గురువారం, 28 మార్చి 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 28 డిశెంబరు 2018 (13:48 IST)
సంబంధిత వార్తలు
మహానుభావుడు... ప్రియుడితో పారిపోయి తిరిగొచ్చిన భార్యను దగ్గరకి చేర్చుకున్నాడు...
ఈ కాలం పిల్లలు మనమాట వింటారా?
తోటి ఉద్యోగినితో కాపురం పెట్టాడు.. భార్యకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు..
పాపం భార్యకు ఇలా దొరికిపోయాడు ఆ సాఫ్ట్వేర్ టెక్కీ...
ఈరోజు వంట చెయ్యలేదేం..?
స్ట్రాతో తాగుతున్నాను..?
భార్య: ఇక మీదట డ్రింక్ ముట్టుకోనని ప్రమాణం చేశారు.. కదా..?
భర్త: అందుకే రాధా.. డ్రింక్ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మద్యం మత్తులో మైనర్పై అత్యాచారం.. ఇంటికి తీసుకెళ్లి..?
మద్యం మత్తులో ఓ కీచకుడు దారుణానికి పాల్పడ్డాడు. మైనర్పై అత్యాచారానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న నిందితుడు బాలికను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బారాబంకిలోని గ్రామంలో ఆరేళ్ల బాలికపై ఆమె పొరుగువారు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బుధవారం సాయంత్రం బాలిక తన ఇంటి బయట నిందితుడు ఆనంద్ కుమార్తెతో ఆడుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల... టీడీపీ పెండింగ్ అభ్యర్థులపై క్లారిటీ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే పది స్థానాలకు అభ్యర్థలను ప్రకటించింది. దీంతో తెలుగుదేశం పార్టీ పెండింగ్ స్థానాల అభ్యర్థులపై ఓ క్లారిటీ వచ్చింది. రానున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 17 లోక్సభ, 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుండగా, బీజేపీ 10 అసెంబ్లీ, ఆరు లోక్సభ సీట్లలోనూ, జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. అయితే, టీడీపీ ఇప్పటివరకు రెండు దఫాలుగా తమ అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. బీజేపీతో పొత్తు అనంతరం మూడు సీట్లు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అరకు అసెంబ్లీ స్థానానికి దొన్ను దొరను, పి.గన్నవరం స్థానానికి మహాసేన రాజేష్, అనపర్తిలో నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి అభ్యర్థులుగా ప్రకటించారు. తాజాగా బీజేపీ ప్రకటించిన 10 అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో అరకు నుంచి పంగి రాజారావు, అనపర్తిలో శివరామకృష్ణ రాజు పేర్లు ఖరారు చేసింది. జనసేన ఇటీవల ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో పి.గన్నవరం స్థానాన్ని గిడ్డి సత్యనారాయణకు ఇచ్చింది.
బస్సు యాత్ర తొలి రోజే తుస్సుమన్నదా? వైకాపా నేతల్లో చర్చ? పార్టీ నేతలపై సీఎం జగన్ మండిపాటు!?
ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తన సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నుంచి శ్రీకారం చుట్టారు. తన సొంత జిల్లా కడపలోని ఇడుపులపాయ నుంచి ఆయన ఈ యాత్రను ప్రారంభించారు. అయితే, మేమంతా సిద్ధం అనే పేరుతో ప్రారంభమైన ఈ యాత్రకు తొలిరోజే గట్టి దెబ్బ తగిలింది. సొంత జిల్లాలోనే ప్రజలు ఆదరణ కరువైంది. పొరుగు జిల్లాలల నుంచి బస్సులు పెట్టి తరలించినప్పటికీ ప్రజలు మాత్రం బస్సు యాత్రలో కనిపించలేదు. దీంతో ముఖ్యమంత్రి జగన్ తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. పైగా, ప్రజలు లేకపోవడంతో పార్టీ నేతలతో సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.
నాన్నమ్మపై దాడి చేసిన దంపతులు... భర్త పట్టుకుంటే.. భార్య చెక్కతో..?
ఆధునిక పోకడలతో మానవత్వం మంటగలిసిపోతుంది. తాజాగా భోపాల్కు చెందిన ఓ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ జంట వారి నాన్నమ్మపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను గుర్తించిన పోలీసులు దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియోలో, ఒక వ్యక్తి వృద్ధురాలిని గట్టిగా పట్టుకోవడం చూడవచ్చు, అతని భార్య ఆమెను చెక్కతో కొట్టినట్లు కనిపిస్తుంది.
బాబాయ్ని ఎవరు చంపారో అందరికీ బాగా తెలుసు.. జగన్
వైఎస్ వివేకానంద రెడ్డి 2019లో దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కోర్టులో కేసు వేసి చాలా నెలలు గడిచినా వైఎస్ జగన్ ఏనాడూ వ్యాఖ్యానించలేదు లేదా ఆ ఆరోపణలపై స్పందించలేదు. వైఎస్ వివేకా హత్యపై వైఎస్ జగన్ తొలిసారిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప ప్రచార సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. "బాబాయ్ని ఎవరు చంపారో కడప జిల్లాలో అందరికీ, దేవుడికే తెలుసు. హంతకుడికి ఎవరు మద్దతిస్తున్నారో మనం అందరం చూడవచ్చు. హంతకుడు జైల్లో ఉండాల్సి ఉండగా చంద్రబాబు, ఆయన వ్యక్తులు, ఎల్లో మీడియా ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. నాపై బురద జల్లేందుకు ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఎవరు పంపించారో మనందరికీ తెలుసు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అవకాడో పండుతో 6 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
అవకాడో. ఈ పండులో ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు సమృద్ధిగా వుంటాయి. అవకాడో తింటుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎముకల నష్టాన్ని నివారించడం వంటివి కలిగి ఉండవచ్చు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. అధిక మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండటం వల్ల గుండె పోటు నిరోధించడానికి మంచిది. అవకాడో పండు నూనెతో పొడి చర్మంపై మర్దిస్తుంటే మచ్చలు మటుమాయమవుతాయి. అవకాడో పండు తింటుంటే రక్తంలో చక్కెర స్థాయిలు క్రమబద్ధీకరించబడుతాయని అంటారు. అవకాడో పండును ఆర్థరైటిస్ నొప్పి నివారణకు మంచి మందుగా ఉపయోగపడుతుంది.
యవ్వనంగా ఎక్కువకాలం జీవించేలా చేసే ఆహారం, అలవాట్లు ఏమిటి?
ఆకలి వేస్తుంది కదా అని ఏదిబడితే అది తినేస్తుంటే శరీరంలో మార్పులు వచ్చేస్తాయి. ముఖ్యంగా వయసుకి తగ్గట్లుగా కాకుండా త్వరగా వృద్ధాప్యాన్ని సమీపిస్తున్నట్లుంటుంది కొందరిలో. కనుక అలా కాకుండా వయసు పెరిగినా యవ్వనంగానూ, ఎక్కువకాలం జీవించేలా చేసే ఆహారం, అలవాట్లు ఏమిటో తెలుసుకుందాము. బ్రోకలీ, క్యాబేజీ, అవకాడో, దోసకాయ, టొమాటో వృద్ధాప్యంతో ముడిపడి ఉన్న జన్యు మార్పులను నివారించి యవ్వనంగా వుండేలా చేస్తాయి. ఉసిరికాయలు దీర్ఘాయువును ఇస్తాయంటారు, రోజూ 4 చెంచాల ఉసిరి రసం తాగుతుంటే వృద్ధాప్య ప్రక్రియను అడ్డుకుంటుంది. పసుపులో వున్న కర్కుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఆయుష్షును పెంచడంలో సహాయపడుతుంది.
సన్ఫ్లవర్ ఆయిల్ టాప్ 8 ఆరోగ్య ప్రయోజనాలు
సన్ఫ్లవర్ ఆయిల్ లేదా పొద్దుతిరుగుడు నూనెను పొద్దుతిరుగుడు విత్తనాల నుండి సేకరించే నూనె. ఇది ట్రైగ్లిజరైడ్, ప్రధానంగా పాల్మిటిక్ యాసిడ్, స్టియరిక్ యాసిడ్, ఒలేయిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్ కలిగి ఉంటుంది. దాని పోషక విలువలు, ఆరోగ్యానికి చేసే ప్రయోజనాలు అద్భుతమైనవి. అవేమిటో తెలుసుకుందాము. సన్ఫ్లవర్ ఆయిల్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మోనో అన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, బ్లడ్ లిపిడ్లు వంటివి ఇందులో వుండటం వల్ల గుండెకి ఎంతో మంచిది. యాంటీఆక్సిడెంట్ చర్యతో అద్భుతమైన ఫేస్ మాయిశ్చరైజర్గా పనిచేసే ఈ నూనెలో విటమిన్లు ఎ, డి, సి, ఇలు చర్మాన్ని మృదువుగా వుంచుతాయి.
వేసవిలో మిమ్మల్ని హైడ్రేటెడ్గా వుంచే 8 పండ్లు ఇవే, తినండి
వేసవికాలంలో శరీరం డీహైడ్రేషన్కి గురవుతుంటుంది. అందువల్ల శరీరానికి పుష్కలంగా నీరు అందించాల్సి వుంటుంది. వేసవి వడదెబ్బ తగలకుండా వుండాలంటే ఈ క్రింది 8 పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అవేమిటో తెలుసుకుందాము. కొబ్బరి నీళ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మినరల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందుకే కొబ్బరి నీళ్లు తాగితే శరీరాన్ని హైడ్రేటెడ్గా వుంచుకోవచ్చు. పుచ్చకాయంలో 92 శాతం నీరు వుంటుంది. కనుక వీటిని వేసవిలో తింటుంటే శరీరం హైడ్రేట్గా వుంటుంది. కీరదోసలో 95 శాతం వరకూ నీరు వుంటుంది కనుక వేసవిలో శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి.
సమ్మర్లో వచ్చే తాటి ముంజలు ఎందుకు తినాలో తెలుసా?
తాటి ముంజలు. వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటి ముంజలు ప్రత్యేకమైనవి. మండుటెండల నుండి మంచి ఉపశమనం కలిగిస్తాయి తాటి ముంజలు. అంతేకాదు వీటిని తింటే ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి, అవేమిటో తెలుసుకుందాము. తాటి ముంజలులో నీటిశాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తాయి. ముంజల్లో పొటాషియం వుండడం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది. తాటిముంజల్ని తీసుకోవడం ద్వారా లివర్ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు.