Tuesday, 14 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema 118 Movie Still 4829.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 14 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
118 Movie Still
118 Movie Still
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
కేరళ రాజకీయ చరిత్రలో తొలిసారి.. జైలు లోపల నుండి పదవీ ప్రమాణ స్వీకారం
కేరళ యాంటీ-సోషల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్ కింద ప్రస్తుతం జైలులో ఉన్న తిరువనంతపురం కార్పొరేషన్ బీజేపీ కౌన్సిలర్ ఆర్. సుగతన్, వియ్యూర్ సెంట్రల్ జైలులో తన పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో జైలు సూపరింటెండెంట్ కార్యాలయంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. జూన్ 9 నుండి కాపా కింద బహిష్కరణ ఉత్తర్వుల పరిధిలో ఉన్న సుగతన్, ప్రస్తుతం వియ్యూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు.
అంతర్జాతీయ చాక్లెట్ అవార్డ్స్.. హైదరాబాద్ క్రాఫ్ట్ చాక్లెట్కు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు
అంతర్జాతీయ చాక్లెట్ అవార్డ్స్, మొట్టమొదటి ఇండియన్ క్రాఫ్ట్ చాక్లెట్ కాంపిటీషన్ 2026 విజేతలను ప్రకటించింది. ఇది భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రాఫ్ట్ చాక్లెట్ పరిశ్రమకు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ సంవత్సరం పోటీలో, సావర్వర్క్స్ రోస్టర్స్, పాల్ అండ్ మైక్, హైదరాబాద్కు చెందిన మనం చాక్లెట్, చిత్రమ్ క్రాఫ్ట్ చాక్లెట్స్, అనుత్తమ, పాస్కాటి, బేకర్స్ ఆర్టిసనల్ రెసిపీస్, సుబ్కో కోకో వంటి అత్యుత్తమ భారతీయ చాక్లెట్ తయారీదారులకు పలు విభాగాలలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలను ప్రదానం చేసి గుర్తింపునిచ్చింది.
Palnadu: ఇద్దరు కుమారులకు విషం ఇచ్చి.. ఉరేసుకున్న మహిళ
పల్నాడు జిల్లా వినుకొండ మండలం విట్టంరాజుపల్లి గ్రామంలో ఒక విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. 24 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకునే ముందు తన ఇద్దరు చిన్న కుమారులకు విషం ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. విట్టంరాజుపల్లికి చెందిన నక్క భారతి, సునీల్ రెడ్డిలకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి తేజేశ్ రెడ్డి (9), హేమనాథ్ నాగి రెడ్డి (4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
మొజ్తాబా ఖమేనీ 90 శాతం చచ్చిపోయే వుంటాడు, నన్ను చంపితే ఇరాన్ను మసి చేయండి: ట్రంప్
మళ్లీ అమెరికా-ఇరాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఒకవైపు అమెరికా సేనలు ఇరాన్ దేశం లోని కీలక స్థావరాలపై బాంబు దాడులు చేస్తున్నాయి. ఇంకోవైపు గల్ఫ్ దేశాలను హడలెత్తిస్తోంది ఇరాన్. గల్ఫ్ దేశాలలో వున్న అమెరికా స్థావరాలపై మెరుపు దాడులు చేస్తోంది. ఇదిలావుంటే రంగంలోకి రష్యా అధునాతన యుద్ధ విమానం ఒకటి ఇరాన్ దేశానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ కాంగ్రెస్ కు ఇచ్చిన సమాచారంతో మరోసారి ఇరాన్ దేశంపైన విరుచుకుపడుతున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్ లక్ష్యంగా మరో 60 రోజుల పాటు అమెరికా యుద్ధం : ట్రంప్ సన్నాహాలు..
పశ్చిమాసియాలో మరోమారు ఉద్రిక్తతలు నెలకొననున్నాయి. ఇరాన్ లక్ష్యంగా మరో 60 రోజుల పాటు యుద్ధం చేయాలని ఆమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన అమెరికా కాంగ్రెస్కు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు వార్ పవర్స్ నోటీసు ఇచ్చారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గ్యాస్ట్రిక్ మాత్రలు ఎలా వేసుకోవాలి?
చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారు గ్యాస్ట్రిక్ మాత్రలు వాడుతుంటారు. కానీ వాటిని ఎలాబడితే అలా వేసుకుంటారు. ఐతే ఈ మాత్రలను ఉదయం ఖాళీ కడుపుతో వేసుకోవాలి. గ్యాస్ట్రిక్ మాత్రలు ముఖ్యంగా Pantoprazole, Omeprazole వంటి పి.పి.ఐ మాత్రలు ఉదయం పడగడుపున, పరగడుపున వేసుకోవాలి. మాత్రను కేవలం మంచినీళ్లతో మాత్రమే మింగాలి. పాలు, టీ, కాఫీ లేదా జ్యూస్లతో అస్సలు వేసుకోకూడదు. మాత్ర వేసుకున్న తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు ఎలాంటి ఆహారం లేదా పాలు, టీ తీసుకోకూడదు. అప్పుడే మాత్ర పూర్తిగా పనిచేస్తుంది.
Acidity, అసిడిటీ తగ్గించుకోవడానికి చిట్కాలు
కొంతమంది అజీర్ణ సమస్యతో సతమతమవుతుంటారు. తిన్నది జీర్ణం కాదు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన, పొడి దగ్గు, ఆయాసం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ అసిడిటీ లక్షణాలు. అయితే అసిడిటీని తగ్గించుకునేందుకు మన ఇంట్లో ఉన్న సహజ సిద్ధమైన పదార్థాలు చాలు. వాటితో అసిడిటీని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను నమిలి మింగుతుంటే అందులోని ఔషధ గుణాలు అసిడిటీని తగ్గిస్తాయి. భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకుని తాగినా అసిడిటీ నుంచి బయట పడవచ్చు.
బీపీ, మధుమేహం వున్నవారు చియా సీడ్స్ నీటితో సేవిస్తే...?
చియా సీడ్స్. ఆరోగ్యానికి మేలు చేసే గింజలలో ఇవి కూడా ఒకటి. చియా సీడ్స్ కాస్తంత నీటిలో ఓ గంటపాటు నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగుతుంటే బీపీ, మధుమేహం వంటివి అదుపులో వుంటాయి. చియా గింజలను తీసుకుంటుంటే అధిక బరువును వదిలించుకోవడంలో ఎంతో ప్రయోజనకరంగా వుంటాయి. చియా గింజల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చియా విత్తనాలలో వున్న యాంటీఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గించి అనేక వ్యాధులను దరిచేరనీయవు. చియా గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల వీటిని తింటుంటే ఆకలిగా అనిపించదు.
పన్నీర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా? అదసలు ఆరోగ్యకరమేనా?
చాలామందికి పన్నీర్ రకరకాల వంటల్లో కలిపి తినడం అంటే బాగా ఇష్టం. ఇక చపాతీల్లోకి అయితే పన్నీర్ కూరను చేసుకుని లాగించేస్తుంటారు. ఐతే ఈ పన్నీర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా లేదా అనేది మనం ఎలాంటి పన్నీర్ తింటున్నాం, ఎంత పరిమాణంలో తింటున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. పన్నీర్ శరీరానికి ఆరోగ్యకరమే, కానీ కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే అది అనారోగ్యానికి దారితీయవచ్చు.
ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు, ఎందుకు?
పండ్లు శరీరానికి శక్తిని, పోషకాలను అందిస్తాయి. కానీ కొన్ని పండ్లను తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పండ్లు ఏమిటో తెలుసుకుందాము. అరటిపండులో మాంగనీస్, గ్లూకోజ్ పోషకాలు ఉంటాయి కనుక దాన్ని తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మామిడిపండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. బొప్పాయి తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంది. పైనాపిల్ తిన్న తర్వాత నీళ్లు తాగితే అందులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ వల్ల కడుపులో సమస్యలు వస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos