మంగళవారం, 11 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 22 ఆగస్టు 2024 (23:28 IST)
సంబంధిత వార్తలు
మాజీ భర్త నుంచి నెలకు రూ. 6 లక్షలు భరణం ఇప్పించాలా?: కర్నాటక హైకోర్టు జడ్జి తిరస్కరణ
రావు రమేష్ వండర్ఫుల్ ఆర్టిస్ట్, మారుతి నగర్ సుబ్రమణ్యం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా: అల్లు అర్జున్
అరుదైన ఘటన.. భార్యకు పదవిని అప్పగించిన కేరళ ప్రధాన కార్యదర్శి
పిల్లలు లేని ఒంటరి మహిళకు రూ.6 లక్షలు అవసరమా? కర్ణాటక హైకోర్టు (video)
హత్య కేసులో ‘జైలర్’ దర్శకుడు నెల్సన్ భార్య వద్ద విచారణ!
భార్య కడుపు కాలుతుంటే.. భర్త అలా ఎందుకన్నాడు?
భార్య: "ఏవండి.. పెళ్లికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి కడుపులో కాలుతున్నట్టు వుందండి...!"
భర్త: "ఎందుకు కాలదు..? మీ వదిన ఏడు వారాల నగలు వేసుకుని కనిపించిందిగా..!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
నిద్రపోతున్నప్పుడు భారీ వస్తువుతో దాడి.. టైల్ కార్మికుడు హత్య.. ఎక్కడ?
హైదరాబాద్ శివార్లలోని కొత్తూరులో ఒక నిర్మాణ స్థలంలో బీహార్కు చెందిన 26 ఏళ్ల టైల్ మేస్త్రీ హత్యకు గురయ్యాడు. నిద్రపోతున్నప్పుడు అతనిపై భారీ వస్తువుతో దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నందున ప్రశ్నించడానికి ఇద్దరు సహోద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం నగర శివార్లలోని కొత్తూర్లోని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో టైల్ కార్మికుడు హత్యకు గురయ్యాడు.
బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ - మావోయిస్టుల హతం
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ జిల్లాలోని నేషనల్ పార్కు అడవుల్లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా ఆయుధ సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ వెల్లడించారు.
తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి: తితిదే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సీబీఐ నోటీసులు
తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి కేసు రోజురోజుకీ మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే తితిదే మాజీ ఈవో ధర్మారెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. తాజాగా తితిదే మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కూడా నోటీసు ఇచ్చింది. దర్యాప్తు అధికారుల ముందు విచారణకు హాజరు కావాలని వైవీకి నోటీసులు ఇచ్చింది. కాగా ఇప్పటికే ఈ కేసులో 15 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో A16గా వున్న అజయ్ కుమార్ ను సిట్ అరెస్ట్ చేసింది. గత వైసిపి ప్రభుత్వంలో తిరుమల లడ్డూల్లో కల్తీ వ్యవహారంపై దుమారం రేగిన సంగతి తెలిసిందే.
Exit polls, జూబ్లిహిల్స్లో కాంగ్రెస్, బీహారులో ఎన్డీయే
ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. సర్వే సంస్థలన్నీ దాదాపు అధికార కాంగ్రెస్ పార్టీయే జూబ్లిహిల్స్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని తేల్చాయి. చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 46 శాతం ఓట్లు, బీఆర్ఎస్ 43 శాతం, బీజేపి 6 శాతం ఓట్లు పోలైనట్లు తెలిపింది. పీపుల్స్ పల్స్ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 48 శాతం, బీఆర్ఎస్ 41 శాతం, బీజేపికి 6 శాతం ఓట్లు పోలైనట్లు తెలిపింది. ఐతే ఓటర్ల తీర్పు ఎలా వుందన్నది తెలియాలంటే నవంబర్ 14 వరకూ వేచి చూడాల్సి వుంది.
ఐఏఎస్ అధికారిణికి తప్పని వేధింపులు - ఐఏఎస్ భర్తపై ఫిర్యాదు
రాజస్థాన్ రాష్ట్రంలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిణికి కూడా గృహహింస వేధింపులు తప్పలేదు. ఈ వేధింపులకు పాల్పడుతున్న భర్త కూడా ఒక ఐఏఎస్ కావడం గమనార్హం. పైగా, భర్త వేధింపులను తట్టుకోలేని ఆ మహిళా ఐఏఎస్ అధికారిణి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు
హైదరాబాద్లో జరిగిన ఒక శాస్త్రీయ సమావేశంలో 50 మందికి పైగా ప్రముఖ న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్లు, రీహాబిలిటేషన్ నిపుణులు ఆరోగ్య సంరక్షణలో అత్యంత నిర్లక్ష్యం చేయబడినప్పటికీ అత్యంత కీలకమైన అంశాలలో ఒకటైన పోస్ట్-స్ట్రోక్ రీహాబిలిటేషన్ గురించి చర్చించారు. రోగులకు వేగవంతమైన, అతి తక్కువ ఖర్చులో కోలుకోవడాన్ని నిర్ధారించడానికి భారతదేశం దాని పోస్ట్-స్ట్రోక్ కేర్ వ్యవస్థలో అధునాతన రోబోటిక్ రీహాబిలిటేషన్ను ఏకీకృతం చేయాలని ప్యానెల్ ఏకాభిప్రాయంతో వెల్లడించింది.
రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...
జామకాయ. జామపండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్యాసిడ్, ఫైబర్లు ఉంటాయి. జామపండ్లు తింటే ఇంకేమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము. జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జామ పండ్లను తింటుంటే గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు. జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. ఆస్తమాను నియంత్రణలో ఉంచే గుణాలు జామ కాయల్లో అధికంగా ఉంటాయి.
శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?
అధిక కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోతే అది ఆరోగ్యానికి చేటు చేస్తుంది. ఈ కొవ్వు పేరుకుపోయి వున్నట్లయితే కొన్ని సాధారణ లక్షణాలు కనబడతాయి. అవేంటో తెలుసుకుందాము. ధమనులు ఇరుకుగా ఉండటం వల్ల గుండెకు రక్త ప్రవాహం తగ్గి ఛాతీలో నొప్పి వస్తుంది. కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె రక్తాన్ని పంప్ చేయడం కష్టతరం అవుతుంది, దీని వలన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది, ముఖ్యంగా శారీరక శ్రమ సమయంలో ఇది స్పష్టంగా తెలుస్తుంది. అధిక కొలెస్ట్రాల్ కారణంగా శరీరంలో తగ్గిన రక్త ప్రవాహం అసాధారణ అలసటకు దారితీస్తుంది. అవయవాలకు రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల ఇది నరాలను ప్రభావితం చేసి తిమ్మిరి లేదా జలదరింపుగా వుంటుంది.
రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది
ఖర్జూరం. ఈ పండు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఖర్జూరాలను తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఖర్జూరాలు తింటుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. హిమోగ్లోబిన్ని పెంచుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఖర్జూరాలు తినేవారి చర్మం నిగనిగలాడుతుంది. గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం చేయకుండా కాపాడుతుంది. జలుబు చేయకుండా నివారించే గుణం ఖర్జూరాలలో వుంది. ఐరన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కార్బోహైడ్రేట్, చక్కెర, విటమిన్ బి6 కూడా ఖర్జూరాల్లో లభిస్తాయి.
ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు
ప్రతి సంవత్సరం నవంబర్ 14న జరుపుకునే ప్రపంచ మధుమేహ దినోత్సవం, మధుమేహం గురించి అవగాహన మెరుగుపరచటం, అందరికీ అందుబాటులో ఉండే సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించటం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంవత్సరం పని ప్రదేశంలో మధుమేహం అనే నేపథ్యంతో ఈ మధుమేహ దినోత్సవం నిర్వహిస్తున్నారు. యజమానులు, ఉద్యోగులు మధుమేహాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, పని ప్రదేశంలో సమర్థవంతమైన మధుమేహ నిర్వహణ కోసం సహాయక వాతావరణాలను సృష్టించడానికి ఇది ప్రోత్సహిస్తుంది.