-
మహిమాన్విత అర్థగిరి ఆంజనేయ స్వామి... కోరిన కోర్కెలు నెరవేర్చే హనుమ ( వీడియో)
చిత్తూరు జిల్లా, తవణంపల్లి మండలంలో అరగొండ గ్రామం ఉన్నది. ఈ గ్రామం చిత్తూరు పట్టణానికి 20 కి.మీ దూరంలో ఉంటుంది. ఇంతకీ ... -
రామ్ చరణ్ సినిమా ప్రారంభం
కొంత విరామం తరువాత రామ్ చరణ్ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా కథపై చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ వహించారు. సినిమాలో అన్ని ... -
ఒత్తిడి నుంచి బయట పడేందుకు మార్గం ఉందా..? ఏమిటా ప్రొటీన్..?
ఆధునిక కాలంలో ఒత్తిడి లేని ఉద్యోగం.. ఒత్తిడిలేని వ్యాపారం ఉందంటారా... అదే సాధ్యమేనా.. అంటే నూటికి 90 వీలుపడదనే ... -
అపచారం... అపచారం...! తిరుమలకు గుడ్లు, మాంసం.. ఇదెక్కడి చోద్యం
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమలకు అక్రమంగా మాంసం, గుడ్లు తీసుకెళ్లుతూనే ఉన్నారు. తిరుమలలో మాంసం, ... -
టెన్షన్ టెన్షన్.. కుప్పంలో రఘువీరను అడ్డుకున్న తెలుగుదేశం కార్యకర్తలు...
ఆంధప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డిని సోమవారం మధ్యాహ్నం తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన ... -
సీమ జెఎన్టీయుపై కోస్తా వీసీల పెత్తనం...! ఈ సారైనా తీరు మారేనా..?
అది పూర్తిగా రాయలసీమ జిల్లాల కోసం ఏర్పాటు చేసిన యూనివర్శిటీ... కరువు జిల్లాలో ఏర్పాటు చేసిన ఆ వర్శిటీలో ఎప్పుడూ ... -
జగన్ దీక్ష సాగేనా... ? పోలీసుల మౌనం వెనుక ఆంతర్యం ఏంటి..?
ప్రత్యేక హోదాపై గళం విప్పిన వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రత్యేక హోదాపై ఆందోళన ... -
అయ్యో... పాపం...! అన్యాయంగా బలయ్యారు.. లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు... ఇద్దరు మృతి
వారు ఏ పాపం ఎరుగరు. తన విధి నిర్వహణగా పంక్చరయి టైర్ ఊడదీసే పనిలో ఉన్నారు. అయితే మృత్యువు వారిని ప్రైవేటు బస్సు రూపంలో ... -
పైసా మే హై పరమాత్మ... ఉగ్రవాదికి ఓటర్ ఐడీ... ఆధార్
భారత దేశంలో లంచం ఇస్తే ఏదైనా జరిగిపోతుంది. ఎవరికైనా గుర్తింపు లభిస్తుందనడంలో అనుమానం లేదు. మన అధికారులు మరోమారు రుజువు ... -
ఢిల్లీ బయలుదేరిన సిఎం.. రాజధాని శంఖుస్థాపనపై పిఎంకు వివరణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఉదయం ఢిల్లీ బయలేదేరి వెళ్ళారు. ఆయన అక్కడ సముద్ర తీర ప్రాంత రాష్ట్రాల ... -
అమరావతిలో సమాంతర రహదారులు.. తొమ్మిది హబ్ల అనుసంధానం
నూతన రాష్ట్రా రాజధాని అమరావతిని ప్రపంచంలోని ఉన్నత నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం ... -
నేడు టి-20లో రెండో పోరు.. సిద్ధమవుతున్న భారత్, దక్షిణాఫ్రికా
గాంధీ-మండేలా టి-20సీరీస్లో రెండో మ్యాచ్కు సిద్ధమయ్యాయి. నేడు కటక్లో ఈ మ్యాచ్ జరుగనున్నది. భారత్, దక్షిణాఫ్రికా ... -
హోదా ముఖ్యం కాదు.. ప్రాజెక్టులే ప్రాణం : వెంకయ్య
ప్రత్యేక హోదా ముఖ్యం కాదు. దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. ఏమిటి లాభం.. అయినా వెనుకబడే ఉన్నాయి. ఆ రాష్ట్రాలు ... -
రాష్ట్రమంతటా సైకోలు.. బాపట్లలో తాజాగా విద్యార్థికి సూది మందిచ్చించేందుకు..
రాష్ట్రవ్యాప్తంగా సూదిగాళ్ళు తయారైపోతున్నారు. సిరంజి సైకోలు హడలెత్తిస్తున్నారు. వారిని పట్టుకోవడం పోలీసులకు సవాల్గా ... -
పుట్టగొడుగులతో బెస్ట్ బ్యాటరీలు... వాహనాలు కూడా నడపవచ్చునట... ఎక్కడ ?
పుట్టగొడుగులతో బ్యాటరీలా..? అదేలా సాధ్యం.. అందునా మరీ ఎక్కవ కాలం మన్నిక కలిగిన బ్యాటరీలను తయారు చేయవచ్చా... అవుననే ... -
ఇన్సులిన్ ఉత్పత్తి చెయ్యొచ్చా...! ఎలా..? ఎక్కడ?
ఇన్సులిన్... ఇది డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు చాలా ముఖ్యం. ఇది తగ్గినా కష్టమే.. పెరిగినా కష్టమే. వెంటనే షుగర్ స్థాయిల్లో ... -
ఇండోనేషియాలో మరో విమానం అదృశ్యం
ఏడాది తిరగక ముందే ఇండోనేసియాలో మరో విమానం గల్లంతైంది. 10 మందితో వెళ్తున్న విమానం జాడ కనిపించడం లేదు. ఇండోనేసియా తూర్పు ... -
స్నేహితుల మధ్య ఘర్షణ... పొట్టలో దిగిన కత్తి తీసి.. పొడిచి పోడిచి చంపాడు.. ఎక్కడ?
తన పొట్టలో దిగిన కత్తిని తీసి తనపై దాడి చేసిన వ్యక్తిని పొడిచి పొడిచి చంపాడు.. ఇలాంటి సంఘటనలు సాధారణంగా సినిమాల్లో తప్ప ... -
మా ఊళ్ళోకి వచ్చారో... మర్యాద ఉండదు.. అధికారులకు భోగాపురం గ్రామస్తుల హెచ్చరిక
అనుమతుల్లేకుండా మా భూముల్లో సరిహద్దులు.. రాళ్లు నాటడానికి మీరెవరు..? సర్వేలంటూ మా గ్రామాల్లోకి అడుగు పెడితే మర్యాద ... -
14 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు.. టీటీడీ ఈవో
తిరుమలలో ఈ నెల 14 నుంచి 22 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు ...