శుక్రవారం, 13 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 13 నవంబరు 2018 (11:51 IST)
సంబంధిత వార్తలు
లైంగిక వేధింపులను నిరోధించేందుకు చర్యలు.. సుందర్ పిచాయ్
హ్యాకైన ఫేస్బుక్ .. ఒక్కో ఖాతా రూ.7కి విక్రయం .. మీ ఖాతా కూడా ఉందా?
గాంధీ తరహాలో రైలు యాత్ర.. విజయవాడ నుంచి.. పక్కనే నాదెండ్ల
ఇకపై వాట్సాప్ స్టేటస్లో ప్రకటనలు.. అంతా డబ్బు కోసమే..
గూగుల్లో 'మీటూ' ప్రకంపనలు... 48 మంది ఉద్యోగులుపై వేటు
ఫేస్బుక్లో సెల్ఫీ పెడితో లైక్స్ కొడుతున్నారే కానీ...
ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ ఫేస్బుక్లో...
సెల్ఫీ పెడితో అందరూ లైక్స్ కొడుతున్నారే కానీ...
ఒక్కడూ వద్దని వారించి చావరేం..!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పవన్ కల్యాణ్ గారు నాకు న్యాయం చేస్తారని నమ్మకం వుంది: బాధిత మహిళ వీణ
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన ఆరోపణలు చేస్తున్న బాధిత మహిళ వీణ మరో వీడియోను విడుదల చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ... నేను ఎక్కడో దాక్కున్నానని కొంతమంది రాస్తున్నారు. నేను ఎక్కడా దాక్కోలేదు. నేను న్యాయపోరాటం చేస్తున్నాను. నాకు న్యాయం జరిగే వరకూ చేస్తూనే వుంటాను. జనసేన విచారణ కమిటీ నుంచి నాకు ఎలాంటి పిలుపు రాలేదు. ఐతే మీడియాలో వార్తల ప్రకారం, కమిటీ నన్ను పిలిచిందనీ, నేను రాలేదని ప్రచారం జరుగుతోంది. నన్ను ఏ కమిటీ ఇంతవరకూ సంప్రదించలేదు. పిలిచినా నేను వెళ్లలేదంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఆపండి.
వైకాపా నేతలు టీ తాగి సభకు వస్తున్నారు.. ఫ్యాషన్ లేదా ప్యాషన్ అని పిలవాలా? నారా లోకేష్
ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి సభలో ప్రజా సమస్యలను లేవనెత్తడం పట్ల ఏమైనా నిబద్ధత ఉందా అని హెచ్ఆర్ అండ్ ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు కౌన్సిల్ నుండి వాకౌట్ చేసి, విరామం తీసుకుని, టీ తాగి, తిరిగి సభకు వచ్చినప్పుడు దానిని ఫ్యాషన్ లేదా ప్యాషన్ అని పిలవాలా అని తనకు తెలియట్లేదని నారా లోకేష్ అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు ఇది ఒక ఆనవాయితీగా మారిందని లోకేష్ మండిపడ్డారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు : ఒక్క ఓటు మెజార్టీ విజేతలు వీరే...
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా, పరకాల పురపాలక సంస్థకు జరిగిన ఎన్నిక్లలో కాంగ్రెస్ అభ్యర్థి కేవలం ఒకే ఒక్క ఓటుతో విజయం సాధించింది. ఈ మున్సిపాలిటీలోని 17వ వార్డు ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి బొచ్చు సుభద్రకు 369 ఓట్లు పోలవ్వగా, భారత రాష్ట్ర సమితి తరపున పోటీ చేసిన శనిగరపు రజినీకి 368 ఓట్లు వచ్చాయి. దీంతో రజినీ రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోగా రెండోసారి కౌంటింగ్ చేసినప్పటికీ ఫలితంలో మాత్రం తేడా రాలేదు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి బొచ్చు సుభద్ర గెలుపొందినట్టుగా అధికారులు ప్రకటించారు.
ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా... మేము చనిపోకముందే మా డబ్బులు మాకు ఇవ్వు...
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ విజయపథంలో దూసుకెళుతోంది. విపక్ష పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ పదుల సంఖ్యలో మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటోంది. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓట్ల లెక్కిస్తున్న పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులో ఓ లేఖ కనిపించింది. సూర్యాపేటలోని 47వ వార్డు బ్యాలెట్ బాక్స్ తెరవగా అందులో నుంచి ఓ లేఖ బయటపడింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విశ్రాంత ఉద్యోగి ఒకరు ఈ లేఖ రాశారు. అందులో ఏముందంటే...
కాంగ్రెస్, బీఆర్ఎస్లకు షాకిచ్చిన తెలంగాణ జాగృతి - ఏకంగా మున్సిపాలిటీ కైవసం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో శుక్రవారం వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో జనసేన పార్టీ తొలిసారి బోణీ కొట్టింది. అలాగే, భారతీయ రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్కు గురైన తెలంగాణ జాగృతి నాయకురాలు కె.కవిత వర్గం ఎవరూ ఊహించని ఫలితాన్ని సాధించింది. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో తెలంగాణ జాగృతి నాయకురాలు ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది
అల్లం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అందుకే వంటకాల్లో కాస్తంత అల్లం ముక్కను తురిమి వేస్తుంటారు. ఈ అల్లం ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో ఒకటి. పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. అల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మీ రోజువారీ మోతాదు విటమిన్ సి కోసం అల్లం టీ తాగితే సరిపోతుంది. అల్పాహారంలో కాస్తంత అల్లం జోడించడం వలన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి తగ్గుతాయి. కొద్దిపాటి అల్లం రసం తాగితే జీవక్రియను పెంచడంతో పాటు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించలేదు. వికారం, మార్నింగ్ సిక్నెస్ తో వున్నవారికి అల్లం మేలు చేస్తుంది.
వేసవిలో చల్లచల్లగా కర్బూజ రసం తాగితే ఇవే ప్రయోజనాలు
వేసవి తాపం తగ్గించుకోవడానికి, వేసవిలో శరీరం కోల్పోయే నీటిని తిరిగి అందించడంలో కర్బూజపండు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పండు ముఖ్యంగా శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. మరి ఈ పండులో ఉన్న పోషక విలువలేంటో తెలుసుకుందాం. కర్బూజ పండులో ఎక్కువ శాతం బీటాకెరోటిన్, విటమిన్ సి ఆరోగ్యానికి తోడ్పడి క్యాన్సర్ బారిన పడిన కణాలను తగ్గించి ప్రీ-రాడికల్స్ని తొలగిస్తుంది. దీనిలో ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు శరీరంలోని తెల్ల రక్త కణాలను వృద్ది చెందేలా చేసి రక్తంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
మేడ్ ఇన్ ఇండియా, దేశ్ బంధు గుప్తా, లూపిన్ అండ్ ఇండియన్ ఫార్మా పుస్తకం ఆవిష్కరణ
సందీప్ ఖన్నా, మనీష్ సభర్వాల్ రాసిన మేడ్ ఇన్ ఇండియా, మూడు అద్భుతమైన ప్రయాణాలను మనకు సూచిస్తుంది. అందులో ఒకటి భారతదేశ ఫార్మా పరిశ్రమ పెరుగుదల, లుపిన్ ఆవిర్భావం మరియు పరిణామం, అలాగే లుపిన్ వ్యవస్థాపకుడు దేశ్ బంధు గుప్తా గారి యొక్క అసాధారణ జీవితం. ఈ మూడు ప్రయాణాలను మనం ఒక్కసారి కలిపి చూస్తే... ఒకప్పుడు ఔషధాలను దిగుమతి చేసుకోవడంపైనే ఆధారపడిన దేశం, ఇప్పుడు ప్రపంచ ఫార్మసీగా కేంద్రస్థానంగా ఎలా మారిందో మనకు చాటిచెప్తుంది.
ఓట్స్ తింటే 6 ప్రయోజనాలు, ఏంటవి?
ఓట్స్లో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా అధిక బరువు తగ్గవచ్చు. ఇంకా వీటి ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఓట్స్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఓట్స్ పోషకాలతో నిండి వుంటాయి, శక్తివంతమైన ఫైబర్ బీటా-గ్లూకాన్తో సహా పిండి పదార్థాలు, ఫైబర్లు వుంటాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కనుక ఓట్స్ తింటుండాలి. ఓట్స్లో బీటా-గ్లూకాన్ అనే శక్తివంతమైన కరిగే ఫైబర్ ఉంటుంది. ఓట్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగలవు, మంచి కొలెస్ట్రాల్ను దెబ్బతినకుండా కాపాడతాయి. ఓట్స్ రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుంది.
దానిమ్మ పువ్వు కషాయానికి అంత శక్తి వుందా?
దానిమ్మ ఆకులు, పూలు, పండ్లు, గింజలు, బెరడు అన్నీ ఔషధంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా దానిమ్మ పూలు చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. దానిమ్మ పువ్వును చూర్ణం చేసి అర ఔన్సు తేనెలో కలిపి ఉదయం, సాయంత్రం తింటే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు. దానిమ్మ పువ్వును నీడలో ఆరబెట్టి అందులో తేనె కలుపుకుని తింటే శరీరం దృఢంగా తయారవుతుంది. దానిమ్మ పువ్వు కషాయం తీసుకుంటే మహిళల్లో పలు రుగ్మతలను నిరోధించవచ్చు. దానిమ్మ పువ్వులో తాటిబెల్లం కలిపి కషాయం చేసి తాగితే గ్యాస్ సమస్య తగ్గి ఆకలి కలుగుతుంది. రక్తంలో షుగర్ స్థాయిలను కంట్రోల్ చేసే శక్తి దానిమ్మ పూలకు వుంది.