శుక్రవారం, 2 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 10 నవంబరు 2018 (15:08 IST)
సంబంధిత వార్తలు
"సర్కార్" సునామీ... జస్ట్ 2 డేస్.. రూ.200 కోట్లు కొల్లగొట్టింది...
ఆఫీసుకు బిస్కెట్లు, చిప్స్ వద్దు.. వేయించిన శెనగలు తీసుకెళ్తే..?
'బాహుబలి-2' రికార్డును ''సర్కార్'' తిరగరాస్తుందా?
చాలా అందంగా ఉన్నావ్.. ఒక్కసారి రారాదూ... మహిళా అధికారిణికి మంత్రి సందేశాలు
కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న 'పందెంకోడి-2' - 3 రోజుల్లో రూ.4.21 కోట్లు
అత్తారింటికి వెళ్ళడానికి ఎంత బాధగా ఉంటుందో...
''ఒక అమ్మాయికి పెళ్లి అయ్యాక పుట్టింటి నుండి అత్తారింటికి వెళ్ళడానికి ఎంత బాధగా ఉంటుందో..
జాబ్ చేసేవాళ్ళకి ఆదివారం అయ్యాక సోమవారం ఆఫీస్కి వెళ్ళడానికి అంత కన్నా ఎక్కువ బాధగా ఉంటుంది''.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
బంగారం ఆమె ఆస్తి... విడాకులు తీసుకుంటే తిరిగి ఇచ్చేయాల్సిందే : కేరళ హైకోర్టు
విడాకుల కేసులో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి సమయంలో వధువుకు పుట్టింటివారు ఇచ్చే బంగారు నగలు, నగదును ఆమె ఆస్తిగా పేర్కొంది. ఒకవేళ ఆమె విడాకులు తీసుకుంటే మాత్రం వాటిని తిరిగి ఇచ్చేయాల్సిందేనంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. విడాకుల కేసు విచారణలో భాగంగా తన బహుమతులు, ఆభరణాలు తిరిగి ఇప్పించాలంటూ ఆమె చేసిన అభ్యర్థనను కింది కోర్టు తిరస్కరించింది. దీంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది.
భర్త కళ్లెదుటే మహిళా డ్యాన్సర్ను అత్యాచారం చేసిన కామాంధులు
భర్త (Husband) కళ్ల ముందే అతడి భార్య (Wife), డ్యాన్సర్ (Dancer) అయినటుంటి వివాహితను కామాంధులు అత్యాచారం చేసారు. బీహారు (Bihar ) రాష్ట్ర రాజధాని పాట్నా శివారు ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. డ్యాన్సర్గా పనిచేస్తున్న ఓ యువతి తన భర్తతో కలిసి ఇంటికి తిరిగి వెళ్లేందుకు రోడ్డుపై వేచి చూస్తోంది. ఈ సమయంలో ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనాలపై అటుగా వచ్చారు. డ్యాన్సర్ పైన కన్నేసిన ఆ ముగ్గురు మెల్లిగా మాటలు కలిపారు. డ్యాన్సర్, ఆమె భర్త వెళ్లే ప్రాంతం ఏదో రాబట్టారు. తాము కూడా అటువైపే వెళ్తున్నామనీ, అభ్యంతరం లేకపోతే తమ వాహనాలను ఎక్కితే దిగబెడతామని అన్నారు.
5 మద్యం బాటిళ్లు తాగితే రూ.10,000 పందెం, గటగటా తాగి గిలగిలా తన్నుకుంటూ పడిపోయాడు
బెట్టింగులు (Betting), జూదాలు అనేవి వ్యసనాలు. ఇవి తలకెక్కితే ప్రాణం పోతుందన్న స్పృహ కూడా వుండదు. పోటీలో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఎంతటికైనా తెగిస్తుంటారు. అలాంటిదే కర్నాటక (Karnataka)లోని కోలారు (Kolar) జిల్లా ముల్బగల్లో చోటుచేసుకున్నది. పూర్తి వివరాలు చూస్తే... కార్తీక్ అనే 21 ఏళ్ల యువకుడు కార్తీక్ (Karthik) తన స్నేహితులతో ఓ బెట్టింగ్ కట్టాడు. నీళ్లు కలపకుండా 5 ఫుల్ మద్యం బాటిళ్లను (5 liquor bottles) ఒక్కసారిగా తాగేస్తానన్నాడు. నిజమా... అంటూ అతడి ఫ్రెండ్స్ ఆశ్చర్యపోయారు. ఐతే అలా తాగితే తాము రూ. 10,000 ఇస్తామంటూ కార్తీక్ ముందు సవాల్ విసిరారు.
రేపు ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు : ఫరూక్ అబ్దుల్లా
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నానాటికీ పెరిగిపోతున్నాయని, రేపు ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, సీనియర్ నేత ఫరూక్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెల్సిందే. దీంతో ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులపై ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం సంభవించే ప్రమాదం లేకపోలేదని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదులు దుశ్చర్యలను తీవ్రంగా ఖండించారు.
పాక్కు టమాటా ఎగుమతుల నిలిపివేత.. నష్టాలను భరించేందుకు భారత రైతుల నిర్ణయం!!
జమ్మూకాశ్మీర్లోని పహల్గాంలో యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో భారత రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్కు టమాటాలను ఎగుమతి నిలిపివేసినట్టు ప్రకటించారు. ముఖ్యంగా కోలార్ టమాటా వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్కు టమాటా ఎగుమతులను పూర్తిగా నిలిపివేయాలని వారు తీర్మానించారు. ఈ నిర్ణయంతో ఆర్థిక నష్టాన్ని భరించడానికైనా సిద్ధమని వారు స్పష్టం చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?
స్ట్రాబెర్రీలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడుతుంది. స్ట్రాబెర్రీలు తింటుంటే గుండె ఆరోగ్యంగా వుంటుంది. వీటిని తింటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. స్ట్రాబెర్రీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కనుక ఇది రోగనిరోధక పనితీరుకు అవసరం. స్ట్రాబెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. స్ట్రాబెర్రీలలోని ఫైబర్ కంటెంట్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. స్ట్రాబెర్రీలలో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉంటాయి, ఇది బరువు నిర్వహణకు సహాయపడుతుంది.
మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు
మల్బరీలు ఇనుముకి అద్భుతమైన మూలం. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి రక్తహీనతను నయం చేయడంలో సహాయపడతాయి. ఈ బెర్రీలలోని పాలీఫెనాల్స్ రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక్కడ ఉండే పొటాషియం వంటి ఖనిజాలు రక్తపోటును తగ్గిస్తాయి. వీటిని తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మల్బరీలలో విటమిన్లు ఎ, సి, కె, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. మల్బరీ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. మల్బరీలలోని ఆహార ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?
లాసోడా లేదా గ్లూబెర్రీ అని కూడా పిలువబడే ఈ పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి వుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుందని, రోగనిరోధక శక్తిని పెంచుతుందని వైద్య నిపుణులు చెబుతారు. ఆయుర్వేద వైద్యంలో దీనిని ఉపయోగిస్తుంటారు. లాసోడాతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. లాసోడా పండ్లు ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణ ప్రక్రియలకు సహాయపడుతుందని చెబుతారు. లాసోడా కాయలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే సామర్థ్యం వున్నవిగా చెప్పబడ్డాయి. లాసోడా సాంప్రదాయకంగా కాలేయ పనితీరు, నిర్విషీకరణకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించబడుతుంది.
నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?
అన్ని కాలాల్లో లభించేది నిమ్మకాయ. ఇది పిడికెడంత కూడా ఉండదు. అలాంటి నిమ్మకాయ ఆరోగ్యానికి చేసే మేలు అంతాఇంతాకాదు. వంటలు, స్కిన్ కేర్, రిఫ్రెషింగ్ డ్రింక్స్, గార్నిషింగ్ ఇలా ఏదో ఒక రూపంలో నిమ్మకాయ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వేసవికాలంలో వేసవి తాపా(డీహైడ్రేషన్)న్ని నివారించే దివ్యౌషధం నిమ్మకాయలు. డీహైడ్రేషన్కు గురైనవారు నిమ్మరసం తాగితే ఎంతో మేలు చేస్తుంది. ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసే శక్తి కూడా నిమ్మరసానికి ఉంది. కాబట్టి ప్రతి ఇంట్లో నిమ్మకాయలు నిల్వవుంటాయి. అయితే నిమ్మకాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయడం, చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు
దక్షిణ భారతదేశ రుచికరమైన సూప్ అయిన రసం, జీర్ణక్రియ ఆరోగ్యానికి మేలు చేయడం, రోగనిరోధక శక్తిని పెంచడం, బరువు నిర్వహణను ప్రోత్సహించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రసంతో కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రసంలో చింతపండు, సుగంధ ద్రవ్యాలు సహజ జీర్ణ సహాయకులుగా పనిచేస్తాయి. రసంలో వాడే వెల్లుల్లి, పసుపుల్లో యాంటీవైరల్ లక్షణాలుంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, జలుబు, ఫ్లూతో పోరాడటానికి సహాయపడతాయి. రసం అనేది తక్కువ కేలరీల వంటకం, ఇది దాని థర్మోజెనిక్ లక్షణాలు, అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.