బుధవారం, 14 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (16:24 IST)
సంబంధిత వార్తలు
హీరో రవితేజకు వింతైన ఆరోగ్య సమస్య....
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను..?
ఓటు వేయాలంటూ ప్రచారం.. చివరకు ఓటే లేకుండా పోయింది....
12వేల మందితో శారీరక సుఖం పంచుకున్న 65ఏళ్ల వ్యక్తి... 27ఏళ్లు ఇదే పని?
ఏ పనిలో అయినా...?
టీచర్: రవీ.. నేనింకా రెడీ చెప్పకుండానే నువ్వెలా పరిగెత్తా వేంటి??
రవి: ఏ పనిలో అయినా ముందుండాలని నిన్న మీరేగా చెప్పారు...
టీచర్: ఆ......
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
కేసీఆర్ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి
భారాస అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించేందుకు తాము అక్కర్లేదని, ఆయన సొంత కుమార్తె కల్వకుంట్ల కవిత ఉన్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆయన పాలమూరు జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీ అధినేత కేసీఆర్ను, ఆయన తనయుడు కేటీఆర్ను, మేనల్లుడు హరీష్ రావు, ఇతర భారాస నేతలను విమర్శించేందుకు తాము అక్కర్లేదని, ఆయన కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె.కవిత ఉన్నారని తెలిపారు.
మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం సరికాదు : సీపీ సజ్జనార్
మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం ఏమాత్రం సరికాదని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. అలాగే మీడియా ద్వారా మహిళల ప్రతిష్ఠను దెబ్బతీయడాన్ని ఖండించాలని అన్నారు. మహిళా అధికారులపై ఉద్దేశపూర్వకంగా దాడులు ఆందోళనకరమన్నారు.
ప్రయత్నాలు విఫలమైనా ప్రార్థనలు ఎన్నిటికీ విఫలం కావు : డీకే శివకుమార్
కర్నాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుపై మరోమారు చర్చమొదలైంది. ఈ పరిణామాల వేళ కర్నాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన పోస్ట్ మరించి చర్చనీయాంశంగా మారింది. 'ప్రయత్నాలు విఫలమైనా.. ప్రార్థనలు ఎన్నటికీ విఫలం కావు' అంటూ డీకే తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. దీంతో సీఎం మార్పుపైనే ఆయన పరోక్షంగా మాట్లాడారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.
శాంతి, సామరస్యం ఉన్నచోట రోజూ పండుగే : పవన్ కళ్యాణ్
శాంతి, సామరస్యం ఉన్నచోట రోజూ పండగేనని ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలు సంక్రాంతి శోభతో కళకళలాడుతున్నాయన్నారు.
ఎన్డీయేతో జట్టు కట్టే ప్రసక్తే లేదు : విజయ్ పార్టీ నేత స్పష్టీకరణ
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీలు కలిసి జట్టుగా ఏర్పడి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరో విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీని ఎన్డీయే కూటమిలోకి చేర్చుకునేందుకు అన్నాడీఎంకే నేతలతో పాటు ఆ కూటమి నేతలు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, విజయ్ మాత్రం ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో ఆయన చిత్రానికి సమస్యలు ఎదురయ్యాయి.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
జూమ్ కాల్లో బోరున విలపించిన యాంకర్ అనసూయ
బుల్లితెర యాంకర్, సినీ నటి అనసూయ జూమ్ కాల్లో బోరున విలపించారు. మనమంతా మనుషులమేనని, ఒక మనిషిగా భావోద్వేగానికి లోనవ్వడంలో తనకెలాంటి సిగ్గూ లేదని పేర్కొన్నారు. తాజాగా జరిగిన జూమ్ ప్రెస్మీట్లో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. దీనిపై ఇన్స్టా వేదికగా ఆమె వివరణ ఇచ్చారు. 'నిన్న జూమ్ కాల్ ద్వారా ప్రెస్మీట్లో మాట్లాడాను. ఆ సమయంలో నాకు లభించిన మద్దతు నన్నెంతో భావోద్వేగానికి గురి చేసింది.
బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు'. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12వ తేదీన విడుదలై సందడి చేస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదలైన తొలి రోజున రూ.84 కోట్లు వసూలు చేయగా, రెండో రోజున కూడా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగించింది. తాజాగా ఈ చిత్రం రెండు రోజుల కలెక్షన్లను నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 48 గంటల్లో రూ.140 కోట్లు (గ్రాస్)ను వసూలు చేసినట్టు తెలుపుతూ పోస్టర్ను విడుదల చేసింది.
ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా
ఒక వర్గానికి చెందిన అభిమానులు 'పరాశక్తి' చిత్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ చిత్ర దర్శకురాలు సుధా కొంగరా ఆరోపించారు. శివకార్తికేయన్, జయం రవి, అధర్వ మురళి, శ్రీలీలలు జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 10వ తేదీన విడుదలై హిట్ టాక్ను సొంతం చేసుకుంది. తొలి మూడు రోజుల్లోనే దాదాపు రూ.100 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది.
Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?
టాలీవుడ్ నటి, టీవీ యాంకర్ అనసూయ భరద్వాజ్ పోలీసులను ఆశ్రయించారు. ఆన్లైన్ వేధింపులు, క్రిమినల్ బెదిరింపులు, పరువు నష్టం మార్ఫింగ్ చేసిన, ఏఐ సృష్టించిన లైంగికంగా అసభ్యకరమైన కంటెంట్ను ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై సినీ నిర్మాతలు, జర్నలిస్టులు, టెలివిజన్ ఛానెళ్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో సహా 42 మందిపై ఫిర్యాదు చేశారు. మంగళవారం నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం, నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై అనసూయ తన అభిప్రాయాలను వెల్లడించారు.
మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి మెగా బ్లాక్ బస్టర్ 'మన శంకర వర ప్రసాద్ గారు' విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటించారు. శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. ప్రిమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా బ్లాక్ బస్టర్ థాంక్ యూ మీట్ నిర్వహించారు.