శుక్రవారం, 20 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 24 జనవరి 2019 (13:59 IST)
సంబంధిత వార్తలు
వలియమ్మ పెళ్లి సక్రమంకాదు.. కానీ, బిడ్డకు తండ్రి ఆస్తిలో వాటా : సుప్రీంకోర్టు
చలికాలంలో శిరోజాల రక్షణకు.. ఏం చేయాలి..?
''అర్జున్ రెడ్డి'' ప్రేయసికి సూపర్ ఛాన్స్..
సాయిపల్లవి అదుర్స్.. రౌడీ బేబీతో మళ్లీ ధనుష్ను వెనక్కి నెట్టింది.. (వీడియో)
కుమార్తెను ముక్కలు ముక్కలుగా నరికాడు.. అడవిలో పారేశాడు..
పెన్ను కక్కుతుంది..?
పేపర్ చదువుతున్నాడు డాక్టర్ పరమేశం.. ఇంతలో బుజ్జిగాడు.. హడావుడిగా వచ్చి..
బుజ్జిగాడు: నాన్నా నిన్న నువ్వు కొన్న పెన్ను కక్కుతుంది..
పరమేశం: అయితే ఎన్నో నెలట.. ఎందుకైనా మంచిది.. వెంటనే నర్శింగ్ హోమ్కు రమ్మను..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి
బనకచర్ల అంశంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా బనకచర్ల - గోదావరి ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబుతో చర్చలకు సిద్ధమని వెల్లడించారు.
కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)
ఈమధ్య కాలంలో సహనం అనేది చాలామటుకు చచ్చిపోతున్నట్లు కనబడుతోంది. చిన్నచిన్న విషయాలకే కొట్లాటలకు దిగుతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి కదులుతున్న రైలులో జరిగింది. ఏ విషయం దగ్గర తేడా వచ్చిందో తెలియదు కానీ మహిళా బోగీలో ప్రయాణిస్తున్న యువతుల మధ్య కోట్లాట జరిగింది. ఈ కొట్లాటలో మహిళలు ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని దారుణంగా కొట్టుకున్నారు. ఈ దాడిలో పలువురికి రక్తం కూడా కారుతోంది. మరీ ప్రమాదకరంగా వారు రైలు డోర్ వద్ద తన్నుకోవడంతో ఓ మహిళ క్రింద పడిపోయేదే. దాన్ని చూసి మిగిలినవారు కేకలు పెట్టడంతో ఇవతలకి జరిగారు.
100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ మరోమారు వార్తల్లో నిలిచారు. వంద మంది పిల్లలకు జన్మనిచ్చానని, వారికి తన యావదాస్తి చెందేలా వీలునామా రాసినట్టు తెలిపారు. అయితే, వంద మంది పిల్లలకు తన వీర్యదానంతో జన్మనిచ్చానని చెప్పారు. ఈ మేరకు తన భవిష్యత్ ప్రణాళికను వెల్లడించారు.
'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఈ కారణంగా ఇరాన్ దేశంలో ఉన్న భారత పౌరులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఇందుకోసం కేంద్రం ఆపరేషన్ సింధును ప్రారంభించింది. ఇరాన్లో చిక్కుకునిపోయిన భారత పౌరులను స్వదేశానికి తరలించేందుకు వీలుగా ఆపరేషన్ సింధును చేపట్టింది. ఇందులోభాగంగా, ఇరాన్కు భారత్ ప్రత్యేక విమానాలను నడుపుతోంది. ఈ విమానాల్లో భారత పౌరులు స్వదేశానికి చేరుకుంటున్నారు.
జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్రవాహన ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు వీలుగా దేశంలో అమ్ముడయ్యే అన్ని టూవీవర్లకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ - ఏబీఎస్ను తప్పనిసరి చేసయనుంది. ఈ మేరకు త్వరలోనే కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేయనుంది కేంద్ర వర్గాలు వెల్లడించాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...
బిస్కెట్లు. వీటిని తినని వారు బహుశా వుండకపోవచ్చు. కానీ బిస్కెట్లు తింటే ఆరోగ్యానికి అవి ఎంతమేరకు ఉపయోగపడతాయి, ఎంతమేర ఆరోగ్యాన్ని సమస్యల్లోకి నెట్టివేస్తాయో తెలుసుకుందాము. బిస్కెట్లు శుద్ధి చేసిన పిండి, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్లతో తయారు చేయబడతాయి. బిస్కెట్లు పోషక విలువలు లేని ఖాళీ కేలరీలను మాత్రమే అందిస్తాయి బిస్కెట్లలో చక్కెర అధిక మోతాదులో ఉపయోగిస్తారు. మధుమేహం ఉన్నవారు బిస్కెట్లు తినకూడదు బిస్కెట్లలో గణనీయమైన మొత్తంలో సంతృప్త కొవ్వు ఉంటుంది. బిస్కెట్లు చెడు కొలెస్ట్రాల్ను పెంచుతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా ఇవి పెంచుతాయి.
ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి
ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందించడంలో యోగా యొక్క సమగ్ర ప్రయోజనాలను వేడుక జరుపుకుంటుంది. యోగా సాధన అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుండగా, సరైన ఫలితాల కోసం సమతుల్య ఆహారం తీసుకోవటం కూడా అంతే అవసరం. ఆరోగ్యకరమైన ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి వివిధ రకాల పోషకాలు ఉండాలి. బాదం అనుకూలమైన , పోషకమైన ఎంపికగా నిలుస్తుంది. మీరు దీర్ఘ ఆసనాలు వేస్తుంటే, తగినంత ప్రోటీన్ తీసుకోవడం అవసరం. ఇది యోగాసనాల తర్వాత కండరాల కోలుకోవడానికి మద్దతు ఇస్తుంది.
వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?
ఇటీవలి కాలంలో వ్యాయమం తప్పనిసరిగా మారింది. ఐతే కొంతమంది ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తుంటారు కానీ వర్కవుట్ చేయడానికి ముందు కొన్ని పదార్థాలను తీసుకుంటే వ్యాయామం చేసేటపుడు అలసట వంటి రుగ్మతలు దరిచేరవు. అలాంటివి ఏమిటో తెలుసుకుందాము. ఉత్తమ ప్రీ-వర్కౌట్ భోజనాలలో హోల్-ఫ్రూట్ స్మూతీ ఒకటి. ఇది సేవించడం ద్వారా వర్కవుట్ ప్రారంభించడంలో ఎలాంటి నిరుత్సాహం వుండదు. కడుపుకు తేలికగా, ఆహ్లాదకరంగా ఉంటుంది ఫ్రూట్-పెరుగు. ఇది శక్తి స్థాయిలను పెంచి, కండరాలను మెరుగుపరుస్తుంది. ఓట్ మీల్ స్థిరమైన శక్తి వనరుగా పనిచేస్తుంది, ఇది వ్యాయామం చేయడానికి ముందు అనువైనదిగా చెబుతారు.
ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
దోసెలు. బియ్యం పిండి, మినుముల పిండి కలిపి మనం ప్రతిరోజూ దోసెలు తింటుంటాము. ఐతే బియ్యం పిండి స్థానంలో ఇతర బలవర్థకమైన పోషకాలను కలిగినవి కలిపి దోసెలుగా పోసుకుని తింటుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. ఓట్స్ దోసె, బియ్యం పిండిని ఓట్స్తో భర్తీ చేయడం వల్ల దోసెలో ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది. పోషక విలువలు పెరుగుతాయి. క్వినోవా దోసె, పిండిలో క్వినోవా వాడటం వల్ల దోసెలో ప్రోటీన్ కంటెంట్ పెరుగుతుంది. చిరుధాన్యాలతో దోసె, బియ్యం స్థానంలో మిల్లెట్లను వాడటం వల్ల ఫైబర్, ఖనిజ కంటెంట్ పెరుగుతుంది.
ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?
బాగా వేయించిన చికెన్. ఈ చికెన్ తినడం వల్ల బరువు పెరగడం, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరగడం, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వంటి వివిధ ప్రతికూల ఆరోగ్య ప్రభావాలకు దారితీస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం ప్రకారం క్యాన్సర్ మినహా అన్ని కారణాల వల్ల మరణించే ప్రమాదం కూడా దీనితో ముడిపడి ఉంది. బాగా వేయించిన చికెన్ తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. వేయించిన చికెన్ కేలరీలు, అధికంగా కొవ్వు కలిగి ఉంటుంది. ఫలితంగా బరువు పెరగడానికి, ఊబకాయానికి దోహదం చేస్తుంది.