బుధవారం, 11 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (16:24 IST)
సంబంధిత వార్తలు
హీరో రవితేజకు వింతైన ఆరోగ్య సమస్య....
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను..?
ఓటు వేయాలంటూ ప్రచారం.. చివరకు ఓటే లేకుండా పోయింది....
12వేల మందితో శారీరక సుఖం పంచుకున్న 65ఏళ్ల వ్యక్తి... 27ఏళ్లు ఇదే పని?
ఏ పనిలో అయినా...?
టీచర్: రవీ.. నేనింకా రెడీ చెప్పకుండానే నువ్వెలా పరిగెత్తా వేంటి??
రవి: ఏ పనిలో అయినా ముందుండాలని నిన్న మీరేగా చెప్పారు...
టీచర్: ఆ......
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
AI Impact Summit 2026, ఢిల్లీ లగ్జరీ హోటల్లో ఒక్కరోజుకి రూ. 25 లక్షలు
AI Impact Summit 2026, న్యూఢిల్లీలో జరగనున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఇప్పటికే ఢిల్లీ ఆతిథ్య రంగంపై భారీ ప్రభావాన్ని చూపుతోంది. లగ్జరీ హోటల్లో బస ఖర్చులు ఇప్పటివరకు కనీవినీ ఎరుగని స్థాయికి చేరుకున్నాయి. ఆకాశమే హద్దుగా రోజురోజుకీ వాటి అద్దె దూసుకుపోతున్నాయి. ఈ నెల 16 నుంచి 20 వరకూ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ సమావేశం జరగనుంది. దాదాపు అన్ని ప్రధాన AI కంపెనీల CEOలతో సహా 100 మందికి పైగా ప్రపంచ టెక్ నాయకులు దీనికి హాజరవుతారు.
ఇద్దరు అనాథ పిల్లలకు తన జీతం నుంచి నెలకి రూ. 10,000 డిప్యూటీ సీఎం పవన్ సాయం
తను ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం పరిధిలో వుంటున్న ఇద్దరు అనాథ పిల్లలు తమ వ్యధను నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఓ వీడియో ద్వారా తెలియజేసారు. అందులో వారు చెబుతూ... పవన్ సార్, మాకు అమ్మానాన్న ఇద్దరూ లేరు. నాన్నగారు చాలా ఏళ్ల క్రితమే చనిపోయారు. అమ్మ ఇటీవలే కేన్సర్ వ్యాధితో చనిపోయారు. ఇక అప్పట్నుంచి నా తమ్ముడు, నేను ఎవరొకరి ఇంట్లో తలదాచుకుంటూ బ్రతుకుతున్నాము. మాకు ఇల్లు కూడా లేదు. మమ్మల్ని మీరే ఆదుకోవాలి సార్ అంటూ వీడియో ద్వారా విన్నవించుకున్నారు.
మానసికస్థితి సరిగాలేని టెక్కీ రైలు పట్టాలపై పడుకున్నాడు.. తల మొండెం వేరయ్యాయి...
హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్లో ఓ విషాదకర ఘటన జరిగింది. మానసికస్థితి సరిగా లేని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రైలు పట్టాలపై పడుకోగా, అతనిపై నుంచి రైలు దూసుకెళ్లింది. దీంతో అతని తల, మొండెం వేరయ్యాయి.
ప్లీజ్.. మాకు ఇంకో వందే భారత్ రైలును కేటాయించరూ... రైల్వే మంత్రికి సీఎం బాబు వినతి
కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్కు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో విజ్ఞప్తి చేశారు. విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగుళూరుకు చేరుకునేందుకు వీలుగా వందే భారత్ రైలును కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి రైల్వే మంత్రి సైతం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు మంగళవారం రైల్వే మంత్రి వైష్ణవ్ను కలిసి ఒక సమగ్రమైన వినతిపత్రాన్నిఅందజేశారు.
కాంగ్రెస్ నేతలపై రూ.500 కోట్ల పరువునష్టం దావా వేసిన అస్సాం సీఎం
కాంగ్రెస్ నేతలపై నుంచి రూ.500 కోట్లకు అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వా శర్మ పరువు నష్టం దావా వేశారు. తనకు, తన కుటుంబం పరువుకు భంగం కలిగించేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడారని ఆయన ఆరోపించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Yash: యశ్ టాక్సిక్ చిత్రానికి హిస్టారికల్ ఓవర్సీస్ డీల్ కుదుర్చుకున్న ఫార్స్ ఫిల్మ్
రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందే అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టేస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన ప్రతిష్టాత్మకమైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు రికార్డ్ బ్రేకింగ్ డీల్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అదొక చారిత్రాత్మక డీల్గా నిలిచింది. ఏకంగా రూ. 120 కోట్లకు హక్కుల్ని సొంతం చేసుకున్నారన్న సంగతి తెలిసిందే. ఈ డీల్ భారతీయ చిత్ర పరిశ్రమను ఆశ్చర్యపరిచింది.
రజనీకాంత్ చిత్ర నిర్మాతకు మద్రాస్ హైకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్
సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్ర నిర్మాతకు మద్రాస్ హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో "కొచ్చడియాన్" చిత్ర నిర్మాత నాలుగు వారాల్లో రూ.2.5 కోట్లు చెల్లించాలని లేదా ఆరు నెలల పాటు జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించింది.
Santosh Shobhan: కపుల్ ఫ్రెండ్లీ ఒక ప్యూర్ లవ్ స్టోరీ : ధీరజ్ మొగిలినేని
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా "కపుల్ ఫ్రెండ్లీ". ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన "కపుల్ ఫ్రెండ్లీ" సినిమా ఈ నెల 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Tanikella Bharani: శివ భక్తితో లీనమై శివోహం పాటలో నటించా : తనికెళ్ల భరణి
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహాశివుడిని పూజిస్తూ రూపొందిన "శివోహం" పాట ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ఘనంగా జరిగింది. ఈ పాటను రాధాకేశవ్ సమర్పణలో పొత్తపు కేశవరెడ్డి నిర్మించారు. దామురెడ్డి దర్శకత్వం వహించారు. యశోకృష్ణ సంగీతాన్ని అందించిన శివోహం పాటను ప్రసిద్ధ మలయాళ గాయకుడు మధు బాలకృష్ణన్ పాడారు.
జీవితంలో అందరికీ కనెక్ట్ అయ్యే సీన్స్ ఫంకీ లో ఉంటాయి : కె.వి. అనుదీప్
‘జాతిరత్నాలు’తో హాస్య చిత్రాలలో కొత్త పంథాను సృష్టించిన దర్శకుడు కె.వి. అనుదీప్, ఇప్పుడు ‘ఫంకీ’తో మరోసారి థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించడానికి వస్తున్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో కయాదు లోహర్ కథానాయిక. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.