సోమవారం, 17 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (16:24 IST)
సంబంధిత వార్తలు
హీరో రవితేజకు వింతైన ఆరోగ్య సమస్య....
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను..?
ఓటు వేయాలంటూ ప్రచారం.. చివరకు ఓటే లేకుండా పోయింది....
12వేల మందితో శారీరక సుఖం పంచుకున్న 65ఏళ్ల వ్యక్తి... 27ఏళ్లు ఇదే పని?
ఏ పనిలో అయినా...?
టీచర్: రవీ.. నేనింకా రెడీ చెప్పకుండానే నువ్వెలా పరిగెత్తా వేంటి??
రవి: ఏ పనిలో అయినా ముందుండాలని నిన్న మీరేగా చెప్పారు...
టీచర్: ఆ......
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి జీబీఎస్ మరణం సంభవించింది. ప్రకాశం జిల్లాలో కొమరవోలులో మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మ అనే మహిళ గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) బారినపడి ప్రాణాలు కోల్పోయింది.
పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)
హైదరాబాద్ నగరంలోని మేడ్చల్లో దారుణం జరిగింది. పట్టపగలు ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో ఓ వ్యక్తిపై విరుచుకుపడ్డారు. సినిమా తరహాలో పోటు మీద పొడుస్తూ నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. అందరూ చూస్తుండగా, ఎలాంటి భయం లేకుండా దారుణంగా నరికి చంపేశారు. దీంతో మేడ్చల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
పోలీస్ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతున్నారు. గంజాయి సరఫరాదారులతో పాటు గంజాయి సేవించే వారు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. తాజాగా కొందరు గంజాయి స్మగ్లర్లు ఓ పోలీస్ను ఢీకొట్టి, బైకుపై పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో ఓ దారుణం జరిగింది. దేవుడు మొక్కు తీర్చుకుని ఇంటికి వస్తున్న ఓ దంపతుల జంటపై కామాంధుడు పగబట్టాడు. భర్తను కొట్టి, ఆయన కళ్లముందే భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి సంగారెడ్డి జిల్లా ఫసల్ వాదిలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)
పెళ్లి జరుగుతోందన్న ఆనందం ఆవిరైపోయింది. మంగళవాయిద్యాల మధ్య వధువును పెళ్లాడేందుకు గుర్రంపై ఎక్కి ఊరేగింపుగా వెళ్తున్న వరుడు గుండెపోటుతో దానిపైనే ఒరిగిపోయాడు. ఈ హఠత్పరిణామంతో పెళ్లి వేడుక విషాదంగా మారిపోయింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో 27 ఏళ్ల వరుడు గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. శుక్రవారం రాత్రి తన బరాత్లో గుర్రంపై కూర్చొని పెళ్లి మండపం వద్దకు ఊరేగింపుగా బయలుదేరాడు. అతను మొదట్లో ఇతర బరాతీలతో కలిసి నృత్యం చేసి ఆ తరువాత గుర్రంపై ఎక్కాడు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ముంబై ఎన్సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)
ఎన్టీఆర్ దేవర చిత్రంలో చుట్టమల్లె సాంగ్ ఎంత బిగ్ హిట్టో వేరే చెప్పక్కర్లేదు. ఈ పాట ఇచ్చిన కిక్ నుంచి యూత్ ఇంకా బయటకు రాలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా చుట్టమల్లె పాటతో ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ముంబైలోని ఎన్సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సాంగ్ స్టెప్పులు వేసారు. ఇద్దరు యువతులు... వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది అంటూ డ్యాన్స్ చేస్తుండగా వారి నృత్యాన్ని చూస్తున్నవారు... ఆ(Aaah) అంటూ ఖోరస్ పలికారు. దీనితో అక్కడ వారంతా నవ్వులే నవ్వులు. మీ చూడండి ఈ వీడియోను...
వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ
గత 2019 ఎన్నికలకు ముందు వైకాపాకు పాటలు పడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయానని సింగర్ మంగ్లీ అంటున్నారు. అయితే, 2024లో ఏ ఒక్క రాజకీయ పార్టీకి పాటలు పాడలేదని చెప్పారు. కేవలం వైకాపాకు మాత్రమే పాటలు పాడలేదనీ అన్ని పార్టీల లీడర్లకు కూడా పాటలు పాడానని తెలిపారు. వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకశాలు కోల్పోయానని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎన్టీఆర్ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్
సీనియర్ ఎన్టీఆర్ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనతను సీనియర్ నటి కృష్ణవేణి సొంతం చేసుకున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అలనాటి సీనియర్ నటి కృష్ణవేణి (102) ఆదివారం ఉదయం వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్ నగర్లో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపంతో పాటు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు
అలనాటి సినీ నటి కృష్ణవేణి ఇకలేరు. ఆమె వయసు 102 సంపత్సరాలు. వయసు రీత్యా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె ఆదివారం ఉదయం ఫిల్మ్ నగరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కృష్ణవేణి మరణవార్త తెలుసుకుని పలువురు ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.
నేను సింగర్ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ
2019 ఎన్నికలకు ముందు వైకాపాకు మద్దతుగా పాట పాడినందుకు తాను అనేక అవమానాలను ఎదుర్కొన్నానని సింగర్ మంగ్లీ వెల్లడించారు. తన పాటలకు రాజకీయ పార్టీలకు అంటగట్టడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో తాను ఏ పార్టీ తరపున పాడలేదని, తనకు ఎటువంటి రాజకీయ సంబంధం లేవని కూడా ఆమె స్పష్టం చేశారు. ఇటీవల, కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో కలిసి ఆమె అరసవల్లి ఆలయాన్ని సందర్శించారు, ఇది తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కేడర్లో అసంతృప్తికి దారితీసింది. దీనిపై మంగ్లీ స్పందిస్తూ.. బహిరంగ లేఖ రాశారు.