సోమవారం, 28 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 22 ఆగస్టు 2024 (23:28 IST)
సంబంధిత వార్తలు
మాజీ భర్త నుంచి నెలకు రూ. 6 లక్షలు భరణం ఇప్పించాలా?: కర్నాటక హైకోర్టు జడ్జి తిరస్కరణ
రావు రమేష్ వండర్ఫుల్ ఆర్టిస్ట్, మారుతి నగర్ సుబ్రమణ్యం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా: అల్లు అర్జున్
అరుదైన ఘటన.. భార్యకు పదవిని అప్పగించిన కేరళ ప్రధాన కార్యదర్శి
పిల్లలు లేని ఒంటరి మహిళకు రూ.6 లక్షలు అవసరమా? కర్ణాటక హైకోర్టు (video)
హత్య కేసులో ‘జైలర్’ దర్శకుడు నెల్సన్ భార్య వద్ద విచారణ!
భార్య కడుపు కాలుతుంటే.. భర్త అలా ఎందుకన్నాడు?
భార్య: "ఏవండి.. పెళ్లికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి కడుపులో కాలుతున్నట్టు వుందండి...!"
భర్త: "ఎందుకు కాలదు..? మీ వదిన ఏడు వారాల నగలు వేసుకుని కనిపించిందిగా..!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరానికి చెందిన ఓ పర్యాటకుడు తనకు తెలియకుండానే ఉగ్రవాదుల నరమేధాన్ని తన కెమెరాలో బంధించాడు. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఆ పర్యాటకు రోప్ కారులో ప్రయాణిస్తుంటే, బైసరన్ లోయలో ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతున్నారు. ఉగ్రవాదుల తుపాకీ తూటాలకు పర్యాటకులు పిట్టల్లా కిందపడిపోతున్న దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి.
దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)
సోషల్ మీడియాలో తాజాగా పహెల్గామ్ ఉగ్రదాడి (Pahalgam terror attack)కి సంబంధించిన భయంకర వీడియో బైటకు వచ్చింది. అహ్మదాబాదుకి చెందిన ఓ పర్యాటకుడు రోప్ వేపై ఆకాశంలో హుషారుగా కేరింతలు కొడుతున్నవేళ అతడిని వీడియో తీసాడు మరో వ్యక్తి. అందులో అక్కడ గ్రౌండు పైన ఉగ్రవాదులు తుపాకులతో పర్యాటకుల పైన కాల్పులు జరుపుతున్నారు. ఆ కాల్పులకు ఒక్కో పర్యాటకుడు నేలకొరుగుతున్నారు. కానీ రోప్ వే సాయంతో గ్రౌండు పైన 30 అడుగుల ఎత్తులో వున్న వ్యక్తికి మాత్రం అవేవీ తెలయలేదు. వెనుక రక్తపాతం జరుగుతున్న దారుణ దృశ్యాలు ఈ వీడియోలో రికార్డయ్యాయి.
సరిహద్దులకు చైనా శతఘ్నలను తరలిస్తున్న పాకిస్థాన్ - అప్రమత్తమైన భారత్!!
కాశ్మీర్ లోయలోని పహల్గాం, బైసరన్ లోయలో విహరిస్తున్న పర్యాటకులపై పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ కీలకమైన సైనిక చర్యలకు ఉపక్రమించింది. చైనా నుంచి సేకరించిన శక్తివంతమైన ఎస్హెచ్-15 సెల్ఫ్ ప్రొపెల్డ్ అర్టిలరీ వ్యవస్థలను పాకిస్థాన్ సైన్యం భారత సరిహద్దు సమీప ప్రాంతాలకు తరలిస్తోంది.
పెద్దపల్లిలో యువకుడి దారుణ హత్య (Video)
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. స్థానిక వ్యవసాయ మార్కెట్లో పట్టపగలే ఓ దారుణ హత్య జరిగింది. అప్పన్నపేట గ్రామానికి చెందిన పొలం కుమార్ను ధర్మారం మండలం దొంగతూర్తి గ్రామానికి చెందిన వేల్పుల సంతోష్ అనే వ్యక్తి మెడపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.
Asaduddin Owaisi, మీరు చంపుతుంటే మౌనంగా వుండాలా?: పాకిస్తాన్ పైన అసదుద్దీన్ ఆగ్రహం
Pahalgam terror attack పహెల్గాం ఉగ్రదాడి గురించి భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ దేశ నాయకులు ఐసిస్ ఉగ్రవాదుల్లా మారుతున్నారా, అమాయకులను పొట్టనబెట్టుకుంటుంటే ఏ దేశమూ మౌనంగా చూస్తూ కూర్చోదు అంటూ పాకిస్తాన్ దేశాన్ని హెచ్చరించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి (Asaduddin Owaisi). ఆయన మాట్లాడుతూ... పాకిస్తాన్ ఉగ్రవాదులు నా భారతదేశంలో అమాయక పౌరులను చంపేసారు. పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు వుంటే భారతదేశం భయడుతుందా.. అది జరగని పని.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
టమోటాలు. నాటు టమోటాలు, హైబ్రిడ్ టమోటాలు వున్నాయి. ఐతే నాటు టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయడంలో టమోటాలు దోహదం చేస్తాయి. టమాటాలు రక్తహీనత, అలసటను దూరం చేయడానికి కూడా మంచివి. రోజూ టమోటాలు తినడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ను నివారించవచ్చు. టమోటాలు వృద్ధాప్యాన్ని కొంతవరకు నివారించడంలో కూడా సహాయపడతాయి.
తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి
తాటి ముంజలు. వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటి ముంజలు ప్రత్యేకమైనవి. మండుటెండల నుండి మంచి ఉపశమనం కలిగిస్తాయి తాటి ముంజలు. అంతేకాదు వీటిని తింటే ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి, అవేమిటో తెలుసుకుందాము. తాటి ముంజలులో నీటిశాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తాయి. ముంజల్లో పొటాషియం వుండడం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంలో ముంజలు అద్భుతంగా పని చేస్తాయి.
సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...
సబ్జా గింజలు. ఈ సబ్జా గింజలు వేసవిలో ప్రయోజనకరంగా ఉంటాయి, ఎందుకంటే వాటికి చల్లబరిచే గుణాలు ఉంటాయి. అవి శరీర వేడిని తగ్గించడానికి మరియు కడుపును ఉపశమనం చేయడానికి సహాయపడతాయి. ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.
ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?
కొన్ని సందర్భాల్లో, కొన్ని పండ్లు తిన్న తర్వాత నీరు త్రాగడం వల్ల అతిసారం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే కడుపులో పిహెచ్ బ్యాలెన్స్ ప్రభావితమవుతుంది. అందువల్ల ఈ క్రింద చెప్పుకోబోయే పండ్లను తిన్న వెంటనే మంచినీళ్లు తాగకుండా వుండాలి. పుచ్చకాయ నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, జీర్ణక్రియను గణనీయంగా ప్రభావితం చేస్తుంది కనుక వీటిని తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు. నారింజ, ద్రాక్షపండ్లు సహజంగా జ్యుసిగా ఉంటాయి, కనుక వీటిని తిన్నాక మళ్లీ నీరు తాగితే అధిక నీటితో కలిసి అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?
Ginger and Honey జీర్ణ మండలం సక్రమంగా పనిచేయడానికి అల్లం ఎంతగానో దోహదపడుతుంది. అందుకనే రకరకాల కూరలు వండేటప్పుడు అందులో అల్లం చేర్చి వాడతాం. అట్లే రకరకాల పిండి వంటల్లో అల్లం చేర్చి చేయడం వల్ల అజీర్ణం బాధ లేకుండా హాయిగా ఉంటుంది. అల్లం చేర్చిన మజ్జిగ తక్షణ శక్తినీ, ఉత్సాహాన్ని ఇస్తుంది. మినుముకీ అల్లానికీ జోడీ. తేలికగా జీర్ణం కాని మినుముల పిండి వంట గారెలోని, జీర్ణ రసాలు ఊరించే అల్లం పచ్చడితో తినడం వలన అజీర్ణం బాధ ఉండదు. కడుపులో వాయువు చేరి బాధించదు.