శుక్రవారం, 6 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 10 డిశెంబరు 2018 (12:04 IST)
సంబంధిత వార్తలు
స్త్రీపురుషుల మధ్య తారతమ్య లేకుండా చేసేది విద్య : జస్టిస్ అనితా సుమంత్
హోంవర్క్ చేయలేదనీ మోకాళ్లు వాచిపోయేలా కొట్టిన టీచర్
ఐదురూపాయల నాణెం దీంట్లో కరుగుతుందా... ?
స్కూల్ బ్యాగ్ బరువును తగ్గించేందుకు ఢిల్లీ సర్కారు రెడీ..
నాన్నా చనిపోతున్నా.. ఆ లెక్చరర్ను వదలొద్దు : ఢిల్లీలో తెలుగు విద్యార్థి సూసైడ్
అమ్మకు, భార్యకు తేడా ఏమిటో చెప్పు..?
టీచర్: చింటూ నేనొకటి అడుగుతా.. కరెక్ట్గా చెప్పాలి..
చింటూ: హా.. చెప్తాను.. అడగండి టీచర్...
టీచర్: అమ్మకు, భార్యకు తేడా ఏమిటో చెప్పు..?
చింటూ: అమ్మ చందమామన చూపిస్తే.. భార్య చుక్కలు చూపిస్తుంది.. టీచర్.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
జైలులో అఘోరీ ఏం చేస్తోంది?: శివయ్యకు రక్తంతో అభిషేకం-కాళీమాతకు పూజలు
చంచల్గూడ జైల్లో ఉన్న అఘోరీ అలియాస్ శ్రీనివాస్ దినచర్య ప్రస్తుతం సెన్సేషనల్ అయ్యింది. ఉదయం కాళీమాతకు పూజలు చేయడమే కాకుండా శివయ్యకు రోజుకు రెండు సార్లు రక్తంతో అభిషేకం చేస్తుంది. జైలులో శివయ్య విగ్రహం లేకపోవడంతో మనసులో స్మరించుకుంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సనాతన ధర్మం కోసం పని చేస్తానంటూ అఘోరీ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక చుట్టూ ఉండే ఖైదీలు అఘోరీని అమ్మా అంటూ ఆప్యాయంగా పలకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్థిక నేరస్థుడు - దొంగ అంటే మొహం పగలగొడతా : విజయ్ మాల్యా
తనను ఆర్థిక నేరగాడు, పారిపోయిన దొంగ అంటూ కామెంట్స్ చేస్తే మొహం పగలగొడతానని స్వదేశీ బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్ విజయ్ మాల్యా హెచ్చరించాడు. ఈ మేరకు ఆయన ఆయన ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే తాను భారత్ను వీడానని పేర్కొన్నారు. తానేమీ దొంగతనం చేయలేదన, అసలు దొంగతనం ఎక్కడ జరిగిందని ఆయన ప్రశ్నించారు. తాను భారత్ నుంచి పారిపోయానని, కానీ దొంగను మాత్రం కాదని చెప్పారు.
నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)
సాధారణంగా దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి వాటిని ప్రయాణికులు బుక్ చేసుకోవడం సర్వసాధారణం. అయితే, ఓ యువతి కేవలం 180 మీటర్ల దూరానికి ఓలా బైక్ను బుక్ చేసుకుంది. ఇంత తక్కువ దూరానికి ఓలా బైక్ ఎందుకు బుక్ చేసుకున్నారని రైడర్ అడిగితే.. అతనికి దిమ్మతిరిగే సమాధానం చెప్పింది.
Mudragada: క్యాన్సర్తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?
కాపు విప్లవకారుడు ముద్రగడ పద్మనాభం క్యాన్సర్తో పోరాడుతున్నారు. ఆయన కుమార్తె క్రాంతి ఎన్నికలకు ముందు ఆయనతో కలిసి జనసేనలో చేరగా, ఆయన వైసీపీ తరపున పోరాడారు. తన తండ్రి పద్మనాభం క్యాన్సర్తో పోరాడుతున్నారని ప్రస్తుతం క్రాంతి షాకింగ్ విషయాలు వెల్లడించారు. తన తండ్రిని చూడటానికి అన్నయ్య గిరి తన తండ్రిని కలవడానికి అనుమతించలేదు. నా తండ్రి ఆరోగ్యం గురించి, దగ్గరి బంధువులకు లేదా ఆయన దీర్ఘకాల అనుచరులకు కూడా ఎటువంటి సమాచారం లేదు.
PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం
జమ్మూ కాశ్మీర్లోని కాట్రా పట్టణం నుండి శ్రీనగర్ వరకు వందే భారత్ రైలు సర్వీసును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. వందలాది మంది ఉత్సాహభరితమైన ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. కత్రా రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి, రైలులో ఉన్న పిల్లలతో సంభాషించారు. వందే భారత్ రైలు సర్వీసు గురించి పిల్లల అభిప్రాయాలను ప్రధాని మోదీ ఆసక్తిగా విని, ఆ తర్వాత సేవను ప్రారంభించారు. కత్రా రైల్వే స్టేషన్ నుండి రైలు బయలుదేరుతుండగా, ఆ స్టేషన్ మొత్తం 'భారత్ మాతా కీ జై' నినాదాలతో నిండిపోయింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు
ఎర్రటి అరటి పండ్లు. వీటిలోని పోషకాలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తింటే గుండె, జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ అరటి పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎర్ర అరటిపండ్లలో విటమిన్ సి, బి6 పుష్కలంగా వుండటంతో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. చిన్న ఎర్ర అరటిపండులో 9 నుంచి 28 శాతం మేర విటమిన్ సి, బి6 వుంటాయి. ఎర్ర అరటి పండులో వుండే పొటాషియం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సాయపడుతుంది. ఎర్ర అరటి పండు తింటుంటే రక్తాన్ని శుభ్రపరిచి ఆరోగ్యవంతం చేస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతాయి ఎర్రటి అరటి కాయలు.
ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్
మధుమేహం. ఈ వ్యాధి వచ్చింది అనగానే తీసుకునే ఆహారంపై అనేక ఆంక్షలు వుంటాయి. నోటికి తాళం వేసుకోవాలేమో అన్నట్లు తయారవుతుంది పరిస్థితి. ఐతే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమమైన రసాలు కొన్ని వున్నాయి. ఈ జ్యూస్లు ఇంట్లోనే తాజాగా తయారు చేసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. రాత్రిపూట 2 టేబుల్ స్పూన్ల మెంతి విత్తనాలను నానబెట్టి ఆ నీటిని తాగితే బ్లడ్ షుగర్ నియంత్రణలో వుంటుంది. ఉసిరి, కలబంద రసానికి తేనె, మిరియాలు జోడించి సేవిస్తే ఇన్సులిన్ స్థాయిలు పెరిగి బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గుతాయి. టేబుల్ స్పూన్ చియా గింజలను, బాటిల్ నీటిలో నానబెట్టి దానిలో నిమ్మకాయ పిండి ఆ రసాన్ని తాగితే మధుమేహం అదుపులో వుంటుంది.
గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?
మనీ ప్లాంట్. ఈ మొక్క ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని ఇస్తుందని విశ్వాసం. ఆరోగ్యపరంగా చూస్తే ఈ మొక్క బెంజీన్, కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్ మరియు జిలీన్ వంటి ఇండోర్ గాలి నుండి గాలిలో ఉండే కాలుష్య కారకాలను తొలగించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలికి విలువను జోడిస్తుంది. ఇంకా మనీ ప్లాంట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మనీ ప్లాంట్ ఉన్న గదిలోని గాలిలో ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది, సులభంగా శ్వాస తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఇంట్లో మనీ ప్లాంట్ను ఉంచడం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఇంట్లో వాదనలను, ఆందోళన, నిద్ర రుగ్మతలను తగ్గిస్తుంది.
రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?
మంచినీరు. నీరే కదా ఏముందిలే అని అనుకుంటాము. ఐతే నిర్దుష్ట సమయాల్లో మంచినీరు త్రాగితే, అది పూర్తి ప్రయోజనాలను ఇస్తుంది. మంచినీరు త్రాగడానికి సరైన సమయాలు ఏమిటో తెలుసుకుందాము. రాగి పాత్రలో రాత్రిపూట ఉంచిన నీటిని ఉదయాన్నే తాగితే మలబద్ధకం నుండి ఉపశమనం లభించి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల కండరాలు, కొత్త కణాలు ఏర్పడతాయి. స్నానం చేసిన వెంటనే నీరు త్రాగడం వల్ల అధిక రక్తపోటు సమస్య వదిలించుకోవచ్చు. భోజనానికి 1 గంట ముందు, భోజనానికి 1 గంట తర్వాత నీరు త్రాగడం మంచిది. పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?
బాదం పాలు పలు ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. వాటిలో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు వున్నాయి. వీటిని తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదం పాలు విటమిన్ ఇ, కాల్షియం, విటమిన్ డిలకు మంచి మూలం. ఇవి చర్మ ఆరోగ్యం, ఎముకల బలం, రోగనిరోధక పనితీరుకు ముఖ్యమైనవి. బాదం పాలలో అసంతృప్త కొవ్వులు ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. పాల అలెర్జీలు లేదా లాక్టోస్ సరిపడని వారికి ఇది ఆవు పాలకు సహజ ప్రత్యామ్నాయంగా వుంటుంది. తియ్యని బాదం పాలలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి, ఇది బరువు తగ్గడానికి మంచి ఎంపిక.