శుక్రవారం, 26 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 28 డిశెంబరు 2018 (14:48 IST)
సంబంధిత వార్తలు
జుట్టు రాలకుండా ఉండేందుకు ఈ సూపర్ ఫుడ్స్...
ఖాతాదారుల నుంచి రూ.10 వేల కోట్లు దోచుకున్న బ్యాంకులు
కరివేపాకు పొడిని పాలలో కలిపి తీసుకుంటే..?
'భైరవ గీత'లో హీరోయిన్ అందాలను పిండేశారు... ఎక్కడబడితే అక్కడ కెమేరా పెట్టి...
మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతాను అంతే...
ఏమయ్యా.. హెయిర్ కటింగ్కి ఎంత..?
వెంగళరావ్: ఏమయ్యా.. హెయిర్ కటింగ్కి ఎంత..?
ఓనర్: పదిరూపాయలు.. సార్..
వెంగళరావ్: మరి షేవింగ్కు..?
ఓనర్: అయిదు రూపాయలు సార్..
వెంగళరావ్: అయితే నా తలకు షేవ్చెయ్యి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఉద్యోగులకు క్రిస్మస్ బోనస్ రూ.2 వేల కోట్లు
అమెరికాకు చెందిన ఓ పారిశ్రామికవేత్త తన కంపెనీలో పని చేసే ఉద్యోగులకు క్రిస్మస్ బోనస్ కింద రూ.2 వేల కోట్లు ప్రకటించారు. ఈ మొత్తాన్ని 540 మందికి అందజేయున్నట్టు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
పెంపుడు కుక్క జబ్బు పడిందని అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య, ప్రాణం తీసుకోవడం ఇంత సింపుల్ అయ్యిందా?
పెంపుడు కుక్క జబ్బుతో బాధపడుతోందని ఆత్మహత్య చేసుకున్న అక్కాచెల్లెళ్ల షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలోని పారా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఇలాంటి హృదయ విదారక సంఘటన జరిగింది. అక్కడ ఇద్దరు సోదరీమణులు, రాధా సింగ్ (24), జియా సింగ్ (22), తమ పెంపుడు కుక్క టోనీ దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ వుండటాన్ని చూసి తట్టుకోలేక ఇరువురూ ఫినైల్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. జర్మన్ షెపర్డ్ కుక్క టోనీ గత నెల రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఉంది. నిరంతరం చికిత్స చేస్తున్నప్పటికీ దాని పరిస్థితి మెరుగుపడలేదు.
Hanuman: హనుమంతుడి శక్తి సూపర్మ్యాన్ను మించింది.. చంద్రబాబు
ప్రముఖ హాలీవుడ్ సూపర్ హీరోల కంటే భారతదేశ పౌరాణిక హీరోలు చాలా గొప్పవారని, ఈ జ్ఞానాన్ని పిల్లలకు అందించడం సమాజం బాధ్యత అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలోని సాంస్కృతిక విశ్వవిద్యాలయంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో చంద్రబాబు మాట్లాడుతూ, హనుమంతుడు, అర్జునుడు, రాముడు, కృష్ణుడు వంటి పాత్రలు సాటిలేని బలం, విలువలు, జ్ఞానాన్ని సూచిస్తాయని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణులకు భలే డిమాండ్ : కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ తయారు చేసే బ్రహ్మోస్ క్షిపణులకు భలే డిమాండ్ ఏర్పడిందని కేంద్రం మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. తిరుపతిలో జరిగిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, దశాబ్ద కాలంగా స్టార్టప్లలో భారత్ దూసుకెళ్తోందన్నారు. స్పేస్ ఎకానమీలో 8వ స్థానానికి చేరుకున్నామన్నారు. ఐటీ, టెలికాం రంగాల్లో పెట్టుబడులను సరళతరం చేసినట్లు వివరించారు.
Christmas: తల్లి విజయమ్మతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆప్యాయంగా పలకరించి..
సరస్వతి పవర్ కంపెనీకి సంబంధించి వైకాపా చీఫ్ జగన్ తన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలపై న్యాయపోరాటం ప్రారంభించినప్పటి నుండి వైఎస్ కుటుంబంలోని ప్రధాన సభ్యుల మధ్య సంబంధాలు సజావుగా లేవని ఇప్పటికే అందరికీ తెలిసిందే. ఇది సహజంగానే కుటుంబంలో కలహాలకు దారితీసింది. ఈ న్యాయపోరాటం మొదలైన తర్వాత జగన్ తన తల్లిని, సోదరిని ఆప్యాయంగా కౌగిలించుకోవడం చాలా అరుదుగా మారింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మధుమేహ వ్యాధిగ్రస్తులు వేటిని తినకూడదు?
డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యకరమైన జీవితానికి దూరంగా పెట్టవలసిన ఆహారాలు కొన్ని వున్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాము. బంగాళాదుంపలు తింటే బ్లడ్ షుగర్ వెంటనే పెరుగుతుంది కనుక వాటికి దూరంగా వుండాలి. స్వీట్ కార్న్ మొక్కజొన్న తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కనుక వాటిని తినరాదు. అరటిపండ్లు రక్తంలో చక్కెరను పెంచే పిండి పదార్థాలుంటాయి కనుక వాటిని తినకపోవడమే మంచిది. తెల్లని పిండి వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో తయారుచేయబడిన పదార్థాలకు మధుమేహ రోగులు దూరంగా వుండాలి. తెల్ల బియ్యంలో చక్కెర స్థాయిలు అధికంగా వుంటాయి. పాలు, పాల ఉత్పత్తులు కూడా షుగర్ లెవల్స్ పెంచుతాయి.
కాలిఫోర్నియా బాదంతో క్రిస్మస్ వేళ ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా చేసుకోండి
క్రిస్మస్ పండుగ సమీపిస్తోంది. తనతో పాటుగా ఉత్సాహం, ఆహ్లాదం, పండుగ ఆనందం యొక్క వాగ్దానాన్ని తెస్తుంది. ఈ సీజన్ మనల్ని అర్థవంతమైన క్షణాలను ఆరాధించడంతో కలిపి, ఆనందాన్ని కలిగించే రుచులను ఆస్వాదించడానికి ప్రోత్సహిస్తుంది. ఈ సంవత్సరం, మీ హాలీడే భోజనాలను సమున్నతం చేసుకోండి, కాలిఫోర్నియా బాదం యొక్క ఆరోగ్యకరమైన మంచితనంతో బహుమతి సంప్రదాయాలను కొనసాగించండి. సహజ సిద్దమైన 15 ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్న ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తూ, శాశ్వత శక్తిని అందిస్తాయి. ఆకలి నియంత్రణలో సహాయపడతాయి. సమావేశాలు, విస్తృతమైన భోజనం, ప్రయాణాలతో నిండిన నెలలో అత్యంత విలువైనది, బాదం.
కిడ్నీలు జాగ్రత్త... షుగర్ ట్యాబ్లెట్స్ వేస్కుంటున్నాంగా, ఏమవుతుందిలే అనుకోవద్దు
మధుమేహం వ్యాధి కారణంగా కిడ్నీలు దెబ్బతినే స్థితిని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం పాటు నియంత్రణలో లేనప్పుడు, అవి కిడ్నీలోని వడపోత వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఫలితంగా మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఈ స్థితిని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. డయాబెటిక్ నెఫ్రోపతి లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. ప్రారంభ దశలో ఈ వ్యాధి లక్షణాలు బయటికి కనిపించవు. వ్యాధి ముదిరే కొద్దీ ఈ లక్షణాలు కనిపిస్తాయి. కాళ్ళు, పాదాలు, చీలమండలు లేదా చేతుల్లో ద్రవం పేరుకుపోవడం వల్ల వాపు వస్తుంది. మూత్రంలో నురుగు రావడం... అంటే ప్రోటీన్ పోవడం వల్ల అలా నురుగు వస్తుంది.
తిరుపతిలో రోబోటిక్ సర్జరీపై సదస్సు: భారీ ఫైబ్రాయిడ్ తొలగింపుతో ప్రపంచ రికార్డు దిశగా గ్లీనీ ఈగల్స్ హాస్పిటల్ చెన్నై
తిరుపతి: ఫోర్టిస్ నెట్వర్క్కు చెందిన ప్రముఖ వైద్య సంస్థ గ్లీనీఈగల్స్ హాస్పిటల్ చెన్నై, గైనకాలజీ రంగంలో మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. రోబోటిక్స్ ఇన్ గైనకాలజీ: ది న్యూ స్టాండర్డ్ పేరుతో నిర్వహించిన కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (CME) కార్యక్రమం డిసెంబర్ 14న తిరుపతిలోని హోటల్ రెనెస్ట్లో విజయవంతంగా జరిగింది. ఈ శాస్త్రీయ సమావేశాన్ని తిరుపతి ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీ, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ (SVMC) ప్రసూతి విభాగం కలిసి నిర్వహించాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 40 మందికి పైగా గైనకాలజిస్టులు పాల్గొన్నారు.
కోడిగుడ్డుతో కేన్సర్ రాదు, నిర్భయంగా తినేయండి అంటున్న FSSAI
కోడిగుడ్డు తింటే కేన్సర్ వస్తుందంటూ ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా ఓ వార్త హల్చల్ చేసింది. దీనిని ఉటంకిస్తూ పలు మీడియా ఛానళ్లు కూడా కోడిగుడ్డు ఆరోగ్యానికి హానికరం అంటూ వార్తలు ప్రసారం చేసాయి. ఈ వార్తలు తప్పుదోవ పట్టించేవనీ, అశాస్త్రీయమైనవని, ప్రజలను భయాందోళనలకు గురిచేవిగా వున్నాయని భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ (FSSAI) తెలిపింది. మన దేశంలో లభించే కోడిగుడ్లు అన్నీ ఎంతో సురక్షితమైనవనీ, ఎలాంటి భయం లేకుండా కోడిగుడ్లు తినవచ్చని తెలియజేసింది.