Saturday, 20 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Kriti Kharbanda 3545.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 20 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
క్రితి ఖర్బంద్
క్రితి ఖర్బంద్
-
Kriti Kharbanda
-
Kriti Kharbanda
-
Kriti Kharbanda
-
Kriti Kharbanda
-
Kriti Kharbanda
-
Kriti Kharbanda
-
Kriti Kharbanda
-
Kriti Kharbanda
-
Kriti Kharbanda
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ప్రైవేట్ బస్సు పూర్తిగా కాలిపోయింది..
అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం రేగుపాలెం వద్ద ఎన్హెచ్-16పై ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ ఏసీ బస్సులో గురువారం రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగి అది పూర్తిగా కాలిపోయింది. భువనేశ్వర్ (ఒడిశా) నుండి చెన్నై (తమిళనాడు)కు వెళ్తున్న ఈ బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. ఈ ఘటన ప్రయాణికులలోనూ, అటుగా వెళ్తున్న వారిలోనూ తీవ్ర భయాందోళనలు కలిగించింది.
జర్మనీలో పుట్టిన ప్రేమ.. నరసారావు పేటలో ఆంధ్రా అబ్బాయి.. జర్మనీ అమ్మాయికి పెళ్లి (video)
ప్రేమకు సరిహద్దులంటూ వుండవేనేందుకు ఈ ఘటనే నిదర్శనం. జర్మనీలో పుట్టిన ప్రేమ పల్నాడులో వివాహంతో బలమైంది. అవును ఆంధ్రా అబ్బాయి.. జర్మనీ అమ్మాయి ఒక్కటయ్యారు. వీరి వివాహం నరసరావుపేటలో వైభవంగా జరిగింది. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం దేచవరం గ్రామానికి చెందిన యాంపాటి శ్రీనివాసరావు, బంగారమ్మ దంపతుల కుమారుడు వెంకటేశ్వర్లు. ఉన్నత విద్య కోసం కొన్నేళ్ల క్రితం ఆయన జర్మనీ వెళ్లారు. రష్యాకు చెందిన పలీనా కుటుంబం కూడా జర్మనీలో స్థిరపడింది. వెంకటేశ్వర్లు, పలీనా ఒకే కాలేజీలో చదువుతున్న సమయంలో పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది.
ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకున్నారు.. ఎందుకో తెలుసా?
ఒడిశాల్లో ఇద్దరు మగాళ్లు వివాహం చేసుకున్నారు. కలియుగంలో వింత ఘటనలు జరుగుతాయనేందుకు ఈ ఘటనే నిదర్శనం. అయితే ఈ వివాహం వారిద్దరూ కలిసి జీవించడం కోసం కాదు. వర్షాలు పడాలనే ఒక తంతు కోసం ఇద్దరు మగాళ్లకు ఆ ఊరి పెద్దలు వివాహం చేసి పెట్టారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. జాజ్పూర్ జిల్లాలోని గంహారియా గ్రామంలో ఎండలు దంచికొడుతున్నాయి. రుతు పవనాలు ప్రారంభమైనా వర్షాలు పడకపోవటంతో జనం అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే శతాబ్దాలుగా ఆ ఊరి జనం పాటిస్తున్న సంప్రదాయం తెరపైకి వచ్చింది. ఊరిలో వర్షాలు పడాలంటే అందిర బిబాహ జరిపించాలని పెద్ద నిశ్చయించారు.
లగ్జరీ కారును నడిపిన 11ఏళ్ల కుమారుడు.. తండ్రి అరెస్ట్.. ఎక్కడ? (video)
టోలీచౌక్కి చెందిన ఒక వ్యాపారవేత్తపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అతని 11 ఏళ్ల కుమారుడు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)పై విలాసవంతమైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ను నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ చర్య తీసుకున్నారు. విస్తృతంగా షేర్ అయిన ఆ వీడియోలో, ఆ మైనర్ బాలుడు ఎంజీ సైబర్స్టర్ అనే ఓపెన్-టాప్ కన్వర్టిబుల్ కారును వేగంగా నడుపుతుండగా, అతని తండ్రి పక్క సీటులో కూర్చుని గాలిలో చేయి ఊపుతూ కనిపించారు.
ఇజ్రాయెల్ దాడిలో 16 మంది లెబనాన్ ప్రజలు మృతి: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందానికి బ్రేక్
ట్రంప్ కొరివితో తల గోక్కున్నట్లుగా వుంది. ఆయన చెబుతున్నట్లు ఇజ్రాయెల్ మాత్రం ట్రంప్ మాటలను పట్టించుకుంటున్నట్లు కనబడటం లేదు. తాజాగా లెబనాన్ పైన ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 16 మంది చనిపోయారు. దీనితో శుక్రవారం నాడు స్విట్జర్లాండులో అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన శాంతి ఒప్పందానికి విఘాతం కలిగింది. తాత్కాలికంగా అది వాయిదా పడింది. ఒక వంక శాంతి ఒప్పందం అంటూనే తమ మిత్రదేశాలపై దాడులు చేయడం ఏంటని ఇరాన్ ప్రశ్నించింది. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్ పైన తమ దాడులను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదు
మజ్జిగ. వేసవిలో మజ్జిగ అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి. కానీ, ఇది కొన్ని పరిస్థితుల్లో దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. మజ్జిగలో సోడియం కంటెంట్ ఉంటుంది కనుక ఇవి కిడ్నీ రోగులకు మంచిది కాదు. జలుబుతో బాధపడేవారు మజ్జిగ తాగితే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. పసిబిడ్డలకు మజ్జిగ తాగిస్తే అది జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. ముఖ్యంగా జలుబుతో బాధపడేవారు రాత్రిపూట మజ్జిగ తాగకూడదు. మజ్జిగలో సహజంగా ఉప్పు వేస్తారు కనుక ఇది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. లాక్టోస్ పడనివారికి మజ్జిగ తాగితే కడుపు ఉబ్బరం, డయేరియా, కడుపు నొప్పిని కలిగిస్తుంది.
శరీర కొవ్వు కరిగించుకునే 8 మార్గాలు
నాజూకుతనం. ఈరోజుల్లో కూర్చుని పనిచేసేవారు ఎక్కువైపోతున్నారు. దీనితో నాజూకుతనం పోయి అధికబరువు, ఊబకాయం సమస్యలు వచ్చేస్తున్నాయి. ఆరోగ్యంగా వుండాలంటే శరీరానికి తగ్గ బరువు వుండటం చాలా ముఖ్యం. దీనికోసం ఏం చేయాలో తెలుసుకుందాము. రోజూ ఉదయాన్నే గోరువెచ్చని మంచినీళ్లలో తగిన మోతాదులో నిమ్మ లేదా తేనె కలిపి త్రాగాలి. ఉదయం- సాయంత్రం వారానికి రెండుసార్లు కరక్కాయను తీసుకుంటుండాలి. ఉదయాన్నే నిద్రలేచి 12 సార్లు సూర్య నమస్కారాన్ని చేయాలి. అల్పాహారం కోసం డ్రై ఫ్రూట్స్, మొలకలు, ఫ్రూట్ షేక్స్, స్మూతీస్ తీసుకోవాలి. తేలికపాటి డిన్నర్ తీసుకోవాలి, వీలైతే జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. కూరగాయలు- పండ్లు త్వరగా జీర్ణమవుతాయి కనుక వాటిని తీసుకుంటుండాలి.
వైద్యులు ముడిబియ్యం తినమని ఎందుకు చెబుతారు?
ముడి బియ్యం. తెల్లగా పాలిష్ పట్టిన తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్లో పోషకాలు ఎక్కువ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో వుండే పోషకాలు ఏమిటో, అవి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. ముడి బియ్యంలో వరి పొట్టు కింద బియ్యం పైన వుండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. వారంలో ఐదు కంటే ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ముప్పు పెరుగుతున్నట్లు తేలింది. దంపుడు బియ్యంలో రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం పాళ్లు తక్కువ. మనం తినే ఆహారాన్ని శక్తిగా మలచడంలో కీలక పాత్ర పోషించే నియాసిన్, విటమిన్ బి3 బ్రౌన్ రైస్లో ఎక్కువ.
నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?
నేరేడు పండ్లు. వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. ఇవి తినేవారు దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇవి దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ సి మరియు ఐరన్ యొక్క అద్భుతమైన మూలం, ఈ పండు హిమోగ్లోబిన్ కౌంట్ను పెంచుతుంది. ఈ నేరేడు పండు పురుషులు తింటుంటే అవసరమైన శక్తిని పెంచుతుంది. నేరేడు పండు జీర్ణ శక్తిని మెరుగుపరిచి కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలను అడ్డుకుంటుంది.
పిస్తా పప్పులు ఎందుకు తినాలి?
పిస్తా పప్పును రోజూ తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి సంరక్షిస్తుంది. పిస్తా పప్పు తింటే కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాము. పిస్తా పప్పును తింటే కంటి సమస్యలతో బాధపడేవారికి సమస్య నుంచి దూరం చేస్తుంది. శరీరంలోని ఊపిరితిత్తులకు, ఇతర శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. పిస్తాపప్పులో పీచు పదార్థం సమృద్దిగా వుండటం వల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos