గురువారం, 20 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 24 జనవరి 2019 (13:59 IST)
సంబంధిత వార్తలు
వలియమ్మ పెళ్లి సక్రమంకాదు.. కానీ, బిడ్డకు తండ్రి ఆస్తిలో వాటా : సుప్రీంకోర్టు
చలికాలంలో శిరోజాల రక్షణకు.. ఏం చేయాలి..?
''అర్జున్ రెడ్డి'' ప్రేయసికి సూపర్ ఛాన్స్..
సాయిపల్లవి అదుర్స్.. రౌడీ బేబీతో మళ్లీ ధనుష్ను వెనక్కి నెట్టింది.. (వీడియో)
కుమార్తెను ముక్కలు ముక్కలుగా నరికాడు.. అడవిలో పారేశాడు..
పెన్ను కక్కుతుంది..?
పేపర్ చదువుతున్నాడు డాక్టర్ పరమేశం.. ఇంతలో బుజ్జిగాడు.. హడావుడిగా వచ్చి..
బుజ్జిగాడు: నాన్నా నిన్న నువ్వు కొన్న పెన్ను కక్కుతుంది..
పరమేశం: అయితే ఎన్నో నెలట.. ఎందుకైనా మంచిది.. వెంటనే నర్శింగ్ హోమ్కు రమ్మను..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?
నాంపల్లి కోర్టులో తన సోదరి సునీతను ఏపీ మాజీ సీఎం, వైకాపా చీఫ్ జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు సంబంధించి సునీత హాజరైనప్పుడు, ఆయన తన కేసు విచారణ కోసం నాంపల్లి కోర్టులోనే వున్నారు. ఇద్దరూ కోర్టు లోపల ఎదురుపడ్డారు. అయినప్పటికీ జగన్ ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించలేదు. దీంతో జగన్ మొండితనంపై మళ్లీ చర్చ మొదలైంది. ఆయన మౌనంగా వుండటం నెటిజన్లకు అవకాశం ఇచ్చినట్లైంది. ఇది చెడిన కుటుంబ సంబంధాలకు అద్దం పట్టింది.
భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?
తమిళనాడులో ప్రియుడితో రీల్స్ చేయొద్దని మందలించిన భర్తను భార్య హతమార్చిన ఘటన తమిళనాడు అరుణాచలంలో జరిగింది. ఆపై తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని డ్రామా చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. అరుణాచలం జిల్లా, చేట్పట్కు చెందిన విజయ్ (27) లారీ డ్రైవర్. ఇతని భార్య షర్మిల (25). వీరిద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు హన్సిక అనే నాలుగోళ్ల కుమార్తె, ఆజీస్ అనే మూడేళ్ల కుమారుడు వున్నారు.
ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల
ఇటీవల జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు 2025 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పొందే నిజమైన ప్రయోజనాలను వివరించే చట్టబద్ధమైన అఫిడవిట్ను సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అభ్యర్థించారు. విజయవాడలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో షర్మిల మాట్లాడుతూ, ఈ సమావేశంలో రూ.13.25 లక్షల కోట్ల విలువైన 613 అవగాహన ఒప్పందాలు కుదిరాయని, ఫలితంగా 16.31 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ప్రభుత్వం చెప్పడాన్ని షర్మిల ఎత్తి చూపారు.
ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్తో ఆధార్ కార్డులు జారీ
ఇకపై ఆధార్ కార్డు తన స్వరూపాన్ని పూర్తిగా మార్చుకోనుంది. ఫోటో, క్యూఆర్ కోడ్తో మాత్రమే కనిపించనుంది. వ్యక్తిగత సమాచార దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) సీఈఓ భువనేశ్ కుమార్ వెల్లడించారు. బ్యాంకులు, హోటళ్లు, ఫిన్టెక్ సంస్థల ప్రతినిధులతో ఆన్లైనులో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వివరాలను పంచుకున్నారు.
విధుల్లో వున్న ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే అంతే సంగతులు.. సజ్జనార్
విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులపై ఎవరైనా దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనార్ హెచ్చరించారు. పోలీసు సిబ్బంది, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సహా అధికారులను అడ్డుకోవడం లేదా దాడి చేయడం వల్ల బిఎన్ఎస్ సెక్షన్ 221, 132, 121(1) కింద తక్షణ క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని ఆయన అన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్కు మారడం ఎలా?
వీగన్ (శాకాహార జీవనశైలి) వైపు మళ్లడం అనేది మెరుగైన ఆరోగ్యం, పర్యావరణం, జీవకారుణ్యం వైపు వేసే ఒక అర్థవంతమైన ముందడుగు. అయితే, వీగన్ డైట్లో అవసరమైన పోషకాలు లభించవని చాలామంది అనుకుంటారు. కానీ, సరైన ప్రణాళికతో సమతుల్యమైన, పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం పూర్తిగా సాధ్యమే. వీగన్గా మారడమంటే కేవలం జంతు ఉత్పత్తులను వదిలేయడం మాత్రమే కాదు; వైవిధ్యభరితమైన మొక్కల ఆధారిత (plant-based) ఆహారంతో ప్లేట్ను నింపుకోవడం. న్యూఢిల్లీలోని మ్యాక్స్ హెల్త్కేర్లో రీజినల్ హెడ్ ఆఫ్ డైటెటిక్స్ రితికా సమద్దార్, వీగన్గా మారాలనుకునే వారి కోసం కొన్ని చిట్కాలను సూచించారు.
చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?
ప్రతి సీజన్కి కొన్ని రకాల కూరగాయలు ప్రత్యేకంగా వుంటుంటాయి. ప్రస్తుతం శీతాకాలం వచ్చేసింది. ఈ కాలంలో 7 కూరగాయలను తప్పనిసరిగా తినాలి. అవేంటో తెలుసుకుందాము. పాలకూర: పాలకూరను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు. పాలకూరలో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. పాలకూరలోని విటమిన్ బి శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. తోటకూర: తోటకూరలో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ - సి కూడా పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరలద్వార లభించే కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎగా మారి అంధత్వం రాకుండా చేస్తుంది.
మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్
హైదరాబాద్: ట్రిప్టాన్కు తగిన ప్రతిస్పందన లేని పెద్దల్లో, ముందస్తు హెచ్చరిక లక్షణాలతో లేదా లేకుండా వచ్చే మైగ్రేన్ తీవ్రమైన చికిత్స కోసం భారతదేశంలో రిమెజెపాంట్ ODTను ప్రారంభిస్తున్నట్లు ఫైజర్ ప్రకటించింది. ఈ నూతన ఔషధం చికిత్స అనంతరం 48 గంటల వరకు కొనసాగే వేగవంతమైన, నిరంతర నొప్పి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది మందుల మితిమీరిన వాడకంతో వచ్చే తలనొప్పుల ప్రమాదానికి కారణం కావడం లేదు. ఇది రోగులకు త్వరగా తిరిగి పనిచేసే అవకాశాన్ని ఇవ్వడమే కాకుండా, మైగ్రేన్కు సంబంధించిన అత్యంత ఇబ్బందికరమైన లక్షణాల నుండి దీర్ఘకాలిక ఉపశమనాన్ని నిర్ధారిస్తుంది.
తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?
తాటి బెల్లం. దీన్ని తీసుకుంటే రక్తహీనతను నిరోధించడంతో పాటు ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. తాటి బెల్లం ఎలా వుపయోగపడుతుందో తెలుసుకుందాము. తాటి బెల్లం తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. తాటి బెల్లాన్ని తింటే అధిక బరువు సమస్యను తొలగించుకోవచ్చు. తాటి బెల్లంలో ఐరన్, క్యాల్షియం, పాస్పరస్ వంటి పోషక పదార్ధాలు ఉంటాయి. తాటి బెల్లంతో ఊపిరితిత్తులు, జీర్ణాశయం, పేగులు ఆరోగ్యంగా వుంటాయి. తాటి బెల్లం తీసుకుంటే శ్వాసనాళం, జీర్ణ వ్యవస్థలలో మలినాలు తొలగిపోతాయి. తాటి బెల్లంలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు. తాటి బెల్లం తీసుకుంటే గ్యాస్, అసిడిటీ నుంచి బయట పడవచ్చు.
నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
లెమన్ టీ. ప్రతిరోజూ లెమన్ టీని తాగడం వల్ల బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి, మెరుగైన జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. ఐతే లెమన్ టీని కొన్ని ఆహార పదార్థాలతో కలపకూడదు. అలా చేస్తే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ టీతో ఏవి కలుపకూడదో తెలుసుకుందాము. పాల ఉత్పత్తులతో లెమన్ టీని తాగకూడదు. అధిక చక్కెర ఆహారాలతో నిమ్మకాయ టీని తాగరాదు. వేయించిన ఆహారాలతో నిమ్మకాయ టీని తాగడం చేయకూడదు. టమోటా వంటకాలతో నిమ్మకాయ టీని తాగొద్దు. కెఫిన్ పానీయాలతో నిమ్మకాయ టీని నివారించండి. రెడ్ మీట్తో లెమన్ టీని మానుకోండి.