మంగళవారం, 24 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 28 డిశెంబరు 2018 (14:48 IST)
సంబంధిత వార్తలు
జుట్టు రాలకుండా ఉండేందుకు ఈ సూపర్ ఫుడ్స్...
ఖాతాదారుల నుంచి రూ.10 వేల కోట్లు దోచుకున్న బ్యాంకులు
కరివేపాకు పొడిని పాలలో కలిపి తీసుకుంటే..?
'భైరవ గీత'లో హీరోయిన్ అందాలను పిండేశారు... ఎక్కడబడితే అక్కడ కెమేరా పెట్టి...
మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతాను అంతే...
ఏమయ్యా.. హెయిర్ కటింగ్కి ఎంత..?
వెంగళరావ్: ఏమయ్యా.. హెయిర్ కటింగ్కి ఎంత..?
ఓనర్: పదిరూపాయలు.. సార్..
వెంగళరావ్: మరి షేవింగ్కు..?
ఓనర్: అయిదు రూపాయలు సార్..
వెంగళరావ్: అయితే నా తలకు షేవ్చెయ్యి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
గిల్లితే కాటేస్తాం, ఇరాన్ వార్నింగ్: ట్రంప్ 5 అడుగులు వెనక్కి, యుద్ధం విరమణ అంటూ...
గిల్లితే కాటేస్తా అనేది త్రాచుపాముకి సంబంధించినది. తన దారినే తనుపోతుంటే దాన్ని ఎవరైనా గిల్లితే మాత్రం చస్తానని తెలిసినా కాటు వేసేందుకు మాత్రం వెనకాడదు. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి అచ్చం అలాగే వుందని చెప్పుకుంటున్నారు. అసలు విషయానికి వస్తే... హర్మూజ్ జలసంధిని 48 గంటల లోపుగా తెరవాలని లేదంటే భీకర దాడులు చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త పల్లవి అందుకున్నారు. 5 రోజుల పాటు ఇరాన్ పైన ఎలాంటి దాడులు చేయబోమని తెలిపారు. ఇరాన్ అధికారులతో తాము చర్చలు జరుపుతున్నామనీ, ఈ చర్చలు పురోగతి సాధించి ఫలితాలు సాధిస్తాయని వెల్లడించారు.
తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేదే హవా.. టీవీకే, ఎన్టీకేలకు ఓటమి తప్పదు.. సర్వే
తాజాగా ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 నియోజకవర్గాలకు గాను, డీఎంకే కూటమి 44.9 శాతం ఓట్లను సాధించి 180 స్థానాలను కైవసం చేసుకోనుంది. మరోవైపు, అన్నాడీఎంకే-బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 38.5 శాతం ఓట్లను పొంది 54 నియోజకవర్గాల్లో విజయం సాధించనుంది.
పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు.. టీవీకే 30మంది అభ్యర్థుల జాబితా రిలీజ్
రాబోయే 2026 పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల కోసం తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఆదివారం 30 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. ఏప్రిల్ 9న జరగనున్న ఈ ఎన్నికల్లో ఆ పార్టీ స్వతంత్రంగా పోటీ చేయనుంది. ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది. 30 మంది సభ్యులు కలిగిన పుదుచ్చేరి శాసనసభ ప్రస్తుత పదవీకాలం జూన్ 15తో ముగియనుంది.
సువర్ణాధ్యాయం లిఖించిన 'బ్లాక్ టైగర్' : ఎవరీ అసమాన దేశభక్తుడు!!
భారత గూఢచార చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం లిఖించిన బ్లాక్ టైగర్.. ఒరిజిన్ పేరు రవీంద్ర కౌశిక్. దేశ రక్షణ కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన అసమాన దేశ భక్తుడు. పాకిస్థాన్ సైన్యంలో చేరి, ఆ దేశం వెన్నులో వణుకు పుట్టించిన ఆణిముత్యం. ఆయన వర్థంతి మార్చి 23వ తేది. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఘన నివాళులు అర్పించి ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
కోతుల గుంపు దాడి.. కాకినాడలో 65 ఏళ్ల వృద్ధురాలు మృతి
కాకినాడ జిల్లాలో కోతుల గుంపు దాడి చేయడంతో 65 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందినట్లు ఒక పోలీసు అధికారి సోమవారం తెలిపారు. శనివారం నాడు ఆ వృద్ధురాలు తన వ్యవసాయ పొలాలకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా, కోతుల గుంపు ఆమెపైకి దూసుకొచ్చింది. వాటి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె కాలు జారి కిందపడగా, ఆ వెంటనే కోతులు ఆమెపై దాడి చేశాయని పోలీసులు పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
పుచ్చకాయ. వేసవికాలంలో ఇది మార్కెట్లలోకి వచ్చేస్తుంది. దీనిలో 90 శాతం నీరు వుంటుంది. ఇది రుచిని మాత్రమే కాకుండా, చాలా పోషక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తుంది. పుచ్చకాయలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జ్వరంతో బాధపడతున్నవారు పుచ్చకాయ రసంలో తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గి శక్తినిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ పుచ్చకాయ తింటుంటే మలబద్ధకం అంతరిస్తుంది. మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారికి పుచ్చకాయ ఔషధంగా పనిచేస్తుంది. పుచ్చపండు విత్తనాలను తీసుకోవటం వలన చర్మ క్యాన్సర్, ఇన్ఫెక్షన్ వంటి రుగ్మతలకు దూరంగా ఉంచుతుంది.
ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు
వాపిలోని మెరిల్ వారి గ్లోబల్ హెడ్ క్వార్టర్ కు తాను మొదటి సారిగా వెళ్ళినప్పటి సంఘటనలను గుర్తుచేసుకుంటూ, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్ ధోని బచ్పానా షుడ్ నాట్ రిటైర్ అనే విషయంలో హృదయపూర్వకంగా స్ఫూర్తిదాయకమైన చక్కని సంభాషణలో పాల్గొన్నారు. బచ్పానా షుడ్ నాట్ రిటైర్ అనేది మెరిల్ వారు ప్రజల ఆరోగ్య విషయంలో దేశవ్యాప్తంగా చేస్తున్న ఒక ప్రజారోగ్య ప్రచారం, ట్రీట్మెంట్ జరూరి హై అనే నినాదంతో ఈ ప్రచారం రూపొందించబడింది, సరైన సమయంలో రోగ నిర్ధారణ, అధునాతనమైన వైద్య చికిత్సల అందుబాటును గురించి ప్రజలకు సరైన అవగాహన కలిగిస్తూ ఈ నినాదం ముందుకు సాగుతోంది.
మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?
మార్కెట్లలో చాలాచోట్ల నకిలీ కోడిగుడ్లు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ నకిలీ కోడిగుడ్లను కాల్షియం కార్బోనేట్, పారాఫిన్ వ్యాక్స్, జిప్సం పౌడర్తో నకిలీ గుడ్డు పెంకులు తయారుచేస్తారు. గుడ్డులోని పచ్చసొన, గుడ్డులోని తెల్లసొనను సోడియం ఆల్జినేట్, అల్యూమ్, జెలటిన్, తినదగిన కాల్షియం క్లోరైడ్, బెంజోయిక్ యాసిడ్, నీరు, ఫుడ్ కలరింగ్తో తయారు చేస్తున్నారు. నకిలీ గుడ్డును గుర్తించడమెలాగో తెలుసుకుందాము. నకిలీ కోడిగుడ్ల పైపెంకు నిజమైన వాటి కంటే మెరుస్తూ ఉంటుంది. నకిలీ గుడ్లు నిజమైన గుడ్లు కంటే గట్టిగా ఉంటాయి. కోడిగుడ్డును షేక్ చేస్తే షెల్ లోపల నీరులా కదలాడుతున్నట్లుంటే అది నకిలీది.
డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ
ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతను ఎదుర్కోవడానికి భారతదేశవ్యాప్తంగా 20,911 మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు ప్రతిజ్ఞ చేయడంతో, డానోన్ ఇండియా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక మైలురాయిని నెలకొల్పింది. ఐరన్ లోపం, రక్తహీనతను పరిష్కరించడానికి అవగాహనను పెంచడం, ముందస్తు రోగ నిర్ధారణను ప్రోత్సహించడం, సమర్థవంతమైన పోషకాహార చర్యలను ప్రోత్సహించడంలో డానోన్ చేసిన సామూహిక కృషిని ఈ చారిత్రాత్మక విజయం ప్రతిబింబిస్తుంది. సూక్ష్మపోషకాల లోపాలను ఎదుర్కోవడంలో, ప్రజారోగ్య ఫలితాలను మెరుగుపరచడంలో భాగస్వామ్య చర్యల ప్రాముఖ్యతను ఈ చొరవ నొక్కి చెబుతుంది.
టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ ఈ రోజు ఒబెడా బ్రాండ్ పేరిట తమ ఇంజెక్టబుల్ సెమాగ్లుటైడ్ను విడుదల చేసినట్లు వెల్లడించింది. భారతదేశంలో టైప్ 2 మధుమేహ నిర్వహణ కోసం, అధునాతన జిఎల్ పి -1 రిసెప్టర్ అగోనిస్ట్ ఆధారిత చికిత్స లభ్యతను విస్తరించడంలో ఇది ఒక కీలకమైన ముందడుగును సూచిస్తుంది. జెనరిక్ సెమాగ్లుటైడ్ కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డిజిసిఐ) ఆమోదం పొందిన మొట్టమొదటి భారతీయ కంపెనీ డాక్టర్ రెడ్డీస్.