గురువారం, 23 మార్చి 2023
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
కరోనా
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
కరోనా
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated
: బుధవారం, 30 నవంబరు 2022 (22:43 IST)
సంబంధిత వార్తలు
మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. పేలుతున్న జోకులు, మీమ్స్
కరోనా జోకులు.. సైన్స్, ఆర్ట్స్, కామర్స్కు మధ్య తేడా ఏమిటి?
పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పా?
ఈజిప్టు మమ్మీలు- ఇండియన్ మమ్మీలు
రాము- "ఈజిప్టు మమ్మీలు- ఇండియన్ మమ్మీలకు తేడా ఏంట్రా?"
సోము- "ఈజిప్టు మమ్మీని చూసి పిల్లలు భయపడతారు.. ఇండియన్ మమ్మీని చూసి డాడీలు భయపడతారు..!".
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు.. సూరత్ కోర్టు సంచలన తీర్పు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలుశిక్ష విధిస్తూ గురువారం సంచలన తీర్పునిచ్చింది. గత 2019లో కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి పేరుపై రాహుల్ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని దొంగలందరి ఇంటి పేర్లు 'మోడీ' అనే ఎందుకు ఉంటాయంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే గుజరాజ్ మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. తాజాగా రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఆ వెంటనే ఆయనకు 30 రోజుల బెయిల్ మంజూరు చేసింది.
మద్యం సేవించి విమానంలో రచ్చ చేసిన ప్రయాణికులు
మద్యం సేవించిన ఇద్దరు ప్రయాణికులు విమానంలో రచ్చ చేశారు. తోటి ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దుర్భాషలాడారు. దుబాయ్ నుంచి ముంబైకు వస్తున్న విమానంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఈ విమానంలో ప్రయాణించిన దత్తాత్రేయ బాపార్దేకర్, జాన్ జార్జ్ డిసౌజా అనే ఇద్దరు ప్రయాణికులు మద్యం సేవించినట్టు తేలింది. వీరిద్దరూ గల్భ్ నుంచి వస్తూ అక్కడి డ్యూటీ షాపులో మద్యం కొనుగోలు చేశారు. ఆ తర్వాత విమానమెక్కిన తర్వాత అందులో మద్యం సేవించడం మొదలుపెట్టారు. దీనిపై తోటి ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేయగా, వారిపై నోరు పారేసుకున్నారు. అంతేకాకుండా నిందితుల్లో ఒకరు మద్యం బాటిల్ చేతిలో పట్టుకుని ఐల్లో నిర్లక్ష్యంగా నడుస్తూ తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బంది పెట్టాడు.
గురుగ్రామ్లో కేఫ్ వెలుపల హనుమాన్ చాలీసా పాడిన యువత (వీడియో వైరల్)
ఈ రోజుల్లో యువత అత్యాధునికమైన, ఉల్లాసమైన ట్రాక్లకు జామ్ అవుతోంది. కానీ చాలా అరుదైన దృశ్యంలో, కొంతమంది యువకులు హనుమాన్ చాలీసా పాడారు. ఈ యువకులు భక్తిగీతం పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వైరల్ వీడియోలో, గురుగ్రామ్లోని ఒక కేఫ్ వెలుపల అనేక మంది అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి చేతులు చప్పట్లు కొట్టి భక్తి గీతాన్ని పాడారు.
మహిళలపై వేధింపుల్లో తెలంగాణ స్థానమెంత?
దేశంలో గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, మహిళలపై వేధింపులు నానాటికీ ఎక్కువైపోతున్నాయి. కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. "విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2022" పేరుతో ఒక సర్వేను నిర్వహించింది. ఈ నివేదికలో విస్తుపోయే నిజాలు వెల్లడించారు. దేశంలో నమోదవుతున్న 75 శాతం గృహ హింస కేసుల్లో ఒక్క అస్సాంలోనే నమోదవుతున్నట్టు ఆ నివేదిక బట్టబయలు చేసింది. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రంలో 50.4 శాతం గృహ హింస కేసులు నమోదవుతున్నాయి. 48.9 శాతం కేసులతో ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది.
నాలుగు రోజుల శిశువును తొక్కి చంపిన కనికరం లేని ఖాకీలు.. ఎక్కడ?
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. నాలుగు రోజుల శిశువును పాషాణ హృదయులైన కొందరు పోలీసులు కాళ్ళతో తొక్కి చంపేశారు. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ విచారణకు ఆదేశించారు. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిదిహ్ జిల్లాలోని కోసాగోండోడిఘి గ్రామంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, డియోరి పోలీస్ స్టేషన్ పరిధిలో భూషన్ పాండే వృద్ధుడిపై ఒక కేసుకు సంబంధించిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. పోలీసుల రాకను పసిగట్టిన ఆ వృద్ధుడితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా అక్కడ నుంచి పారిపోయారు. ఇంట్లోకి వెళ్ళి చూసిన పోలీసులకు చిన్న శిశువు మాత్రమే కనిపించింది. ఆ బిడ్డ నిద్రపోతుండటంతో కుటుంబ సభ్యులు ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్లిపోయారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఇకపై గర్భనిరోధక మాత్రలు అక్కర్లేదు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రయోగం...
అవాంఛిత గర్భాలను నిరోధించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ సరికొత్త వైద్య విధానాన్ని అమల్లోకి తీసుకునిరానుంది. ఈ విధానం అమల్లోకి వస్తే గర్భనిరోధక మాత్రలతో పనిలేదు. ఈ మాత్రల స్థానంలో నాలుగు సెంటీమీటర్ల పొడవుతో సూదిలా ఉండే సాధనాన్ని మోచేతి చర్మ కింద పైపొరలో అమర్చుతారు. ఇది గర్భాన్ని నిరోధించే హార్మోన్ను రిలీజ్ చేస్తుంది. ఈ ప్రయోగాన్ని తొలుత రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రయోగించనున్నారు. ఈ సాధనాలను కేంద్రం ఉచితంగా సరఫరా చేయనుంది. అవాంఛిత గర్భాలతో పాటు ఒక కాన్పు తర్వాత మరో కాన్పుకు ఎక్కువ సమయం కోరుకునేవారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు.
భోజనాలకు ముందు బాదములు తింటే ప్రి-డయాబెటీస్ రోగులలో బ్లడ్ షుగర్ స్థాయిలు మెరుగు
బాదములపై చేసిన రెండు నూతన అధ్యయనాలు , ఒక అధ్యయనాన్ని మూడు రోజుల పాటు చేయగా, మరో అధ్యయనాన్ని మూడు నెలల పాటు నిర్వహించగా, అవి బాదముల వల్ల కలిగే ప్రయోజనాలను వెల్లడించాయి. ఈ అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం, ప్రీ డయాబెటీస్ మరియు అధిక బరువు/ఊబకాయంతో బాధపడుతున్న ఆసియన్ భారతీయులలో మూడు నెలల పాటు నిత్యం బాదములు తీసుకోవడం వల్ల వారిలో ప్రీ డయాబెటీస్ పూర్తిగా తగ్గడం లేదా గ్లూకోజ్ స్ధాయిలు నియంత్రించబడటం జరిగింది.
చింత ఆకుల రసం తీసుకుంటే?
చింతచెట్టు ఆకుల రసం ప్లాస్మోడియం ఫాల్సిపరం పెరుగుదలను నిరోధిస్తుంది, తద్వారా అది మలేరియా నుండి రక్షిస్తుంది. ఇంకా చింతాకులు తీసుకుంటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చింత ఆకుల మిశ్రమం శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
మేక పాలు పచ్చివి తాగితే ఏమవుతుందో తెలుసా? (video)
మేక పాలు. ఈ పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెపుతారు. ఐతే ఈ మేక పాలు పచ్చివి తాగితే శరీరానికి కొన్ని దుష్ప్రభావాలను కలిగిస్తాయి. అవేమిటో తెలుసుకుందాము. పచ్చి మేక పాలను తీసుకోవడం వల్ల కొన్ని సాధారణ దుష్ప్రభావాలు కలుగుతాయి.
బెల్లంతో సజ్జ రొట్టెలు తింటే ఫలితాలు ఏంటి?
సజ్జలు. రక్తహీనతతో బాధపడేవారు సజ్జలతో తయారుచేసిన పదార్థాలు తినడం చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెపుతారు. సజ్జల్లో వున్న మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. సజ్జలలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా వున్నందువల్ల ప్రోటీన్స్ పీచు పదార్థం పుష్కలంగా ఉండటం వల్ల ఆహారం నిదానంగా జీర్ణమై చక్కెర నిల్వలు నెమ్మదిగా విడుదలవుతాయి.