ఆదివారం, 29 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 29 నవంబరు 2018 (16:32 IST)
సంబంధిత వార్తలు
నోట్ల రద్దు అతి క్రూరమైన చర్య : అరవింద్ సుబ్రమణ్యన్
జయలలిత ఆ కారణంతోనే చనిపోయారు.. డాక్టర్ సుందర్
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగా నిత్యామీనన్.!
అమ్మకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారు.. అన్నాడీఎంకే మంత్రి
కలెక్షన్ల పరంగా కుమ్మేస్తున్న సర్కార్.. కానీ జయలలితను?
రేపు మీ మ్యారేజీ యానివర్శరీకి...?
లలిత: ఏం.. రమణి ఎలా ఉన్నావే..
రమణి: హా.. బాగున్నానే..
లలిత: ఏంటీ ఇలా వచ్చావ్..
రమణి: అదే.. రేపు మీ మ్యారేజ్ యానివర్శరీకి ఏం చేద్దామనుకుంటున్నావ్..?
లలిత: విడాకులు తీసుకుందామనుకుంటున్నాను...!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అనంతపూర్ జిల్లాలో నీటి లభ్యతను బలోపేతం చేస్తున్న అల్ట్రాటెక్
అనంతపూర్ జిల్లాలో ఉన్న అల్ట్రాటెక్ యొక్క ఇంటిగ్రేటెడ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ అయిన ఆంధ్రప్రదేశ్ సిమెంట్ వర్క్స్, ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా బాధ్యతాయుత నీటి నిర్వహణపై తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. సమర్థవంతమైన నీటి నిర్వహణ పద్ధతులు, పాలన వ్యవస్థలను అమలు చేస్తూ, ఈ యూనిట్ తన ప్రాంగణంలోనే కాకుండా, పనిచేస్తున్న కమ్యూనిటీల్లో కూడా నీటి సేకరణ, వినియోగ తగ్గింపు, పునర్వినియోగం మరియు రీసైక్లింగ్పై చురుకైన చర్యలు తీసుకుంటోంది.
మద్యం మత్తుతో తల్లిని, చెల్లిని వేధిస్తావా.. గొడ్డలితో నరికేసిన కుమారుడు
మద్యం మత్తులో కన్నతల్లిని, చెల్లిలిని వేధిస్తున్నాడనే ఆవేశంతో ఓ కుమారుడు కన్నతండ్రినే కడతేర్చాడు. పెద్దెముల్ మండల పరిధిలోని బామిమీది తండాలో.. రాథోడ్ లోక్య నాయక్ గత కొంతకాలంగా మద్యానికి బానిసై భార్య బిక్కి బాయిని, చిన్న కుమార్తెను మద్యం తాగి వేధిస్తున్నాడు. ఈ క్రమంలో మార్చి 27వ తేదీ ఉదయం కూడా లోక్య నాయక్ వారిపై తీవ్రంగా దాడికి పాల్పడ్డాడు.
నోయిడా వెళితే పదవి పోతుందని భయపెట్టారు : ప్రధాని నరేంద్ర మోడీ
'మోడీ గారూ.. నోయిడాకు వెళ్లొద్దు.. మీరు ఈ మధ్యే ప్రధాని అయ్యారు.. అక్కడకు వెళితే పదవి పొతుందని భయపెట్టారు' అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. నోయిడాలో ఆయన శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, సమాజ్ వాదీ పార్టీ నేతలు మూఢ నమ్మకాలు పిరికితనంతో నోయిడాను గాలికి వదిలేశారని విమర్శించారు.
తెలంగాణ: బడుల్లో ఇక రకరకాలైన టిఫిన్లు.. పాలు, రాగి జావ.. మెనూ ఇదే
తెలంగాణ సర్కారు బడుల్లో ఇక చిన్నారులకు పౌష్టికాహారం లభించనుంది. ఎలాంటి అల్పాహారం తీసుకోకుండా చాలామంది విద్యార్థులు బడులకు వస్తున్నారని తద్వారా వారు చదువులపై శ్రద్ధ వహించలేకోపోతున్నారని సర్వేలో తేలింది. దీంతో ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ద్వారా పిల్లలకు అల్పాహారం అందించాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది నూతన విద్యాసంవత్సరం ఆరంభమైన తర్వాత జూన్ 12 నుంచి దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
విజయవాడలో ఘోరం.. యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం.. ఎవరూ లేని ప్రదేశానికి?
కామాంధుల దుశ్చర్యలకు కఠినమైన చట్టాలు కళ్లెం వేయలేకపోతున్నాయి. విజయవాడలో ఓ యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒంటరిగా వచ్చిన ఆ యువతిని వెళ్లాల్సిన గమ్యానికి తీసుకెళ్లకుండా బలవంతంగా కృష్ణలంక వైపునకు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ ఆమెను భయబ్రాంతులకు గురి చేసి ఎవరూ లేని ప్రదేశానికి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఆపై అక్కడే వదిలేసి ఆటోతో పాటు పారిపోయాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మహిళల్లో రుతుక్రమం ఎందుకు ఆలస్యం, ప్రధాన కారణాలు ఏమిటి?
గర్భవతి కారణం కాకుండా కొందరు మహిళల్లో రుతుక్రమంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుంది. దీనికి అధిక ఒత్తిడి లేదా తక్కువ శరీర బరువు కారణంగా ఆలస్యం కావచ్చు. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, మధుమేహం వంటివి కూడా ఋతు చక్రంపై ప్రభావం చూపుతాయి. ఇవి కాకుండా ఇంకా పలు కారణాల వల్ల రుతుక్రమం జాప్యం జరుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. మెనోపాజ్కు చేరుకోనివారిలో సాధారణంగా ప్రతి 28 రోజులకోసారి రుతువిరతి వుంటుంది, ఆరోగ్యకరమైన ఋతు చక్రం ప్రతి 21-40 రోజుల వరకు ఉంటుంది. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల హార్మోన్లపై ప్రభావం చూపడంతో అది మెదడులోని మూలాన్ని ప్రభావితం చేయడం వల్ల రుతుక్రమం జాప్యం జరగవచ్చు.
పచ్చి కూరగాయల్లో తినకూడనివి ఏవి?
అనేక మంది ఆరోగ్యానికి మంచిదని భావించి పచ్చికూరగాయాలను ఆరగిస్తుంటారు. ఇలా ఆరగించడం వల్ల కొన్ని పోషకాలు శరీరానికి అందే మాట నిజమే. అయితే, వీటిలో కొన్నింటిని మాత్రమే ఆరగించవచ్చు. మరికొన్నింటిని ఆరగించరాదు. అలా ఆరగించడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా జరగొచ్చు. అలాగే, కొన్ని అనారోగ్య సమస్యలకు దారితీయొచ్చు. దీనిపై అగాహన ఎంతో అవసరం. అందుకే పచ్చి కూరగాయల్లో తినకూడని ఏవో ఓ సారి పరిశీలిద్ధాం.
మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే...
గ్రీన్ టీ. కొవ్వు కరిగించుకోవాలని చాలామంది ఈ టీని ఇటీవలి కాలంలో తాగుతున్నారు. ఐతే మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే అది అనారోగ్యకరమైన ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాము. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ కారణంగా, అధికంగా తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. గ్రీన్ టీలో టానిన్లు ఎక్కువగా ఉంటాయి, అవి వాంతులు, వికారాన్ని కలిగించవచ్చు. ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల నిద్ర దినచర్యకు అంతరాయం ఏర్పడి అది నిద్రలేమికి కారణం కావచ్చు. గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ మైగ్రేన్ నొప్పికి కారణమవుతుంది.
సిప్లా నుంచి మసాలా జామ రుచితో ప్రోలైట్ ఓఆర్ఎస్ పోర్ట్ఫోలియో
ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O.) సిఫార్సు చేసిన ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్(ORS) ఫార్ములేషన్ ప్రోలైట్ ORS తయారు చేసే సిప్లా హెల్త్ లిమిటెడ్ సరికొత్త మసాలా జామకాయ ఫ్లేవర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. భారతీయ వినియోగదారులను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కొత్త రకం ఓఆర్ఎస్ (ORS) నిరూపితమైన సామర్థ్యాన్ని భారతీయ రుచులతో మేళవించి హైడ్రేషన్ను కేవలం సమర్థవంతంగానే కాకుండా ఆనందదాయకంగా కూడా చేస్తుంది. శాస్త్రీయ ఆధారిత ఉపశమనాన్ని, సుపరిచితమైన రుచిని రెండింటినీ అందిస్తుంది.
వెన్ను నొప్పి పారదోలే చిట్కాలు
వెన్ను నొప్పి. ఈ సమస్యతో నేడు చాలామంది ఇబ్బందిపడుతున్నారు. దీనికి కారణాలు ఎన్ని వున్నప్పటికీ ఈ సమస్యను వదిలించుకునేందుకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సమస్య నుంచి దూరం కావచ్చు. అవేమిటో తెలుసుకుందాము. ఐస్ ప్యాక్ వెన్నునొప్పి నివారిణిగా ఉత్తమంగా పనిచేస్తుంది. సరైన భంగిమ అంటే, మీ పాదాలను నేలపై పూర్తిగా ఆనించి కుర్చీలో కూర్చోవాలి. వీపు భాగంపై మర్దన చేస్తుంటే వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందడమే కాకుండా ఒత్తిడి కూడా తగ్గుతుంది.