Friday, 15 May 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 15 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
వినోదం
హాస్యం
జోకులు
joke
Written By
Last Updated :
Wednesday, 24 April 2019 (14:55 IST)
నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..?
Publish:
Wed, 24 Apr 2019 (14:53 IST)
Updated:
Wed, 24 Apr 2019 (14:55 IST)
google-news
తర్వాతి కథనం
ఎమీ ప్రెగ్నెంట్.. శ్రద్ధా కపూర్ను సంప్రదిస్తే.. ట్రిపుల్ ఆర్కు..?
:
తాజా వార్తలు
ఆస్తమా రోగులకు శుభవార్త - జూన్ 8న చేప మందు ప్రసాదం పంపిణీ
రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా దేశంలో ఉన్న ఆస్తమా (ఉబ్బసం) వ్యాధిగ్రస్తులకు బత్తిన కుటుంబ సభ్యులు శుభవార్త చెప్పారు. జూన్ నెల 8వ తేదీన ఉబ్బసం రోగులకు చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తామని వెల్లడించారు. ప్రతి యేటా హైదరాబాద్ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే మృగశిర కార్తె చేప ప్రసాద్ పంపిణీకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులోభాగంగా, దీనికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటబోయింది... ఇంతలోనే వేగంగా రైలు, వీడియో
ఇద్దరు పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటుతోంది ఆ మహిళ. ఇంతలోనే వేగంగా రైలు వచ్చేసింది. దీనితో తన పిల్లల్ని కాపాడుకునేందుకు ఫ్లాట్ఫాంకి రైలు ట్రాకుకి మధ్య పిల్లల్ని గట్టిగా హత్తుకుని కూర్చుంది. రైలు వేగంగా వారిని టచ్ చేస్తూ వెళ్లింది. అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో వారు బైటపడ్డారు. ఈ ఘటన బీహారు రాష్ట్రంలోని సమిష్టిపూర్ జిల్లా షాపూర్ పటోరి రైల్వే స్టేషనులో జరిగింది. ట్రాక్ దాటేందుకు కనీసం వంతెన కూడా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేషను దగ్గర జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రేమించి పెళ్లాడి బిడ్డను కని, ఆ బిడ్డను అమ్మేసి మరొకరితో పెళ్లికి సిద్ధమైన వివాహిత
మానవ సంబంధాలు రోజురోజుకీ క్షీణించిపోతున్నాయని తెలిపే ఘటనలు జరుగుతున్నాయి. హైదరాబాదులోని హయత్ నగర్ పోలీసు స్టేషను పరిధిలోని కొహెడ గ్రామంలో ఇలాంటి ఘటన జరిగింది. గ్రామంలో నివాసం వుండే గోవర్థన్ అనే యువకుడు నాలుగేళ్ల క్రితం సరిత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఐతే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పకుండా గోప్యంగా వుంచారు. ఇద్దరూ తమ మకాన్ని మార్చేసి సిటీకి దగ్గరలో వుంటున్నారు. వీరికి ఓ బిడ్డ పుట్టింది. ఐతే గోవర్థన్ డ్యూటీకి వెళ్లగానే తమ ఇంటికి సమీపంలో వున్న మరో వ్యక్తి సరితకు దగ్గరయ్యాడు. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.
రైతులకు శుభవార్త - త్వరలో కేరళను తాకనున్న రుతుపవనాలు
భారత వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 26వ తేదీన రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకుతాయని వెల్లడించింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఉక్కపోత, ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
ధర్ భోజ్శాల హిందువులదే - సరస్వతి పూజకు అనుమతి : మధ్యప్రదేశ్ హైకోర్టు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాలోని ధర్ భోజ్శాల లేదా కమల్ మౌలా ఆలయ వివాదంలో ఆ రాష్ట్ర హైకోర్టు ఇండోర్ బెంచ్ కీలక తీర్పును వెలువరించింది. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ వివాదంపై హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. ఈ వివాదాస్పద స్థలం ఆలయానికే చెందుతుదని ఇండోర్ ద్విసభ్య ధర్మాసనం హిందూ పిటిషన్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ ఆధీనంలో తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఆలయంలో సరస్వతి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రానికి సూచించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మీ చాయ్: ఆంధ్రప్రదేశ్లో టీ కల్తీపై అవగాహన కల్పిస్తోన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని
ఆంధ్రప్రదేశ్లో అత్యంత విశ్వసనీయమైన, ఎక్కువమంది ఇష్టపడే తేయాకు బ్రాండ్ అయిన టాటా టీ చక్ర గోల్డ్ జెమిని, టీ నాణ్యత ప్రాముఖ్యత గురించి, కల్తీ లేదా కృత్రిమ రంగులు కలిపిన టీ పొడి వల్ల కలిగే ఆహార భద్రతా ప్రమాదాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడానికి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా జారీ చేసిన హెచ్చరికల ప్రకారం, మార్కెట్లోని కొన్ని ప్రాంతాలలో రసాయన రంగులు కలిపిన టీలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి.
వాతావరణ మార్పులు, ప్రజల నేత్ర ఆరోగ్యం: తలెత్తుతున్న ఆందోళనలు
విజయవాడలో తీవ్రమైన, అనూహ్యమైన వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ వేసవిలో అధిక వడగాలులు, అధిక తేమ, దుమ్ముతో కూడిన వాతావరణ పరిస్థితులు వంటివి కనిపిస్తున్నాయి. వేగవంతమైన ఈ పర్యావరణ మార్పులు ఇప్పుడు ప్రజారోగ్యానికి, ముఖ్యంగా నేత్ర ఆరోగ్య పరంగా పెద్ద సవాలుగా మారుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఎక్కువసేపు యూవీ కిరణాల బారిన పడటం, అధికమవుతున్న వాయు కాలుష్యం, నిల్వ నీటి సంబంధిత ఇన్ఫెక్షన్లు, ఆకస్మిక వాతావరణ మార్పుల వల్ల అన్ని వయసుల వారిలో నేత్ర ఉపరితలం, మొత్తం నేత్ర ఆరోగ్యం ప్రభావితం కావచ్చు.
మితిమీరి గోధుమ రోటీలను తింటే ఏమవుతుంది?
ఇటీవలి కాలంలో చాలామంది గోధుమలతో చేసిన రోటీలను తినడం చేస్తున్నారు. ఐతే పరిమితికి లోబడి తింటే ఫర్వాలేదు కానీ మోతాదుకి మించి అదే పనిగా గోధు రోటీలను తింటే అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్నారు పోషకాహార నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. గోధుమ రొట్టె అధికంగా తింటే అది శరీరంలో కార్బోహైడ్రేట్లను పెంచి శరీరంలో కొవ్వు ఏర్పడటానికి కారణమవుతుంది. రోటీలు ఎక్కువ తింటే శరీరంలో వేడి ఉత్పత్తి పెరిగి అధిక చెమట పట్టడం, శరీరంలో నీటి కొరత ఏర్పడటం జరుగుతుంది. రోటీలు ఎక్కువగా తింటే వాటిలో వుండే అదనపు కార్బోహైడ్రేట్లు కొవ్వుగా మారుతుంది. ఫలితంగా గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం సమస్యలకు కారణమవుతుంది. గోధుమ రోటీలను అధిక మోతాదులో తింటే జీర్ణ సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.
వేసవిలో డీహైడ్రేషన్ రాకుండా వుండాలంటే...?
వేసవి ఉష్ణోగ్రతలు పెరిగి చాలామంది డీహైడ్రేషన్ లేదా నిర్జలీకరణానికి గురవుతుంటారు. దీనివల్ల గందరగోళం, మూర్ఛ, మూత్రవిసర్జన లేకపోవడం, వేగవంతమైన హృదయ స్పందన, వేగవంతమైన శ్వాస, షాక్కి గురైతే వెంటనే వైద్య సహాయం పొందాలి. అసలు శరీరం డీహైడ్రేషన్ కి గురి కాకుండా వుండేందుకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో తెలుసుకుందాము. బయటకు వెళ్లేటప్పుడు మీ వెంట మంచినీటి బాటిల్ని తీసుకుని దప్పికగా వున్నప్పుడు తాగుతుండాలి. కేలరీలను తగ్గించడానికి, శరీర బరువును నిర్వహించడానికి చక్కెర పానీయాల కంటే నీటిని ఎంచుకోండి.
పొద్దున్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదేనా?
నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం చాలామందికి అలవాటుగా వుంటుంది. ఐతే ఇలా ఖాళీ కడుపుతో తాగితే ఆరోగ్యానికి చాలా రకాలుగా సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల అజీర్ణం, పోషకాల శోషణ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా ఏమేమి సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో కాఫీని తాగడం వల్ల మానసిక ఆందోళనకు దారి తీసే అవకాశం వుంటుంది. కాఫీలోని ఆమ్లత్వం వల్ల ఖాళీ కడుపుతో సేవించినప్పుడు, అది కడుపులోని ఎసిడిటీ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. కాఫీలో టానిన్లు ఇనుము, కాల్షియంతో సహా కొన్ని పోషకాలను గ్రహించడం వల్ల సమస్యలు వస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos