సోమవారం, 20 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (14:55 IST)
సంబంధిత వార్తలు
మైనర్ను లొంగదీసుకున్న టీచర్... ఏం చేసిందంటే?
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
ఏ పనిలో అయినా...?
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను..?
నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..?
టీచర్: బంటి నీ లెక్కల పుస్తకమేది..?
బంటి: లేదు, ఆత్మహత్య చేసుకుంది...
టీచర్: ఎందుకు..?
బంటి: దాని నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పెళ్లికి మూడు రోజుల ముందు కాబోయే వరుడు మృతి.. వీధికుక్క వల్లే ?
పెళ్లికి కేవలం మూడు రోజుల ముందు కాబోయే వరుడు మరణించాడు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన చిన్న శంకరంపేట మండలం, అంబాజీపేట గ్రామంలో చోటుచేసుకుంది. జంగరై నివాసి అయిన వరప్రసాద్ (30), పెళ్లి పత్రికలు పంచడానికి అంబాజీపేటకు వెళ్తుండగా, ఒక వీధి కుక్క అతని దారికి అడ్డంగా వచ్చింది. కుక్కను ఢీకొట్టకుండా తప్పించుకునే ప్రయత్నంలో, అతను తన ద్విచక్ర వాహనాన్ని పక్కకు తిప్పగా, అది రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది.
నల్గొండ జిల్లా చెరువుల్లో రాకాసి చేపలు, వలలను కొరికేస్తూ చేపలను తింటూ... వీడియో
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకపర్తి సరస్సులో డెవిల్ ఫిష్ మూక మత్స్యకారులను బెంబేలెత్తిస్తున్నాయి. చేపలు పట్టేందుకు సరసులో వలలు వేస్తుంటే ఆ వలల్ని ముక్కముక్కలుగా కొరికేస్తున్నాయి. మరోవైపు ఇతర చేపలను తినేస్తున్నాయి. దీనితో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని చేపలు పట్టేవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సరసులో చేపల వేటకు వెళితే రాకాసి చేపలు దొరుకుతున్నాయి. 3 నుంచి 4 టన్నులు వరకూ ఈ చేపలే పడుతున్నాయి. 100 కుటుంబాలు ఈ చేపల వేట మీద ఆధారపడి వున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
భారత నౌకలపై కాల్పులు - దర్యాప్తు ప్రారంభించిన ఇరాన్
హర్మూజ్ జలసంధిలో రెండు భారత్ నౌకలపై కాల్పులు జరిపిన వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించినట్టు ఇరాన్ ప్రకటించింది. ముడి చమురుతో వస్తున్న రెండు భారత నౌకలపై కాల్పులు జరిపిన విషయం తెల్సిందే. తమ దళాలేనా అన్న అంశంపై దర్యాప్తు చేపట్టినట్టు ఇరాన్ వెల్లడించింది. ఈ మేరకు ఆ దేశ ప్రతినిధి ఇస్మాయిలీ బాఘేయి ఒక ప్రకటన చేశారు. 'మా దళాలే భారత నౌకలను లక్ష్యంగా చేసుకొన్నాయా..? అనే అంశంపై సంబంధిత సంస్థలు విచారణ చేపట్టాయి' అని పేర్కొన్నారు.
వంద రూపాయలు అప్పు ఇవ్వలేదనే మనిషిని చంపేశారు.. ఎక్కడ?
కేవలం వంద రూపాయలు అప్పు ఇవ్వలేదనే కారణంతో జరిపిన దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన శంకరయ్య అనే వ్యక్తి తన ఇంటి వద్దే ఒక చిన్న దుకాణాన్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దుకాణం వద్దకు వచ్చి, తనకు అత్యవసరంగా 100 రూపాయల అప్పు కావాలని శంకరయ్యను కోరాడు. అయితే, గతంలో ఉన్న బకాయిలు లేదా ఇతర కారణాల రీత్యా శంకరయ్య అప్పు ఇచ్చేందుకు నిరాకరించాడు.
ఉత్తర జపాన్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు
ఉత్తర జపాన్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై రూ.7.4గా నమోదైంది. దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా సునామీ హెచ్చరికలు జారీచేశారు. ఈ భూకంపం కారణంగా తీర ప్రాంతంలో మూడు మీటర్ల మేర అలలు ఎగసి పడొచ్చని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మూలికల రాజు అశ్వగంధ ఆకుల వినియోగంపై కేంద్రం నిషేధం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూలికల రాజుగా పేరుగడించిన అశ్వగంధ ఆకుల వినియోగంపై నిషేధం విధించింది. ఆహార ఉత్పత్తులు, హెల్త్ సప్లిమెంట్స్లో అశ్వగంధ ఆకులను వాడటంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. ఆరోగ్య భద్రతా కారణాల దృష్ట్యా కేవలం అశ్వగంధ వేర్లు, వాటి నుంచి తీసిన రసాన్ని మాత్రమే వాడాలని స్పష్టం చేసింది.
శరీరంలో చెడు కొవ్వు పేరుకోకుండా కాపాడే గుమ్మడి గింజలు
గుమ్మడి కాయలలో పోషకాలు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. గుమ్మడి గింజలు తింటుంటే కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. శరీరంలో చెడు కొవ్వు పేరుకోకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. గుమ్మడి గింజలు క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తాయని నిపుణులు చెపుతున్నారు. ప్రొస్టేట్ గ్రంథుల వాపును తగ్గించడానికి వైద్య పరంగా గుమ్మడి కాయ సరిపోతుంది. గుమ్మడి తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది. రక్తంలోని గ్లూకోజ్ను బాగా తగ్గిస్తుంది. గుమ్మడి గింజల నుంచి తీసిన నూనెను ఉపయోగించడం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
కాలేయ వ్యాధి క్లెయిమ్లు పెరుగుతున్నాయి, చికిత్స ఖర్చులు అధికమవుతున్నాయి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్
తగినంతగా గుర్తించబడని కాలేయ ఆరోగ్య సంక్షోభాన్ని భారతదేశం ఎదుర్కొంటోంది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, NAFLD (మద్యపానం-రహిత కొవ్వు కాలేయ వ్యాధి) జనాభాలో 9% నుండి 32% మందిని ప్రభావితం చేస్తోంది. అంటే దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరిపై దీని ప్రభావం ఉంటోంది. దీనిని ప్రస్తుతం ఒక నిశ్శబ్ద మహమ్మారిగా గుర్తిస్తున్నారు. కాలేయ సంబంధిత వైద్య పరిస్థితులు ఇప్పటికే మొత్తం మరణాలలో 66% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి.
భరించలేని సయాటికా నొప్పి తగ్గేందుకు ఇంటి చిట్కాలు
సయాటికా(Sciatica) అనేది వెన్నెముక కింది భాగం నుండి మొదలై కాలి చివరి వరకు పాకే నొప్పి. ఇది చాలా ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ, ప్రారంభ దశలో ఉన్నప్పుడు కొన్ని ఇంటి చిట్కాలు మరియు వ్యాయామాల ద్వారా మంచి ఉపశమనం పొందవచ్చు. సయాటికా నొప్పి తగ్గడానికి పాటించవలసిన ముఖ్యమైన చిట్కాలు ఏమిటో చూద్దాము. వేడి, చల్లని ప్యాక్స్, ఇది తక్షణ ఉపశమనానికి బాగా పనిచేస్తుంది. నొప్పి మొదలైన మొదటి 2-3 రోజులు ఐస్ ప్యాక్ వాడండి. ఇది వాపును, మంటను తగ్గిస్తుంది. నొప్పి వచ్చిన చోట వేడి నీళ్ల బ్యాగుతో కాపడం పెట్టండి. ఇది రక్త ప్రసరణను పెంచి, కండరాల బిగువును తగ్గిస్తుంది.
మెడికవర్ హాస్పిటల్స్లో అరుదైన ఘనత: అత్యంత క్లిష్టమైన గుండె, భారీ కణితి శస్త్రచికిత్సలు విజయవంతం
హైదరాబాద్, ఏప్రిల్ 2026: మెడికవర్ హాస్పిటల్స్లో అరుదైన మరియు క్లిష్టమైన రెండు పీడియాట్రిక్ కేసులను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఈ కేసులు అధిక నైపుణ్యం, ఖచ్చితత్వం అవసరమైనవిగా వైద్యులు తెలిపారు. 8 సంవత్సరాల బాలిక (బరువు: 21.2 కిలోలు) శ్వాసలో ఇబ్బంది, మెడ నొప్పితో ఆసుపత్రికి వచ్చింది. మెడ మరియు స్పైన్కు ఎంఆర్ఐ పరీక్షలు నిర్వహించగా, ఛాతి వెనుక భాగంలో 11.6 x 10.6 x 8.7 సెం.మీ పరిమాణంలో భారీ కణితి ఉన్నట్లు గుర్తించారు. ఈ కణితి ప్రధాన రక్తనాళాలు, ముఖ్యంగా అయోర్టా, మరియు స్పైనల్ కాల్కు అత్యంత సమీపంగా ఉండటంతో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది.