గురువారం, 19 సెప్టెంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 22 ఆగస్టు 2024 (23:28 IST)
సంబంధిత వార్తలు
మాజీ భర్త నుంచి నెలకు రూ. 6 లక్షలు భరణం ఇప్పించాలా?: కర్నాటక హైకోర్టు జడ్జి తిరస్కరణ
రావు రమేష్ వండర్ఫుల్ ఆర్టిస్ట్, మారుతి నగర్ సుబ్రమణ్యం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా: అల్లు అర్జున్
అరుదైన ఘటన.. భార్యకు పదవిని అప్పగించిన కేరళ ప్రధాన కార్యదర్శి
పిల్లలు లేని ఒంటరి మహిళకు రూ.6 లక్షలు అవసరమా? కర్ణాటక హైకోర్టు (video)
హత్య కేసులో ‘జైలర్’ దర్శకుడు నెల్సన్ భార్య వద్ద విచారణ!
భార్య కడుపు కాలుతుంటే.. భర్త అలా ఎందుకన్నాడు?
భార్య: "ఏవండి.. పెళ్లికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి కడుపులో కాలుతున్నట్టు వుందండి...!"
భర్త: "ఎందుకు కాలదు..? మీ వదిన ఏడు వారాల నగలు వేసుకుని కనిపించిందిగా..!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...
తిరుపతి శ్రీవారి లడ్డూలో చేప నూనె, బీఫ్ టాలో, పంది కొవ్వును వినియోగించినట్టు తేలింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ నిర్వహించిన పరీక్షల్లో నిర్ధారించింది. శ్రీవారి లడ్డూను జూలై 8వ తేదీన టెస్టు నిమిత్తం ల్యాబ్కు పంపించగా, ఈ నెల 17వ తేదీన నివేదిక అందజేసింది.
ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ త్వరలోనే అమల్లోకి రానుంది. ఈ కొత్త పాలసీకి ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కొత్త మద్యం పాలసీ ప్రకారం ఏపీలో క్వార్టర్ మద్యం సీసా ధరను రూ.99గా నిర్ణయించారు. అలాగే, నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకునిరానుంది. రాష్ట్రంలోని 3,736 మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు 10 శాతం (340 దుకాణాలు) కేటాయించాలనే కమిటీ సిఫార్సుకు సమ్మతి తెలిపింది. రాష్ట్రంలో 12 ప్రీమియర్ దుకాణాలు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. తిరుపతిలో మాత్రం ప్రీమియర్ దుకాణానికి అనుమతివ్వలేదు.
తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?
ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూ తయారీ కోసం ఉపయోగించే గోవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపినట్టు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ దారుణం గత వైకాపా ప్రభుత్వం హయాంలో చోటు చేసుకుందని, అందుకే శ్రీవారి లడ్డూ నాణ్యతతో పాటు రుచి తగ్గిపోయిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఆవు నెయ్యితో తయారు చేస్తున్నట్టు చెప్పారు.
దేశంలో జమిలి ఎన్నికలు తథ్యం.. అమలుకు ప్రత్యేక కమిటీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
దేశంలో జమిలి ఎన్నికలు తథ్యమని, ఈ ఎన్నికల నిర్వహణ, అమలు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పేరుతో దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఆమోదముద్ర వేసిన విషయం తెల్సిందే. దీనిపై మంత్రి కిషన్ రెడ్డి గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ముంబై నటినే కాదు.. ఆమె సోదరుడిని కూడా వేధించిన పీఎస్ఆర్ ఆంజనేయులు
గత వైకాపా ప్రభుత్వంలో నిఘా చీఫ్ అధిపతిగా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు... తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో ఐపీఎస్ సర్వీస్ రూల్స్ను వైసీపీ సర్వీస్ రూల్స్గా మార్చివేసి ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడు. ఇందులోభాగంగా, ముంబై నటి కాందబరి జెత్వానీని అక్రమంగా అరెస్టు చేశారు. తప్పుడు కేసు బనాయించి అదుపులోకి తీసుకుని ఏకంగా 42 రోజుల పాటు కష్టడీలో ఉంచుకున్నారు. ఆ సమయంలో మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసినట్టు జైత్వానీ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?
తేనె, వెల్లుల్లి రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల 5 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముందుగా వెల్లుల్లి, తేనె కలిపి ఎలా తినాలో తెలుసుకుందాము. వెల్లుల్లిని తొక్క తీసి తేలికగా దంచి దానికి తేనె కలపండి. వెల్లుల్లిలో తేనె కలిపిన తర్వాత దానిని సేవించాలి. ఉదయం ఖాళీ కడుపుతో తినాలని గుర్తుంచుకోండి. దీన్ని తీసుకోవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు మేలు చేస్తుంది.
జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
జీడిపప్పు. ఇది రుచిగా ఉండటమే కాకుండా పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. జీడిపప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీడిపప్పులో జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు. మెగ్నీషియం నిల్వలు కూడా అధికంగా ఉండటంతో ఎముక పుష్టికి ఇవి దోహదపడుతాయి. జీడిపప్పులో వున్న యాంటీఆక్సిడెంట్లు మెదడుతో పాటు చర్మానికి మేలు చేస్తాయి. అధిక రక్తపోటు ఉన్నవారు కూడా జీడిపప్పును తినేందుకు భయపడాల్సిన పనిలేదు.
ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?
తులసి. ఈ మొక్క ఆధ్యాత్మికతలో ఎంతో పవిత్రమైనది. అలాగే ఇందులో పలు ఔషధ గుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. తులసి ఆకుల్లో కొద్దిగా కర్పూరం కలిపి మెత్తగా నూరి మెుటిమలు, నల్ల మచ్చలు, తెల్ల మచ్చలపై లేపనం చేస్తుంటే తగ్గుతాయి. రోజు ఉదయం, సాయంత్రం ఒక్కొక్క స్పూను వంతున తులసి రసం, అల్లం రసం, తేనె కలిపి తీసుకుంటే ఆకలి కలుగుతుంది. జీర్ణాశయ దోషాలు, రక్తపోటు నియంత్రణ, పైత్య వికారాలు, నోటి దుర్వాసన తగ్గేందుకు తులసి మేలు చేస్తుంది.
ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?
ప్రతి రోజూ గుప్పెడు బాదం పప్పులను తినడం వల్ల ఫిట్గా, అందంగా కనిపిస్తారు. రోజూ బాదంపప్పు తినడం వల్ల చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చర్మం మెరుపును పెంచుతుంది. బాదం పప్పుతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము. బాదంపప్పులు శరీరం ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. 10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది. నియాసిన్, కాల్షియం, ఫైబర్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, జింక్ బాదంలో వున్నాయి.
ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!
ఉసిరితో ఒరిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే! అయితే ఉసిరిని పరగడుపున తింటే వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు, పెద్దపేగు ఆరోగ్యం కూడా భేషుగ్గా ఉంటుంది. ఉసిరితో అందే ఇంకొన్ని ఆరోగ్య ప్రయోజాలను పరిశీలిస్తే, విటమిన్ సి సమృద్ధిగా దొరికే ఉసిరిని పరగడుపున తింటే వ్యాధులతో పోరాడే వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు, సీజనల్ రుగ్మతలైన జలుబు, దగ్గులు కూడా దరి చేరకుండా ఉంటాయి.