మసాని
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అమరావతి రైతులకు శుభవార్త చెప్పారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం భూమిలిచ్చిన రైతులకు 30 యేళ్లపాటు లింకు డాక్యుమెంట్లు లేకుండానే బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు అంగీకరించారని తెలిపారు. ముఖ్యంగా, రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి సీఆర్డీఏ ఇచ్చే డాక్యుమెంట్ ఆధారంగానే రుణాలు ఇచ్చేందుకు సమ్మతించారని పేర్కొన్నారు.
Chandra Babu: కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా పట్టుబట్టిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకని?
జాతీయ స్థాయి వ్యవసాయ, అనుబంధ కళాశాలలను అమరావతికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం చంద్రబాబు గట్టిగా డిమాండ్ చేసింది. ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో జరిగిన సమావేశంలో బాబు రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడం, రైతులు, విద్యార్థులు, వ్యవసాయ వ్యవస్థాపకులకు దీర్ఘకాలిక అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా అనేక అభ్యర్థనలను ఉంచినట్లు తెలుస్తోంది.
బుర్ర లేని దేశంగా మారుతున్న పాకిస్తాన్, పారిపోతున్న వైద్యులు, ఇంజినీర్లు- అసిమ్ కారణమట
పాకిస్తాన్ దేశం నుంచి వైద్యులు, ఇంజినీర్లు, ఎకౌంటెంట్లు తదితర కీలక ఉద్యోగాలు చేసేవారు వలస వెళ్లిపోతున్నారు. అక్కడ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారిపోతుండటం, ఇంకోవైపు సైనిక పెత్తనం అధికం కావడం, ప్రతి విషయంలోనూ ఆర్మీ చీఫ్ అసిమ్ జోక్యం చేసుకోవడంతో ఇక అక్కడ లాభం లేదని మేధావులు తిన్నగా వలసపోతున్నారట. గత రెండేళ్లలో పాకిస్తాన్ దేశం నుంచి 5 వేల మంది వైద్యులు, 11 వేల మంది ఇంజినీర్లు, 13 వేల మంది అకౌంటెంట్లు విదేశాలకు వలస వెళ్లిపోయినట్లు ప్రభుత్వ నివేదికలో బైటపడింది. ఇలా ఎందుకు జరుగుతోందంటూ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలే నిలదీస్తున్నారు.
Telangana: రైతు భరోసాను నిలిపివేయలేదు.. గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతోంది..
రైతు భరోసా నిలిపివేయబడిందని వస్తున్న పుకార్లు అవాస్తవమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి వాదనలు నిరాధారమైనవని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ వాస్తవ తనిఖీ విభాగం ఎక్స్లో ఒక పోస్ట్ ద్వారా వివరణాత్మక వివరణను పంచుకుంది. రైతు భరోసా పథకం కింద దాదాపు 65 లక్షల మంది రైతులు లబ్ధిదారులు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిలిపివేయలేదు. జిల్లాలలో నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనాలు చేరేలా అధికారులు ప్రస్తుతం గ్రౌండ్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే?
రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. పాలతో అంజీరను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. అంజీర పండ్లను పాలతో కలిపి తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంజీర పాలు రక్తపోటును తగ్గిస్తాయి, హృదయ స్పందనను నియంత్రిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ అత్తి పండ్లలో పుష్కలంగా లభిస్తాయి. అంజీర పాలు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా, తేమగా ఉంటుంది. అంజీర పాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. రాత్రిపూట పాలతో అంజీర పండ్లను తీసుకుంటే మలబద్ధకం నయమవుతుంది.
గుండెకి చేటు చేసే చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?
శరీరంలో చెడు కొవ్వు పెరిగితే దానివల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గుండె జబ్బులకు ప్రధాన కారణం చెడు కొలెస్ట్రాల్ అవుతుంది. కనుక చెడు కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యం ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ధూమపానం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది కనుక మానేయాలి. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక సమస్యే.
మధుమేహ వ్యాధిగ్రస్తులు వేటిని తినకూడదు?
డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యకరమైన జీవితానికి దూరంగా పెట్టవలసిన ఆహారాలు కొన్ని వున్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాము. బంగాళాదుంపలు తింటే బ్లడ్ షుగర్ వెంటనే పెరుగుతుంది కనుక వాటికి దూరంగా వుండాలి. స్వీట్ కార్న్ మొక్కజొన్న తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కనుక వాటిని తినరాదు. అరటిపండ్లు రక్తంలో చక్కెరను పెంచే పిండి పదార్థాలుంటాయి కనుక వాటిని తినకపోవడమే మంచిది. తెల్లని పిండి వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో తయారుచేయబడిన పదార్థాలకు మధుమేహ రోగులు దూరంగా వుండాలి. తెల్ల బియ్యంలో చక్కెర స్థాయిలు అధికంగా వుంటాయి. పాలు, పాల ఉత్పత్తులు కూడా షుగర్ లెవల్స్ పెంచుతాయి.
కాలిఫోర్నియా బాదంతో క్రిస్మస్ వేళ ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా చేసుకోండి
క్రిస్మస్ పండుగ సమీపిస్తోంది. తనతో పాటుగా ఉత్సాహం, ఆహ్లాదం, పండుగ ఆనందం యొక్క వాగ్దానాన్ని తెస్తుంది. ఈ సీజన్ మనల్ని అర్థవంతమైన క్షణాలను ఆరాధించడంతో కలిపి, ఆనందాన్ని కలిగించే రుచులను ఆస్వాదించడానికి ప్రోత్సహిస్తుంది. ఈ సంవత్సరం, మీ హాలీడే భోజనాలను సమున్నతం చేసుకోండి, కాలిఫోర్నియా బాదం యొక్క ఆరోగ్యకరమైన మంచితనంతో బహుమతి సంప్రదాయాలను కొనసాగించండి. సహజ సిద్దమైన 15 ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్న ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తూ, శాశ్వత శక్తిని అందిస్తాయి. ఆకలి నియంత్రణలో సహాయపడతాయి. సమావేశాలు, విస్తృతమైన భోజనం, ప్రయాణాలతో నిండిన నెలలో అత్యంత విలువైనది, బాదం.
కిడ్నీలు జాగ్రత్త... షుగర్ ట్యాబ్లెట్స్ వేస్కుంటున్నాంగా, ఏమవుతుందిలే అనుకోవద్దు
మధుమేహం వ్యాధి కారణంగా కిడ్నీలు దెబ్బతినే స్థితిని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం పాటు నియంత్రణలో లేనప్పుడు, అవి కిడ్నీలోని వడపోత వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఫలితంగా మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఈ స్థితిని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. డయాబెటిక్ నెఫ్రోపతి లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. ప్రారంభ దశలో ఈ వ్యాధి లక్షణాలు బయటికి కనిపించవు. వ్యాధి ముదిరే కొద్దీ ఈ లక్షణాలు కనిపిస్తాయి. కాళ్ళు, పాదాలు, చీలమండలు లేదా చేతుల్లో ద్రవం పేరుకుపోవడం వల్ల వాపు వస్తుంది. మూత్రంలో నురుగు రావడం... అంటే ప్రోటీన్ పోవడం వల్ల అలా నురుగు వస్తుంది.