బుధవారం, 22 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
PNR
Last Updated :
బుధవారం, 15 అక్టోబరు 2014 (17:00 IST)
మా టీచర్ దురదృష్టవంతుడు!
"మీ క్లాసులో అందరూ పాసయ్యారా?" అని అడిగాడు తండ్రి
"ఒక్కరు తప్ప అందరూ పాసయ్యారు నాన్నా..."
"ఎవరో ఆ దురదృష్టవంతుడు"?
"మా టీచర్ నాన్నా...!!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో ప్రయాణించిన సైనిక శునకం
మెరూ అనే తొమ్మిదేళ్ల సైనిక శునకం ప్రస్తుతం ఆన్లైన్ సెన్సేషనల్గా మారిపోయింది. దీనికి కారణం లేకపోలేదు. రిటైరైన సందర్భంగా సైన్యం దాన్ని సగౌరవంగా రిటైర్మెంట్ కేంద్రానికి తరలించారు. ఇది నెటిజన్ల మనసు గెలుచుకుంది. పైగా, ఈ శునకాన్నిఫ రైలులో ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో కుక్క ప్రయాణించిన ఫొటోలు నెట్టంట వైరల్గా మారాయి. అందులో మెరూ తన బెర్త్పై దర్జాగా దుప్పటి కప్పుకొని కనిపించింది. ఏసీ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ హాయిగా కునుకుతీసింది. 22 ఆర్మీ డాగ్ యూనిట్లో ట్రాకర్ డాగ్గా లాబ్రడార్ రిట్రీవర్ జాతికి చెందిన మెరూ పనిచేసింది. ప్రాణాంతక పేలుడు పదార్థాల జాడ పసిగట్టడం, ఉగ్రవాదుల కాలిబాట ప్రకారం వారు ఎక్కడ దాక్కున్నారో ఆచూకీ కనిపెట్టడం లాంటి విధులు నిర్వహించింది. తొమ్మిదేళ్ల సర్వీసు అనంతరం తాజాగా రిటైరైంది. మీరట్లోని సైనిక శునకాల రిటైర్మెంట్ కేంద్రంలో శేషజీవితాన్ని ప్రశాంతంగా గడుపనుంది.
ఈవీఎం ధ్వంసం : వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టుకు ఈసీ ఆదేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 13వ తేదీన జరిగిన పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈవీఎం, వీవీప్యాట్లను ధ్వంసం చేసి అరాచకం సృష్టించిన అధికార వైకాపా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తక్షణం అరెస్టు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు రంగం సిద్ధం చేశారు. మాచర్లలో పోలింగ్ తర్వాత చోటుచేసుకున్న హింసాంత్మక సంఘటనల తర్వాత పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు హైదరాబాద్ చేరుకున్నాయి. పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ బృందాలను ఏర్పాటు చేశారు.
తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు కోరే కుమార్తెలకు ఆ బాధ్యత కూడా ఉంటుంది : ఇండోర్ కోర్టు
తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు కోరే కుమార్తెలకు వృద్ధాప్యంలో కన్నతల్లి ఆలనాపానలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుందని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ కోర్టు స్పష్టం చేసింది. వయో వృద్ధురాలైన కన్నతల్లికి జీవన వ్యయం కింద భరణం చెల్లించాలని కోర్టు కుమార్తెను ఆదేశించింది. ఈ మేరకు కోర్టు అదనపు ప్రిన్సిపల్ జడ్జి మాయా విశ్వలాల్ తీర్పును వెలువరించారు. 78 ఏళ్ల తల్లికి 55 ఏళ్ల కూతురు ఏకైక సంతానం. కొవిడ్ విజృంభణ సమయంలో ఇంటి నుంచి కుమార్తె తరిమివేయడంతో ఆ వృద్ధురాలు కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్గా పనిచేసిన పిటిషనర్ భర్త 2001లో మరణించారు. ఆ తర్వాత తల్లిని తన ఇంట్లో ఉండాల్సిందిగా కుమార్తె ఆహ్వానించింది.
టీ వ్యాపారికి రూ.49 కోట్ల ఐటీ నోటీసు
గుజరాత్ రాష్ట్రంలోని ఓ టీ వ్యాపారికి ఆదాయ పన్ను శాఖ రూ.49 కోట్లకు నోటీసు పంపించింది. ఈ షాకింగ్ ఘటన రాష్ట్రంలోని పటాన్ జిల్లాలో జరిగింది. ఈ నోటీసులు చూడగానే ఆ వ్యాపారికి ప్రాణంపోయినంతపని అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, పటాన్ జిల్లాలోని నవగంజ్ కమొడిటీ మార్కెట్లో ఖేమ్రాజ్ దేవ్ అనే వ్యక్తి టీ విక్రయించే వ్యాపారం చేసుకుంటున్నాడు. ఈయనకు ఆదాయపన్ను శాఖ ఏకంగా రూ.49 కోట్లకు పన్ను నోటీసులు జారీచేసింది. దీంతో అతడు ఖంగుతిన్నాడు. అయితే కాస్త తేరుకున్న దేవ్ గత కొంతకాలంగా తాను మోసానికి గురవుతున్నట్టు గుర్తించాడు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నేతలు జైలుకు వెళతారు : ఆప్ నేత అతిషి
జూన్ నాలుగో తేదీన వెల్లడయ్యే సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత భారతీయ జనతా పార్టీ నేతలంతా జైలుకు వెళతారని ఆప్ సీనియర్ మహిళా నేత అతిషి జోస్యం చెప్పారు. కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ కుంభకోణంపై దర్యాప్తు ప్రారంభిస్తామని ఆమె తెలిపారు. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ కుంభకోణంలో బీజేపీ నాయకులు జైలుకు వెళ్తారని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు మాత్రమేకాకుండా ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులు సైతం ఊచలు లెక్కబెడతారని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు ఢిల్లీలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
లవ్ మీ చిత్రం రీష్యూట్ నిజమే - అందుకే శనివారం విడుదల చేస్తున్నాం : ఆశిష్
రౌడీ బాయ్స్ సినిమా తర్వాత నిర్మాత శిరీష్ కుమారుడు ఆశిష్ నటించిన సినిమా ‘లవ్ మీ’. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమా శనివారం విడుదలవుతుంది. దీనిపై హీరో ఆశిష్ తెలుపుతూ... ప్రతి శుక్రవారం సినిమాలు విడుదలవుతుంటాయి. కానీ అదేరోజు క్రికెట్ సెమీ ఫైనల్స్ గనుక, నేను క్రికెట్ అభిమానిని గనుక ఇప్పటి ట్రెండ్ ను గౌరవిస్తూ, మే 24 న విడుదల చేస్తున్నామని వివరించారు.
మంచు లక్ష్మి ఆదిపర్వం పై సెన్సార్ ప్రశంస - ఐదు భాషల్లో విడుదల
"ఆదిపర్వం" ఇది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాల్లోని ఓ అమ్మవారి గుడి చుట్టూ జరిగిన యదార్థ సంఘటనల నుండి అల్లుకున్న కథ, ఆ అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ. ఆ భక్తురాలిని దుష్ట శక్తుల నుండి కాపాడే ఓ క్షేత్రపాలకుడి కథ!!
ఫుష్ప ఫుష్ప.. సాంగ్ పై సింగర్ దీపక్ బ్లూ సెస్సేషనల్ కామెంట్
సింగర్ దీపక్ బ్లూ.. ఇప్పుడు బాగా పాపులర్ అయిన గాయకుడిగా పేరు పొందాడు. ఇంతకుముందు నాన్న కు ప్రేమతో పాటు పాలు సినిమాలకు పాడినా రాని పేరు ఫుష్ప 2 లో పాడిన ఫుష్ప ఫుష్ప.. సాంగ్ కు ప్రచారం హోరెత్తింది. ఈ సాంగ్ ను దేశమంతా ఆదరించింది అని గాయకుడు దీపక్ బ్లూ తెలియజేస్తున్నారు. ఈ పాటను సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ తనచే పాడించారని తెలిపారు.
థియేటర్స్ లో సందడి చేయటానికి సిద్ధమవుతోన్న పాయల్ రాజ్పుత్ రక్షణ
‘‘వాడెవడో తెలియదు.. కానీ ఎలాంటి వాడో తెలుసు. . ఇప్పటి వరకు నేను కచ్చితంగా వాడిని కలవలేదు.. ఏరోజు నేను వాడ్ని కలుస్తానో అదే అఖరి రోజు’’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేస్తోంది పాయల్ రాజ్పుత్. ఇంతకీ ఈమె అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుందెవరికీ? ఎందుకోసం.. ఎవరినీ ఆమె వెతుకుతుంది? అనే వివరాలు తెలియాలంటే మాత్రం ‘రక్షణ’ సినిమా చూడాల్సిందేంటున్నారు మేకర్స్.
హేమక్కా ఇలా అయిపోయావేంటి... రేవ్ పార్టీ కేసు నుంచి త్వరగా బయటపడాలి : కరాటే కళ్యాణి
హేమక్కా.. ఇలా అయిపోయావేంటి.. నిన్ను చూస్తే జాలేస్తుంది. రేవ్ పార్టీ కేసు నుంచి నువ్వు త్వరగా బయటపడాలని కోరుకుంటున్నా అంటూ కరాటే కళ్యాణి అన్నారు. పైగా, రేవ్ పార్టీలో పాల్గొన్నవారందరినీ చాకిరేవు పెట్టాలనీ ఆమె కోరారు. తప్పుచేస్తే ఆడ, మగ అనే తేడా లేకుండా కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. పైగా, ఎంజాయ్ చేయాలనుకునేవారు తమ ఫ్యామిలీతో కలిసి వెళ్లాలంటూ ఆమె హితవు పలికారు. ఈ రేవ్ పార్టీ వ్యవహారంపై ఆమె స్పందించారు. హేమ ఓ పార్టీలో పాల్గొందని తేలితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తామని తెలిపారు. తప్పు చేసిన వారు ఆడవాళ్లయినా, మగవాళ్లయినా ఒకటేనని, వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని, దానికి ఫలితం అనుభవించాల్సిందేనని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అయిన కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు.