శుక్రవారం, 7 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (17:11 IST)
సంబంధిత వార్తలు
ఏ పనిలో అయినా...?
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను..?
కాలిఫోర్నియాలో ప్లేగ్రౌండ్ ఓపెనింగ్ను అడ్డుకున్న ఒక పిట్ట
నటన నేర్చుకోవాలంటే దుస్తులిప్పేయాల్సిందే: ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ హుకుం
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
టీచర్: పిల్లలూ.. మీకు చంద్రుని పైకి వెళ్ళాలని ఉందా..?
పిల్లలు: ముందు మేము అడిగే దానికి కూడా జవాబు చెప్పండి టీచర్..
టీచర్: ఏమిటో అడగండి పిల్లలూ..
పిల్లలు: అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..
టీచర్: ఆ...!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పీకల వరకు మద్యం సేవించారు.. బైకును ఢీకొట్టి.. బైకర్నే బెదిరించిన యువతులు (Video)
హైదరాబాద్ నగరంలో కొందరు యువతులు మద్యంమత్తులో హల్చల్ సృష్టించారు. పీకల వరకు మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేశారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన బైకును ఢీకొట్టారు. ఆ తర్వాత ఆ వాహనదారుడునే బెదిరించారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. దీంతో బాధితుడు ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. హల్చల్ చేసిన యువతులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా రీడింగ్ 212 పాయింట్లు నమోదైంది. దీంతో ఆ యువతులపై పోలీసులు కేసు నమోదు చేసి, కారును స్వాధీనం చేసుకున్నారు.
తప్పుడు సర్టిఫికేట్తో హైకోర్టుతో చీట్ చేసిన బోరుగడ్డ.. రాష్ట్రం నుంచి పరార్!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేశ్లతో పాటు వారి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్టు అయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్నే మోసంచేశారు. నకిలీ మెడికల్ సర్టిఫికేట్తో హైకోర్టు నుంచి బెయిల్ పొంది చివరకు రాష్ట్రం నుంచి పత్తా లేకుండా పోయాడు. ఈ రౌడీ షీటర్కు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు గమ్మతుగా సహకరించడం గమనార్హం.
గోవా సర్కారు అవినీతిలో కూరుకుంది.. ఎమ్మెల్యేలు డబ్బు లెక్కించుకుంటున్నారు... బీజేపీ నేత
ఆయనో బీజేపీ నేత. పేరు పాండురంగ మడైకర్. గోవాలోని బీజేపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ చిన్నపని కోసం తాను సొంత పార్టీకి చెందిన మంత్రికి రూ.20 లక్షలు ఇచ్చినట్టు తెలిపారు. ఈ విషయంపై గోవా బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. లంచం పుచ్చుకున్న మంత్రిపేరును బహిర్గతం చేయాలంటూ డిమాండ్ చేశారు. గోవాలోని బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకునిపోయిందని, మంత్రులు డబ్బులు లెక్కపెట్టుకోవడంలో బిజీగా ఉన్నారని పాండురంగ ఆరోపించారు. అయితే, ఈ సందర్భంగా ఆయన ఏ ఒక్క నేత పేరును ప్రస్తావించలేదు.
యుఏఈలో మరో ఇద్దరు భారతీయులకు ఉరిశిక్షలు అమలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో మరో ఇద్దరు భారతీయులకు ఉరిశిక్షలను అమలు చేశారు. ఇటీవలే భారతీయ మహిళను ఓ కేసులో ముద్దాయిగా తేలించి ఉరితీసిన విషయం తెల్సిందే. తాజాగా మరో ఇద్దరు కేరళ రాష్ట్రానికి చెందిన వారిని ఉరితీశారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ విషయాన్ని కూడా మృతుల కుటుంబ సభ్యులకు వెల్లడించింది. మృతులను కేరళ రాష్ట్రానికి చెందిన మహ్మద్ రినాష్ అరింగిలొట్టు, మురళీధరన్, పెరుమ్తట్టు వలప్పిల్గా గుర్తించారు.
Kiran Royal: నాకు క్లీన్ చిట్ లభించింది. పవన్ కల్యాణ్కు నేనేంటో తెలుసు.. ఆధారాలు సమర్పిస్తా (videos)
తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్కు క్లీన్ చిట్ లభించింది. కిరణ్ రాయల్ తనను మోసం చేసి రూ.1.20 కోట్లు దుర్వినియోగం చేశాడని ఆరోపిస్తూ లక్ష్మీరెడ్డి అనే మహిళ విలేకరుల సమావేశం నిర్వహించిన తర్వాత పార్టీ గతంలో విచారణ ప్రారంభించింది. దీంతో పార్టీ హైకమాండ్ తాత్కాలికంగా పక్కన పెట్టింది. అయితే లక్ష్మీ రెడ్డి మళ్ళీ మీడియా ముందు ప్రత్యక్షమై, కిరణ్ రాయల్తో తనకు ఎలాంటి వివాదాలు లేవని, అన్ని విషయాలు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. కొంతమంది తన పరిస్థితిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని ఆమె ఆరోపించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు
మధుమేహం. ఈ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. శరీరం సంకేతాలను చూపించినా చాలామంది దాన్ని కనుగొనలేకపోతున్నారు. నడక చేసేటపుడు ఇలాంటి సమస్యలు ఎదురయితే అది డయాబెటిక్ కావచ్చని అంటున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము. కొద్ది దూరం నడవగానే తరచుగా కాళ్ల నొప్పులు వస్తుంటే డయాబెటిస్ సమస్యకు సంకేతం కావచ్చు. డయాబెటిక్ ఫెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అయితే రక్తంలో చక్కెర ధమనులు గట్టిపడి తొడలు, పిరుదులలో నొప్పి వుండవచ్చు. కాళ్లలో తిమ్మిర్లు, జలదరించినట్లు వుండటం మధుమేహం ప్రారంభ లక్షణం కావచ్చు. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు వుంటే చేతులు, కాళ్ల నరాలును దెబ్బతీయవచ్చు. చేతులు మంట, సూదులతో గుచ్చినట్లు అనిపించడం వంటివి డయాబెటిస్ సూచనలు కావచ్చు.
మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?
భోజనం చేసిన తర్వాత తీపి తినాలనిపించడం సహజం. అన్నిటిని మించి కాస్తం బెల్లం ముక్క నోట్లో వేసుకుని చప్పరిస్తుంటే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. బెల్లంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బెల్లంలో ఇనుము వుంటుంది కనుక ఎనీమియా రోగులు తింటే మేలు కలుగుతుంది. మరీ ముఖ్యంగా మహిళలు బెల్లాన్ని సేవించడం అత్యావశ్యకమైనది. బెల్లం తినడం వల్ల గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది, బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంని క్రమబద్దీకరణ చేస్తుంది. ప్రతిరోజూ గ్లాసు పాలు లేదా నీటితో బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది.
Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు
సాధారణంగా ప్రతి మహిళ తన ముఖం చాలా అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దీనికోసం తరచుగా బ్యూటీ పార్లర్లకు వెళ్తుంటారు. ఇంకా మరికొందరు ఖరీదైన క్రీములను కొని ముఖాలకు రాసుకుంటారు. అయితే వీటితో డబ్బు వృధా. మెరిసే అందం కోసం మందార పువ్వుతో పొందవచ్చు. ఎలాగో చూద్దాం.. మందార పువ్వు, దాని ఆకులను సాధారణంగా జుట్టును మృదువుగా, ఆరోగ్యంగా మార్చడానికి ఉపయోగిస్తారు. ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడానికి మందార పువ్వులను ఉపయోగించవచ్చు.
పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?
పుచ్చకాయ. ఈ పుచ్చకాయలు కాస్తంత పెద్దవిగా వుంటుంటాయి. వీటిని ఇంటికి తెచ్చుకుని సగం ముక్క కోసి మిగిలిన సగం ఫ్రిడ్జిలో పెట్టుకుని తర్వాత తిందాములే అనుకుంటారు. కానీ అలా పెడితే దానివల్ల పలు అనారోగ్య సమస్యలు రావచ్చంటున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము. పుచ్చకాయను ఫ్రిడ్జిలో పెట్టడం వల్ల దానిలోని పోషక విలువలు తగ్గుతాయి. ఫ్రిడ్జిలో పెట్టిన చల్లని పుచ్చకాయను తినడం వల్ల జలుబు, దగ్గు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అదేవిధంగా థ్రోట్ ఇన్ఫెక్షన్, వదలని దగ్గు కూడా పట్టుకోవచ్చు. ఫ్రిడ్జిలో వుంచిన పుచ్చకాయ తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఇంకా పొట్ట సంబంధిత సమస్యలు, జీర్ణ సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు.
ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఫ్లూ లక్షలాది మందిని ప్రభావితం చేస్తూ, వారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఏటా 1 బిలియన్ ఫ్లూ కేసులలో, 3 నుండి 5 మిలియన్లు తీవ్రస్థాయికి చేరడంతో, దీన్ని కేవలం కాలానుగుణ అసౌకర్యంగా పరిగణించలేము. సాధారణ జలుబుతో తరచుగా పొరబడే ఫ్లూ, రోజువారీ జీవితాన్ని, పనిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. దీని నుంచి రక్షించుకోవడానికి టీకాలు తీసుకోవడం అత్యంత ప్రభావవంతమైన మార్గం అయినప్పటికీ, అవగాహన లేకపోవడం, అపోహలు చాలా మందిని దీనిని దాటవేయడానికి దారితీస్తాయి.