బుధవారం, 31 డిశెంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (17:11 IST)
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
:
తాజా వార్తలు
బ్రహ్మదేవుడి కంటే నాకే ఎక్కువ తెలుసు, నేను చెప్పింది వినిసావు: యువతితో వీడియోలో అన్వేష్
ఇదివరకు మీరు చెప్పింది బాగా అనిపించేది ఇప్పుడెందుకో నెగటివ్ అనిపిస్తుంది, అందుకే నేను మీ ఛానల్ అన్ సబ్ స్క్రైబ్ చేసా అని ఓ యువతి వీడియో ద్వారా యూ ట్యూబర్ అన్వేష్ తో అన్నది. ఆ మాటలు విన్న అన్వేష్... నాకు ఇన్స్టాగ్రాంలో 18 లక్షల మంది ఫాలోవర్స్ వున్నారు. వాళ్లంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ అని తెలుసుకున్నా. నాకిప్పుడు మరో 20 వేల మంది పెరిగారు. నేనేమన్నా ఫాలో అవ్వమని చెప్పానా. వాళ్లని నా యూ ట్యూబ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పానా. నాకేంటి? నాకు నచ్చిందే నేను చెప్తా. నీకు నచ్చితే చూడు లేపోతే ఫో.
2026లో AI వెన్నుపోటు పొడిచే ఉద్యోగాల జాబితాలో నా ఉద్యోగం ఉందా?
AI ఎంతటి విప్లవం సృష్టిస్తుందో అంతా చూస్తూనే వున్నాము. ఐతే అంతకంటే ఎక్కువగా ఎంతోమంది ఉపాధిని లాక్కెళ్లిపోతోంది. నిరుద్యోగులను చేసి రోడ్లపైకి విసిరేస్తుంది. ఎన్నో ఆశలతో ఐటీ పరిశ్రమలో ఉద్యాగాలు వస్తాయన్న యువతకు తీవ్ర నిరాశను కలిగిస్తోంది. మొత్తంగా ఏఐతో ఎన్నో విభాగాలలో పనిచేసేవారి ఉద్యోగాలు రోజుల వ్యవధుల్లో ఊడిపోతున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ మరో బాంబ్ పేల్చింది. గాడ్ ఫాదర్ ఆఫ్ జెఫ్రీ హింటన్ 2026లో భారీ లేఆఫ్స్ జరుగుతాయని పేర్కొన్నారు. ఆ ప్రకారంగా మైక్రోసాఫ్ట్ లిస్ట్ చేసిన 40 జాబ్స్తో ఇక భవిష్యత్తులో అవసరం వుండదని చెప్పేసారు.
సొరంగంలో ఢీకొన్న లోకోమోటివ్ రైళ్లు - 60 మందికి గాయాలు
కొత్త సంవత్సర వేళ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. టీ.హెచ్.డి.సి. నిర్మిస్తున్న విష్ణుగఢ్ - పీపల్ కోటి జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన పీపల్ కోటి సొరంగంలో మంగళవారం అర్థరాత్రి రెండు లోకోమోటివ్ రైళ్ళు ఢీకొన్నాయి. షిఫ్ట్ మార్తున్న సమయంలో కార్మికులు, అధికారులను తీసుకెళుతున్న రైలు, నిర్మాణ సామాగ్రితో వస్తున్న మరో రైలును ఢీకొట్టింది.
పులిహోరలో నత్తను పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అనుమానం: సింహాచలం ఈవో
సింహాచలం పులిహోర ప్రసాదంలో నత్త కనబడిందంటూ ఇద్దరు భక్తులు వీడియో వైరల్ చేయడంపై ఆలయ ఈవో స్పందించారు. పులిహోరలో ఎట్టి పరిస్థితుల్లో నత్త వచ్చే పరిస్థితి లేదని అన్నారు. గత మూడు దశాబ్దాలుగా ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదన్న ఆయన పులిహోరలో కావాలనే నత్తను కలిపి దాన్ని వీడియో తీసి వైరల్ చేస్తున్నట్లు తమకు అనుమానం వుందని అన్నారు. అందుకే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలియజేసారు.
ఫ్రెండ్స్, సింహాచలం ప్రసాదంలో నత్త కనబడింది: భక్తులు ఆరోపణ (video)
సింహాచలం అప్పన్నను దర్శించుకుని స్వామివారి ప్రసాదం తీసుకుని తినబోతుండగా అందులో నత్త కనిపించిందని భక్తులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. స్వామివారి ప్రసాదం పులిహోర తింటుండగా పొట్లం లోపల నుంచి నత్త బైటకు వచ్చిందని, దాంతో దాన్ని తీసుకుని కౌంటర్ వద్దకు వెళ్లి ప్రశ్నిస్తే వారి నుంచి సరైన స్పందన రాలేదని ఆరోపించారు. పైగా తమ వద్ద వున్న ప్యాకెట్ తీసుకుని వేరే ప్యాకెట్ చేతిలో పెట్టి పొమ్మన్నారనీ, తాము ఆ ప్యాకెట్ కూడా వెనక్కి ఇచ్చేసి వచ్చామని చెప్పారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అధిక బరువు వదిలించుకునేందుకు 2 వెల్లుల్లి రెబ్బల్ని తింటే?
వెల్లుల్లిని తినాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కొందరికి ఆ వాసన అంటే ఇష్టం వుండదు. ముఖ్యంగా మహిళలు ఖాళీ కడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుంటే ఆరోగ్యం వారి సొంతం అవుతుంది. సులభంగా బరువు తగ్గుతారు. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల అజీర్ణం దరిచేరకుండా ఉంటుంది. అధిక రక్తపోటు సమస్య నుండి బయటపడటానికి వెల్లుల్లి సహాయపడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని ఉదయాన్నే తాగితే మంచిది.
కొలెస్ట్రాల్ తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు
తులసి టీ. తులసి అనగానే ఎన్నో వ్యాధులకు సంజీవిని అనే పేరు గుర్తుకు వస్తుంది. తులసి టీ తాగితే సూర్యకిరణాలు, రేడియేషన్ థెరపీ మరియు ఇతర రేడియేషన్ మూలాల నుండి సెల్ మరియు కణజాల నష్టాన్ని తగ్గిస్తుంది. తులసి టీతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, దీర్ఘాయువుకు దోహదపడుతుంది. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒత్తిడి ప్రతికూల శారీరక- మానసిక ప్రభావాలను తగ్గిస్తుంది. ఆక్సిజన్ను ఉపయోగించడంలో శరీర సామర్థ్యాన్ని పెంచి బలాన్నిస్తుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ, జీర్ణశయాంతర సమస్యల నుంచి బయటపడవేస్తుంది. క్యాన్సర్, అకాల వృద్ధాప్యానికి దోహదం చేసే ప్రమాదకరమైన జీవరసాయనాలను తటస్థీకరిస్తుంది.
కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ట్రెండ్స్ రిపోర్ట్ 2025లో కీలక విషయాలు
1. పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చుల మధ్య బీమా చేయబడిన సభ్యులలో 27 శాతం కంటే ఎక్కువ పెరుగుదలను చూస్తే పెరుగుతున్న అవగాహనను ప్రతిబింబిస్తుంది. 2. డెంగ్యూ, మలేరియా, కామన్ ఫ్లూ వంటి అనారోగ్యాలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, గుండె సంబంధిత వ్యాధులు వంటి జీవనశైలి సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, ఆర్థరైటిస్ భారతీయులలో పెరుగుతున్నాయి. 3. గుండె మరియు క్యాన్సర్కు అధిక-విలువ క్లెయిమ్లు పెరుగుతున్న వైద్య సంక్లిష్టతను నొక్కి చెబుతున్నాయి. 4. వినియోగదారులు సౌకర్యవంతముగా ఆన్లైన్ అనుభవాలను స్వీకరించడంతో డిజిటల్ పునరుద్ధరణలు, యాప్-నేతృత్వంలోని సేవలు పెరుగుతున్నాయి.
పనిలో ఉన్నప్పుడు మైగ్రేన్: మనస్సును ప్రశాంతంగా, రోజును సజావుగా తీసుకెళ్లే మార్గాలు
మైగ్రేన్తో బాధపడేవారికి పనిదినాన్ని కోల్పోవడం లేదా అనారోగ్య సెలవు తీసుకోవడం సాధారణ అనుభవమే. అయితే, ఇది ఉత్పాదకత తగ్గడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా మారుతుందనే విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా 20 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల నిపుణుల్లో, అంటే పని చేసే జనాభాలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. క్రమరహితంగా షెడ్యూల్ అయ్యే పనులు లేదా సమావేశాలు, అధిక స్క్రీన్ వినియోగం, దీర్ఘకాలం పాటు తప్పైన భంగిమలో కూర్చోవడం, అలాగే నిరంతర ఒత్తిడి లేదా బర్నౌట్కు దగ్గరైన భావన వంటి అనేక కారణాలు మైగ్రేన్ను ప్రేరేపిస్తున్నాయి. ఈ సవాళ్లను గుర్తించి పరిష్కరించడం అత్యవసరం.
శరీరంలోని ఎర్ర రక్తకణాల వృద్ధికి పిస్తా పప్పు
పిస్తా పప్పును రోజూ తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి సంరక్షిస్తుంది. పిస్తా పప్పు తింటే కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాము. పిస్తా పప్పును తింటే కంటి సమస్యలతో బాధపడేవారికి సమస్య నుంచి దూరం చేస్తుంది. శరీరంలోని ఊపిరితిత్తులకు, ఇతర శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. పిస్తాపప్పులో పీచు పదార్థం సమృద్దిగా వుండటం వల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి.