శనివారం, 31 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (17:11 IST)
సంబంధిత వార్తలు
ఏ పనిలో అయినా...?
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను..?
కాలిఫోర్నియాలో ప్లేగ్రౌండ్ ఓపెనింగ్ను అడ్డుకున్న ఒక పిట్ట
నటన నేర్చుకోవాలంటే దుస్తులిప్పేయాల్సిందే: ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ హుకుం
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
టీచర్: పిల్లలూ.. మీకు చంద్రుని పైకి వెళ్ళాలని ఉందా..?
పిల్లలు: ముందు మేము అడిగే దానికి కూడా జవాబు చెప్పండి టీచర్..
టీచర్: ఏమిటో అడగండి పిల్లలూ..
పిల్లలు: అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..
టీచర్: ఆ...!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Xi Mingze: అమెరికాలో చైనా అధ్యక్షుడి కుమార్తె జి మింగ్జే.. బహిష్కరించండన్న ట్రంప్ ఫ్రెండ్
చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ కుమార్తె జి మింగ్జేను బహిష్కరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ట్రంప్ మిత్రురాలు లారా లూమర్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎక్స్ ద్వారా చైనా అధ్యక్షుడి కుమార్తెను అమెరికా నుంచి వెలివేయాలని ఆమె ట్వీట్తో పిలుపునిచ్చింది. ఇది అమెరికన్ విశ్వవిద్యాలయాలలో చైనా ఉనికి గురించి కొనసాగుతున్న చర్చలను తీవ్రతరం చేసింది. అమెరికాలో చైనా భద్రతా దళాలు ఆమెను రక్షిస్తున్నాయని ఆధారాలు లేకుండా పేర్కొంది.
మెడలో రెండు పుస్తెల బంగారు తాడు కోసం మహిళ గొంతు కోసి హత్య
బంగారం కోసం ఓ మహిళను గొంతు కోసి హత్య చేసిన ఘటన తెలంగాణ లోని సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు పరిధిలో జరిగింది. ఈ దారణ ఘటన పట్టపగలే చోటుచేసుకోవడంతో స్థానికంగా భయభ్రాంతులకు కారణమవుతోంది. పూర్తి వివరాలు చూస్తే... హతురాలు బాల లక్ష్మి, భర్త సుధాకర్ దంపతులు. బాల లక్ష్మి కిరాణా దుకాణం నిర్వహిస్తుండగా భర్త సుధాకర్ ఆటో నడుపుతుంటాడు. ఐతే శుక్రవారం మధ్యహ్నానం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు లోపలికి చొరపడ్డారు. ఆమె మెడలో వున్న రెండు వరసల బంగారు పుస్తెల తాడు కోసం గొంతు కోసి హత్య చేసారు.
Visakhapatnam: విశాఖపట్నంలో మెట్రో రైలు సేవలు... ప్రారంభానికి ఏపీ సన్నాహాలు
విశాఖపట్నం తీరప్రాంత నగరంలో మెట్రో రైలు సేవలను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టులో కొత్త ఊపు వచ్చింది. నగరంలో పెరుగుతున్న జనాభా- ట్రాఫిక్ రద్దీతో, ప్రజలకు ఆధునిక రవాణా సౌకర్యాలను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
Man: వదిన తలను నరికి చేతుల్లో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.. ఆ తర్వాత?
పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బసంతిలో శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన వదినను పదునైన ఆయుధంతో నరికి చంపాడు. ఆ తర్వాత నరికివేయబడిన తల, రక్తంతో తడిసిన ఆయుధాన్ని తీసుకుని వీధుల్లో తిరిగాడు. ఆపై బసంతి పోలీస్ స్టేషన్లోకి వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద విచారణ జరుపుతున్నారు. నిందితుడిని బిమల్ మండల్గా గుర్తించారు. మృతురాలిని సతి మండల్గా గుర్తించారు. ఆమె నిందితుడి అన్నయ్యను వివాహం చేసుకుంది.
ఆపరేషన్ సిందూర్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీసులు 1500 కి.మీ పయనించి లా విద్యార్థిని అరెస్ట్
ఆపరేషన్ సిందూర్ గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణలతో కోల్కతా పోలీసులు శుక్రవారం రాత్రి గురుగ్రామ్లో పూణే లా విద్యార్థిని శర్మిష్ఠ పనోలిని అరెస్టు చేశారు. అందుకోసం వారు సుమారు 1500 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు. ఆపరేషన్ సింధూర్ పైన, పహెల్గాం ఉగ్రదాడి నేపధ్యంలో ముస్లిం కమ్యూనిటిపైన ఆమె చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనితో కొంతమంది ఆమెను అత్యాచారం చేస్తామంటూ బెదిరింపు సందేశాలు పంపించారు. కాగా సదరు యువతి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయబడిన అభ్యంతరకర వీడియో ఆన్లైన్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?
మొక్కల ఆధారిత ఆహారంలో అధిక మోతాదులో ఫ్లేవనాయిడ్లు వుంటాయి. కనుక వీటితో ఎటువంటి చెడు దుష్ప్రభావాలు వుండవు. చాలామంది మునగ ఆకు పొడిని ఆహారంలో భాగం చేసుకుంటే ఏమయినా దుష్ప్రభావాలు వుంటాయోమోనని సందేహిస్తుంటారు. మునగ ఆకులు, విత్తనాలు, బెరడు, వేర్లు, రసం, పువ్వులను సాధారణంగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు. మునగ ఆకులు, గింజల కాయలను ఆహారంగా ఉపయోగిస్తారు. మునగ ఆకు సారాలతో కూడిన భద్రతా అధ్యయనాలు మునగ చాలా సురక్షితమైనదని సూచిస్తున్నాయి. మానవ అధ్యయనాలతో సంబంధం ఉన్న హానికరమైన ప్రభావాలు ఏవీ నివేదించబడలేదు.
నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?
నేరేడు పండ్లు. వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ సి, ఐరన్ యొక్క అద్భుతమైన మూలం, ఈ పండు హిమోగ్లోబిన్ కౌంట్ను పెంచుతుంది. నేరేడు పండు జీర్ణ శక్తిని మెరుగుపరిచి కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలను అడ్డుకుంటుంది. నేరేడు పండ్లు తింటుంటే మలబద్దకంతో పాటు మూత్ర సంబందిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేయడంలో నేరేడు పండ్లు ఉపయోగపడతాయి.
మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్
పండ్లలో రారాజు మామిడి కాయలు మార్కెట్లలో వెల్లువెత్తుతున్నాయి. ఈ సీజన్లో మామిడి కాయలు తింటే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మామిడి రసం ప్రసిద్ధ రిఫ్రెష్ పానీయం. ఇందులో ఉండే వివిధ పోషకాలు, దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము. మామిడికాయ రసం రక్తంలో కొవ్వులను తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తేలింది. మామిడి రసం మూత్రపిండ సమస్యలను అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చని చెబుతున్నారు. మ్యాంగో జ్యూస్ ఇన్ఫ్లమేటరీ ప్రేగు సిండ్రోమ్ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా జీర్ణాశయానికి సహాయపడుతుంది,
రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?
అనేక మంది మహిళలు, యువతులకు రుతుక్రమ సమయంలో విపరీతమైన నొప్పులు వస్తుంటాయి. కొందరు మహిళలు ఈ నొప్పులు భరించలేకపోతున్నారు. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు వివిధ రకాలైన వైద్యం చేసుకుంటారు.
చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?
LDL లేదా చెడు కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యం ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ధూమపానం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది కనుక మానేయాలి. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక సమస్యే.