గురువారం, 23 మే 2024
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
వంటకాలు
స్వీట్లు
Written By
Last Updated :
గురువారం, 21 మార్చి 2019 (12:09 IST)
హనీ కేక్ ఎలా చేయాలి..?
:
తాాజా వార్తలు
జూన్ 4న మా దేవుడు పిఠాపురంలో అడుగు పెడుతున్నాడు.. పిఠాపురం ఓటర్లు
జూన్ నాలుగో తేదీన మాకు పెద్ద పండుగే అని అంటున్నారు పిఠాపురం వాసులు. ఆ రోజున మా దేవుడు పిఠాపురంలో అడుగుపెడుతున్నాడు అని వారు అంటున్నారు. ఆ రోజున మా ఊరికి పెద్ద పండుగే. మేకలు లెగుస్తాయో, కోడులు లెగుస్తాయో తెలియదు.. ఆ రోజు మాకు పండగే. మా దేవుడు పిఠాపురంలో అడుగుపెడుతున్నాడు అని పిఠాపురం ఓటర్లు ఉంటారు. ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. అధికార వైకాపా తరపున వంగా గీత పోటీ చేశారు. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరిగింది. ఇందులో వార్ వన్సైడ్ అన్నట్టుగా పోలింగ్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. దాదాపు 2.30 లక్షల ఓట్లకు గాను, 2.10 లక్షల ఓట్ల వరకు పోలైయ్యాయి.
ఏపీ హైకోర్టులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరిగింది. ఇందులోభాగంగా మాచర్ల జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని ధ్వంసం చేసిన కేసులో మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, అధికార వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో పిన్నెల్లిని అరెస్టు చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన గురువారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లో దాఖలు చేశారు. మరోవైపు, పిన్నెల్లి ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెల్సిందే. ఆయన కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు.
జీహెచ్ఎంసీ ఉద్యోగి లైంగిక దాడి.. మహిళా ఉద్యోగికి నరకం చూపాడు.. వీడియో వైరల్
శానిటేషన్ సిబ్బందిపై జీహెచ్ఎంసీ ఉద్యోగి లైంగిక దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోతో మహిళా ఉద్యోగికి నరకం చూపించాడు. మాట వినకుంటే జాబ్ నుంచి తొలగిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. గాజులరామారం జీహెచ్ఎంసీ ఎస్ఎఫ్ఎ (శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్) అధికారి కిషన్ మహిళా శానిటేషన్ సిబ్బందిని భయపెట్టి లైంగిక దాడి చేసి ఆ వీడియోలు, ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు.
భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళతో సహజీవనం.. చివరికి?
భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళతో సహజీవనం చేస్తున్న కొమురవెల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం నాగరాజును మల్టీజోన్-ఐ ఐజీ ఎస్వీ రంగనాథ్ విధుల నుంచి సస్పెండ్ చేశారు. కొమురవెల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ భార్య మానస నిరసనకు దిగడంతో నాగరాజును ఐజీ సస్పెండ్ చేశారు.
ఎన్నికల కౌంటింగ్... గుంటూరులో గట్టి భద్రత.. నలుగురికి మించితే?
కౌంటింగ్కు ముందు గుంటూరులో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లా పోలీసులు సీఆర్పీ బృందం ఎన్నికల కౌంటింగ్కు ముందు మాక్ యాంటీ-రైడ్ డ్రిల్ను నిర్వహిస్తుంది. యాంటీ-ఎలిమెంట్ దళాల ద్వారా అంతరాయాలను నిర్వహించడానికి, శాంతి భద్రతను కాపాడుకోవడానికి సిద్ధం చేస్తుంది. జూన్ 4న కౌంటింగ్ రోజున రాష్ట్రంలో ఇటీవల జరిగిన హింసాత్మక సంఘటనల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలను అమలు చేసి, గుంటూరులో 144 సెక్షన్ను అమలు చేసినట్లు ఒక అధికారి తెలిపారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
అల్లు అర్జున్ పుష్ప -2 ద రూల్ నుంచి శ్రీవల్లి పై లిరికల్ సాంగ్ రాబోతుంది
ఇటీవలే పుష్ప పుష్ప పుష్ప రాజ్ అంటూ తొలి లిరికల్ సాంగ్తో ప్రపంచవ్యాప్త శ్రోతలను అలరించి.. యూట్యూబ్ వ్యూస్లో ఆల్ టైమ్ రికార్డులు నెలకొల్పిన పుష్ప-2 ది రూల్లోని పుష్పరాజ్ టైటిల్ సాంగ్ ఇంకా అంతటా మారుమోగుతూనే వుంది.. ఇప్పుడు తాజాగా మరో లిరికల్ అప్డేట్ను ఇచ్చారు పు్ష్ప-2 మేకర్స్.. ఈ సారి చిత్రంలోని హీరోయిన్ శ్రీవల్లి వంతు వచ్చింది. పుష్పరాజ్ జోడి అయిన శ్రీవల్లి పుష్పరాజ్తో కలిసి పాడుకున్న మెలోడి సాంగ్ను కపుల్ సాంగ్గా నెల 29న ఉదయం 11:07 నిమిషాలకు విడుదల చేయనున్నారు.
ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో కార్తికేయ భజే వాయు వేగం
యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా "భజే వాయు వేగం". ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
తెలుగు లాభంలేదని చెన్నై వెళ్ళిపోయా : గెటప్ శ్రీను
బుల్లితెరలో జబర్ దస్త్ ప్రోగ్రామ్ ద్వారా వెలుగులోకి వచ్చిన త్రయం ఆటో రాంప్రసాద్, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను. వీరు మంచి స్నేహితులు కూడా. వీరిలో సుడిగాలి సుధీర్, గెటప్ శీను హీరోలుగా ట్రై చేశారు. తాజాగా గెటప్ శీను కథానాయకుడిగా నటించిన సినిమా రాజు యాదవ్. ఈ సినిమా రేపు థియేటర్లలో విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా ఆయనతో వెబ్ దునియా స్పెషల్ చిట్ చాట్.
అనూప్ రూబెన్స్ చేసిన మనం మ్యూజికల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్
జై, ప్రేమ కావాలి, మనం వంటి ఎన్నో క్లాసిక్ హిట్స్ ఇచ్చారు అనూప్ రూబెన్స్. ప్రేమ పాటలకు అనూప్ పెట్టింది పేరు. ఇష్క్, టెంపర్, సోగ్గాడే చిన్ని నాయనా ఇలా చెప్పుకుంటూ పోతే అనూప్ రూబెన్స్ లిస్ట్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్స్ ఉంటాయి. ఇక ఇప్పుడు అనూప్ రూబెన్స్ ఫుల్ బిజీగా ఉన్నారు. వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నారు.
బెంగళూరు రేవ్ పార్టీలో వెలుగులోకి వచ్చిన కొత్త విషయం... ఏంటది?
బెంగుళూరు రేవ్ పార్టీలో కొత్త విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ పార్టీలో తొలుత పాల్గొనలేదంటూ బుకాయించిన టాలీవుడ్ సినీ నటి హేమ... ఈ పార్టీలో పాల్గొన్నట్టు తేలింది. ఈ మేరకు బెంగుళూరు నగర పోలీసు కమిషనర్ దేవానంద్ అధికారికంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు ఉన్నట్టు తేలింది. హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు నార్కొటిక్ టీమ్ పేర్కొంది. దాంతో రేవ్పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ చెప్పిన మాటలు అన్ని అబద్దాలే అని తేలింది. ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్ హౌస్లో గత ఆదివారం రేవ్పార్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. రేవ్పార్టీలో పాల్గొన్న 103 మంది రక్త నమూనాలను ఇటీవల బెంగళూరు నార్కొటిక్ టీమ్ సేకరించింది. 103 మందిలో మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. 59 మంది పురుషుల, 27 మంది మహిళల రక్త నమూనాలు పాజిటివ్ అని తేలింది. నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. రక్త నమూనాలు పాజిటివ్గా తేలిన వారందరికీ సీసీబీ సమన్లు జారీ చేయనుంది.