Friday, 17 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Ananya Nagalla 8109.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 17 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
అనన్య నాగళ్ల
అనన్య నాగళ్ల
-
అనన్య నాగళ్ల
-
అనన్య నాగళ్ల
-
అనన్య నాగళ్ల
-
అనన్య నాగళ్ల
-
అనన్య నాగళ్ల
-
అనన్య నాగళ్ల
-
అనన్య నాగళ్ల
-
అనన్య నాగళ్ల
-
అనన్య నాగళ్ల
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
జోహార్ ముద్రగడ అనే నినాదాలు మాని సీఎం జగన్ అంటారా?: ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శ
ప్రముఖ విమర్శకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయన ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ... ఈమధ్య జగన్ మోహన్ రెడ్డి ప్రతి విషయంలోనూ తననే ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఇటీవలే ముద్రగడ పద్మనాభం చనిపోతే దాన్ని రాజకీయ మైలేజీ కోసం వాడుకోవాలనుకున్నారు. ప్రతి రాజకీయ పార్టీ ఇలాగే చేస్తుంది కానీ అక్కడ జరిగింది కొంత ఇబ్బందికరంగానే సాగింది. ముద్రగడ ఇంటి వద్ద జోహార్ ముద్రగడ అని కానీ జోహార్ వైసిపి నాయకుడు ముద్రగడ అంటే బాగుండేది.
దేశంలో అంధకారం నెలకొనవచ్చు : ప్రజలకు ఇరాన్ హెచ్చరిక
దేశంలోని మౌలిక సదుపాయాలపై అమెరికా చేస్తున్న దాడుల కారణంగా దేశంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగవచ్చని తమ దేశ ప్రజలకు ఇరాన్ ఓ హెచ్చరిక చేసింది. గత కొన్నిరోజులుగా ఇరాన్పై అమెరికా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా, వంతెనలు, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఈ దాడులు చేస్తోంది. ఈ విషయాన్ని ఇరాన్ తొలిసారి అంగీకరించింది.
ముంబై లోకల్ ట్రైన్లో సీట్ల కోసం ఘర్షణ - ప్రయాణికురాలిపై పెప్పర్ స్ప్రే ప్రయోగం
దేశ వాణిజ్య రాజధాని ముంబై లోకల్ రైలులో సీట్ల కోసం తలెత్తిన స్వల్ప వివాదం చివరకు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మహిళా బోగీలోని ఫస్ట్ క్లాస్ కోచ్ ఓ మహిళ తోటి ప్రయాణికులపై పెప్పర్ స్ప్రే ప్రయోగించడంతో బోగీలో కలకలం రేగింది. గురువారం ఉదయం సెంట్రల్ రైల్వేకు చెందిన ఫాస్ట్ లోకల్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురైనప్పటికీ, ఎవరికీ ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు.
తిరుమల గిరులు కిటకిట.. గోగర్భం డ్యామ్ వరకు భక్తుల బారులు
తిరుమల గురులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. క్యూ కాంప్లెక్స్లు నిండి బయట వరకు భక్తుల క్యూలైన్లు చేరాయి. ఫలితంగా శ్రీవారి దర్శనానికి ఏకంగా 30 గంటల వరకు సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63 వేల మందిగా ఉండగా, శ్రీవారి హుండీ ఆదాయం ఏకంగా రూ.5.31 కోట్లుగా నమోదైంది.
అక్రమ కట్టడాల కూల్చివేత కోసం బుల్డోజర్ల ప్రయోగం చట్టబద్ధమే...
రాజ్యాంగ నిబంధనలు, చట్టపరిధిని ఉల్లంఘించి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ల ప్రయోగించేందుకు అడ్డేమీ లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అయితే ఆ కూల్చివేతలు చట్టబద్ధంగా, నోటీసులు జారీ చేసి, తగిన గడువు ఇచ్చి చేపట్టాలని పేర్కొంది. బుల్డోజర్లతో కూల్చివేతలపై 2024 నవంబరులో సుప్రీం ఇచ్చిన తీర్పు వివిధ కేసుల్లో నిందితుల ఇళ్ల కూల్చివేతలకు సంబంధించినది మాత్రమేనని తేల్చిచెప్పింది. చట్టాన్ని అమలు చేస్తున్నామనే నెపంతో వ్యక్తులను లక్ష్యంగా చేసుకోకూడద న్నదే ఆ తీర్పులోని మార్గదర్శకాల ఉద్దేశమని వివరించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ వర్షాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ కుటుంబ రోగనిరోధక శక్తిని పదిలంగా ఉంచుకోండి
వర్షాకాలం వచ్చేసింది, దీనితో పాటే సాధారణంగా వచ్చే జలుబు, జ్వరం, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు మన కుటుంబం మొత్తానికీ ఉన్న రోగనిరోధక శక్తిని పరీక్షిస్తాయి. వాతావరణంలో వచ్చే ఈ మార్పులు ఇంట్లోని చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిపైనా ప్రభావం చూపుతాయి. కాబట్టి ముందుస్తుగా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. దీనిని ఎదుర్కోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవడమే అత్యంత సులభమైన మార్గం. చురుకైన జీవనశైలికి తోడుగా కాలిఫోర్నియా బాదం, తృణధాన్యాలు, మొక్కలు మరియు జంతువుల నుంచి లభించే ప్రోటీన్ వంటి రోగనిరోధక శక్తికి మేలు చేసే సూపర్ ఫుడ్.
ఈ ఆహారంతో బ్లడ్ క్లాట్స్
బ్లడ్ క్లాట్స్. ప్రతిరోజూ మనం తినే ఆహారాలు ఆరోగ్య ప్రయోజనాలనే కాకుండా కొన్ని హానిని కలుగజేస్తాయి. కొన్ని ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాలలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతాయి, అంటే రక్తనాళాల్లో అడ్డుతగులుతాయి. అవేమిటో తెలుసుకుందాము. వెన్న అధికంగా ఉండే పిజ్జా ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా క్లాట్స్ ఏర్పడుతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచి రక్తనాళాల్లో అడ్డుపడటంతో గుండెకు హాని కలిగిస్తుంది. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.
హైదరాబాద్లో అత్యాధునిక ఐసీయూ ఏర్పాటుకు మెడ్ట్రానిక్, అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యం
హైదరాబాద్: హెల్త్కేర్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్గా ఉన్న మెడ్ట్రానిక్, అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్స్లో 11 పడకల, అత్యాధునిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) ఐసియు ఆఫ్ ది ఫ్యూచర్ను ప్రారంభించాయి. ఈ కొత్త కేంద్రం మెడ్ట్రానిక్ అధునాతన అక్యూట్ కేర్ & మానిటరింగ్ (ACM) సాంకేతికతలు, ఉత్పత్తులను పూర్తిస్థాయిలో కలిగిఉంటుంది. ఇది భాగస్వామ్య ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
బరువు నిర్వహణ కోసం సోహా అలీ ఖాన్ తెలివైన ఆహార ఎంపికలు, ఏంటవి?
ఆహార నియమాల సంస్కృతి మరియు పరస్పర విరుద్ధమైన ఆరోగ్య సలహాల మధ్య, బరువు నియంత్రణ అనేది మళ్లీ మళ్లీ మొదటి నుండి మొదలుపెట్టాల్సిన ఒక అంతులేని ప్రక్రియలా అనిపిస్తుంది. కఠినమైన ఆహార నియమాలు, తీవ్రమైన వ్యాయామాలు త్వరితగతిన ఫలితాలను ఇవ్వగలిగినప్పటికీ, దీర్ఘకాలంలో వాటిని స్థిరంగా అనుసరించటం మాత్రం కష్టంగా ఉంటుంది. వాస్తవానికి, సమర్థవంతమైన రీతిలో బరువు నిర్వహణ అంటే అరుదుగా కొన్నింటిని వదులుకోవడం గురించి అన్నట్లుగా ఉంటుంది. అంతేకాక, నేటి తీరికలేని, ఒత్తిడితో కూడిన జీవనశైలిలో సులభంగా ఇమిడిపోయే నిలకడైన అలవాట్లను పెంపొందించుకోవడం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడమే దీని ఉద్దేశ్యం.
పరగడుపున మంచినీరు తాగుతున్నారా?
మనిషి శరీరానికి నీరు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరోగ్యం విషయంలోనూ నీరు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని మంచినీరు తాగడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అవేంటో ఇపుడు తెలుసుకుందాం. పరగడుపున గోరువెచ్చని నీరు తాగడం వల్ల మలమూత్ర విసర్జన సులభంగా సాగుతుంది. పెద్దపేగు శుభ్రపడి ఆహారంలోని పోషకాలను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది. శరీరంలో పేరుకునిపోయిన వ్యర్థాలు ఏ రోజుకారోజు బయటకి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి చేయడమే కాదు రక్తం కూడా వృద్ది చెందుతుంది. బరువు తగ్గే అవకాశాలా చాలా మేరకు ఉన్నాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos