Author Pyr 47.html

Notifications

national news
PYR
PYR

వివాహితతో ఎఫైర్‌ను కప్పిపెట్టేందుకు ఆమె తవ్విన గోతిలో ఆమెనే పాతిపెట్టిన పోలీసు

వివాహితతో ఎఫైర్‌ను కప్పిపెట్టేందుకు ఆమె తవ్విన గోతిలో ఆమెనే పాతిపెట్టిన పోలీసువివాహేతర సంబంధాల కారణంగా ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. క్షణిక సంతోషం కోసం నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగింది. సూర్యాపేట జిల్లాలో నడివయసున్న ఇద్దరు దంపతులు మిస్సింగ్ కేసు నమోదైంది. వీరి ఆచూకి కోసం లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు ఇద్దరు యువ కానిస్టేబుళ్లే నిందితులని ప్రాధమిక ఆధారాలు లభించడంతో ఖంగుతిన్నారు. ఐనా... పోలీసులు ఏమిటి.. ఇలాంటి పని చేయడం ఏంటి? అని పోలీసు డిపార్టుమెంటులోని వారే తొలుత నమ్మలేకపోయారు. ఐతే కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో సదరు నిందితులైన యువ పోలీసులు దంపతులిద్దర్నీ హత్య చేసి భూమిలో పాతిపెట్టినట్లు తేలింది.

రూ. 1లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు.. విజయ్ సర్కారుపై ట్రోల్స్, ప్రశ్నల వర్షం

రూ. 1లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు.. విజయ్ సర్కారుపై ట్రోల్స్, ప్రశ్నల వర్షంతమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ బాధ్యతలు చేపట్టి మూడు నెలలకు పైగా గడిచింది. ఈ కాలంలో ఆయన పనితీరు చాలా వరకు సంతృప్తికరంగానే ఉంది. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ, ఆయన సమర్థవంతమైన పాలనను అందిస్తూ పనులను చక్కగా పూర్తి చేస్తున్నారు. అయితే, గత మూడు నెలల్లో తమిళనాడుకు రూ. 1లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని విజయ్ ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటన మాత్రం ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. గత వంద రోజుల్లో రాష్ట్రానికి 67,000 ఉద్యోగాలు, రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం చేసిన ప్రచారం ప్రజల్లో సానుకూల స్పందనను పొందలేకపోయింది.

14-08-2026 శుక్రవారం మీ రాశి ఫలితాలు- ఏ విషయానికీ కుంగిపోవద్దు...

సమస్యలు.. వెలిగించాల్సిన దీపాలు.. అల్లం దీపాన్ని ఎందుకు వెలిగిస్తారంటే?

శ్రావణ మాసం... శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరం.. భక్తులకు నైతిక బలం..

శ్రావణ మాసం... శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరం.. భక్తులకు నైతిక బలం..శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రవణం పేరుమీద వచ్చిన మాసం కావడంతో లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. అందుకే దీనిని శ్రావణ మాసం అని పిలుస్తారు. శ్రీకృష్ణ భగవానుడు పుట్టినది, హయగ్రీవోత్పత్తి జరిగింది, గరుడుడు అమృతభాండాన్ని సాధించింది శ్రావణ మాసంలోనే. గురుకులాల్లో విద్యార్థులు వేదపాఠం మొదలయ్యే ముందు చేపట్టే సంవిధానాన్ని శ్రావణి అని కూడా అంటారు. శుద్ధ సాత్విక స్వరూపంలో వెలిగే జగన్మాత శ్రీమహాలక్ష్మీ దేవి తన భక్తులకు నైతిక బలాన్ని అందిస్తూ, వారిని కార్యోన్ముఖుల్ని చేసే శక్తియుక్తుల్ని అందిస్తుందని నమ్మకం. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది.

13-08-22026 ఫలితాలు - రోజులు భారంగా గడుస్తున్నట్టు అనిపిస్తాయి