గురువారం, 25 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (16:24 IST)
సంబంధిత వార్తలు
హీరో రవితేజకు వింతైన ఆరోగ్య సమస్య....
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను..?
ఓటు వేయాలంటూ ప్రచారం.. చివరకు ఓటే లేకుండా పోయింది....
12వేల మందితో శారీరక సుఖం పంచుకున్న 65ఏళ్ల వ్యక్తి... 27ఏళ్లు ఇదే పని?
ఏ పనిలో అయినా...?
టీచర్: రవీ.. నేనింకా రెడీ చెప్పకుండానే నువ్వెలా పరిగెత్తా వేంటి??
రవి: ఏ పనిలో అయినా ముందుండాలని నిన్న మీరేగా చెప్పారు...
టీచర్: ఆ......
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
దేశం మెచ్చిన నాయకుడు వాజ్పేయి : సీఎం చంద్రబాబు
దేశం మెచ్చిన నాయకుడు దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వాజ్పేయి 101వ జయంతి వేడుకలను పురస్కరించుకుని అమరావతిలోని వెంకటపాలెంలో ఆయన విగ్రహాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి ఆవిష్కరించారు. ఆ తర్వాత అక్కడే నిర్వహించిన సుపరిపాలన సభలో పాల్గొని ప్రసంగించారు.
నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే.. కానీ కట్నంగా పాకిస్థాన్ కావాలి...
మాజీ ప్రధానమంత్రి దివంగత వాజ్పేయి 101 జయంతి వేడుకలు గురువారం దేశ వ్యాప్తంగా జరిగాయి. ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని మాట్లాడుతూ, వాజ్పేయితే తనకున్న అనుబంధం, ఆయన మాటల చమత్కారం, వాగ్ధాటిని వివరించారు. అలాగే, పాకిస్థాన్ పర్యటన సందర్భంగా వాజ్పేయికి ఎదురైన ఓ వింత అనుభవాన్ని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోడీ... యేసు బోధనలు శాశ్వత శాంతిని నెలకొల్పుతాయి..
క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఢిల్లీలోని కెథెడ్రల్ చర్చి ఆఫ్ రిడెంప్షన్లో జరిగిన ఈ వేడుకల్లో ఆయన క్రైస్తవ సోదరులతో కలిసి పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
మందుబాబులకు సీపీ సజ్జనార్ వార్నింగ్.. డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడితే జైలుకే...
కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకునే ప్రక్రియలో భాగంగా, డ్రంకెన్ డ్రైవ్ టెస్టులో పట్టుబడితే రూ.10 వేలు అపరాధం విధించడం, వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు జైలుశిక్ష కూడా పడుతుందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
నిరంతరాయంగా విద్యుత్ కోతలు... విసుగుచెంది కరెంట్ స్తంభమెక్కిన ఎమ్మెల్యే
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విద్యుత్ కోతలు తారాస్థాయికి చేరాయి. నిత్యం కరెంట్ కోతలతో విసుగు చెందిన ఓ కాంగ్రెస్ పార్టీకి చెందిన హరిద్వార్ ఎమ్మెల్యే విద్యుత్ స్తంభమెక్కి నిరసన తెలిపారు. ఆ తర్వాత విద్యుత్ శాఖకు చెందిన ముగ్గురు అధికారుల నివాసాలకు కరెంట్ సఫరా నిలిపివేశారు. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరిగింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
'జైలర్-2'లో బాలీవుడ్ బాద్ షా?
సూపర్ స్టార్ రజనీకాంత్ - దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'జైలర్-2' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి కారణం ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన 'జైలర్' తొలి భాగం బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. దీంతో రెండో భాగంపై మరింత అంచనాలు నెలకొనగా వాటిని బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి మరింత రెట్టింపు చేశారు.
నేను ఫిట్గా గ్లామరస్గా ఉన్నాను : నటి అనసూయ
ఒక్క మహిళలకే కాదు, సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా తన అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తుంటానని సినీ నటి అనసూయ అన్నారు. పైగా, తాను ఏ విషయంలోనూ బాధ పడకుండా ముందుకు సాగుతానని చెప్పారు.
మహిళల దుస్తులు, ప్రవర్తనపై వేలెత్తి చూపడం నేరాలను ప్రోత్సహించినట్టే : చిన్మయి
మహిళల దుస్తులు, ప్రవర్తనను వేలెత్తి చూపడం నేరాలను పరోక్షంగా ప్రోత్సహించినట్టేనని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద అన్నారు. ఇటీవల హీరో శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్పై చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన విషయంతెల్సిందే. ఈ వ్యాఖ్యలపై పెను దుమారం చెలరేగడంతో శివాజీ వెనక్కి తగ్గి తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ క్షమాపణలు చెప్పారు.
'శంబాల' గ్రామంలో మిస్టీరియస్ మరణాల మర్మమేంటి? (మూవీ రివ్యూ)
అది శంబాల అనే గ్రామం. ఓసారి ఆకాశంలోనుంచి ఆ ఊరిలో ఉల్క పడటంతో మూఢ నమ్మకాలను నమ్మే అక్కడి ప్రజలు భయపడతారు. దానికి తగ్గట్లు ఊరిలోని వాతావరణ పరిస్థితులు, కొన్ని దిగ్భ్రాంతికరమైన సంఘటనలు జరుగుతాయి. ఇది తెలిసి జియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు విక్రమ్ అనే జియాలజిస్ట్ను ఆ గ్రామానికి పంపుతారు. విక్రమ్ సైన్స్ను నమ్మేవాడు. కానీ గ్రామస్థులు మూఢ నమ్మకాలను ప్రశ్నించడంతో విక్రమ్పై శంబాల గ్రామ ప్రజలు ఆగ్రహంతో ఉంటారు. ఆ తర్వాత గ్రామంలో హత్యలు, మరణాలు జరుగుతుంటాయి. దానికి విక్రమ్ రియాక్షన్ ఏమిటి? గ్రామంలో అసహజ మరణాలకు కారణం ఏమిటి? మిస్టీరియస్ డెత్ను విక్రమ్ ఎలా ఆపాలని అనుకొన్నాడు? అనేవి మిగిలిన సినిమా.
వేణుస్వామి పూజల వల్ల కాదు.. కఠోర సాధనతో సాధించా : నటి ప్రగతి
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన పూజల వల్లే వెయిట్ లిఫ్టింగ్లో తాను మెడల్స్ సాధించినట్టు చెప్పడం ఏమాత్రం బాగోలేదని, తన కఠోరశ్రమ వల్లే సాధ్యమయ్యాయని నటి ప్రగతి అన్నారు. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రగతి.. క్రీడారంగంలో కూడా సత్తా చాటుతున్నారు. తాజాగా టర్కీలో జరిగిన ఏషియన్ చాంపియన్షిప్ పవర్ లిఫ్టిగ్ టోర్నమెంట్లో తానేంటో నిరూపించుకున్నారు.