శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 10 నవంబరు 2018 (15:08 IST)
సంబంధిత వార్తలు
"సర్కార్" సునామీ... జస్ట్ 2 డేస్.. రూ.200 కోట్లు కొల్లగొట్టింది...
ఆఫీసుకు బిస్కెట్లు, చిప్స్ వద్దు.. వేయించిన శెనగలు తీసుకెళ్తే..?
'బాహుబలి-2' రికార్డును ''సర్కార్'' తిరగరాస్తుందా?
చాలా అందంగా ఉన్నావ్.. ఒక్కసారి రారాదూ... మహిళా అధికారిణికి మంత్రి సందేశాలు
కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న 'పందెంకోడి-2' - 3 రోజుల్లో రూ.4.21 కోట్లు
అత్తారింటికి వెళ్ళడానికి ఎంత బాధగా ఉంటుందో...
''ఒక అమ్మాయికి పెళ్లి అయ్యాక పుట్టింటి నుండి అత్తారింటికి వెళ్ళడానికి ఎంత బాధగా ఉంటుందో..
జాబ్ చేసేవాళ్ళకి ఆదివారం అయ్యాక సోమవారం ఆఫీస్కి వెళ్ళడానికి అంత కన్నా ఎక్కువ బాధగా ఉంటుంది''.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
వివేకానంద రెడ్డి హత్య కేసు: అప్రూవర్ దస్తగిరిని బెదించారా? విచారణకు ఆదేశం
మాజీ రాష్ట్ర మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు షేక్ దస్తగిరి కడప జైలులో ఉన్నప్పుడు ఆయనకు బెదిరింపులు వచ్చాయని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్. రాహుల్ను విచారణ అధికారిగా నియమించారు. శుక్రవారం కడప జైలులో దస్తగిరి వాంగ్మూలాన్ని ఆయన నమోదు చేయనున్నారు. నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు డి. చైతన్య రెడ్డిని, కడప జైలు మాజీ సూపరింటెండెంట్ ప్రకాష్ రెడ్డిని ప్రశ్నిస్తారు.
రూ.10 లక్షలు మోసం- సోనూ సూద్కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
బాలీవుడ్ నటుడు సోను సూద్పై పంజాబ్ లోని లూథియానాలోని ఒక కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. లూథియానాకు చెందిన రాజేష్ ఖన్నా అనే న్యాయవాది మోహిత్ శర్మపై "రిజికా కాయిన్" అనే పథకంలో పెట్టుబడి పెడతానని చెప్పి రూ.10 లక్షలు మోసం చేశారని ఆరోపిస్తూ కేసు దాఖలు చేశారు. ఈ కేసులో సోను సూద్ను సాక్షిగా చేర్చారు. కోర్టు నుండి అనేకసార్లు సమన్లు జారీ చేయబడినప్పటికీ, సోను సూద్ సాక్ష్యం కోసం హాజరు కాలేదు. దీంతో, లూథియానా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రమణ్ప్రీత్ కౌర్ ఆయనపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రయాణ టిక్కెట్ ధర రూ.99 మాత్రమే...
హైదరాబాద్ - విజయవాడ ప్రాంతాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఇది నిజంగానే శుభవార్త. కేవలం 99 రూపాయలకే తమ గమ్యస్థానాలను చేరుకోవచ్చు. ఈ రెండు నగరాల మధ్య ఈవీ (విద్యుత్ వాహనాలు) బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈటీవో మోటార్స్తో కలిసి ఫ్లిక్స్ బస్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ బస్సులను గురువారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ లాంఛనంగా ప్రారంభించారు.
ఖమ్మం రైల్వే స్టేషన్లో ఇంటర్ లాకింగ్ పనులు... అనేక రైళ్లు రద్దు
ఖమ్మం రైల్వే స్టేషన్లో ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సుమారుగా 30 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రధానంగా కాజీపేట - డోర్నకల్, డోర్నకల్ - విజయవాడ, భద్రాచలం రోడ్డు - విజయవాడ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయగా, మరో 9 రైళ్ళను దారి మళ్ళించినట్టు పేర్కొంది.
ఆంటీ అని దగ్గరయ్యాడు: అవి ఇవ్వు అన్నందుకు గుండెల్లో పొడిచిన ప్రియుడు
భర్తతో మనస్పర్థలు కారణంగా ఓ వివాహిత తన బిడ్డతో సహా అతడికి దూరంగా వుంటోంది. ఐతే భర్తతో విడిపోవడంతో పుట్టిన ఊరులోనే పని చేసుకుంటూ అక్కడే వుంటోంది. ఈ క్రమంలో అదే ఊరిలో వుంటున్న ఓ యువకుడి కన్ను పడింది. ఆంటీ అంటూ ఆమెకి పనుల్లో ఆసరాగా వుంటూ వస్తున్నాడు. అలా వీరిమధ్యలో పెరిగిన సాన్నిహిత్యం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ సంబంధాన్ని అడ్డుపెట్టుకున్న యువకుడు ఆమె నుంచి డబ్బు గుంజటం ప్రారంభించాడు. చివరికి వారి మధ్య తలెత్తిన గొడవలో తీవ్ర ఆగ్రహంతో ఆంటీ గుండెల్లో పొడిచి హత్య చేసాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?
రోజుకు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పాలలో కాల్షియం, భాస్వరం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలపరుస్తాయి. పాలు దంతాల ఎనామిల్ను బలపరుస్తాయి, దంతక్షయం నుండి రక్షిస్తాయి. పాలలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. పాలలో ఉండే ప్రోటీన్ మనకు ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలలో ఉండే యాంటీబాడీలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, తద్వారా జలుబు, దగ్గు వంటి సమస్యలతో పోరాడే శక్తిని ఇస్తాయి.
శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్
శీతాకాలంలో ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, అలసట వంటి సమస్యలు మనల్ని వేధిస్తాయి. దీన్ని ఎదుర్కోవడానికి అందుబాటులో వుండే చిట్కాలను అనుసరిస్తే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము. యాంటీబయాటిక్ లక్షణాలున్న పసుపును చిటికెడు గోరువెచ్చని పాలలో కలిపి తాగితే గొంతు నొప్పి, జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది. వేడి నీటిలో విక్స్ లేదా యూకలిప్టస్ నూనె వేసి ఆవిరి తీసుకోండి. ఇలా ఆవిరి పట్టడం వల్ల సైనస్ క్లియర్ చేయడానికి సహాయపడుతుంది, ఈ పద్ధతి జలుబు నుండి వేగవంతమైన ఉపశమనం ఇస్తుంది. అల్లం రసం తీసి దానికి తేనె కలిపి వేడి నీటిలో కలిపి తాగుతుంటే గొంతును ఉపశమింపచేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా
ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించేవరకూ చాలామంది కనీసం పావుగంట కూడా శరీరానికి శ్రమ కలిగించరు. కొంతమంది సరైన పోషకాహారం తీసుకోరు. దీనితో అనేక అనారోగ్యాలు చుట్టుముడతాయి. సంపూర్ణ ఆరోగ్యంగా వుండాలంటే ఈ క్రింది టిప్స్ పాటించి చూడండి. ఉదయం వేళ, సాయంత్రం సమయంలో కొద్దిసేపు వాకింగ్ చేయడం మంచిది. ప్రతిరోజూ కొద్దిసేపు యోగా లేదంటే వ్యాయామం చేయాలి. కొద్ది దూరాలు వెళ్లేందుకు ద్విచక్రవాహనాలు వద్దు, సైకిల్ ఉపయోగించాలి. అపార్టుమెంట్స్, మేడపైకి వెళ్లేటపుడు సాధ్యమైనంతవరకూ లిఫ్టును ఉపయోగించకుండా మెట్లు ఎక్కాలి. మీ ఇంటి ప్రాంగణంలో మొక్కలను పెంచడం ద్వారా మంచిగాలిని పీల్చండి.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం
విజయవాడ: సమగ్ర క్యాన్సర్ సంరక్షణలో ప్రముఖ సంస్థ, మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025 (04 ఫిబ్రవరి) సంధర్భంగా క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. క్యాన్సర్ పై అవగాహన పెంచడం, తొందరగా గుర్తించి చికిత్స అందించడం, అధునాతన చికిత్సా విధానాలను ప్రోత్సహించడం వంటి విషయాలపై ప్రజలకు అవగాహనా కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆంకాలజీ నిపుణులు, క్యాన్సర్ నుంచి కోలుకున్న రోగులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు
ప్రాణాంతక వ్యాధులలో ఒకటి క్యాన్సర్. ఈ క్యాన్సర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి రోజువారీ ఆహారంలో పలు శక్తివంతమైన ఆహారాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. పసుపులోని బలమైన శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదింపజేసి, కణితి ఏర్పడకుండా నిరోధిస్తాయి. స్ట్రాబెర్రీలు లోని ఎల్లాజిక్ ఆమ్లం, కణ నష్టం నుండి కాక కణాలను రక్షించే, క్యాన్సర్ కణాల విస్తరణను నెమ్మదిస్తాయి. వెల్లుల్లిలోని అల్లిసిన్ రోగనిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్ నిరోధించడంలో దోహదపడుతుంది. గ్రీన్ టీలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదింపజేయడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. టమోటాల లోని లైకోపీన్ ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, కడుపు క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.