బుధవారం, 8 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
CVR
Last Updated :
బుధవారం, 15 ఏప్రియల్ 2015 (16:37 IST)
హీరో కంటే విలనే ఎక్కువ ఇష్టం..!
ప్రముఖ నటి ఇంటర్వ్యూ జరుగుతోంది...!
విలేఖరి: మీకు ప్రతి సినిమాలో హీరో ఇష్టమా! విలన్ ఇష్టమా!
సినీ నటి : విలనంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే.. హీరో ఒక్కసారే ముట్టుకుంటాడు.. అదే విలనయితే...!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు
నందమూరి కుటుంబ సభ్యులు నారా లోకేష్కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఆయన పోటీ చేస్తున్న మంగళగిరిలో ఆయన తరపున ప్రచారం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ వారసుడు నారా లోకేష్ ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన నియోజకవర్గం నుంచి గెలుపొందాలని చూస్తున్నారు. తన ప్రయత్నాలలో భాగంగా, అతను పాదయాత్రకు నాయకత్వం వహించాడు. ప్రజల ప్రయోజనం కోసం అనేక కార్యక్రమాలను కూడా ప్రారంభించాడు.
రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?
భారత పార్లమెంటు ఎన్నికల్లో చక్రం తిప్పాలని తెరాస పేరును భారాసగా మార్చుకుని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా కొట్టింది కేసీఆర్ పార్టీ. ఇక అప్పట్నుంచి కాంగ్రెస్ పార్టీ ఆకర్ష్ మంత్రానికి భారాస నుంచి వలసలు పెరిగిపోతుండటంతో కేసీఆర్ మదిని సలసలమనిపిస్తున్నాయి. తుంటి ఎముక ఫ్రాక్చర్ అయి కాస్త కోలుకుని విశ్రాంతి తీసుకోవాల్సిన కేసీఆర్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు సీఎం రేవంత్. ఇక కేసీఆర్ గారికి బస్సు యాత్ర తప్పలేదు.
13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 13వ జరిగే ఎన్నికల పోలింగ్ కురుక్షేత్ర యుద్ధంతో సమానమని, ఇవి మీ భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలు అని ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పారు. తన ఎననికల ప్రచారంలో భాగంగా, గుంటూరు జిల్లా మాచర్లలో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావని, ప్రజల భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేస్తే సంక్షేమ పథకాల కొనసాగింపునకు ఓటు వేసినట్లేనని జగన్ తెలిపారు. అదే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాల ముగింపునకు ఓటు వేసినట్లేనని, నిద్రపోయిన చంద్రముఖిని మళ్లీ లేపి ఇంటికి తెచ్చుకున్నట్లు అవుతుందని జగన్ వివరించారు.
నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video
ప్రధాని మోదీ కుర్రాడిలా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సేమ్ టు సేమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా హుషారుగా డ్యాన్స్ చేస్తున్న కార్టూన్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో తన డ్యాన్స్ వీడియోపై స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ వీడియో చూసి మీరంతా ఎంజాయ్ చేసినట్లే ఆ డ్యాన్స్ చూసి తానూ ఎంజాయ్ చేసానని ప్రధాని అన్నారు. ఈ వీడియో చాలా సృజనాత్మకంగా వుందని ప్రధాని అన్నారు. ఎన్నికల హడావిడి సమయంలో ఇలాంటి వీడియోలు ఎంతో ఉపశమనంగా వుంటాయి. ఇలాంటివి తనకెంతో సంతోషాన్ని ఇస్తాయని కామెంట్స్ చేశారు. ఇలా తన డ్యాన్సింగ్ వీడియోను పోస్ట్ చేసిన నెటిజన్ను, క్రియేటర్ను ప్రధాని ప్రశంసించారు.
భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక
తమ దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా శ్రీలంక దేశం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులకు వీసా ఫ్రీ వెసులుబాటు కల్పించింది. ఈ తరహా వెసులుబాటు కల్పించిన దేశాల్లో భారత్తో పాటు చైనా, రష్యా, జపాన్, మలేషియా, థాయ్లాండ్, ఇండోనేషియా దేశాలు ఉన్నాయి. తమ దేశానికి 30 రోజుల పర్యటనకు వచ్చేందుకు వీలుగా పలు దేశాలకు చెందిన పౌరులకు ఉచిత వీసా ప్రవేశాన్ని అందించాలని ఆ దేశ క్యాబినెట్ సోమవారం నిర్ణయించింది. వీసా ఫ్రీ ఎంట్రీని నిర్వహించే ఇమ్మిగ్రేషన్ శాఖ ప్రకారం పైన పేర్కొన్న దేశాల నుండి విదేశీయులు శ్రీలంకకు చేరుకోవడానికి ముందు www.srilankaevisa.lk వెబ్సైట్ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఉచిత వీసా అనేది 30 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు
ఎసిడిటీ. చాలామంది తిన్న ఆహారం జీర్ణంకాక ఇబ్బంది పడుతుంటారు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ ఎసిడిటీ లక్షణాలు. ఈ అసిడిటీని తగ్గించుకునేందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను నమిలి మింగితే ఎసిడిటీని తగ్గిస్తాయి. భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకుని తాగినా ఎసిడిటీ నుంచి బయట పడవచ్చు. తులసి ఆకులను భోజనానికి ముందు నములుతుంటే ఎసిడిటీ రాకుండా చూసుకోవచ్చు. భోజనం చేసిన తర్వాత 20 నిమిషాలు ఆగి కొబ్బరినీళ్లు తాగాలి, దీనివల్ల ఎసిడిటీ తగ్గుతుంది.
ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?
వెల్లుల్లి అనగానే ఇష్టపడేవాళ్లు కొందరుంటే, దాని వాసన కూడా నచ్చని వాళ్లు మరికొందరుంటారు. కానీ మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని లాంటిది. వెల్లుల్లి తినడం వల్ల పొందే లాభాలు ఎలాంటివో తెలుసుకుందాము. వెల్లుల్లి మీ బరువును ఆటోమేటిక్గా తగ్గిస్తుంది, రోజుకు కొన్ని వెల్లుల్లి రెమ్మలు తింటే జిమ్కెళ్లినంత లాభం. జీర్ణమైన ఆహారంలోని కొవ్వును వెల్లుల్లి ప్రొసెస్ చేస్తుంది, అనవసరమైన ఫ్యాట్ను శరీరం నుంచి బయటకు పంపించేస్తుంది. వెల్లుల్లిలో వున్న అడ్రినలైన్ నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది. శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్ను హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్గా మార్చి రక్తపోటును నియంత్రిస్తుంది.
బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?
బాదంపప్పును ఎండబెట్టినవి తినాలా లేక నానబెట్టి తినాలా అని చాలామందికి సందేహం వుంటుంది. ఎలాంటి బాదం పప్పును తినాలో ఇప్పుడు తెలుసుకుందాము. బాదంపప్పును తినడానికి సరైన మార్గం వాటిని పొట్టు తీసి తినడమే. అందువల్ల ఎండిన బాదంపప్పుల కంటే నానబెట్టిన బాదంపప్పులను తినడం మంచిది. నానబెట్టిన బాదం జీర్ణక్రియకు మంచిది నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది నానబెట్టిన బాదం ఆకలిని అరికడుతుంది, బరువును అదుపులో ఉంచుతుంది. నానబెట్టిన బాదం చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది నానబెట్టిన బాదం వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది
ఎన్నికల సీజన్లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి
భారతదేశంలో ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి రాజకీయ పార్టీల కార్యకర్తలు అంతా బయట తిరుగుతున్నారు. ఈ పార్టీ కార్యకర్తల అంకిత భావానికి అవధులు లేవు. ఎన్నికల కార్యకలాపాల పట్ల అవిశ్రాంత నిబద్ధతతో, దేశ రాజకీయ దృశ్యాన్ని రూపొందించడంలో ముందంజలో ఉన్న ఈ వ్యక్తులకు అధిక శక్తి స్థాయిలను నిర్వహించడం చాలా ముఖ్య మైనది. ఈ హడావిడి మధ్య, బాదం పప్పులు జీవనానికి కీలక వనరుగా ఉద్భవించాయి. ఇవి ఈ కార్య కర్తలకు రోజంతా వారు చురుకుగా, దృష్టి కేంద్రీకరించడానికి సహజమైన, సుస్థిరమైన శక్తిని అందిస్తాయి.
స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి
స్ట్రాబెర్రీలు. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. స్ట్రా బెర్రీలలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. వీటిలో ఉండే విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. వీటిని తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. స్ట్రాబెర్రీలు కంటి శుక్లాలు నివారించడంలో, అంధత్వాన్ని దూరం చేయడంలో ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని విటమిన్స్ గుండెకు, ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తాయి స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ తీసుకుంటే ఓరల్ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చని అధ్యయనంలో తేలింది. నలుపు రంగులు బెర్రీ పండ్లను తీసుకుంటే నోటి దుర్వాసనతో పాటు దంత సమస్యలు దూరమౌతాయి. స్ట్రాబెర్రీలు తింటే కీళ్ళనొప్పులు తగ్గుతాయి, ఆర్థరైటీస్ బారిన పడకుండా కాపాడుతుంది. టైప్ 2 డయాబెటిస్, గుండె ఆరోగ్య సమస్యలను నివారించడానికి స్ట్రాబెర్రీ సహాయపడుతుంది.