సోమవారం, 20 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (14:55 IST)
సంబంధిత వార్తలు
మైనర్ను లొంగదీసుకున్న టీచర్... ఏం చేసిందంటే?
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
ఏ పనిలో అయినా...?
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను..?
నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..?
టీచర్: బంటి నీ లెక్కల పుస్తకమేది..?
బంటి: లేదు, ఆత్మహత్య చేసుకుంది...
టీచర్: ఎందుకు..?
బంటి: దాని నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కూతురు కోసం వెళ్తే.. కర్నూలు ఆస్పత్రి ఆవరణలో భార్యను హతమార్చిన భర్త..
కర్నూలు జిల్లాలోని యెమ్మిగనూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఒక వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు రామన్న, ఆసుపత్రిలోని ప్రసూతి విభాగంలో ఉన్న తన భార్య నరసమ్మపై కత్తితో దాడి చేశాడు. యెమ్మిగనూరు వాసులైన ఈ దంపతులు, కుటుంబ కలహాల కారణంగా కొంతకాలంగా విడివిడిగా నివసిస్తున్నట్లు తెలిసింది.
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 23మంది సజీవ దహనం
తమిళనాడులోని వాచకారపట్టిలో ఉన్న ఒక ప్రైవేట్ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో, కనీసం 23మంది సజీవ దహనమయ్యారని, మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారని పోలీసులు తెలిపారు. కట్టనార్పట్టిలోని, ముత్తుమాణిక్యం అనే వ్యక్తికి చెందిన వనజ బాణసంచా కర్మాగారంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రాంతం వాచకారపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అధికారుల ప్రకారం, గాయపడిన ఆరుగురిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరందరూ విరుదునగర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇరాన్ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా.. యూఎస్ యుద్ధ నౌకలపై డ్రోన్ల దాడి
పశ్చిమాసియాలో మరోమారు ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా ప్రశాంత వాతావరణం కనిపించినప్పటికీ తాజాగా అమెరికా చేసిన పనికి ఈ ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. తమ వాణిజ్య నౌకను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకోవడంతో ప్రతీకారంగా ఆ దేశ యుద్ధ నౌకలపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసినట్టు టెహ్రాన్ ప్రకటించింది. హర్మూజ్ జలసంధి సమీపంలో ఒమన్ తీరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పరిణామంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న కాల్పుల విరమణ ముక్కలైపోయింది.
మీ విజన్తో న్యవ్యాంధ్రను ముందుకు నడిపించే బాధ్యత మీదే : హ్యాపీ బర్త్డే సీఎం బాబు ...
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని ఆయనకు పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామికవేత్తలు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ కోవలోనే జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 76వ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు.
వైకాపా కార్యకర్త దస్తగిరిని వైకాపా నేతలే చంపేశారు.. ఎందుకో తెలుసా?
కడప జిల్లాలో సంచలనం సృష్టించిన వైకాపా కార్యకర్త దస్తగిరి హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. రియల్ ఎస్టేట్ వివాదం కారణంగా దస్తగిరిని వైకాపా నేతలే హత్య చేసినట్టు పోలీసుల విచారణలో నిర్దారణ అయింది. పైగా, ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించి పోలీస్ ఉన్నతాధికారులపై జిల్లా ఎస్పీ సస్పెండ్ వేటు వేసి వీఆర్కు పంపించారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మూలికల రాజు అశ్వగంధ ఆకుల వినియోగంపై కేంద్రం నిషేధం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూలికల రాజుగా పేరుగడించిన అశ్వగంధ ఆకుల వినియోగంపై నిషేధం విధించింది. ఆహార ఉత్పత్తులు, హెల్త్ సప్లిమెంట్స్లో అశ్వగంధ ఆకులను వాడటంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. ఆరోగ్య భద్రతా కారణాల దృష్ట్యా కేవలం అశ్వగంధ వేర్లు, వాటి నుంచి తీసిన రసాన్ని మాత్రమే వాడాలని స్పష్టం చేసింది.
శరీరంలో చెడు కొవ్వు పేరుకోకుండా కాపాడే గుమ్మడి గింజలు
గుమ్మడి కాయలలో పోషకాలు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. గుమ్మడి గింజలు తింటుంటే కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. శరీరంలో చెడు కొవ్వు పేరుకోకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. గుమ్మడి గింజలు క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తాయని నిపుణులు చెపుతున్నారు. ప్రొస్టేట్ గ్రంథుల వాపును తగ్గించడానికి వైద్య పరంగా గుమ్మడి కాయ సరిపోతుంది. గుమ్మడి తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది. రక్తంలోని గ్లూకోజ్ను బాగా తగ్గిస్తుంది. గుమ్మడి గింజల నుంచి తీసిన నూనెను ఉపయోగించడం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
కాలేయ వ్యాధి క్లెయిమ్లు పెరుగుతున్నాయి, చికిత్స ఖర్చులు అధికమవుతున్నాయి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్
తగినంతగా గుర్తించబడని కాలేయ ఆరోగ్య సంక్షోభాన్ని భారతదేశం ఎదుర్కొంటోంది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, NAFLD (మద్యపానం-రహిత కొవ్వు కాలేయ వ్యాధి) జనాభాలో 9% నుండి 32% మందిని ప్రభావితం చేస్తోంది. అంటే దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరిపై దీని ప్రభావం ఉంటోంది. దీనిని ప్రస్తుతం ఒక నిశ్శబ్ద మహమ్మారిగా గుర్తిస్తున్నారు. కాలేయ సంబంధిత వైద్య పరిస్థితులు ఇప్పటికే మొత్తం మరణాలలో 66% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి.
భరించలేని సయాటికా నొప్పి తగ్గేందుకు ఇంటి చిట్కాలు
సయాటికా(Sciatica) అనేది వెన్నెముక కింది భాగం నుండి మొదలై కాలి చివరి వరకు పాకే నొప్పి. ఇది చాలా ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ, ప్రారంభ దశలో ఉన్నప్పుడు కొన్ని ఇంటి చిట్కాలు మరియు వ్యాయామాల ద్వారా మంచి ఉపశమనం పొందవచ్చు. సయాటికా నొప్పి తగ్గడానికి పాటించవలసిన ముఖ్యమైన చిట్కాలు ఏమిటో చూద్దాము. వేడి, చల్లని ప్యాక్స్, ఇది తక్షణ ఉపశమనానికి బాగా పనిచేస్తుంది. నొప్పి మొదలైన మొదటి 2-3 రోజులు ఐస్ ప్యాక్ వాడండి. ఇది వాపును, మంటను తగ్గిస్తుంది. నొప్పి వచ్చిన చోట వేడి నీళ్ల బ్యాగుతో కాపడం పెట్టండి. ఇది రక్త ప్రసరణను పెంచి, కండరాల బిగువును తగ్గిస్తుంది.
మెడికవర్ హాస్పిటల్స్లో అరుదైన ఘనత: అత్యంత క్లిష్టమైన గుండె, భారీ కణితి శస్త్రచికిత్సలు విజయవంతం
హైదరాబాద్, ఏప్రిల్ 2026: మెడికవర్ హాస్పిటల్స్లో అరుదైన మరియు క్లిష్టమైన రెండు పీడియాట్రిక్ కేసులను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఈ కేసులు అధిక నైపుణ్యం, ఖచ్చితత్వం అవసరమైనవిగా వైద్యులు తెలిపారు. 8 సంవత్సరాల బాలిక (బరువు: 21.2 కిలోలు) శ్వాసలో ఇబ్బంది, మెడ నొప్పితో ఆసుపత్రికి వచ్చింది. మెడ మరియు స్పైన్కు ఎంఆర్ఐ పరీక్షలు నిర్వహించగా, ఛాతి వెనుక భాగంలో 11.6 x 10.6 x 8.7 సెం.మీ పరిమాణంలో భారీ కణితి ఉన్నట్లు గుర్తించారు. ఈ కణితి ప్రధాన రక్తనాళాలు, ముఖ్యంగా అయోర్టా, మరియు స్పైనల్ కాల్కు అత్యంత సమీపంగా ఉండటంతో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది.