మంగళవారం, 28 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 28 డిశెంబరు 2018 (13:48 IST)
సంబంధిత వార్తలు
మహానుభావుడు... ప్రియుడితో పారిపోయి తిరిగొచ్చిన భార్యను దగ్గరకి చేర్చుకున్నాడు...
ఈ కాలం పిల్లలు మనమాట వింటారా?
తోటి ఉద్యోగినితో కాపురం పెట్టాడు.. భార్యకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు..
పాపం భార్యకు ఇలా దొరికిపోయాడు ఆ సాఫ్ట్వేర్ టెక్కీ...
ఈరోజు వంట చెయ్యలేదేం..?
స్ట్రాతో తాగుతున్నాను..?
భార్య: ఇక మీదట డ్రింక్ ముట్టుకోనని ప్రమాణం చేశారు.. కదా..?
భర్త: అందుకే రాధా.. డ్రింక్ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
సోదరి అస్థిపంజరాన్ని భుజాన వేసుకుని బ్యాంకుకెళ్లిన సోదరుడు, ఎందుకు?, వీడియో
బ్యాంకు షరతులు ఎలా వుంటాయో చాలామందికి తెలిసిన విషయమే. ముఖ్యంగా డబ్బులు వేసే సంగతి ప్రక్కన పెడితే తీయాలంటే మాత్రం సదరు వ్యక్తి రానిదే డబ్బులు విత్ డ్రా చేయడం దాదాపు దుర్లభం. తన సోదరి చనిపోయిందనీ, ఆమె బాగోగులు తనే చూసుకున్నానని, బ్యాంకులో ఆమె పేరు పైన వున్న డబ్బును తను విత్ డ్రా చేసుకునేందుకు అంగీకరించాలని ఓ వ్యక్తి అభ్యర్థించాడు. ఐతే అందుకు ఆ బ్యాంక్ అంగీకరించలేదు. నీ సోదరి చనిపోయిందన్న గ్యారెంటీ ఏమిటి అని ప్రశ్నించింది. అంతే... ఆ వ్యక్తి తన సోదరి అస్థిపంజరాన్ని తీసుకుని ఏకంగా బ్యాంకుకే వచ్చాడు.
ఇరాన్ కండిషన్స్, రంగంలోకి రష్యా, పరిశీలిస్తున్న ట్రంప్
ఇరాన్ యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా వున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆ దేశం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకూ సుమారు 50 లక్షల కోట్లకు పైగా ఆర్థిక నష్టం చవిచూసినట్లు అంచనా. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ (Operation Epic Fury) ఫిబ్రవరి 28, 2026న అమెరికా- ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై భారీ వైమానిక దాడులు ప్రారంభించాయి. ఇరాన్ అణు కార్యక్రమాలను ఆపడం, క్షిపణి కేంద్రాలను ధ్వంసం చేయడం వీటి ప్రధాన లక్ష్యం. ఈ దాడుల్లో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించినట్లు నివేదికలు పేర్కొన్నాయి,
Nara Lokesh: విశాఖపట్నంలో తొలిసారిగా కేబుల్ ల్యాండింగ్ వ్యవస్థ.. నారా లోకేష్
గూగుల్ విశాఖపట్నంలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్లలో ఒకదానిని అధికారికంగా ప్రారంభించింది. గూగుల్ సదస్సులో ప్రసంగిస్తూ నారా లోకేష్, విశాఖపట్నంలో తొలిసారిగా కేబుల్ ల్యాండింగ్ వ్యవస్థ ఏర్పాటు కానుందని తెలిపారు. వర్జీనియా నుండి డబ్లిన్ వరకు ఉన్న ప్రపంచ డేటా హబ్లు ఎలా అనుసంధానించబడి ఉన్నాయో, ఇప్పుడు విశాఖపట్నం కూడా ఆ ప్రపంచ నెట్వర్క్లో భాగం కానుందని ఆయన వివరించారు.
హై-స్పీడ్ రైలు కారిడార్... కేవలం 70 నిమిషాల్లో అమరావతి టు హైదరాబాద్
హై-స్పీడ్ రైలు కారిడార్ ద్వారా అమరావతి, హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయాన్ని కేవలం 70 నిమిషాలకు తగ్గించవచ్చని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలోని కీలక నగరాలను అనుసంధానించే లక్ష్యంతో రూపొందించిన విస్తృత హై-స్పీడ్ రైలు నెట్వర్క్లో ఈ ప్రణాళిక ఒక భాగమని తెలిపారు.
రేపే 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్
దేశంలోని 5 రాష్ట్రాలు అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ (Exit Poll) ఫలితాలు నిబంధనల ప్రకారం వాటిని ప్రకటించడంపై ప్రస్తుతం నిషేధం ఉంది. ఎన్నికల కమిషన్ (ECI) నిబంధనల ప్రకారం, అన్ని దశల పోలింగ్ ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించకూడదు. ఏప్రిల్ 29, 2026 బుధవారం సాయంత్రం 6:30 గంటల తర్వాత అన్ని ప్రధాన వార్తా సంస్థలు తమ సర్వే ఫలితాలను వెల్లడిస్తాయి. తమిళనాడులో ఈ నెల 23న మొత్తం 234 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మ్యాజిక్ ఫిగర్ 118.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవిలో మజ్జిగ తాగితే ఏమవుతుంది?
వేసవి తాపానికి మజ్జిగ మందు లాంటిది. మండు వేసవిలో అలా బయటకు వెళ్లివచ్చినప్పుడు ఓ గ్లాసుడు మజ్జిగ తాగితే ప్రాణం లేచి వచ్చినట్లుంది. మజ్జిగా తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మజ్జిగలో వుండే విటమిన్ ఎ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మజ్జిగ ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మజ్జిగలో ఉండే రిబోఫ్లావిన్ శరీరం యొక్క శక్తి ఉత్పత్తి వ్యవస్థలకు కీలకమైనది. మజ్జిగ తాగడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. మజ్జిగ బీపీని తగ్గిస్తుంది, తద్వారా రక్తపోటు- గుండె జబ్బులతో బాధపడుతున్నవారికి మేలు చేస్తాయి. ఆహారంలో మజ్జిగను తీసుకుంటే కాల్షియంను జోడిస్తుంది. మజ్జిగలోని తక్కువ కేలరీలు, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
summer herbal drinks, వేసవిలో ఆరోగ్యకర హెర్బల్ పానీయాలు
వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో శరీరాన్ని చల్లబరిచేందుకు ఆయుర్వేదంలో కొన్ని హెర్బల్ పానీయాలను తెలిపారు. అవేమిటో తెలుసుకుందాము. పుదీనా ఆకు కషాయం తాగుతుంటే శరీరం చల్లబడుతుంది. మీజిల్స్, రొమ్ము క్యాన్సర్ వంటివి రాకుండా అడ్డుకుంటుంది. పుదీనా కుటుంబానికి చెందిన ఒక మూలిక, నిమ్మకాయ ఔషధతైలం దాని సిట్రస్ వాసనతో, వేడి ఒత్తిడిని ఎదుర్కోగలదు. మందార టీని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, ఆర్ద్రీకరణలో సహాయపడుతుంది. ఇది వేసవిలో అద్భుతమైన పానీయం. సోంపు గింజలు సాంప్రదాయకంగా శరీరాన్ని చల్లబరచడానికి, జీర్ణక్రియకు సహాయపడతాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం వున్న కొత్తిమీరను తీసుకుంటే వేసవిలో ప్రయోజనం వుంటుంది. జీర్ణ సమస్యలను కూడా ఇది అడ్డుకుంటుంది.
వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు
కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో తిమ్మిర్లు రావు. కిడ్నీ వ్యాధి ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది. కొబ్బరి నీరుతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వేసవిలో కొబ్బరి నీరు శరీరానికి ఎనర్జీ బూస్టర్లా పనిచేస్తాయి. చక్కెరతో చేసిన పానీయ రసాల కంటే ఇది ఉత్తమ ప్రత్యామ్నాయంగా చెప్పుకోచ్చు. బరువు తగ్గడానికి కొబ్బరి నీరు సహాయపడుతుంది. మధుమేహం నిర్వహణకు కొబ్బరి నీరు ప్రయోజనకారి అని చెబుతారు. గుండె ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి. అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని చెపుతారు.
పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్
పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో, సంప్రదాయ డీబీఎస్ విధానంపై ఒక నూతన ఆవిష్కరణగా రూపొందించిన తన అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిము లేషన్(aDBS) వ్యవస్థను భారతదేశంలో ప్రారంభించినట్లు ఆరోగ్య సంరక్షణ సాంకేతికతలో ప్రపంచ అగ్రగామి అయిన మెడ్ట్రానిక్ నేడిక్కడ ప్రకటించింది. పార్కిన్సన్స్ అనేది క్రమంగా తీవ్రమయ్యే ఒక నాడీ సంబంధిత వ్యాధి. ఇది ఒక వ్యక్తి తన దైనందిన జీవితంలో కదిలే, పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. కాలక్రమేణా, ఇది నడవడం, రాయడం లేదా రోజువారీ వస్తువులను పట్టుకోవడం వంటి సాధారణ కార్యకలాపాలను మరింత కష్టతరం చేయవచ్చు.
heat stroke వడదెబ్బ తగ్గేందుకు చిట్కాలు
వేసవి ఎండలు మండుతున్నాయి. ఈ ఎండల్లో తిరిగేటప్పుడు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, మంచినీళ్లు వంటివి వెంట తెచ్చుకోవాలి. సమయానికి తగిన ఆహారం తీసుకోవాలి. ఎండల్లో ఎక్కువగా తిరిగేవారికి ఒక్కోసారి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. వడదెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాము. ఉల్లిపాయను మెత్తగా నూరి వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరానికి పైపూతగా రాయాలి. జీలకర్ర దోరగా వేయించి పొడిచేసి అరస్పూన్ పొడి ఒకగ్లాసు నిమ్మరసంలో కలిపి ఉప్పు, పంచదార వేసుకొని తాగాలి. ఎండల్లో తిరిగి రాగానే లేదా నిద్రపోవడానికి ముందు చర్మాన్ని శుభ్రపరుచుకొని పౌడర్ను రాసుకోవాలి.