గురువారం, 23 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
CVR
Last Updated :
సోమవారం, 23 మార్చి 2015 (18:59 IST)
'నా చేతిని ముట్టుకోండి'.. అదే నా చివరి కోరిక..!
ముద్దాయి కరెంటు కుర్చీలో కూర్చున్నాడు.
జైలర్ : 'నీ ఆఖరి కోరికేమిటో చెప్పు?'
ముద్దాయి: 'కరెంటు ఇచ్చినప్పుడు మీరోసారి నా చేతిని ముట్టుకోండి'..!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
టీజీఎస్ఆర్టీసీగా టీఎస్ఆర్టీసీ.. కొత్త లోగో ఖరారైందా?
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఇక నుంచి టీజీఎస్ఆర్టీసీగా పిలవబడుతుంది. టీజీఎస్సార్టీసీ లోగో కూడా నవీకరించబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి, కార్పొరేషన్కు టీజీఎస్సార్టీసీగా పేరు మార్చారు. మరోవైపు కార్పొరేషన్ కొత్త లోగోకు సంబంధించిన పనులు కూడా కొనసాగుతున్నాయి. కొత్త లోగో విషయంలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఇప్పటివరకూ అధికారికంగా కొత్త లోగోని సంస్థ విడుదల చేయలేదని ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు.
లోక్సభ ఎన్నికలు 2024 : 1600 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతుంది. ఇప్పటివరకు ఐదు దశల పోలింగ్ ముగింది. మరో రెండు దశల పోలింగ్ మిగిలివుంది. ఈ రెండు దశలు కూడా ఈ నెల 25వ తేదీ, జూన్ ఒకటో తేదీన నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లుచేసింది. జూన్ నాలుగో తేదీన సార్వత్రిక ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 8360 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో 1600 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ - ఏడీఆర్ వెల్లడించింది. ఈ 1600 మంది అభ్యర్థుల్లో 1188 మంది అభ్యర్థులు తీవ్రమైన నేరాలు, అభియోగాలు ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాలు, విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది. మొత్తం 8,360 మంది అభ్యర్థుల్లో 8,337 మంది అఫిడవిట్లను పరిశీలించినట్టు ఏడీఆర్ తెలిపింది.
హైదరాబాద్ నగరంలో మామిడి ధరలు తగ్గుముఖం
హైదరాబాద్ నగరంలో మామిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. మొదట్లో కిలో పండ్లను రిటైల్ మార్కెట్లో రూ.200కి విక్రయించేవారు. బెనిషాన్ రకం మామిడి ధరలు ఇప్పుడు మార్కెట్లో కిలో రూ.70 ఉండగా, ఇతర రకాల మామిడి ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. మే మొదటి వారం బాటసింగారం పండ్ల మార్కెట్కు 3,48,126 క్వింటాళ్ల పండ్లతో 15,450 ట్రక్కులు వచ్చాయి. తెలంగాణలోని మహబూబ్నగర్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, వనపర్తి, రంగారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, నాగర్కర్నూల్, మంచిర్యాల, గద్వాల్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అనంతపురం, కృష్ణా, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల నుంచి పండ్లు వస్తున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిండ్రు? జూనియర్ కేసీఆర్ షాకింగ్ ఆన్సర్ - video
ఇప్పుడైతే కాదు కానీ టిక్ టాక్ బుల్లి వీడియోలలో జూనియర్ కేసీఆర్ అని పిలుపించుకున్న కౌస్తుబ్ సెటైరికల్ వీడియోలు చేస్తూ కడుపుబ్బ నవ్విస్తుండేవాడు. అతడు చేసిన వీడియోల కోసం ఎదురుచూస్తుండేవారు. ప్రస్తుతం జూనియర్ కేసీఆర్(కౌస్తూబ్) సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. అతడు చాలకాలంగా కేసీఆర్ను అనుకరిస్తూ వీడియోలు చేస్తున్నాడు. తాజాగా టీవీ9లో రజినీకాంత్తో ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూని యథాతథంగా దించేసినట్లు చేసేసాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. మీరు చూడండి.
ఎయిమ్స్ ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకొచ్చిన పోలీసు వాహనం.. ఎలా.. ఎందుకు?
దేశంలోనే అత్యున్నతమైన వైద్యశాలలుగా పేరొందిన ఎయిమ్స్ ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులోకి ఓ పోలీసు వాహనం దూసుకొచ్చింది. ఇలా పోలీసు వాహనం రావడానికి కారణం లేకపోలేదు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు తమ వాహనాన్ని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన ఎయిమ్స్ రిషికేశ్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయ. ఈ దృశ్యాలు సైతం యాభన్ సన్నివేశాన్ని తలపించాయి. ఇంతకీ అక్కడ ఏం జరిగిందో పరిశీలిస్తే, స
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్
మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (ఏఓఐ) కుడి ముంజేయి యొక్క పునరావృత సైనోవియల్ సార్కోమా (SS)తో బాధపడుతున్న 42 ఏళ్ల మహిళా రోగికి లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. కీళ్ల చుట్టూ ఉన్న కణజాలాన్ని ప్రభావితం చేసే అరుదైన క్యాన్సర్ రూపం, సైనోవియల్ సార్కోమా. ఇది సాధారణంగా తుంటి, మోకీలు, చీలమండ లేదా భుజంలో కనిపిస్తుంది. రోగి గతంలో వివిధ ఆసుపత్రులలో మూడు శస్త్రచికిత్సలు చేయించుకున్నారు,
మ్యాంగో జ్యూస్ తాగితే ఇవన్నీ మీ సొంతం
వేసవి రాగానే పండ్లలో రారాజు మామిడి కాయలు దర్శనమిస్తాయి. ఈ మామిడి కాయలు తినేందుకు ఎంతో రుచిగా వుండటమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మామిడి రసం ప్రసిద్ధ రిఫ్రెష్ పానీయం. ఇందులో ఉండే వివిధ పోషకాలు, దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము. మామిడికాయ రసం రక్తంలో కొవ్వులను తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తేలింది. మామిడి రసం మూత్రపిండ సమస్యలను అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చని చెబుతున్నారు. మ్యాంగో జ్యూస్ ఇన్ఫ్లమేటరీ ప్రేగు సిండ్రోమ్ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా జీర్ణాశయానికి సహాయపడుతుంది, మామిడి రసం తీసుకుంటే కాలేయ ఆరోగ్యానికి కూడా అది మేలు చేస్తుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్కు వ్యతిరేకంగా మామిడి రసం పనిచేస్తుందని తేలింది.
చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?
చియా విత్తనాలు. చియా గింజలను తీసుకుంటుంటే అధిక బరువును వదిలించుకోవడంలో ఎంతో ప్రయోజనకరంగా వుంటాయి. చియా గింజల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చియా విత్తనాలలో వున్న యాంటీఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గించి అనేక వ్యాధులను దరిచేరనీయవు. చియా గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల వీటిని తింటుంటే ఆకలిగా అనిపించదు. బరువు తగ్గడానికి మంచినీటిలో 25 గ్రాముల చియా విత్తనాలను తీసుకోవాలి. టైప్ 2 డయాబెటిస్ వున్నవారు చియా విత్తనాలు తింటుంటే మేలు చేస్తాయి. చియా గింజల్లో ఒమేగా 3 ఉంటుంది, ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. చియాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.
రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్
హైదరాబాద్లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద వున్న అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (AOI) క్యాన్సర్ సంరక్షణలో విప్లవాత్మక పురోగతిని సాధించినట్లు వెల్లడించింది. ఆవిష్కరణ, శ్రేష్ఠతతో, ఏఓఐ యొక్క నిపుణుల బృందం, రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వినీత రెడ్డి నేతృత్వంలో, కార్సినోమా అనోరెక్టమ్తో బాధపడుతున్న 58 ఏళ్ల మహిళా రోగికి విజయవంతంగా చికిత్స అందించింది. కార్సినోమా అనోరెక్టమ్ అనేది పాయువు, పురీషనాళాన్ని ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్. దీనికి చికిత్స అందించటం ప్రత్యేకమైన సవాలుగా నిలుస్తుంది.
డ్రై ఫ్రూట్స్ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?
బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఆపై ఉదయాన్నే తీసుకోవాలి. నానబెట్టిన బాదం సరైన పోషకాహారాన్ని అందించడంలో సహాయపడుతుంది. జీడిపప్పు - జీడిపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వు నేరుగా ఆరోగ్యకరమైన గుండెతో ముడిపడి ఉంటుంది. జీడిపప్పులో కొలెస్ట్రాల్ ఉండదు, ఇది గుండె పనితీరును పెంచడానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ 4-5 జీడిపప్పులను ఖాళీ కడుపుతో తీసుకోవడం కూడా సరైన బరువు నిర్వహణకు సహాయపడుతుంది.