గురువారం, 29 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Modified: గురువారం, 2 ఏప్రియల్ 2015 (07:35 IST)

తిరుమలలో పెరిగిన రద్దీ

తిరుమలలో గురువారం భక్తుల రద్దీ  పెరిగింది.  తిరుమలలో బుధవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 58,963 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 11నిండాయి. వారికి 12 గంటల సమయం పడుతోంది.
 
ఇక నడకదారిన వచ్చే భక్తులు 4 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 5 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా శుక్రవారం కూడా రద్దీ  పెరిగే అవకాశం ఉంది.