Photo Gallery Cinema Actresses Heroine Manasa Chowdary Interview 8101.htm

Notifications

హీరోయిన్ మానసా చౌదరి ఫోటోలు

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

జంతర్ మంతర్ వద్ద కామెడీ పీస్‌లా మారిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసన? వీడియో చూడండి

జంతర్ మంతర్ వద్ద కామెడీ పీస్‌లా మారిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసన? వీడియో చూడండిపేపర్ పులి అంటాం కదా... అచ్చం అలాగే వున్నట్లుంది కాక్రోచ్ జనతా పార్టీ వ్యవహారం అనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఇ ఓఎస్ఎం వ్యవస్థలో అవకతవకలపై జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన కాక్రోచ్ పార్టీకి హాజరైన వారు ఒకింత వింతగా అనిపించినట్లు చెబుతున్నారు. ముఖాలకు బొద్దింక పోస్టర్లు ధరించారు. ఎక్కడబడితే అక్కడ రీల్స్, షార్ట్ వీడియోస్ తీసుకునే పనిలో మునిగిపోయారు. విచిత్ర వేషధారణతో కొంతమంది కనిపించారు. ఈ నిరసనలకు మేము కూడా హాజరవుతామంటూ చెప్పిన పెద్ద తలకాయలు ఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియాలో మాత్రం బొద్దింక జనతా పార్టీ చేపట్టిన నిరసనలపై సెటైర్లు పేలుతున్నాయి.

మేక్ ఇన్ ఇండియా అడిగితే లీక్ ఇన్ ఇండియా ఇచ్చారు : కాక్రోచ్ జనతా పార్టీ

మేక్ ఇన్ ఇండియా అడిగితే లీక్ ఇన్ ఇండియా ఇచ్చారు : కాక్రోచ్ జనతా పార్టీదేశంలోని యువత మేక్ ఇన్ ఇండియా అడిగితే కేంద్రంలోని పెద్దలు లీక్ ఇన్ ఇండియా ఇచ్చారని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అన్నారు. నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఎసా, సీయూఈటీ, ఎస్ఎస్సీ, జీడీ పరీక్షల అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణం రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో సీపీజే డిమాండ్ చేస్తోంది. ఇందులోభాగంగా, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళకు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. ఇందుకోసం సీజీపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన భారీ భద్రత నడుమ ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ.. కొబ్బరినీళ్లే కదా ఏం చేస్తాయి అని వీళ్లు మాత్రం తాగరాదు, ఎవరు?

ఆ.. కొబ్బరినీళ్లే కదా ఏం చేస్తాయి అని వీళ్లు మాత్రం తాగరాదు, ఎవరు?ఆరోగ్యానికి కొబ్బరి నీరు ఎంతగానో మేలు చేస్తాయి. ఐతే కొంతమంది మాత్రం కొబ్బరి నీరు తాగరాదు అని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఎవరు తాగకూడదో తెలుసుకుందాము. మధుమేహ వ్యాధిగ్రస్తులు: మధుమేహం వున్నవారు కొబ్బరి నీళ్లు తాగకూడదు. ఎందుకంటే కొబ్బరి నీటిలో సహజ చక్కెరలు వుంటాయి. అందువల్ల మోతాదుకి మించి కొబ్బరి నీళ్లు తాగితే రక్తంలో చక్కెరస్థాయిలు పెరిగి సమస్య వస్తుంది. రక్తపోటు మందులు వాడేవారు: కొబ్బరినీళ్లు రక్తపోటును తగ్గించే గుణాన్ని కలిగి వుంటాయి. అందువల్ల రక్తపోటు తగ్గేందుకు మందులు వాడేవారు మోతాదుకి మించి తాగితే రక్తపోటు తగ్గిపోతుంది. ఫలితంగా మైకం, మత్తుగా అనిపించడం జరుగుతుంది.

సబ్జా గింజల నీటిని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

సబ్జా గింజల నీటిని తాగితే ప్రయోజనాలు ఏమిటి?సబ్జా గింజలు. ఇవి ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. సబ్జా గింజల మిల్క్ షేక్ తాగితే చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. సబ్జా విత్తనాల్లో మల్టీవిటమిన్‌లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. సబ్జాల్లో వున్న ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్‌ శరీరంలో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. సబ్జా గింజలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది, ఇది టైప్ 2 డయాబెటిస్ రోగులకు మంచిది.

కావేరీ ఆస్పత్రిలో అరుదైన అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్