బుధవారం, 25 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
వి
Last Modified:
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (16:49 IST)
సంబంధిత వార్తలు
అందుకేరా రోజూ రమ్మనేది...
నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను
రాత్రికి రాత్రే పారిపోయింది...
సెలవు తీసుకోమని పంపాడు
ఆయన వెళ్లేది బోనులో సింహం లేనప్పుడు...
పెళ్లికి ముందు నువ్వు మాత్రమే...
భార్యాభర్తలు ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు.
భార్య:- ఏవండీ..పెళ్లి తర్వాత మీలో వచ్చిన మార్పేమిటీ?
భర్త:- పెళ్లికి ముందు నువ్వు మాత్రమే అందంగా కనిపించేదానివి...ఇప్పుడు నువ్వు తప్ప మిగతా ఆడాళ్లంతా అందంగా కనిపిస్తున్నారు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు ముందు ఆమె ఇంటికి ప్రియుడు అఖిల్, వీడియో వైరల్
యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు ముందు తన మాజీ ప్రేమికుడికి ఫోన్ చేసి రమ్మన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోమలి తన ప్రియుడు అఖిల్ రెడ్డితో ఏడాది క్రితం బ్రేకప్ అయ్యింది. ఐతే అప్పటి నుంచి కోమలి మణికొండలోని చిత్రపురి కాలనీలో వుంటోంది. అఖిల్ రెడ్డిని వదిలి వుండలేని కోమలి ఆత్మహత్యకు ముందు అతడిని ఇంటికి పిలిచింది. తనతో కలిసి వుండాలని అతడిని కోరగా అందుకు అఖిల్ రెడ్డి నిరాకరించినట్లు సమాచారం. దీనితో తీవ్ర మనస్థాపం చెందిన కోమలి ఇంట్లోనే చీరతో ఫ్యానుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు.
గుండెపోటుతో మరో యువకుడు కన్నుమూత, తల్లి ఒడిలో తలపెట్టుకుని శాశ్వత నిద్రలోకి...
ఇండోర్లో మరో యువకుడు గుండెపోటుతో మరణించాడు. 23 ఏళ్ల ఆ యువకుడు తనకు కడుపులో నొప్పిగా వుందని చెప్పాడు. విశ్రాంతి తీసుకోవడానికి తన తల్లి ఒడిలో పడుకున్నాడు. అకస్మాత్తుగా అతను శ్వాస తీసుకోవడం ఆగిపోయింది. దీనితో ఆందోళన పడిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. ఈ సంఘటన ఇండోర్లోని హిరా నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది. 23 ఏళ్ల రజత్ శర్మ కళ్లు తిరిగడం, నీరసంగా వుండి కడుపులో తీవ్రమైన నొప్పిగా అనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు.
వరుడి మెడలో దండ వేయబోతున్న ప్రేయసిని తుపాకీతో కాల్చిన ప్రియుడు, వీడియో వైరల్
పెళ్లి వేదికపై వధూవరులు ఉన్నారు. బ్యాండ్ మేళం శబ్దం ప్రతిధ్వనిస్తోంది. వధూవరులు దండలు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇంతలో, ఒక యువకుడు జనం నుండి ముందుకు తోసుకుంటూ వేదిక వద్దకు వచ్చి తుపాకీని తీసాడు. ఎవరూ ఊహంచనివిధంగా అతను వధువును కాల్చాడు. ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. ఈ సంఘటన బీహార్లోని బక్సర్లో జరిగింది. ఈ పరిణామంతో వివాహ వేడుక అంతా గందరగోళం నెలకొని కేకలు, ఆర్తనాదాలు వినిపించాయి. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాలోని సురేమాన్పూర్ నుండి వివాహ ఊరేగింపు వచ్చింది. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో వధూవరుల దండలు మార్చుకునే వేడుక జరుగుతోంది.
హైదరాబాద్: 48 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం అదైవుంటుందా?
హైదరాబాదులో నగరంలో నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. బుధవారం భరత్నగర్లో గుర్తు తెలియని దుండగులు 48 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపారని పోలీసులు తెలిపారు. మృతుడిని కర్ణాటకకు చెందిన శంకర్గా గుర్తించారు. అతను గత మూడు సంవత్సరాలుగా మూసాపేటలోని ఒక హోటల్లో పనిచేస్తున్నాడు.
భారత్-పాక్ యుద్ధాన్ని నేను అడ్డుకోకపోతే పాకిస్తాన్ ప్రధాని చనిపోయేవారు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో తను జోక్యం చేసుకోకపోయినట్లయితే ఆ దేశంలో 35 మిలియన్ల మంది పౌరులతో సహా పాకిస్తాన్ ప్రధానమంత్రి చనిపోయేవారని షాకింగ్ కామెంట్ చేసారు. భారత్-పాకిస్తాన్ పూర్తిస్థాయి యుద్ధంలోకి దిగకుండా ఆపాననీ, తను అడ్డుకోకుంటే ఆ రెండు దేశాలు అణుయుద్ధాన్ని చేసుకునేవంటూ చెప్పుకొచ్చారు. బుధవారం నాడు స్టేట్ ఆఫ్ ది యూనియన్ ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నా మొదటి 10 నెలల కాలంలో 8 యుద్ధాలను ఆపేసాను. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సీజనల్ వ్యాధులను దరిచేరకుండా చేసే సూప్స్, ఏంటవి?
ఈ కాలంలో సీజనల్ వ్యాధులలో జలుబు, దగ్గు వెంటనే పట్టుకుంటాయి. వీటిని ఎదుర్కోవడమే కాకుండా శరీరానికి బలాన్నిచ్చి, రోగ నిరోధక శక్తిని పెంచే సూప్లను గురించి తెలుసుకుందాం. జలుబు, ఇన్ఫెక్షన్, రోగనిరోధక శక్తి బలహీనతను నివారించడంలో ఈ సూప్లు సహాయపడతాయి. క్యారెట్ కొత్తిమీర సూప్ - క్యారెట్లు విటమిన్ ఎ యొక్క మంచి మూలం, ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. కొత్తిమీర దీనికి తాజా రుచిని ఇస్తుంది. పప్పు కూరగాయల సూప్ - పప్పుధాన్యాలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కూరగాయలతో కలిపిన ఈ సూప్ రోజంతా మీకు శక్తిని ఇస్తుంది.
ఎండుద్రాక్షలు తింటే 7 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?
ఎండుద్రాక్ష లేదా కిస్ మిస్. ఇవి తింటుంటే రక్తపోటు, రక్తంలో చక్కెరను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి. ఎండుద్రాక్షలోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, ఇది మీ గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎండుద్రాక్ష తింటే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఐరన్ పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష మలబద్ధకం, జీర్ణ సమస్యలకు కూడా ఒక ఔషధం. ఎండుద్రాక్ష ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడం ద్వారా క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. ఎండుద్రాక్షలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్, ఎ-కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు కంటి కండరాలు బలహీనపడకుండా కాపాడతాయి.
బొప్పాయి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?
ఔషధ గుణాలను కలిగి వున్న బొప్పాయిలో ఆపిల్, జామ, అరటి, అనాస లాంటి పండ్లలో కంటే కెరోటిన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. అంతేగాకుండా, మానవ శరీరానికి కావలసిన ఎన్నో పోషకత్వాలూ దీంట్లో ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాగా పండిన బొప్పాయిలో కెరోటిన్ చాలా ఎక్కువ మోతాదులో లభిస్తుంది కాబట్టే, వైద్యులు దీనిని ఆరోగ్య ఫలాల జాబితాలోకి చేర్చారు. బొప్పాయి తింటుంటే జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది. చక్కెర శాతం తక్కువ ఉండటం వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక. బొప్పాయి పండు తింటే స్థూలకాయం తగ్గిపోవడమే కాకుండా, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. బొప్పాయిలోని లైకోపీన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలదని పరిశోధనలు సూచిస్తున్నాయి.
కాలేయానికి మేలు చేసే పసుపు కలిపిన ఉసిరి రసం, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?
ఆయుర్వేదంలో పసుపు, ఉసిరికి ప్రత్యేక స్థానం వుంటుంది. ఈ రెండింటిలోని ఔషధీయ గుణాలు పుష్కలం కనుక వీటిని కలిపి తయారు చేసిన రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. పసుపు కలిపిన ఉసిరి రసం కాలేయం, లిపిడ్ జీవక్రియ పనితీరుకు మేలు చేస్తుంది. రక్త ప్రసరణ, మంచి చర్మ సౌందర్యాన్ని, హృదయ సంబంధ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఎర్ర రక్త కణాల ఏర్పాటుకి, శరీరంలో ఆక్సిజన్ బదిలీని ప్రోత్సహిస్తుంది ఇందులోని మాంగనీస్, ఎముకలు, కీళ్ళు, బంధన కణజాలాల మంచి స్థితిని నిర్వహిస్తుంది.
మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?
ఇదివరకటి రోజుల్లో కోళ్లు గంపలు లేదా గూళ్లలో గుడ్లు పెట్టేవి. అవి తినే ఆహారం కూడా సహజసిద్ధమైనది కావడంతో కోడిగుడ్లు తింటే ఎంతో ఆరోగ్యకరంగా వుండేది. ఇప్పుడంతా కల్తీమయం అయిపోయింది. కల్తీ కోడిగుడ్లు వచ్చేసాయి. వాటిని తింటే లేనిపోని వ్యాధులు తగులుకుంటాయి. అలాగే పాలు కూడా. పశువులకు ఇంజెక్షన్లు ఇచ్చి తీస్తున్నారట. కొన్నిచోట్లయితే పావు లీటరు పాలలో ముప్పావు లీటరు కల్తీ పాలు కలిపి అమ్మేస్తున్నారట. కనుక ఇలాంటి పాలు తాగితే పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు.