Thursday, 23 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Astrology Zodiac Leo Luc.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 23 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
జాతకం
దినఫలం
వారఫలం
మాసఫలం
వార్షిక ఫలం
సింహం
ఆదాయం మరియు అదృష్ణం
ఆత్మవిశ్వాసం అధికం. ఎంతటి పనినైనా సాధించుకోగల విశ్వాసం వీరి సొంతం.
రాశి లక్షణాలు
శరీరం & ఆరోగ్యం
ఆర్థిక స్థితి
ఆదాయం మరియు అదృష్ణం
ప్రేమ సంబంధం
హాబీలు
వ్యాపారం
గుణగణాలు
అదృష్ట రంగు
ఆప్త మిత్రుడు
దాంపత్య జీవితం
లక్కీ స్టోన్
విద్య
గృహం మరియు కుటుంబం
లక్కీ నెంబర్
సహజమైన బలహీనతలు
వ్యక్తిత్వం
ఆరోగ్యం
లక్కీ డే
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
కుమారుడుని తప్పించబోయి ఇరుక్కున్న మాజీ మంత్రి సీదిరి అరెస్టు
వైకాపా నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని నివాసంలో పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో ఆయన ఇంటి వద్దకు కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ బైక్తో ఢీకొట్టడంతో గొర్రెల కాపరి దానయ్య మృతిచెందిన విషయం తెలిసిందే.
కోడిచెరువును పవన్ కబ్జా చేసారన్నవారు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారో?!!
నిఖార్సయిన నాయకులు, నీతివంతమైన రాజకీయాలు చేసేవారు చాలా అరుదుగా వుంటారు. ప్రస్తుతం కోట్లకొద్ది అవినీతి మకిలిలో కూరుకుపోయిన కొంతమంది నాయకులను చూస్తున్నప్పుడు నీతివంతమైన నాయకులను కూడా అదే గట్టున చూసేస్తుంటారు కొందరు. ఒక మంచి ఉద్దేశంతో చెరువు ప్రాంతంలో వున్న భూమిని కొనుగోలు చేసి అక్కడ గోశాలను ఏర్పాటు చేసారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. వాస్తవానికి ఈ కోడిచెరువు 2014కి ముందే ఆయన కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో వుంది. దీనిపై ఇటీవల కొంతమంది రాద్దాంతం చేసారు.
నీట్ పరీక్షా పత్రాలు మూడుసార్లు లీక్.. ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా వుంటోంది.. అన్నామలై
నీట్ పరీక్షా పత్రాలు మూడుసార్లు లీక్ అయినప్పటికీ ఎటువంటి జవాబుదారీతనం లేదని ఆరోపిస్తూ, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మాజీ బీజేపీ నేత కె. అన్నామలై బుధవారం తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాగే, నిరసనకారులతో చర్చలు ప్రారంభించడానికి కేంద్రం ఎందుకంత సమయం తీసుకుందని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం వీ ద లీడర్స్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న అన్నామలై, నిరసన తీవ్రరూపం దాల్చే వరకు అర్థవంతమైన చర్చలు ఎందుకు జరగలేదని నిలదీశారు.
సిటీస్ ఆన్ ది రైజ్ 2026: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కెరీర్ హబ్లలో విశాఖపట్నం, విజయవాడ
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్ అయిన లింక్డ్ఇన్, తమ సిటీస్ ఆన్ ది రైజ్ జాబితా యొక్క రెండవ ఎడిషన్ను విడుదల చేసింది. ఉపాధి కల్పనలో అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధిస్తున్న 10 మెట్రోయేతర భారతీయ నగరాలను ఈ జాబితా వెల్లడించింది. ఈ సంవత్సరం విశాఖపట్నం జాతీయ స్థాయిలో తమ అగ్రస్థానాన్ని నిలుపుకోగా, విజయవాడ కూడా భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కెరీర్ హబ్లలో ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో లూథియానా (2), సూరత్ (3), వదోదర (4), ప్రయాగ్రాజ్(5) మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి.
మన విద్యార్థులకు ఇలా ఎందుకు జరుగుతోంది? రాహుల్ గాంధీ
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాలు ప్రభావితమయ్యారని పేర్కొన్నారు. నీట్ అభ్యర్థుల కుటుంబాలు దీని కోసం చేసిన మొత్తం ఖర్చు రూ. 1.3 లక్షల కోట్లు ఉంటుందని, ఇది దాదాపు భారతదేశ విద్యా బడ్జెట్కు సమానమని ఆయన తెలిపారు. "మన విద్యార్థులకు ఇలా ఎందుకు జరుగుతోంది? పోలీసులు వారిని కొట్టడానికి, వారిపై తుపాకులు గురిపెట్టడానికి వారు చేసిన తప్పేంటి?" అని రాహుల్ ప్రశ్నించారు. దేశ విద్యార్థులుగా తమకు న్యాయబద్ధమైన విద్యా విధానం లభించాలని, కానీ ప్రస్తుతం అది లేదు. పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు, పైగా పరీక్షకు చివరి నిమిషంలో ప్రశ్నపత్రం లీక్ అయిందని వారికి చెప్తున్నారు.
లేటెస్ట్
భక్తుల రద్దీ: గురువారం నాటి SSD టోకెన్లను రద్దు చేసిన టీటీడీ
తీర్థయాత్రికుల రద్దీ పెరగడంతో, తిరుపతిలోని మూడు కేంద్రాల్లో ఎస్ఎస్డీ టోకెన్ల జారీని తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) రద్దు చేసింది. అయితే, శుక్రవారం దర్శనం కోసం టోకెన్లు మాత్రం గురువారం మధ్యాహ్నం నుండి యథావిధిగా జారీ చేయబడతాయి. వరుసగా నాలుగవ వారం కూడా టోకెన్ల జారీని నిలిపివేయడం వల్ల, సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. ఎంతో సమయం, డబ్బు వెచ్చించి సుదూర ప్రయాణం చేసి వచ్చిన భక్తులను అనవసరమైన ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొంటూ, సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయకపోవడంపై భక్తులు టీటీడీని విమర్శించారు.
32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ - సింహాచలంలో భారీ ఏర్పాట్లు
జూలై 28న జరగనున్న వార్షిక సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి గిరి ప్రదక్షిణ కోసం చేసిన ఏర్పాట్లను జిల్లా అధికారులు మంగళవారం సమీక్షించారు. లుంబినీ పార్క్ నుండి సీతమ్మధార, మాధవధార, ఎన్ఎస్టీఎల్, గోశాల, తొలి పవంచ్ మీదుగా వెళ్లే 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని తనిఖీ చేశారు. లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్న నేపథ్యంలో.. ఈ మార్గం పొడవునా తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సేవలు, వీధి దీపాలు, పార్కింగ్, కంట్రోల్ రూములు, సీసీటీవీ నిఘా, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్లు, సైన్బోర్డులు, చెత్త సేకరణ వాహనాలు, అంబులెన్సులు, పారిశుధ్యం కోసం తగిన ఏర్పాట్లు ఉండేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
22-07-2026 బుధవారం ఫలితాలు - మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఖర్చులు విపరీతం, అవసరాలు అతి కష్టంమ్మీద నెరవేరతాయి. పనులు పురమాయించవద్దు. ఆప్తులతో సంభాషిస్తారు. ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కుంటారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం సంతోషపరుస్తుంది. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు కార్యక్రమాలు విజయవంతమవుతాయి. లక్ష్యం సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. చెల్లింపుల్లో జాప్యం తగదు. ఆహ్వానం అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు.
విద్యా ప్రతిభకు, జ్ఞాపక శక్తికి హయగ్రీవుని మంత్రం
చదువుల్లో రాణించాలన్నా, జ్ఞానాన్ని సముపార్జించాలన్నా దానికి హయగ్రీవుని ప్రార్థించాలి. భక్తితో ఆయనను ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే విద్యలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. ఆ శ్లోకాన్ని పఠిద్దాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ఈ శ్లోకాన్ని జపిస్తే జ్ఞానాన్ని పొందుగలుగుతారు. చదువులో ఏకాగ్రతను సాధిస్తారు. నిత్యం హయగ్రీవుని కొలిచేవారు మంచి జ్ఞాపకశక్తిని కలిగి ఉంటారు. శ్రీ మహావిష్ణు అవతారమైన హయగ్రీవుడు జ్ఞాన సముద్రం. ఆయన వేదం యొక్క నాలుగు రూపాలైన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలు. హయగ్రీవుడు సరస్వతి దేవికి జ్ఞానాన్ని బోధించాడని పురాణాల్లో చెప్పబడింది.
21-07-2026 మంగళవారం ఫలితాలు- తప్పుచేశామన్న భావం రానీయకండి
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం అనుకున్న కార్యం సాధిస్తారు. అనుకూలతలు నెలకొంటాయి. ప్రముఖలను ఆకట్టుకుంటారు. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు హడావుడిగా సాగుతాయి. కొత్తయత్నాలు చేపడతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు సర్వదా అనుకూలమే. ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. సన్నిహితులు వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త పనులు చురుకుగా సాగుతాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos