బుధవారం, 22 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
వి
Last Modified:
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (16:49 IST)
సంబంధిత వార్తలు
అందుకేరా రోజూ రమ్మనేది...
నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను
రాత్రికి రాత్రే పారిపోయింది...
సెలవు తీసుకోమని పంపాడు
ఆయన వెళ్లేది బోనులో సింహం లేనప్పుడు...
పెళ్లికి ముందు నువ్వు మాత్రమే...
భార్యాభర్తలు ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు.
భార్య:- ఏవండీ..పెళ్లి తర్వాత మీలో వచ్చిన మార్పేమిటీ?
భర్త:- పెళ్లికి ముందు నువ్వు మాత్రమే అందంగా కనిపించేదానివి...ఇప్పుడు నువ్వు తప్ప మిగతా ఆడాళ్లంతా అందంగా కనిపిస్తున్నారు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
గంజాయికి బానిసైన టెక్కీ, ఉద్యోగం ఊడగొట్టుకుని మేడ పైన గంజాయి సాగు, వీడియో
హైదరాబాదులోని నాచారంలో పోలీసులకు షాకింగ్ న్యూస్ చేరింది. అదేమిటంటే... ఓ వ్యక్తి ఏకంగా తను నివాసం వుంటున్న మేడ పైన గంజాయి సాగు చేస్తున్నట్లు ఫిర్యాదు అందింది. దీనితో పోలీసులు సదరు వ్యక్తి వుంటున్న ప్రాంతానికి వెళ్లారు. మేడపైన చూస్తే కుండీల్లో చక్కగా గంజాయి మొక్కలు ఏపుగా పెరిగి కనబడ్డాయి. ఈ మొక్కలను పెంచుతున్న వ్యక్తి గురించి ఆరా తీసారు. అతడి పేరు శశిధర్ రెడ్డి. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండేవాడు. ఐతే పని ఒత్తిడి కారణంగా మత్తుకు బానిసయ్యాడు. ఆ అలవాటే అతడి ఉద్యోగాన్ని ఊడగొట్టింది.
మహిళల పట్ల బీఆర్ఎస్కు ఎటువంటి గౌరవం లేదు: కవిత ధ్వజం
మహిళల పట్ల బీఆర్ఎస్కు ఎటువంటి గౌరవం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత మంగళవారం తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం జగిత్యాలలో జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు గానీ, మరే ఇతర నాయకుడు గానీ మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదని ఆమె ప్రశ్నించారు.
ఒక పార్టీయేమో కాంగ్రెస్ తొత్తు, ఇంకోటి భాజపాకి తొత్తు, ఈ రెండూ మనకొద్దబ్బా: టీవీకె విజయ్
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పర్యటనలు చివరి అంకానికి చేరుకున్నాయి. ప్రతి పార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. టీవీకే పార్టీ చీఫ్, నటుడు విజయ్ మాట్లాడుతూ... అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి విజయ్ ఓ నటుడు. ఆయనకు ఏం తెలుసు పాలన గురించి, ప్రజల గురించి అంటున్నారు. నిజమే నేను నటుడినే. కానీ అది సినిమాల్లో మాత్రమే. ప్రజల మధ్య నటించను. సమస్యలపై నటించను. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చాను. కానీ రాష్ట్రంలోని ఆ రెండు పార్టీల నాయకులు ప్రజల ముందు నటిస్తారు. ఒక పార్టీయేమో కాంగ్రెస్ పార్టీకి తొత్తు. మరొకటికి భాజపాకి.
త్రిశూర్లో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - 13మంది మృతి
త్రిశూర్లోని ముండతికోడ్ వద్ద ఉన్న ఒక బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ కేంద్రం తిరువాంబాడి వర్గం కోసం బాణసంచా ప్రదర్శనలను సిద్ధం చేస్తుంది. ఈ పేలుళ్లు మంగళవారం మధ్యాహ్నం సుమారు 3:15 గంటల ప్రాంతంలో మొదలయ్యాయి. ఈ ఘటనలో 13 మంది మరణించినట్లు, పలువురు కార్మికులు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉండటంతో, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వరుసగా సంభవిస్తున్న ద్వితీయ పేలుళ్లు సహాయక చర్యలను క్లిష్టతరం చేస్తున్నాయి.
టీజీఎస్సార్టీసీ: ఏప్రిల్ 22 నుండి రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్సార్టీసీ) ఉద్యోగుల దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం నాడు ప్రధాన కార్యదర్శి ఒక ప్రభుత్వ ఉత్తర్వును జారీ చేశారు. ఉద్యోగుల సర్వీసు నిబంధనలు, సంబంధిత అంశాలపై టీజీఎస్సార్టీసీ ఉద్యోగుల నుండి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవిలో హైడ్రేటెడ్గా వుంచే పండ్లు ఇవే
వేసవికాలంలో శరీరం డీహైడ్రేషన్కి గురవుతుంటుంది. అందువల్ల శరీరానికి పుష్కలంగా నీరు అందించాల్సి వుంటుంది. వేసవి వడదెబ్బ తగలకుండా వుండాలంటే ఈ క్రింది 8 పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అవేమిటో తెలుసుకుందాము. కొబ్బరి నీళ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మినరల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందుకే కొబ్బరి నీళ్లు తాగితే శరీరాన్ని హైడ్రేటెడ్గా వుంచుకోవచ్చు. పుచ్చకాయంలో 92 శాతం నీరు వుంటుంది. కనుక వీటిని వేసవిలో తింటుంటే శరీరం హైడ్రేట్గా వుంటుంది. కీరదోసలో 95 శాతం వరకూ నీరు వుంటుంది కనుక వేసవిలో శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?
ఖాళీ కడుపుతో ఉదయాన్నే తినే ఆహారం శరీరానికి తక్షణ శక్తినిచ్చి రోజంతా చలాకీగా వుండేట్లు చేస్తుంది. అంతేకాకుండా ఖాళీ కడుపుతో తినే ఆహారం తేలికగా జీర్ణమవదగినదిగా వుండాలి. అలాంటి ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని తాగితే అది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నానబెట్టిన బాదం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఓట్స్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. స్ట్రాబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండటం చేత, కీళ్ళనొప్పులను నివారిస్తుంది.
గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్
పసుపు పాలు... గోల్డెన్ మిల్క్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. ఈ పాలు తాగుతుంటే కొన్ని వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. పసుపు పాలు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పసుపు పాలు తాగుతుంటే వాపు, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతాయి. మెదడు పనితీరును మెరుగుపరచి జ్ఞాపకశక్తిని పెంపొదిస్తుంది. గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తుంది. పసుపు పాలు తాగుతుంటే బ్లడ్ షుగర్ స్థాయి అదుపులో వుంచుకోవచ్చు. క్యాన్సర్ ప్రమాదాన్ని రాకుండా అడ్డుకునే అవకాశం వుంటుంది. గోల్డెన్ మిల్క్ తాగుతుంటే ఇది జలుబుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. పసుపు పాలు తాగేవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?
ఈరోజుల్లో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యలతో ప్రాణాలు పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. గుండెపోటుతో ఇటీవల మరణిస్తున్నవారు ఎక్కువవుతున్నారు. కనుక గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము. ఆరోగ్యకరమైన సమతుల ఆహారం తీసుకోవాలి. పలు రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, వంటలో తక్కువ మొత్తంలో నూనెను వుపయోగించాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును నియంత్రించాలి. ధూమపానం మానేయాలి, మద్యం సేవించడం మానేయాలి. గుండె ఆరోగ్యంపై వైద్యులతో పరీక్ష చేయించుకోవాలి. రాత్రివేళ నిద్ర సమయం కనీసం 7 నుంచి 9 గంటలు వుండేట్లు చూసుకోవాలి.
మూలికల రాజు అశ్వగంధ ఆకుల వినియోగంపై కేంద్రం నిషేధం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూలికల రాజుగా పేరుగడించిన అశ్వగంధ ఆకుల వినియోగంపై నిషేధం విధించింది. ఆహార ఉత్పత్తులు, హెల్త్ సప్లిమెంట్స్లో అశ్వగంధ ఆకులను వాడటంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. ఆరోగ్య భద్రతా కారణాల దృష్ట్యా కేవలం అశ్వగంధ వేర్లు, వాటి నుంచి తీసిన రసాన్ని మాత్రమే వాడాలని స్పష్టం చేసింది.