శనివారం, 31 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (20:57 IST)
సంబంధిత వార్తలు
తండ్రి కాబోతున్న భల్లాలదేవ?
జీవనాధారం లేని భర్తకు భార్య భరణం చెల్లించాల్సిందే.. బాంబే హైకోర్టు కోర్టు
మిహికా మీరు ప్రెగ్నెంటా? రానా భార్య ఏం చెప్పిందంటే?
కూల్డ్రింక్లో విషం కలిపి భర్తపై హత్యాయత్నం... ఎక్కడ?
ఆత్మకూరు (నెల్లూరు) వైకాపా అభ్యర్థిగా గౌతంరెడ్డి సతీమణి!!
పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పా?
"పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పు అని తెలిసి.. ఎందుకు చేసుకున్నారు.." అడిగింది భార్య కోపంగా.
"ఫోన్ అటెండ్ చేస్తేనే కదా... అది రాంగ్ నెంబర్ అని తెలుస్తుంది..!" చెప్పాడు భర్త కూల్గా.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?
తిరుపతి జిల్లాలోని గూడూరు పట్టణంలోని అశోక్ నగర్లోని డ్రైనేజీ కాలువలో శుక్రవారం పారిశుధ్య కార్మికులు చెత్తను తొలగిస్తుండగా కవల శిశువుల మృతదేహాలను కనుగొన్నారు. మృతదేహాలను గుర్తించిన కార్మికులు, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన స్థానికులలో ఊహాగానాలకు దారితీసింది.
Mega DSC: మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు.. ఏపీ సర్కారు
మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేయాలని సోషల్ మీడియాలో విస్తృతంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో జూన్ 6 నుంచి షెడ్యూల్ ప్రకారం పరీక్ష జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణలో ఏదైనా జాప్యం జరిగితే 2.45 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని, లక్షలాది మంది పాఠశాల విద్యార్థుల విద్యా సంవత్సరాన్ని దెబ్బతీస్తుందని పాఠశాల విద్యా శాఖ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్ఎస్ నిజమేనేమో: రాజా సింగ్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా బీజేపీ ప్రస్తుత, మాజీ అధ్యక్షులపై షాకింగ్ ఆరోపణలు చేశారు ఆయన. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో ఆయనకు విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా బీజేపీలో ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారని రాజా సింగ్ అన్నారు. కరీంనగర్ నుంచి తనపై వార్ స్టార్ట్ అయ్యిందని రాజాసింగ్ ఆరోపించారు.
Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి
వైకాపా ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నందున, దాని నాయకులపై అనేక కేసులను పోలీసులు చురుగ్గా కొనసాగిస్తున్నారు. బెయిల్ దరఖాస్తులు ఆలస్యం అవుతున్నాయి లేదా తిరస్కరించబడుతున్నాయి. చాలా సందర్భాలలో, బెయిల్ మంజూరు అయిన వెంటనే కొత్త కేసులు దాఖలు చేయబడుతున్నాయి. ఈ పరిణామాలను వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సమీక్షించి, చట్టపరమైన నిర్వహణలో సాధ్యమయ్యే లోపాలను గుర్తించారని భావిస్తున్నారు. పెరుగుతున్న కేసుల సంఖ్య, పెరుగుతున్న చట్టపరమైన ఒత్తిడిని నిర్వహించడానికి ప్రస్తుత న్యాయ బృందం సరిపోకపోవచ్చునని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్లో?
ఇటీవల ముగిసిన మహానాడు కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. కడపలో జరిగిన మూడు రోజుల సమావేశంలో ఆయన బలమైన, ప్రభావవంతమైన ప్రసంగాలు చేశారు. చివరి రోజున భారీ జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, లోకేష్ సంక్షిప్తంగా, దృఢంగా మాట్లాడారు. సంకీర్ణ ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుందని హామీ ఇచ్చారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?
మొక్కల ఆధారిత ఆహారంలో అధిక మోతాదులో ఫ్లేవనాయిడ్లు వుంటాయి. కనుక వీటితో ఎటువంటి చెడు దుష్ప్రభావాలు వుండవు. చాలామంది మునగ ఆకు పొడిని ఆహారంలో భాగం చేసుకుంటే ఏమయినా దుష్ప్రభావాలు వుంటాయోమోనని సందేహిస్తుంటారు. మునగ ఆకులు, విత్తనాలు, బెరడు, వేర్లు, రసం, పువ్వులను సాధారణంగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు. మునగ ఆకులు, గింజల కాయలను ఆహారంగా ఉపయోగిస్తారు. మునగ ఆకు సారాలతో కూడిన భద్రతా అధ్యయనాలు మునగ చాలా సురక్షితమైనదని సూచిస్తున్నాయి. మానవ అధ్యయనాలతో సంబంధం ఉన్న హానికరమైన ప్రభావాలు ఏవీ నివేదించబడలేదు.
నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?
నేరేడు పండ్లు. వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ సి, ఐరన్ యొక్క అద్భుతమైన మూలం, ఈ పండు హిమోగ్లోబిన్ కౌంట్ను పెంచుతుంది. నేరేడు పండు జీర్ణ శక్తిని మెరుగుపరిచి కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలను అడ్డుకుంటుంది. నేరేడు పండ్లు తింటుంటే మలబద్దకంతో పాటు మూత్ర సంబందిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేయడంలో నేరేడు పండ్లు ఉపయోగపడతాయి.
మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్
పండ్లలో రారాజు మామిడి కాయలు మార్కెట్లలో వెల్లువెత్తుతున్నాయి. ఈ సీజన్లో మామిడి కాయలు తింటే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మామిడి రసం ప్రసిద్ధ రిఫ్రెష్ పానీయం. ఇందులో ఉండే వివిధ పోషకాలు, దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము. మామిడికాయ రసం రక్తంలో కొవ్వులను తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తేలింది. మామిడి రసం మూత్రపిండ సమస్యలను అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చని చెబుతున్నారు. మ్యాంగో జ్యూస్ ఇన్ఫ్లమేటరీ ప్రేగు సిండ్రోమ్ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా జీర్ణాశయానికి సహాయపడుతుంది,
రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?
అనేక మంది మహిళలు, యువతులకు రుతుక్రమ సమయంలో విపరీతమైన నొప్పులు వస్తుంటాయి. కొందరు మహిళలు ఈ నొప్పులు భరించలేకపోతున్నారు. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు వివిధ రకాలైన వైద్యం చేసుకుంటారు.
చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?
LDL లేదా చెడు కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యం ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ధూమపానం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది కనుక మానేయాలి. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక సమస్యే.