Religious

Notifications

  1. వినోదం
  2. పర్యాటక రంగం
  3. పుణ్య క్షేత్రాలు



ప్రియుడు మోజులో పడి భర్త దుప్పట్లోకి నాగుపాముని పంపి హత్య చేసిన భార్య

ప్రియుడు మోజులో పడి భర్త దుప్పట్లోకి నాగుపాముని పంపి హత్య చేసిన భార్యవివాహేతర సంబంధం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రియుడు మోజులో పడి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను హత్య చేసింది కట్టుకున్న భార్య. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లా హస్తినాపురంలో చోటుచేసుకున్నది. పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి. 35 ఏళ్ల అతుల్ పన్వార్, దామిని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇతడు కృష్ణా కిడ్స్ పబ్లిక్ స్కూల్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఈ స్కూలు బస్సు నడిపేందుకు తుషార్ అనే యువకుడు పనిలో చేరాడు. అతడు ప్రతిరోజూ బస్సును తీసుకుని వెళ్లేందుకు ఇంటికి వస్తూ మెల్లగా దామినితో సన్నిహిత సంబంధాన్ని పెట్టుకున్నాడు.

సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ మూవ్‌మెంటమ్ 2026

గర్భిణీలకు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఎందుకు?

ఈ వర్షాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ కుటుంబ రోగనిరోధక శక్తిని పదిలంగా ఉంచుకోండి

ఈ ఆహారంతో బ్లడ్ క్లాట్స్