బుధవారం, 19 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (14:55 IST)
సంబంధిత వార్తలు
మైనర్ను లొంగదీసుకున్న టీచర్... ఏం చేసిందంటే?
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
ఏ పనిలో అయినా...?
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను..?
నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..?
టీచర్: బంటి నీ లెక్కల పుస్తకమేది..?
బంటి: లేదు, ఆత్మహత్య చేసుకుంది...
టీచర్: ఎందుకు..?
బంటి: దాని నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Kushaiguda: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మంటలు.. ఎవరికి ఏమైంది?
టీఎస్సార్టీసీకి చెందిన రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంగళవారం రాత్రి, కుషాయిగూడ బస్ డిపోలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక బస్సులో మంటలు చెలరేగి, ఆ బస్సులు దగ్గరగా ఉండటం వల్ల త్వరగా మరొక బస్సుకు వ్యాపించాయి. ఈ ఘటనలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. వెంటనే అధికారులు అప్రమత్తమై.. అగ్నిమాపక దళానికి సమాచారం అందజేశారు.
Chandrababu Naidu: హస్తినకు బయల్దేరనున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఎందుకో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుండి దేశ రాజధానికి బయలుదేరుతారు. అలాగే గురువారం ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరవుతారు. ఈ ఢిల్లీ పర్యటన కారణంగా, చంద్రబాబు నేతృత్వంలో జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు. అమరావతి నుంచి చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న పవన్ కల్యాణ్ ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు బేగంపేట నుంచి ఢిల్లీకి వెళతారు. రాత్రి ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హోటల్లో బస చేస్తారు.
మిర్చి యార్డ్లోకి ప్రవేశిస్తే అరెస్టు చేస్తాం.. జగన్కు అనుమతులు నిరాకరణ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధినేత వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లేందుకు అధికారులు అనుమతి నిరాకరించారు. గుంటూరు మిర్చి యార్డుకు జగన్ వెళ్లాలని.. రైతులతో సమావేశం కావాలనుకున్నారు. అయితే జిల్లా ఎన్నికల అధికారిగా కూడా పనిచేస్తున్న జిల్లా కలెక్టర్, ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మోడల్ ప్రవర్తనా నియమావళి అమలును పేర్కొంటూ ఆదేశాలు జారీ చేశారు.
శ్రీవారి సన్నిధిలో బూతు పురాణం.. థర్డ్ క్లాస్ నా కొడుకువి అంటూ రెచ్చిపోయిన నరేష్ (video)
పవిత్రమైన శ్రీవారి సన్నధిలో టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ రెచ్చిపోయారు. వెంకన్న ఆలయంలో పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగిపై బూతులతో రెచ్చిపోయారు. "థర్డ్ క్లాస్ నా కొడుకువి" అంటూ తీవ్రపదజాలంతో దూషణకు దిగారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకా నరేష్ కుమార్పై నెటిజన్లు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్, అనంతరం తమవారితో కలిసి మహాద్వారం వద్దకు చేరుకున్నారు.
అద్భుతం: బతుకమ్మ కుంటను తవ్వితే నాలుగు అడుగుల్లోనే నీళ్లొచ్చాయా? నిజమెంత?
బతుకమ్మ కుంటను పునరుజ్జీవింపజేయడానికి హైడ్రా చేసిన ప్రయత్నం మంగళవారం నాడు కార్మికులు నీటిని కొట్టడంతో ఒక అద్భుత క్షణం జరిగింది. నాలుగు అడుగుల తవ్వకం తర్వాత, నీరు ఉపరితలంపైకి చిమ్మింది. 1962-63 రికార్డుల ప్రకారం, సర్వే నెం.563లో ఈ సరస్సు 14.06 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. బాగ్ అంబర్పేట మండలం 563 బఫర్ జోన్తో కలిపి మొత్తం వైశాల్యం 16.13 ఎకరాలు అని సర్వే అధికారులు నిర్ధారించారు. తాజా సర్వే ప్రకారం నేడు సరస్సులో 5.15 ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. నవంబర్లో పని ప్రారంభమైనప్పుడు, నీటి జాడ లేదు. బదులుగా, ఆ ప్రాంతం అడవి మొక్కలు, పొదలతో ఒక పాడుబడిన భూమిలా కనిపించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
దృఢమైన ఎముకలు కావాలంటే?
కండరాలను, ఎముకలను బలంగానూ, ఫిట్గా ఉంచుకోవడానికి ప్రతిరోజూ వ్యాయామాలను చేస్తుండాలి. ఎలాంటి వ్యాయామం చేస్తే బలమైన ఎముకలను సంతరించుకోవచ్చో తెలుసుకుందాము. శ్వాస వ్యాయామాలు శరీరంలో ఆక్సిజన్ను పెంచుతాయి, కండరాలకు ఎముక దృఢత్వానికి సహాయపడతాయి. మీ చేతులను భుజం వెడల్పుగా ఉంచండి, ఆపై మీ చేతులను సాగదీస్తూ ముందుకు వంగండి. ఈ పద్ధతిని ఛాతీ ఓపెనర్ అంటారు. ఇది ఛాతీ, భుజం కండరాలను బలపరుస్తుంది. కాళ్ళు, ఉదర కండరాలను బలోపేతం చేయడానికి లెగ్ లిఫ్ట్ వ్యాయామాలు చేయండి. తల కింద ఒక దిండు ఉంచుకుని మీ వీపు మీద పడుకోండి. ఒక కాలును పైకి ఎత్తి నెమ్మదిగా కిందకు దించండి.
వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)
ఈరోజుల్లో 30 ఏళ్లకే బానపొట్టతో కదల్లేని పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నవారి సంఖ్య చాలా ఎక్కువగానే వుంటోంది. ఆరోగ్యం పైన శ్రద్ధ తగ్గి తిండి పైన యావ పెరిగి పనిచేస్తూ కూడా కుర్చీలో కూర్చుని బిస్కట్లు, ఇతర చిరుతిండ్లను కరకరలాడిస్తూ నోటికి పనిచెపుతుంటారు. ఫలితంగా శరీరం వుండాల్సిన బరువు కంటే అధిక బరువును సంతరించుకుని అడుగు తీసి అడుగు వేయడానికి ఆయాసపడుతుంటారు. కానీ చక్కని జీవనశైలితో పాటు కొన్ని చిట్కాలను పాటిస్తే రేసుగుర్రంలా యోగా గురు బాబా రాందేవ్ మాదిరిగా వుండొచ్చు.
అధిక రక్తపోటును సింపుల్గా అదుపులోకి తెచ్చే పదార్థాలు
పనిభారం, ఒత్తిడి, ఇతర ఆందోళనలు వల్ల చాలామంది హైబిపితో బాధపడుతున్నారు. దీనితో తీవ్రమైన గుండెజబ్బులతో పాటు పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ అధిక రక్తపోటును అదుపులో పెట్టకపోతే ఆరోగ్యపరంగా తీవ్రమైన సమస్యలు సృష్టిస్తుంది. అందువల్ల ఈ క్రింది పదార్థాలను తింటుంటే రక్తపోటు అదుపులో వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. పొటాషియం పుష్కలంగా వున్న కొబ్బరి నీరు తాగినా బీపీ నియంత్రణలోకి వస్తుంది. పుచ్చకాయలో రక్తం గడ్డకట్టకుండా చూసే గుణం వుంది, వీటిని తింటుంటే బీపీ అదుపులోకి వస్తుంది.
సందీప్ మక్తాలా, బాబా రామ్దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం
హరిద్వార్: సమగ్ర ఆరోగ్య సంస్కృతికి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న టీకన్సల్ట్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ నెట్ వర్క్ (టిఐఎచ్ఎన్) ప్రస్థానానికి మరో గౌరవం దక్కంది. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. నేచురోపతి నిపుణుడు డా. మంతెన సత్యనారాయణ రాజు, ఫార్మా దిగ్గజం డివిస్ ల్యాబొరేటరీస్ సహవ్యవస్థాపకుడు డివి మాధుసూదన్ రావు తదితర ప్రముఖులు ప్రశంసించిన అనంతరం, బాబా రామ్దేవ్ టీకన్సల్ట్ విజన్ను అభినందిస్తూ, ఆయుర్వేదం, నేచురోపతి, హోమియోపతి, అల్లొపతి మరియు హోలిస్టిక్ వెల్నెస్ను ప్రపంచవ్యాప్తంగా సమగ్రంగా అనుసంధానించడం భారతదేశాన్ని గ్లోబల్ హెల్త్ లీడర్గా తీర్చిదిద్దే విప్లవాత్మక అడుగు అని ప్రశంసించారు.
GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్
మహారాష్ట్రలో కొత్త వైరస్ విజృంభించింది. గిలియన్-బారే సిండ్రోమ్ అనే వైరస్ పుట్టుకొచ్చింది. ఫిబ్రవరి 13న కొల్హాపూర్ నగరంలో 9వ మరణం సంభవించింది. ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 207కు పెరిగింది. గిలియన్ బార్ సిండ్రోమ్ లేదా జీబీఎస్ అనేది అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీనిలో శరీర రోగనిరోధక వ్యవస్థ స్వయంగా నరాలపై దాడి చేస్తుంది. కొత్త కేసుతో సహా అన్ని ఇన్ఫెక్షన్లు కేసులు కలుషితమైన నీటి వనరులతో ముడిపడి వుండవచ్చు. కలుషితమైన ఆహారం, నీటిలో కనిపించే క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా ఈ వ్యాప్తికి కారణమని చెప్తున్నారు.