Saturday, 18 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Gayatri Gupta 7997.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 18 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
గాయత్రి గుప్త
గాయత్రి గుప్త
-
గాయత్రి గుప్త
-
గాయత్రి గుప్త
-
గాయత్రి గుప్త
-
గాయత్రి గుప్త
-
గాయత్రి గుప్త
-
గాయత్రి గుప్త
-
గాయత్రి గుప్త
-
గాయత్రి గుప్త
-
గాయత్రి గుప్త
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
చంద్రాయణగుట్టలో లైసెన్స్ లేని మందులు
హైదరాబాద్లోని చంద్రాయణగుట్టలో సరైన డ్రగ్ లైసెన్స్ లేకుండా మందులను అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్న ఒక ప్రదేశంపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడి చేసి, ఆ మందుల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. మందుల అక్రమ విక్రయానికి సంబంధించిన విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు ఈ తనిఖీ చేపట్టగా, అస్లాం బిన్ సలాం బజాబర్ అనే వ్యక్తి లైసెన్స్ లేకుండా మందులను నిల్వ చేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. అక్కడ అమ్మకం కోసం ఉంచిన యాంటీబయాటిక్స్, ఇతర రకాల మందులతో సహా మొత్తం 11 రకాల మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. 15 ఏళ్ల బాలికకు తొలిబిడ్డకు అనారోగ్యం.. మళ్లీ గర్భవతి
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలకు సంబంధించిన పోక్సో కేసులపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు శనివారం తెలిపారు. వీరిలో ఒకరు (15 ఏళ్ల బాలిక) గతంలోనే ఒక బిడ్డకు జన్మనివ్వగా, ఇప్పుడు మళ్లీ గర్భవతిగా ఉన్నట్లు గుర్తించారు. హుబ్బళ్లి-ధార్వాడ్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఓల్డ్ హుబ్బళ్లి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. రైల్వే స్టేషన్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి నిందితుడు బలవంతంగా తీసుకెళ్లి, 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ధార్వాడ్ జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
గుంటూరులో మహిళపై దాడి.. టీడీపీ కార్యకర్త సస్పెండ్.. బాబు,లోకేష్ ఫైర్
గుంటూరులో ఒక మహిళపై జరిగినట్లు ఆరోపించబడుతున్న దాడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. దీనికి బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజకీయ అనుబంధం ఎవరినీ చట్టం నుండి రక్షించదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేయబడిందని, నిందితుడిని అరెస్టు చేశామని, ఇందులో ప్రమేయం ఉన్న పార్టీ కార్యకర్తను సస్పెండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. తన ప్రభుత్వం నిబద్ధతతో వుందని.. చట్టం ఎటువంటి భయం లేదా పక్షపాతం లేకుండా న్యాయంగా, కఠినంగా అమలు చేయబడుతుందని తెలిపారు.
విక్రమ్-1 విజయవంతం.. లాంచ్ వ్యూ గ్యాలరీలో మంత్రి లోకేశ్, దేవాన్ష్.. మోదీ కితాబు
భారత ప్రైవేట్ అంతరిక్ష రంగ ప్రస్థానంలో విక్రమ్-1 ఒక కీలక మైలురాయిగా నిలిచింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఈ రాకెట్ ప్రయోగం.. అంతరిక్ష వాణిజ్యంలో దేశానికి కొత్త ద్వారాలు తెరిచింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) వేదికగా జరిగిన ఈ చరిత్రాత్మక ప్రయోగాన్ని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన కుమారుడు దేవాన్ష్తో కలిసి వీక్షించారు.
APSRTC: ఎదురెదురుగా ఢీకొన్న బస్సులు.. 60 ప్రయాణికులకు ఏమైంది?
ఒంగోలు మీదుగా కొండపి నుండి మద్దులూరుకు వెళ్తున్న ఏపీఎస్సార్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టకుండా తప్పించే ప్రయత్నంలో ద్వారక సీ ఫుడ్ సమీపంలో బోల్తా పడింది. శనివారం నాడు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులతో సహా సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నారు. రోడ్డు పక్కన ఉన్న దట్టమైన ముళ్ల పొదల కారణంగా ఎదురుగా వస్తున్న బస్సు డ్రైవర్కు కనిపించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం కొండపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ వర్షాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ కుటుంబ రోగనిరోధక శక్తిని పదిలంగా ఉంచుకోండి
వర్షాకాలం వచ్చేసింది, దీనితో పాటే సాధారణంగా వచ్చే జలుబు, జ్వరం, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు మన కుటుంబం మొత్తానికీ ఉన్న రోగనిరోధక శక్తిని పరీక్షిస్తాయి. వాతావరణంలో వచ్చే ఈ మార్పులు ఇంట్లోని చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిపైనా ప్రభావం చూపుతాయి. కాబట్టి ముందుస్తుగా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. దీనిని ఎదుర్కోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవడమే అత్యంత సులభమైన మార్గం. చురుకైన జీవనశైలికి తోడుగా కాలిఫోర్నియా బాదం, తృణధాన్యాలు, మొక్కలు మరియు జంతువుల నుంచి లభించే ప్రోటీన్ వంటి రోగనిరోధక శక్తికి మేలు చేసే సూపర్ ఫుడ్.
ఈ ఆహారంతో బ్లడ్ క్లాట్స్
బ్లడ్ క్లాట్స్. ప్రతిరోజూ మనం తినే ఆహారాలు ఆరోగ్య ప్రయోజనాలనే కాకుండా కొన్ని హానిని కలుగజేస్తాయి. కొన్ని ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాలలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతాయి, అంటే రక్తనాళాల్లో అడ్డుతగులుతాయి. అవేమిటో తెలుసుకుందాము. వెన్న అధికంగా ఉండే పిజ్జా ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా క్లాట్స్ ఏర్పడుతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచి రక్తనాళాల్లో అడ్డుపడటంతో గుండెకు హాని కలిగిస్తుంది. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.
హైదరాబాద్లో అత్యాధునిక ఐసీయూ ఏర్పాటుకు మెడ్ట్రానిక్, అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యం
హైదరాబాద్: హెల్త్కేర్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్గా ఉన్న మెడ్ట్రానిక్, అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్స్లో 11 పడకల, అత్యాధునిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) ఐసియు ఆఫ్ ది ఫ్యూచర్ను ప్రారంభించాయి. ఈ కొత్త కేంద్రం మెడ్ట్రానిక్ అధునాతన అక్యూట్ కేర్ & మానిటరింగ్ (ACM) సాంకేతికతలు, ఉత్పత్తులను పూర్తిస్థాయిలో కలిగిఉంటుంది. ఇది భాగస్వామ్య ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
బరువు నిర్వహణ కోసం సోహా అలీ ఖాన్ తెలివైన ఆహార ఎంపికలు, ఏంటవి?
ఆహార నియమాల సంస్కృతి మరియు పరస్పర విరుద్ధమైన ఆరోగ్య సలహాల మధ్య, బరువు నియంత్రణ అనేది మళ్లీ మళ్లీ మొదటి నుండి మొదలుపెట్టాల్సిన ఒక అంతులేని ప్రక్రియలా అనిపిస్తుంది. కఠినమైన ఆహార నియమాలు, తీవ్రమైన వ్యాయామాలు త్వరితగతిన ఫలితాలను ఇవ్వగలిగినప్పటికీ, దీర్ఘకాలంలో వాటిని స్థిరంగా అనుసరించటం మాత్రం కష్టంగా ఉంటుంది. వాస్తవానికి, సమర్థవంతమైన రీతిలో బరువు నిర్వహణ అంటే అరుదుగా కొన్నింటిని వదులుకోవడం గురించి అన్నట్లుగా ఉంటుంది. అంతేకాక, నేటి తీరికలేని, ఒత్తిడితో కూడిన జీవనశైలిలో సులభంగా ఇమిడిపోయే నిలకడైన అలవాట్లను పెంపొందించుకోవడం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడమే దీని ఉద్దేశ్యం.
పరగడుపున మంచినీరు తాగుతున్నారా?
మనిషి శరీరానికి నీరు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరోగ్యం విషయంలోనూ నీరు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని మంచినీరు తాగడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అవేంటో ఇపుడు తెలుసుకుందాం. పరగడుపున గోరువెచ్చని నీరు తాగడం వల్ల మలమూత్ర విసర్జన సులభంగా సాగుతుంది. పెద్దపేగు శుభ్రపడి ఆహారంలోని పోషకాలను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది. శరీరంలో పేరుకునిపోయిన వ్యర్థాలు ఏ రోజుకారోజు బయటకి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి చేయడమే కాదు రక్తం కూడా వృద్ది చెందుతుంది. బరువు తగ్గే అవకాశాలా చాలా మేరకు ఉన్నాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos