సోమవారం, 16 ఫిబ్రవరి 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
కథలు
Written By
Last Updated :
బుధవారం, 23 జనవరి 2019 (14:39 IST)
చదువది యెంత గల్గిన...?
:
తాాజా వార్తలు
ఇద్దరు పిల్లల్ని, భర్తను వదిలేసి లవర్తో భార్య జంప్, మహాశివరాత్రి ప్రేమికుడు హత్య
ఇద్దరు పిల్లల్ని, కట్టుకున్న భర్తను వదిలేసి ప్రేమికుడితో లేచిపోయింది ఓ భార్య. పెద్దల జోక్యంతో తిరిగి భార్యను రప్పించి కాపురం సరిదిద్దాలని చూసినా అది సాధ్యం కాలేదు. మరలా ప్రేమికుడి వద్దకు వెళ్లిపోయింది భార్య. దీనితో కసి పెంచుకున్న భర్త అదను చూసి మహాశివరాత్రి వేడుకకు వెళ్లివస్తున్న భార్య ప్రియుడిని వెంబడించి హత్య చేసాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. తెలంగాణ లోని జగిత్యాలలోని రూరల్ వడ్డెరకాలనీకి చెందిన లక్ష్మీ, గంగాధర్ ఇద్దరూ తమ ఇద్దరు పిల్లలతో కలిసి వుంటున్నారు. ఐతే లక్ష్మీ ఎక్కువగా మొబైల్ ఫోను చూస్తుంటుంది. ఇన్స్టాగ్రాంలో 30 ఏళ్ల విశ్వనాథ్ పరిచయమయ్యాడు.
Colombo to Amaravati: నారా లోకేష్ పనితీరు అదుర్స్..12గంటల్లో కొలంబో టు అమరావతి
ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడి అవకాశాలను ఏర్పాటు చేయడంలో చాలా ప్రగతిశీలంగా ఉన్నారు. నారా లోకేష్ ఆదివారం రాత్రి కొలంబోలో పాకిస్తాన్తో జరిగిన ఆటలో భారతదేశం తరపున ఉత్సాహంగా పాల్గొన్నారు. తెల్లారేసరికి అమరావతికి వచ్చేసారు. లోకేష్ కొన్ని గంటల్లోనే తన విధులకు తిరిగి రావడంపై ప్రశంసలు వస్తున్నాయి. ఆదివారం రాత్రి 9 గంటలకు, లోకేష్ కొలంబో స్టేడియంలో కనిపించారు. వేలమంది ప్రేక్షకుల నడుమ భారత జట్టును ప్రోత్సహిస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను నారా లోకేష్ తన ఎక్స్ ఖాతా వేదికగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఈవీ ట్రాన్స్ వైస్ ప్రెసిడెంట్గా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, రాజకీయాలకు గుడ్ బై?
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఈవీట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆపరేషన్స్ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. లక్ష్మీనారాయణ విద్యార్థిగా మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఎంటెక్ కోర్సును మద్రాసు ఐఐటీలో చదివారు. ఆ తర్వాత ఐపీఎస్ సాధించారు. ప్రస్తుతం ఆయన ఈవీ ట్రాన్స్ వైస్ ప్రెసిడెట్ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ సంస్థ విద్యుత్తు బస్సులకు అవసరమైన ఛార్జింగ్ వ్యవస్థలను నిర్వహిస్తుంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో 900కి పైగా బస్సులు నడుస్తున్నాయి.
Rain forecast: అల్పపీడనాలు- ఫిబ్రవరి 19కి తర్వాత తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్
ఫిబ్రవరిలో వాతావరణంలో మార్పు వస్తుంది. ఒకవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతూ వేసవి వచ్చేస్తుందని హెచ్చరిస్తుంటే.. మరోవైపు వాతావరణ శాఖ ఐఎండీ.. ఈ నెలలోనే రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఇందులో మొదటి అల్పపీడనం నేడు లేదా రేపు అంటే ఫిబ్రవరి 17న దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడనుండగా, రెండోది 19వ తేదీ తర్వాత ఏర్పడే అవకాశం ఉంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉండటం వల్లే ఇలా అరుదైన రీతిలో అల్పపీడనాలు ఏర్పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాజస్థాన్లో ఘోర అగ్ని ప్రమాదం - కాలి బూడిదైన ఏడుగురు.. క్రాకర్స్ వల్లే?
రాజస్థాన్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవదహనం అయ్యారు. ఖైర్తాల్-తిజారా జిల్లాలోని భివాడిలో కుక్షేరా పారిశ్రామిక వాడలో అక్రమ టపాసుల కర్మాగారంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. మొదట ఇది బట్టల ఫ్యాక్టరీ అని, బాయిలర్ పేలిందని భావించినప్పటికీ.. లోపల గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా టపాసులు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పోలీసుల పెట్రోలింగ్ సమయంలో మంటలు కనిపించడంతో వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
త్రిషపై బీజేపీ నేత ఫైర్- అలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమైనవి... లాయర్
తమిళనాడు బిజెపి చీఫ్ నైనార్ నాగేంద్రన్ నటుడి నుండి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నటి త్రిష కృష్ణన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయవాది నిత్యేష్ నటరాజ్ జారీ చేసిన ఒక ప్రకటనలో త్రిష ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వ్యాఖ్యలను అసహ్యకరమైనవి అని అభివర్ణించారు. ఎవరినీ పేరు ద్వారా ప్రస్తావించకుండా, త్రిష న్యాయవాది ఒక ప్రకటనలో ఇలా అన్నారు.
డానీ ఫస్ట్ లుక్ను గమనిస్తే ఎలా ఉండబోతోందో అర్థం అవుతోంది
కొల్లి గోపాల కృష్ణ సమర్పణలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్జి గోగణ పిక్చర్స్ బ్యానర్ల మీద కళ్యాణ్జి గోగణ తెరకెక్కించిన చిత్రం ‘డానీ’. ఉపశీర్షిక వెల్కమ్ టు లవ్ జంగిల్. ఈ సినిమాలో ఆశీష్ గాంధీ హీరోగా నటించాడు. ఈ చిత్రాన్ని రిజ్వాన్, కుషి సంయుక్తంగా నిర్మించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ను ఇచ్చారు.
Shivani Nagaram: కథలో దిబెస్ట్ పిక్ చేసుకుంటున్నాను : శివానీ నగరం
ఇటీవల లిటిల్హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి బ్లాక్బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్ఫుల్ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే బలవంత్' ( హే భగవాన్ చిత్రం టైటిల్ మార్పు) అనే ఫుల్లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
2 రోజుల్లో వరల్డ్ వైడ్ 3.96 కోట్ల వసూళ్లు దక్కించుకున్న కపుల్ ఫ్రెండ్లీ
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన "కపుల్ ఫ్రెండ్లీ" సినిమా రీసెంట్ గా థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు 2 రోజుల్లో వరల్డ్ వైడ్ 3.96 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రావడం విశేషం. హార్ట్ టచింగ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన "కపుల్ ఫ్రెండ్లీ" మూవీ అందరి ప్రశంసలతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
Allu Sneha Reddy,: ఆటోపై అల్లు అర్జున్ పేరును చూపించడం గర్వకారణం : అల్లు స్నేహ రెడ్డి
అల్లు స్నేహ రెడ్డి నటుడు అల్లు అర్జున్ను వివాహం చేసుకుని 15 సంవత్సరాలు అయింది, కానీ వారి మధ్య ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు. ఆమె తన భర్త గురించి చాలా గర్వంగా ఉంది, ఒక ఆటోవాల తమ వాహనంపై అల్లు అర్జున్ పేరు రాసినప్పుడు ఆమె చూపించింది. స్నేహ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలలో ఇలా ప్రదర్శిస్తుండటం అభిమానులు ముద్దుగా భావించారు.