శుక్రవారం, 30 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
బుధవారం, 30 నవంబరు 2022 (22:43 IST)
సంబంధిత వార్తలు
మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. పేలుతున్న జోకులు, మీమ్స్
కరోనా జోకులు.. సైన్స్, ఆర్ట్స్, కామర్స్కు మధ్య తేడా ఏమిటి?
పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పా?
ఈజిప్టు మమ్మీలు- ఇండియన్ మమ్మీలు
రాము- "ఈజిప్టు మమ్మీలు- ఇండియన్ మమ్మీలకు తేడా ఏంట్రా?"
సోము- "ఈజిప్టు మమ్మీని చూసి పిల్లలు భయపడతారు.. ఇండియన్ మమ్మీని చూసి డాడీలు భయపడతారు..!".
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
హనీమూన్కు వెళ్లిన కొత్త జంట మిస్సింగ్.. ఎక్కడ?
ఈశాన్య భారత రాష్ట్రమైన మేఘాలయాలో హనీమూన్కు వెళ్లిన కొత్త జంట అదృశ్యమైంది. ఈ దంపతులు కనిపించకుండా పోయి వారం రోజులైంది. వారి కోసం గాలిస్తున్నప్పటికీ రవ్వంత ఆచూకీ కూడా లభించలేదు. దీంతో ఆ దంపతుల కోసం మేఘాలయ ప్రభుత్వం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు.
అంత పని ఎలా చేశావ్ శంకరనారాయణన్... కారును అవలీలగా లాగిపడేస్తే ఎలా?
కేరళ నదిలో ఇరుక్కుకునిపోయిన ఫార్చ్యునర్ కారును ఓ ఏనుగు అవలీలగా లాగిపడేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఏనుగు పేరు తిరువెంగప్పుర శంకరనారాయణన్. రెండు టన్నులకు పైగా బరువున్న ఫార్చ్యూనర్ కారును శంకరనారాయణన్ సునాయాంగా లాగి గట్టుకు చేర్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
ఏంటి.. కోవిడ్ బెడ్ లేదా.. అయితే రోగిని చంపెయ్...
మహారాష్ట్రలో లాతూర్ ఆస్పత్రిలో గత 2021లో వచ్చిన కోవిడ్ సమయంలో జరిగిన ఓ ఆడియో ఒకటి ఇపుడు వైరల్ అవుతోంది. లాతూర్ ఆస్పత్రికి వచ్చిన కోవిడ్ రోగికి కోవిడ్ బెడ్ లేకపోవడంతో ఆ రోగిని చంపెయ్ అంటూ తోటి వైద్యుడుకి సర్జన్ ఒకరు సలహా ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఆడియో ఇపుడు వెలుగులోకి వచ్చింది.
అత్యంత సాదాసీదాగా దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్న కలెక్టర్
ఈ రోజుల్లో వివాహం చేయాలంటే భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సివుంది. పేద తరగతికి చెందిన కుటుంబమే ఒక పెళ్లి కోసం ఏకంగా లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తున్నారు. అలాంటిది ఒక కలెక్టర్ వివాహమంటే ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోండి. కానీ ఈ కలెక్టర్ మాత్రం ఆడంబరాలకూ దూరంగా ఉండి తన వివాహాన్ని అత్యంత సాదాసీదాగా, కేవలం దండల మార్పిడితో పూర్తి చేసుకున్నారు. ఆ కలెక్టర్ పేరు డాక్టర్ సందీప్ తివారీ. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లా కలెక్టర్.
NTR Bharosa Scheme: జూన్ 12 నుంచి అమలులోకి ఎన్టీఆర్ భరోసా పథకం
ఆంధ్రప్రదేశ్లోని సంకీర్ణ ప్రభుత్వం ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పథకం కింద వృద్ధులకు, వికలాంగులకు సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం జీవిత భాగస్వామి కేటగిరీ కింద కొత్త పెన్షన్లను ఆమోదించింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద, 71,380 మంది వ్యక్తులకు జీవిత భాగస్వామి కేటగిరీ కింద కొత్తగా పెన్షన్లు మంజూరు చేయబడ్డాయి. పెన్షన్ గ్రహీత మరణిస్తే, వారి జీవిత భాగస్వామి తదుపరి నెల నుండి పెన్షన్ను పొందడం ప్రారంభించేలా ప్రభుత్వం ఈ నిబంధనను ప్రవేశపెట్టింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?
నేరేడు పండ్లు. వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ సి, ఐరన్ యొక్క అద్భుతమైన మూలం, ఈ పండు హిమోగ్లోబిన్ కౌంట్ను పెంచుతుంది. నేరేడు పండు జీర్ణ శక్తిని మెరుగుపరిచి కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలను అడ్డుకుంటుంది. నేరేడు పండ్లు తింటుంటే మలబద్దకంతో పాటు మూత్ర సంబందిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేయడంలో నేరేడు పండ్లు ఉపయోగపడతాయి.
మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్
పండ్లలో రారాజు మామిడి కాయలు మార్కెట్లలో వెల్లువెత్తుతున్నాయి. ఈ సీజన్లో మామిడి కాయలు తింటే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మామిడి రసం ప్రసిద్ధ రిఫ్రెష్ పానీయం. ఇందులో ఉండే వివిధ పోషకాలు, దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము. మామిడికాయ రసం రక్తంలో కొవ్వులను తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తేలింది. మామిడి రసం మూత్రపిండ సమస్యలను అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చని చెబుతున్నారు. మ్యాంగో జ్యూస్ ఇన్ఫ్లమేటరీ ప్రేగు సిండ్రోమ్ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా జీర్ణాశయానికి సహాయపడుతుంది,
రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?
అనేక మంది మహిళలు, యువతులకు రుతుక్రమ సమయంలో విపరీతమైన నొప్పులు వస్తుంటాయి. కొందరు మహిళలు ఈ నొప్పులు భరించలేకపోతున్నారు. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు వివిధ రకాలైన వైద్యం చేసుకుంటారు.
చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?
LDL లేదా చెడు కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యం ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ధూమపానం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది కనుక మానేయాలి. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక సమస్యే.
ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?
విక్రమ్ దేశాయ్, 34 ఏళ్ల వయస్సు గల వ్యక్తి, ఒక ప్రముఖ మల్టీ నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తూ, తన జీవనశైలిలో ఫిట్నెస్కు ప్రాధాన్యత ఇస్తూ సమతుల్యతను పాటిస్తాడు. అయితే ఇటీవల జరిగిన ఒక సాధారణ ఆరోగ్య తనిఖీలో, అతని కొలెస్ట్రాల్ స్థాయిలు ఆశించిన స్థాయికంటే చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిసి ఆయన షాక్కు లోనయ్యాడు. "నేను రెగ్యులర్గా వ్యాయామం చేస్తాను, ఆరోగ్యకరంగా తింటాను. కానీ పరీక్షలు చేయించుకున్నప్పుడే నా కొలెస్ట్రాల్ స్థాయిలు ప్రమాదకరంగా ఉన్నాయని తెలిసింది. ఎటువంటి లక్షణాలు లేకపోవడం వల్ల, పరీక్ష చేయించుకోకపోతే నాకు అసలు తెలిసేది కాదు.