1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2016 (10:44 IST)

భర్తను హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టిన భార్య...

మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. చిన్నచింతకుంట మండలం, పర్దిపూర్‌లో ఓ మహిళ తన భర్తను హత్యచేసి ఇంట్లోనే పూడ్చిపెట్టింది. దీన్ని గ్రామస్తులు గుర్తించడంతో నిందితురాలు పరారైంది.

మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. చిన్నచింతకుంట మండలం, పర్దిపూర్‌లో ఓ మహిళ తన భర్తను హత్యచేసి ఇంట్లోనే పూడ్చిపెట్టింది. దీన్ని గ్రామస్తులు గుర్తించడంతో నిందితురాలు పరారైంది. 
 
గ్రామస్తులు పోలీసులకు పిర్యాదు చేయగా సంఘటనా ప్రదేశానికి చేరుకుని, మృత దేహాన్ని పోస్టుమార్టం నిమత్తం ఆస్పత్రికి తరలించి నిందితురాలు కోసం గాలింపుచర్యలు చేపట్టారు.
 
కాగా, ఈ భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఉండటంతో నిత్యం గొడవపడుతూ వచ్చేవారనీ తెలిపింది. ఈ దారుణ ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు హత్యా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది.