శుక్రవారం, 6 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
PNR
Last Updated :
బుధవారం, 15 అక్టోబరు 2014 (17:00 IST)
మా టీచర్ దురదృష్టవంతుడు!
"మీ క్లాసులో అందరూ పాసయ్యారా?" అని అడిగాడు తండ్రి
"ఒక్కరు తప్ప అందరూ పాసయ్యారు నాన్నా..."
"ఎవరో ఆ దురదృష్టవంతుడు"?
"మా టీచర్ నాన్నా...!!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Telugu Man: మానవ అక్రమ రవాణా కేసు.. అరెస్టయిన వారిలో ఒక తెలుగు వ్యక్తి
అమెరికాలోని అట్లాంటాలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. మానవ అక్రమ రవాణా కేసులో అరెస్టయిన వారిలో ఒక తెలుగు వ్యక్తి కూడా ఉన్నాడు. అట్లాంటా ప్రాంతంలో అక్రమ రవాణా, లైంగిక వేధింపులను అరికట్టడానికి శాండీ స్ప్రింగ్స్ పోలీసులు రెండు రోజుల రహస్య ఆపరేషన్ నిర్వహించారు. చట్టవిరుద్ధమైన లైంగిక కార్యకలాపాలను ఆపడం, బాధితులను దోపిడీ నుండి రక్షించడం ఈ ఆపరేషన్ లక్ష్యం. అయితే, అదుపులోకి తీసుకున్న ఎనిమిది మంది వ్యక్తులలో ఒక తెలుగు వ్యక్తి అరెస్టు కావడం అందరినీ షాక్కు గురిచేసింది.
Arava Sreedhar: అరవ శ్రీధర్కు ఊరట.. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్
కొడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ క్వాష్ పిటిషన్ను దాఖలు చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. హైకోర్టు పిటిషన్ను అంగీకరించి, నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఈ విషయంలో వివరణ కోరాలని కూడా అధికారులను ఆదేశించింది. బీఎన్ఎస్ 35 (3) ప్రకారం ముందుకు సాగాలని పోలీసులను కోరింది.
నకిలీ స్టాక్ ట్రేడింగ్ - రూ.85 లక్షల వరకు మోసపోయిన హైదరాబాదీ
33 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగిని మోసగాళ్లు అధిక రాబడి ఇస్తామని ఆశ చూపి టెలిగ్రామ్ గ్రూప్లోకి లాగి, నకిలీ స్టాక్ ట్రేడింగ్ పథకం ద్వారా రూ. 71.11 లక్షలు మోసం చేశారని ఆరోపించారు. ఓ ఆర్థిక సేవల సంస్థ అధిక లాభాల కార్యక్రమానికి సంబంధించిన వాట్సాప్ లింక్ వచ్చిన తర్వాత తాను డిసెంబర్ 25న ఆ టెలిగ్రామ్ ఛానెల్లో చేరానని ఫిర్యాదుదారుడు చెప్పాడు. నిందితులు స్టాక్ చిట్కాలని చెప్పబడుతున్న వాటిని పంచుకున్నారు.
తెలంగాణ టూరిజంకు రూ.146.50 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ తెలంగాణకు రూ. 146.50 కోట్ల విలువైన నాలుగు ప్రాజెక్టులను మంజూరు చేసింది. ఆలంపూర్లోని జోగులాంబ దేవి ఆలయ అభివృద్ధి పనులు రూ. 33.07 కోట్ల వ్యయంతో పూర్తయ్యాయి. కాగా ములుగులోని రామప్ప ఆలయంలో తీర్థయాత్ర, వారసత్వ పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి. మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుకు రూ. 62 కోట్లు మంజూరు చేయగా, వాటిలో రూ. 32.73 కోట్లు విడుదల చేసింది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో తీర్థయాత్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కూడా పురోగతిలో ఉన్నాయి.
హనీమూన్ మర్డర్ కేసు తరహాలో పెళ్లైన మూడు నెలలకే భర్తను చంపేసిన కిలేడి
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు తరహాలోనే ఓ హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. పెళ్లైన మూడు నెలలకే భర్తని పక్కా ప్లాన్తో లేపేసింది ఓ కిలేడి. రాజస్థాన్ శ్రీగంగానగర్లో జనవరి 30 ఆశిష్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీని వెనుక అతని భార్య, ఆమె ప్రియుడి హస్తం ఉన్నట్లు తేలింది. జనవరి 30వ తేదీ రాత్రి 9 గంటలకి కొత్తగా పెళ్లయిన ఆశిష్, అంజూ దంపతులు రోడ్డుపై స్పృహ లేకుండా పడి ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆశిష్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Sri Vishnu: శ్రీవిష్ణు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మృత్యుంజయ్ రిలీజ్ డేట్
శ్రీవిష్ణు ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వారి హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన తాజా చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రమ్య గున్నం సమర్పణలో లైట్బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ ‘సామజవరగమన’ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రేబా జాన్ జంటగా నటిస్తున్నారు.
Devisri: ఉస్తాద్ భగత్ సింగ్ లో రెండు అదిరిపోయే పాటలు రాబోతున్నాయి
ఉస్తాద్ భగత్ సింగ్ లో రెండు అదిరిపోయే పాటలు రాబోతున్నాయి అంటూ దర్శకుడు హరీశ్ శంకర్, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ లు మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొన్నారు. చెన్నైలో జరిగిన ఈ సిట్టింగ్ లో వారు పూర్తి జోష్తో విస్ఫోటనం సృష్టించడానికి సిద్ధంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
లోకేష్ కనకరాజ్ కూలీ సినిమాపై సౌందర్య రజనీకాంత్ ఏమన్నదో తెలుసా?
రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్, కోలీవుడ్ పరిశ్రమలో సుదీర్ఘ విరామం తర్వాత నిర్మాతగా తిరిగి వస్తూ ప్రస్తుతం తన 'విత్ లవ్' చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ చిత్రం చాలా సంవత్సరాల తర్వాత తెరపైకి వస్తోంది. తాజాగా ఒక ప్రచార ఇంటర్వ్యూలో, సౌందర్య రజనీకాంత్ తన తండ్రి ఇటీవల విడుదల చేసిన 'కూలీ' చిత్రంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తెలిసినవారికి వివరణ అవసరం లేదు, చెప్పినా వినరు : ఏఆర్ రెహమాన్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సినిమారంగంలో చర్చకు దారి తీశాయి. మతం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలకు పలువురు సున్నితంగా తిరస్కరించారు. తెలుగు సినీరంగంలో సంగీత ప్రపంచంలో వున్నవారు ఎవరినీ అడిగినా నో కామెంట్.. అంటూ తప్పుకుంటున్నారు. కాగా, తాజాగా ఏఆర్ రెహమాన్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని అందుకు తగిన వివరణ ఇచ్చారు. మొదట నిరాకరించినప్పటికీ చెప్పక తప్పలేదు.
ప్రభాస్ ఖాతాలో అరుదైన రికార్డ్: జపాన్ అనాన్పై సోలోగా రెబల్ స్టార్
జపాన్లో ప్రభాస్ పెరుగుతున్న ప్రజాదరణ మరో మైలురాయిని చేరుకుంది. బాహుబలి జపనీస్ విడుదల తర్వాత ఆ దేశంలో భారీ అభిమాన గణం సంపాదించుకున్న ఈ పాన్-ఇండియన్ స్టార్, ఇప్పుడు జపాన్కు చెందిన ప్రతిష్టాత్మక 'అనాన్' మ్యాగజైన్ వెనుక కవర్పై చోటు సంపాదించుకున్నారు. ఫిబ్రవరి 10న విడుదల కానున్న అనాన్ 2483వ సంచిక వెనుక కవర్పై ప్రభాస్ కనిపించనున్నారు. తద్వారా ఈ మ్యాగజైన్పై సోలోగా కనిపించిన మొదటి భారతీయ నటుడిగా ఆయన నిలిచారు. గతంలో, ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్త విజయం తర్వాత 2023లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కవర్ను పంచుకున్నారు.