సోమవారం, 23 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 29 నవంబరు 2018 (16:32 IST)
సంబంధిత వార్తలు
నోట్ల రద్దు అతి క్రూరమైన చర్య : అరవింద్ సుబ్రమణ్యన్
జయలలిత ఆ కారణంతోనే చనిపోయారు.. డాక్టర్ సుందర్
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగా నిత్యామీనన్.!
అమ్మకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారు.. అన్నాడీఎంకే మంత్రి
కలెక్షన్ల పరంగా కుమ్మేస్తున్న సర్కార్.. కానీ జయలలితను?
రేపు మీ మ్యారేజీ యానివర్శరీకి...?
లలిత: ఏం.. రమణి ఎలా ఉన్నావే..
రమణి: హా.. బాగున్నానే..
లలిత: ఏంటీ ఇలా వచ్చావ్..
రమణి: అదే.. రేపు మీ మ్యారేజ్ యానివర్శరీకి ఏం చేద్దామనుకుంటున్నావ్..?
లలిత: విడాకులు తీసుకుందామనుకుంటున్నాను...!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కారు చక్రాల కింద నలిగిన లింగయ్య... వైఎస్ జగన్పై కేసు నమోదు
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో జగన్ ప్రయాణించిన కారు ముందు చక్రాల కింద చీలి సింగయ్య అనే వృద్ధుడు పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో జగన్పై కేసు నమోదు చేసినట్టు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో సింగయ్య అనే వృద్ధుడు ప్రాణాలు కోల్పోవడంతో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్. షర్మిల మరోమారు విమర్శలు గుప్పించారు. జగన్ వాహన కిందపడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు చాలా భయానకరంగా ఉన్నాయని, ఈ దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. వైకాపా బలప్రదర్శనలకు, హత్యలకు జగన్ ఏం సమాధానం చెబుతారంటూ అంటూ ఆమె ప్రశ్నించారు.
హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్లో పెరగనున్న పెట్రోల్ ధరలు?
ఇటు ఇజ్రాయెల్, అటు అమెరికా దేశాలు జరుపుతున్న వరుస దాడులతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరైపోతుంది. దీంతో ఆ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. ముందుగా హెచ్చరించినట్టుగానే హర్మూజ్ జలసంధిని మూసివేసింది. ఇందుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం కూడా తెలిపింది. ప్రపంచ చమురు మార్కెట్కు జీవనాడిగా ఉన్న హర్మూజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్తో పాటు అనేక దేశాల్లో చమురు దిగుమతులకు అంతరాయం ఏర్పడి, వీటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. తమపై దాడి చేస్తున్న శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టేందుకే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన సందర్భంగా మృతి చెందిన సింగయ్యకు సంబంధించిన సంచలన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. సింగయ్య తొలుత జగన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొని మృతి చెందాడని భావించారు. అయితే, జగన్ కారే స్వయంగా సింగయ్య మెడపై నుంచి వెళ్లిన వీడియో ఒకటి తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్ పునరుద్ధరణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల వద్ద నూతనంగా పునరుద్ధరించిన తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలను ప్రారంభిస్తున్నట్లు అమెజాన్ నేడు వెల్లడించింది. ఈ ప్రాంతంలో విద్యా విషయ మౌళిక సదుపాయాలను బలోపేతం చేయటంతో పాటుగా కమ్యూనిటీలను శక్తివంతం చేయాలనే అమెజాన్ యొక్క విస్తృత నిబద్ధతలో భాగంగా ఈ కార్యక్రమం చేయబడింది. పునరుద్ధపరిచిన తరువాత, జిల్లాలో 850 మందికి పైగా విద్యార్థులకు సేవలనందిస్తున్న ఈ పాఠశాల ఇప్పుడు మౌళిక సదుపాయాల కల్పనతో పాటు సివిల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ సౌకర్యాలను కలిగి ఉంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్
శరీరానికి అధికస్థాయిలో ప్రోటీన్లు కావాలంటే ప్రధానంగా 5 పండ్లను తింటుంటే సరిపోతుంది. దానిమ్మ, అవకాడో, బ్లాక్ బెర్రీలు, జామకాయతో పాటు పనస పండును ఆహారంలో భాగం చేసుకుంటే చాలు. ఇవి ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకుందాము. ఒక కప్పు జామ కాయల్లో 4.2 గ్రాముల ప్రోటీన్, 9 గ్రాముల ఫైబర్ను అందిస్తుంది. ఇది మీ రోజువారీ అవసరాలలో మూడింట ఒక వంతు. పనస పండులో 2.8 గ్రాముల ప్రోటీన్, 1 కప్పు 2 గ్రాముల ఫైబర్, పొటాషియం యొక్క మంచి మూలం, ఇది ఆరోగ్యకరమైన రక్తపోటుకు మద్దతు ఇస్తుంది.
మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్ను ప్రారంభించిన మెరిల్
భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్కాథెటర్ ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ (TEER) సిస్టం అయిన మైక్లిప్(MyClip)ను ప్రారంభించిన ప్రముఖ గ్లోబల్ మెడ్-టెక్ కంపెనీ మెరిల్ లైఫ్ సైన్సెస్ ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. జూన్ 13 నుంచి 15 వరకు గుజరాత్లోని వాపిలో మెరిల్ అకాడమీలో జరిగిన ఈ ల్యాండ్మార్క్ స్ట్రక్చరల్ హార్ట్ ఇన్నోవేషన్ ఈవెంట్లో, ప్రొఫెసర్ ఒట్టావియో అల్ఫియరీ ("మిట్రల్ వాల్వ్ రిపేర్ ఫాదర్"), ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కో మైసానో మరియు ప్రొఫెసర్ అగ్రికోలా మొదలగు వారితో కలిపి 150 మందికి పైగా భారతీయ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులతో పాటు కార్డియాక్ ఇమేజింగ్లో నిపుణులైన అంతర్జాతీయ దిగ్గజాలను ఒకచోట చేర్చింది.
మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రాముఖ్యతను ఇప్పటికే చాలామందికి అర్థమై వుంటుంది. ఈ యోగా డే సందర్భంగా ఉదయం వేళ మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నెలరోజుల పాటు మలాసనం వేసి ప్రతిరోజూ ఉదయాన్నే గ్లాసెడు గోరువెచ్చని మంచినీరు తాగాలి. యోగా నిపుణులు వెల్లడించిన దాని ప్రకారం ఇలా చేస్తే జీర్ణవ్యవస్థపైన ప్రభావం చూపుతుంది. ఐతే ఈ మలాసనం కేవలం ఉదయం పూట యోగాసనాలు ముగించాక చివర్లో వేసి గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల కొన్నిరోజుల్లోనే జీర్ణవ్యవస్థ ఆరోగ్యవంతంగా మారి రోజంతా హుషారుగా వుంటుంది.
బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...
బిస్కెట్లు. వీటిని తినని వారు బహుశా వుండకపోవచ్చు. కానీ బిస్కెట్లు తింటే ఆరోగ్యానికి అవి ఎంతమేరకు ఉపయోగపడతాయి, ఎంతమేర ఆరోగ్యాన్ని సమస్యల్లోకి నెట్టివేస్తాయో తెలుసుకుందాము. బిస్కెట్లు శుద్ధి చేసిన పిండి, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్లతో తయారు చేయబడతాయి. బిస్కెట్లు పోషక విలువలు లేని ఖాళీ కేలరీలను మాత్రమే అందిస్తాయి బిస్కెట్లలో చక్కెర అధిక మోతాదులో ఉపయోగిస్తారు. మధుమేహం ఉన్నవారు బిస్కెట్లు తినకూడదు బిస్కెట్లలో గణనీయమైన మొత్తంలో సంతృప్త కొవ్వు ఉంటుంది. బిస్కెట్లు చెడు కొలెస్ట్రాల్ను పెంచుతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా ఇవి పెంచుతాయి.
ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి
ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందించడంలో యోగా యొక్క సమగ్ర ప్రయోజనాలను వేడుక జరుపుకుంటుంది. యోగా సాధన అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుండగా, సరైన ఫలితాల కోసం సమతుల్య ఆహారం తీసుకోవటం కూడా అంతే అవసరం. ఆరోగ్యకరమైన ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి వివిధ రకాల పోషకాలు ఉండాలి. బాదం అనుకూలమైన , పోషకమైన ఎంపికగా నిలుస్తుంది. మీరు దీర్ఘ ఆసనాలు వేస్తుంటే, తగినంత ప్రోటీన్ తీసుకోవడం అవసరం. ఇది యోగాసనాల తర్వాత కండరాల కోలుకోవడానికి మద్దతు ఇస్తుంది.