మంగళవారం, 21 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
CVR
Last Updated :
మంగళవారం, 31 మార్చి 2015 (14:21 IST)
మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది..!
రాము: 'మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉందే!'
టీచర్: అందుకే స్కూలుకి నెలకు 29 రోజులు సెలవులు పెట్టకుండా, రోజూ రమ్మనేది. నేనేరా మీ క్లాస్ టీచర్ని..!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ప్రవేశించిన ఐసిస్ ఉగ్రవాదులు
ఈ నెల 19వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా దేశంలో ఆత్మాహుతి దాడులతో మారణహోమం సృష్టించేందుకు ప్రవేశించినట్టు వారివద్ద జరిపిన విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా, యాదులు, హిందూ దేవాలయాలు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ చేసుకుని ఈ ఆత్మాహుతి దాడులకు పాల్పడాలన్న కృతనిశ్చయంతో వచ్చారు. ఈ నిందితులంతా శ్రీలంక జాతీయులుగా పోలీసులు గుర్తించారు. పైగా, పాకిస్థాన్లో కరుడుగట్టిన ఉగ్రవాది అబూతో టచ్లో ఉన్నట్టు తేలింది. గుజరాత్ పోలీసు శాఖకు చెందిన ఉగ్రవాద నిరోధక బృందం నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది. నిందితులను ముహమ్మద్ నుస్రత్, ముహమ్మద్ ఫారిస్, ముహమ్మద్ రస్దీన్, ముహమ్మద్ నఫ్రాన్లుగా గుర్తించారు. శ్రీలంక జాతీయులైన వీరంతా కొలంబో నుంచి చెన్నైకు వచ్చి అక్కడ నుంచి అహ్మదాబాద్కు చేరుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఆత్మాహుతి దాడులు చేసేందుకు వీరు వచ్చినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మలికా గార్గ్!!
పల్నాడు జిల్లా ఎస్పీగా ఐపీఎస్ అధికారిణి మలికా గార్గ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 13వ తేదీన ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్కు ముందు, ఆ తర్వాత ఈ జిల్లాలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో జిల్లా ఎస్పీగా ఉన్న బిందు మాధవ్ నిర్లక్ష్యపూరితంగా వ్యవహించడం, విపక్ష నేతలపై అధికార నేతల దాడులను ప్రోత్సహించేలా నడుచుకున్నారన్న అభియోగాల నేపథ్యంలో ఆయనపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఆ తర్వాత జిల్లా ఎస్పీగా ఆయన స్థానంలో మలికా గార్గ్ను ఈసీ నియమించింది. ఈ నేపథ్యంలో ఆమె సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా చూడటం నా తొలి కర్తవ్యమన్నారు. ప్రస్తుతం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టిస్తానని తెలిపారు.
తెలంగాణాకు శుభవార్త - జూన్ 5 -11 మధ్య నైరుతి రుతుపవనాలు ప్రవేశం!
తెలంగాణా రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ ఓ శుభవార్త చెప్పింది. జూన్ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీల మధ్య నైరుతి రుతుపవనాలు ప్రవేసిస్తాయని పేర్కొంది. ఈ దఫా నైరుతి గమనం సానుకూలంగానే ఉందని వాతావరణ శఖ ఇప్పటికే ప్రకటించింది. తొలుత కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే ఈ రుతుపవనాలు... అక్కడ నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణ చేరుకోవడానికి ఐదారు రోజుల సమయం పడుతుంది. రుతుపవనాల రాకతో జాప్యం జరిగితే జూన్ రెండో వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత యేడాది జూన్ 11వ తేదీన కేరళ రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించగా, తెలంగాణ రాష్ట్రంలోకి మాత్రం 20వ నాటికి విస్తరించాయి. ఈ దఫా మాత్రం పది రోజులు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి.
బిల్లులు చెల్లించని జగన్ సర్కారు.. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత!!?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద అందించే వైద్య సేవలు స్తంభించిపోనున్నాయి. ఈ పథకం కింద ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో ఆరోగ్యశ్రీ కింద అందించే అన్ని రకాల వైద్య సేవలను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.1500 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సివుంది. ఈ పెండింగ్ బకాయిలను తక్షణం విడుదల చేయాలంటూ ఈ అసోసియేషన్ చాలా కాలంగా డిమాండ్ చేస్తుంది. కానీ, ప్రభుత్వం మాత్రం ఏమాత్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద అందిస్తున్న వైద్య సేవల నిలిపివేతకు నిర్ణయించామని అసోసియేషన్ సోమవారం ప్రకటించింది. ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన వైద్య సేవల బిల్లులను విడుదల చేయాలని ప్రభుత్వం ఇంకా బకాయి బిల్లులను చెల్లించకపోవడాన్ని నిరసిస్తున్నట్టు అసోసియేషన్ పేర్కొంది.
వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ప్రమాణ స్వీకారం చేస్తారని వైకాపా ప్రధాన కార్యదర్శుల్లో ఒకరు, వైకాపా సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. జూన్ 9వ తేదీ ఉదయం 9.38 గంటలకు విశాఖపట్టణం వేదికగా "వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను.." అంటూ రాజన్న బిడ్డ మరోమారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. ఈ నెల 13వ తేదీన జరిగిన ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన జరుగుతుందన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ 175 అసెంబ్లీ సీట్లకు గాను అత్యధిక సీట్లను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఫలితాల్లో తమ పార్టీకి 150కి పైగా సీట్లు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ
దేవర ఫియర్ పాట విడుదలై 24 గంటలైంది. పాటకు పాజిటివ్గా వస్తున్నా, యూట్యూబ్లో తెలుగు వెర్షన్కి ఊహించిన దానికంటే కాస్త తక్కువ వ్యూస్ వచ్చాయి. 24 గంటల తర్వాత, ఫియర్ పాట 5.2 మిలియన్ల వీక్షణలను, 480,000 లైక్లను సంపాదించింది. అయినప్పటికీ, హిందీ వెర్షన్ మెరుగైన వ్యూస్ కొల్లగట్టింది. అదే సమయ వ్యవధిలో 9 మిలియన్లకు పైగా వీక్షణలు, 200,000 లైక్లను పొందింది. సినిమా పాన్-ఇండియా అప్పీల్కి ఇది శుభవార్త.
కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నేను దొరికాననీ, ఇంకా సంథింగ్ సంథింగ్ అంటూ ఏవేవో రాసేస్తున్నారంటూ జానీ మాస్టర్ ఆక్షేపించారు. తనకు తన పిల్లలతో శెలవుల్లో కలిసి కనీసం చాక్లెట్ పార్టీ చేసుకునేందుకు కూడా తీరిక దొరకడం లేదనీ, అటువంటిది రేవ్ పార్టీ నేను ఎలా వెళ్తానని అన్నారు. తన ట్విట్టర్ హ్యాండిల్లో జానీ మాస్టర్ ఇలా చెప్పుకొచ్చారు. '' హైదారాబాద్లో నా వాళ్ళ మధ్య తీరిక లేకుండా మా పనుల్లో నిమగ్నమై ఉన్న నేను ఎక్కడో, ఎవరితోనో, ఏదో చేస్తూ కనిపించానని చెబుతూ పుకార్లు లేపారు. మా సేనని, జనసేనానిని ఉద్దేశిస్తూ నోటికొచ్చింది రాస్తున్నారు.
రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా
బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తానసలు ఆ పార్టీకే వెళ్లలేదని తెలుగు సినీ నటుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆయన వివరణ ఇస్తూ తన ఇంట్లో నుంచే ప్రత్యేకంగా వీడియోను విడుదల చేశారు. శ్రీకాంత్ మాట్లాడుతూ 'నేను హైదరాబాద్లోని మా ఇంట్లోనే ఉన్నాను. నాకు బెంగుళూరు రేవ్ పార్టీకి నేను వెళ్లినట్లు పోలీసులు అరెస్టు చేసినట్లు ఫోన్ కాల్స్ వచ్చాయి. వీడియో క్లిప్స్ చూశాను. కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవటంతో నాకు సంబంధించిన వార్తలను వారు రాయలేదు. కొన్నింటిలో నేను బెంగుళూరులోని రేవ్ పార్టీకి వెళ్లానని వార్తలు వచ్చాయి. ఆ న్యూస్ చూసి నాతో సహా మా కుటుంబ సభ్యులందరూ నవ్వుకున్నాం. మొన్నమో నా భార్యతో నాకు విడాకులు ఇప్పించేశారు. ఇప్పుడేమో రేవ్ పార్టీకెళ్లానని అన్నారు. వార్తలు రాసిన వాళ్లు తొందపడటంలో తప్పులేదనిపించింది. ఎందుకంటే రేవ్ పార్టీలో దొరికిన అతనెవరో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు.
అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి
ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "గం..గం..గణేశా". ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. "గం..గం..గణేశా" ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
పాయల్ రాజ్పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్కు ఫిర్యాదు
హీరోయిన్ పాయల్ రాజ్పుత్ పై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి "రక్షణ" చిత్ర నిర్మాత, డైరెక్టర్ శ్రీ ప్రణ్దీప్ ఠాకోర్ ఫిర్యాదు చేశారు. ఈ లేఖ తమకు అందిందని మండలి ఓ ప్రకటనలో తెలియజేసింది. ఆ లేఖ సారాంశం ప్రకారం. నిర్మాత మరియు ఆర్టిస్ట్ మధ్య ఒప్పందం కుదిరింది. తన “రక్షణ” చిత్రాన్ని 19.4.24న విడుదల చేయడానికి ప్లాన్ చేశానని మరియు హీరోయిన్ని అభ్యర్థించానని నిర్మాత శ్రీ ప్రణ్దీప్ ఠాకూర్ పేర్కొన్నాడు.