శనివారం, 7 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 13 నవంబరు 2018 (11:51 IST)
సంబంధిత వార్తలు
లైంగిక వేధింపులను నిరోధించేందుకు చర్యలు.. సుందర్ పిచాయ్
హ్యాకైన ఫేస్బుక్ .. ఒక్కో ఖాతా రూ.7కి విక్రయం .. మీ ఖాతా కూడా ఉందా?
గాంధీ తరహాలో రైలు యాత్ర.. విజయవాడ నుంచి.. పక్కనే నాదెండ్ల
ఇకపై వాట్సాప్ స్టేటస్లో ప్రకటనలు.. అంతా డబ్బు కోసమే..
గూగుల్లో 'మీటూ' ప్రకంపనలు... 48 మంది ఉద్యోగులుపై వేటు
ఫేస్బుక్లో సెల్ఫీ పెడితో లైక్స్ కొడుతున్నారే కానీ...
ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ ఫేస్బుక్లో...
సెల్ఫీ పెడితో అందరూ లైక్స్ కొడుతున్నారే కానీ...
ఒక్కడూ వద్దని వారించి చావరేం..!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తిరుమలకు సరఫరా చేసే నెయ్యిలో కొరియన్ మోనోగ్లిజరైడ్స్.. సిట్ విచారణలో వెల్లడి
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి సరఫరా చేసిన నెయ్యిలో కొరియా నుండి దిగుమతి చేసుకున్న రసాయనాలతో కల్తీ జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో వెల్లడైంది. వైఎస్సార్సీపీ పాలనలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన భోలే బాబా డెయిరీ, ఆ నెయ్యిలో మోనోగ్లిజరైడ్స్ అనే రసాయన పదార్థాన్ని భారీగా ఉపయోగించినట్లు తేలింది. ఢిల్లీకి చెందిన రఘుబీర్ శరణ్ ఓవర్సీస్ ఈ రసాయనాలను కొరియా నుండి దిగుమతి చేసుకుందని, వాటిని సుగంధ్ ఆయిల్ కొనుగోలు చేసి, ఆ తర్వాత భోలే బాబా డెయిరీకి సరఫరా చేసిందని కనుగొన్నారు.
కూనో జాతీయ పార్కులో ఐదు కూనలకు జన్మనిచ్చిన ఆశా చిరుత
కూనో జాతీయ పార్కులో ఆశా అనే చిరుత ఐదు కూనలకు జన్మనిచ్చిందని, దీంతో భారతదేశంలో చిరుతల సంఖ్య 35కి చేరిందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శనివారం మాట్లాడుతూ తెలిపారు. దశాబ్దాల క్రితం భారతదేశంలో అంతరించిపోయిన ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన జంతువుల జనాభాను పునరుద్ధరించే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో భాగంగా ఆశాను నమీబియా నుండి భారతదేశానికి తరలించారు.
Jogi Ramesh: జోగి రమేష్పై మరోసారి నాన్ బెయిలబుల్ కేసు
జోగి రమేష్పై మరోసారి నాన్-బెయిలబుల్ కేసు నమోదైంది. విజయవాడలో జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. అధికారుల ప్రకారం, జోగి రమేష్ ఒక గుంపును బైక్ ర్యాలీని నిర్వహించారని ఆరోపణలు ఉన్నాయి. ఆయన ప్రజలకు ఇబ్బంది కలిగించారని, రోడ్లను దిగ్బంధించి సాధారణ పౌరులకు అసౌకర్యం కలిగించారని కూడా ఆరోపణలు ఉన్నాయి.
తిరుమల శ్రీవారి లడ్డూల్లో రెండు రోజుల్లోనే దుర్వాసన.. జాతీయ జర్నలిస్ట్
తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను దాటి జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో రాజకీయ నిందారోపణలతో ప్రారంభమైన ఈ వ్యవహారం, ప్రైమ్ టైమ్ టెలివిజన్ చర్చా కార్యక్రమంలో తీవ్రమైన జాతీయ చర్చగా రూపాంతరం చెందింది. ఈ చర్చ సందర్భంగా, ఒక జాతీయ జర్నలిస్ట్ 2021-2023 మధ్య కాలంలో తిరుమల లడ్డూల నాణ్యత గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతినిధిని నేరుగా ప్రశ్నించారు.
Yv Subba Reddy: అవును.. లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగి వుండవచ్చు.. వైవీ సుబ్బారెడ్డి
తిరుమల లడ్డూ తయారీలో అనేక రసాయనాలను ఉపయోగించినట్లు సీబీఐ సిట్ నివేదిక నిర్ధారించడంతో, ఈ విషయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలకు ఇక్కట్లు తప్పేలా లేవు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించినట్లుగా లడ్డూలో జంతువుల కొవ్వు లేదని చెబుతూ వైకాపా దృష్టి మరల్చే రాజకీయాలకు పాల్పడుతోంది. కానీ లడ్డూ నమూనాలలో హానికరమైన రసాయనాల ఆనవాళ్లు ఉన్నాయన్న వాస్తవాన్ని వారు విస్మరిస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అత్యాధునిక ఆరోగ్య పరిష్కారాలపై ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం 2026
హైదరాబాద్: ఆసియాలో అతిపెద్ద సామాజిక పెట్టుబడిదారుల నెట్వర్క్ అయిన ఏవిపిఎన్, ఈరోజు హైదరాబాద్లో ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం 2026ను నిర్వహించింది, ఇది బయోఏషియా 2026కి ముందు జరిగిన వ్యూహాత్మక ప్రీ-ఈవెంట్ సమావేశం. ఆరోగ్య సంరక్షణ రంగంలో అత్యాధునిక ఆవిష్కరణలకు సహకారాన్ని ప్రోత్సహించడానికి, భారతదేశంలో మెరుగైన ఆరోగ్య ఫలితాల దిశగా పురోగతిని వేగవంతం చేయడానికి ఈ ఫోరం కార్పొరేట్, దాతృత్వ, ఔషధ, జీవ శాస్త్రాలు, ఆరోగ్య సంరక్షణ, విధాన పర్యావరణ వ్యవస్థల నుండి నాయకులను ఒకచోట చేర్చింది.
ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?
ఉప్పు. రోజుకి 5 గ్రాముల కంటే తక్కువ మోతాదులో శరీరానికి అందాలి. అంతకుమించి శరీరానికి అందిస్తే అనారోగ్యానికి కారణమవుతుంది. ఉప్పు అధికంగా తింటే కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. ఉప్పు అధికంగా తీసుకుంటే కిడ్నీ సమస్యలు వస్తాయి. రక్తపోటు పెరుగుతుంది. వికారం, వాంతులు, కళ్లు తిరుగుతాయి. గుండె సంబంధ వ్యాధులు రావడానికి ఉప్పు అధిక మోతాదులో వాడటం కారణం అవుతుంది. శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం వుంటుంది. శరీరం డీహైడ్రేషన్ సమస్యకు గురవుతుంది.
ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు
ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనూ క్యాన్సర్ సంబంధిత మరణాలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కార ణాలలో ఒకటిగా ఉంది; అయినప్పటికీ ఇది చాలా తప్పుగా అర్థం చేసుకున్న క్యాన్సర్లలో ఒకటి. ధూమపానం చేసే వారిని మాత్రమే ప్రభావితం చేసేదిగా, ఆలస్యంగా నిర్ధారణ చేయబడేదిగా, చికిత్స ఎంపికలను పరిమితంగా కలిగి ఉన్న వ్యాధిగా ప్రజల అభిప్రాయం చాలా కాలంగా దీనిని చిత్రీకరించింది. నేడు, సైన్స్ దీనికి చాలా భిన్నమైన కథను చెబుతోంది. ముఖ్యంగా భారతీయ నగరాల్లో, వైద్యులు మారుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ స్థితిగతులను చూస్తున్నారు.
Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?
పురుషుల్లో కీళ్ల దృఢత్వం కోసం కండరాల నొప్పికి చెక్ పెట్టాలంటే.. ఎండు చేపలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సమతుల్య ఆహారంలో క్రమం తప్పకుండా ఎండు చేపలను చేర్చుకుంటే పురుషుల్లో కండరాల నొప్పిని దూరం చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఎండు చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లకు మూలం. ఎండు చేపలు ముఖ్యంగా దీర్ఘకాలిక శరీర నొప్పులను దూరం చేస్తాయి. ఎండిన చేపల్లో అధిక కాల్షియం కంటెంట్ వుంటుంది.
కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?
సీజన్కు తగినట్లుగా వచ్చే పండ్లను వదిలిపెట్టకుండా తినేయాలి. వీటిలో కివీ పండ్లు కూడా వున్నాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కివీ పండ్లను తింటుంటే రక్తసరఫరా మెరుగుపడుతుంది. వీటిని తింటే ప్రాణాంతక వ్యాధులైన కాలేయ, చర్మ కేన్సర్లు దగ్గరకు రావు. రోగనిరోధక శక్తిని పెంచే శక్తి కివీ పండ్లకు వుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు కివీ పండ్లను తింటుండాలి. కివీలో వుండే విటమిన్ సి కంటిచూపును మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. ఒత్తిడి, మానసికి వ్యాకులతతో బాధపడేవారు కివీ పండ్లను తింటుంటే ఫలితం వుంటుంది. జీర్ణక్రియను సాఫీగా చేయడంలో కివీ పండ్లు దోహదపడతాయి.