Thursday, 2 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Simrithi Bathija 7935.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 2 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
స్మృతి బతీజ
స్మృతి బతీజ
-
స్మృతి బతీజ
-
స్మృతి బతీజ
-
స్మృతి బతీజ
-
స్మృతి బతీజ
-
స్మృతి బతీజ
-
స్మృతి బతీజ
-
స్మృతి బతీజ
-
స్మృతి బతీజ
-
స్మృతి బతీజ
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
గన్ఫైర్ను తప్పించుకుని సురక్షితంగా భారత్కు చేరిన చమురు ట్యాంకర్
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య సాగుతున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ముడి చమురు రవాణాకు అత్యంత ప్రధాన మార్గంగా ఉన్న హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. అయితే, అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ పశ్చిమాసియాలో మాత్రం ఉద్రిక్తతలు తగ్గలేదు.
సియా పాయింట్కు క్రేజ్.. పెరిగిన పర్యాటకులు.. ఉదయ్పూర్లో అలా గడిపారు..
పూణేలోని లోహగఢ్ కోట వద్ద తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్ను కొండపైనుంచి తోసివేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్, చేతన్ చౌదిరిల ప్రయాణ చరిత్రపై మహారాష్ట్ర పోలీసులు జరుపుతున్న దర్యాప్తులో, రాజస్థాన్లోని ఉదయ్పూర్కు వారు వెళ్లిన విషయం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని ఒక సంపన్న వ్యాపారవేత్త కుమారుడైన కేతన్ అగర్వాల్, సియా గోయల్లకు ఫిబ్రవరిలో లాంఛనంగా నిశ్చితార్థం జరిగింది. కేతన్తో నిశ్చితార్థానికి కొన్ని వారాల ముందు, సియా, చేతన్ ఒక బృందంతో కలిసి ఉదయ్పూర్కు వెళ్లారు. వారు అక్కడ చాలా రోజులు కలిసి గడిపారు.
ప్రశ్న రావణ్కు చుక్కలు చూపిన జనసేన నేతలు - పోలీస్ వాహనంపై కోడిగుడ్లతో దాడి
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రశ్న రావణ్పై జనసేన పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రావణ్ను కాకినాడ జిల్లా సర్వవరం పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలిస్తుండగా జనసైనికులు అడ్డుకున్నారు. దీంతో సర్పవరం పోలీస్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించి.. ప్రొటోకాల్ వాహనాలను అడ్డుకున్నారు. రావణ్ను తమకు అప్పగించాలని, లేదంటే చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రావణ్ను తరలిస్తున్న వాహనంపై కోడి గుడ్లతో దాడి చేశారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. కిటికీ అద్దాన్ని పగులకొట్టి డ్రైవర్..
రుతుపవనాలు బలపడటంతో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట సమీపంలో గురువారం ఒక కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. స్తంభాన్ని ఢీకొట్టిన తర్వాత ఆ వాహనం పక్కనే ఉన్న వ్యవసాయ పొలంలోకి బోల్తా పడింది. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ధాటికి విద్యుత్ తీగలు తెగి కారుపై పడ్డాయి. అయితే, డ్రైవర్ కారు కిటికీ అద్దాన్ని పగలగొట్టి సురక్షితంగా బయటపడగలిగారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రెంజల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
మూడు ముక్కలాట అయిపోయింది.. ఇపుడు మావిగన్ మొదలైంది : సీఎం చంద్రబాబు
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నపుడు మూడు ముక్కలాట ఆడిన జగన్మోహన్ రెడ్డి.. ఇపుడు మావిగన్ పేరుతో సరికొత్త ఆటకు తెరలేపారని ఆయన ఆరోపించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వైద్యుని సలహా లేకుండా వేసుకునే మందులతో కాలేయం ఏమవుతుందో తెలుసా?
మన శరీరంలోని అత్యంత కీలక అవయవాల్లో కాలేయం ఒకటి. కాలేయం దెబ్బ తినడానికి దారితీసే కారణాలనేకం. మోతాదును మించి మందులు వేసుకోవడం కూడా వాటిలో ఒకటి. చాలామంది డాక్టర్ సలహాతో పనిలేకుండా వాళ్ల ఇష్టానికి మందులు కొనుక్కుని తోచిన మోతాదులో వేసుకుంటుంటారు. ఇలాంటి అలవాట్ల వల్ల మధ్య వయసులోనే కాలేయం దెబ్బతిని, ప్రాణాపాయ పరిస్థితికి దారి తీస్తుంది. ఇలాకాకుండా కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ సలహా తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
రక్తం వృద్ధి చేసే అద్భుత ఆహారాలు
రక్తంలో ఐరన్ లోపం, హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం అనేది చాలా మందిలో కనిపించే సమస్యే. అయితే, సరైన ఆహార నియమాలతో చాలా వేగంగా రక్తం పట్టేలా చూసుకోవచ్చు. ఐరన్ త్వరగా పెరగాలంటే కేవలం ఐరన్ ఉన్న ఆహారాలు తినడమే కాదు, అది శరీరానికి అబ్బేలా చూసుకోవడం కూడా ముఖ్యం. రక్తం సత్వరమే పట్టడానికి మీరు తీసుకోవలసిన ఉత్తమ ఆహారాల జాబితా ఏమిటో తెలుసుకుందాము. మునగాకు & తోటకూర- ఆకుకూరల్లో మునగాకు ఐరన్కి పవర్హౌస్ వంటిది. పాలకూర, తోటకూరల్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి.
పద్మభూషణ్ డా. నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
హైదరాబాద్: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డును అందుకున్న ప్రపంచ ప్రఖ్యాత భారతీయ-అమెరికన్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డా. నోరి దత్తాత్రేయుడు గారిని మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మెడికవర్ ఆంకాలజీ విభాగానికి చెందిన సీనియర్ వైద్యులు, నిపుణులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు. సన్మాన కార్యక్రమం అనంతరం క్యాన్సర్ చికిత్సలో ఆధునిక సాంకేతికత, భారతదేశంలో ఆంకాలజీ రంగ భవిష్యత్, ప్రతి రోగికి నాణ్యమైన క్యాన్సర్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరంపై డా. నోరి వైద్య బృందంతో ప్రత్యేకంగా చర్చించారు.
అధికంగా పసుపు వాడితే?
శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో పలు వ్యాధుల చికిత్సకు పసుపును ఉపయోగిస్తున్నారు. పసుపు లేకుండా ఏ వంటకం పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. అలాంటి పసుపును మోతాదుకి మించి వాడినా, కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు ఉపయోగించినా సమస్యలు వస్తాయి. అవేమిటో తెలుసుకుందాము. కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు వాడే మందులకు పసుపు సమస్యను తేవచ్చు. ఎందుకంటే ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది. పసుపు కడుపు నొప్పి, వికారం, అతిసారం కలిగించవచ్చు. కొంతమందిలో ఇది అలెర్జీలకు కారణమవుతుంది.
అపోహా లేక వాస్తవమా: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా?
మన రోజువారీ ఆహారంలో బాదం పప్పుల వినియోగం ఎప్పటినుంచో ఆదరణ పొందుతూ వస్తోంది. ఆరోగ్యకరమైన అల్పాహారంలో భాగం చేసుకోవడం నుంచి.. తీపి లేదా కారం వంటకాలకు అదనపు రుచిని జోడించడం వరకు బాదం పప్పులను అన్ని రకాలుగా ఇష్టపడుతుంటారు. బాదంకు ఇంత ఆదరణ ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఎండాకాలం వచ్చేసరికి ఒక సాధారణ అపోహ పదే పదే తెరపైకి వస్తూ ఉంటుంది: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా? ఎండాకాలంలో బాదం పప్పులు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని, లేదా వేడి వాతావరణంలో ఇబ్బంది కలుగుతుందని నమ్మి, చాలా మంది వాటిని తినడానికి వెనుకాడతారు.
Home
Horoscope
Shorts
Photos
Videos