సోమవారం, 1 సెప్టెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (15:49 IST)
సంబంధిత వార్తలు
బీరువాలను ఏ దిశలో అమర్చాలి..?
స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ఇలా చేయొచ్చా..?
ఇంటి నిర్మాణంలో ఎలాంటి రంగులు ఎంపిక చేయాలి..?
పబ్ జి గేమ్కు బానిసయ్యాడు... భార్య అలా అందని ఆ పని చేశాడు...
అతని ఇంట్లో వారం రోజులు గడిపిన టీవీ నటి ఝాన్సీ... ఎవరతను?
స్కూల్ బ్యాగ్ తీసుకెళ్లు...?
ఒక ఇంట్లో దొంగ దొంగతనం చేసి వెళ్లే సమయంలో..
ఇంట్లో ఉన్న పిల్లవాడు మెల్లగా కళ్లు తెరిచి ఇలా అంటాడు..
స్కూల్ బ్యాగ్ కూడా తీసుకెళ్లు లేదంటే అరచి గోలచేస్తా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై పెట్రోలు ప్యాకెట్లతో దాడి చేసిన కేసులో కృష్ణా జిల్లా గుడివాడ పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేసే వరకూ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రతి శనివారం పోలీసు స్టేషనుకు వెళ్లి సంతకం పెట్టాలని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు శనివారం నాని స్టేషనుకు వచ్చి సంతకం పెట్టి వెళ్లారు. గతంలో ఈ కేసులో నాని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆపై హైకోర్టు సూచన మేరకు గుడివాడ కోర్టుకు వెళ్లడంతో షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. అయితే, ప్రతీ మంగళవారం, శనివారం గుడివాడ వన్ టౌన్ స్టేషనులో సంతకం పెట్టి వెళ్లాలని సూచించారు. ఆపై దాన్ని కోర్టు శనివారం ఒక్క రోజుకే కుదించింది.
జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ సంస్థాగత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టించారు. ఇందుకోసం ఆయన త్రిశూల్ వ్యూహాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. వైజాగ్ వేదికగా శనివారం జరిగిన సేనతో సేనాని అనే కార్యక్రమంలో ఆయన కీలక ప్రసంగం చేశారు.
బీహార్లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ
బీహార్ రాష్ట్రంలో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వబోమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కలిసి దేశంలో ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని లోక్సభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఆయన ఓట్ ఆధికార్ పేరుతో ఓ యాత్రను కూడా చేపట్టారు.
యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్
యూపీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా 'ప్రతిభా సేతు' పోర్టల్ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. దీని ద్వారా యూపీఎస్సీ అభ్యర్థులకు అనేక ప్రయోజనాలు ఉన్నట్లు మన్కీ బాత్ 125వ కార్యక్రమంలో మోడీ తెలిపారు. దేశంలోని కఠినమైన పరీక్షల్లో సివిల్ సర్వీసెస్ ఒకటని.. ప్రతి యేడాది ఎంతో మంది అభ్యర్థులు రాస్తుంటారన్నారు. ఎంతో సమయం, డబ్బును ఖర్చు చేసి నిజాయతీగా కష్టపడుతున్న అభ్యర్థులు ఒక్కోసారి స్వల్ప తేడాతో సివిల్స్ తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోతున్నారని.. ఇలాంటి వారి కోసం ‘ప్రతిభా సేతు’ పోర్టల్ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్ అదృశ్యం.. ఫోన్ సిగ్నల్ కట్!
ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్ అదృశ్యం కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు జంగారెడ్డిగూడెం డివిజన్ కామవరపుకోట, టి.నరసాపురం పోలీస్స్టేషన్ల పరిధిలో స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) కానిస్టేబుల్ బి.సుబ్బారావు విధులు నిర్వర్తిస్తున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు
'కేజీఎఫ్' నటుడు రూపు రేఖలే మారిపోయాయి. ఆ నటుడు పేరు హరీష్ రాయ్. గత కొంతకాలంకా థైరాయిడ్ కేన్సర్ (గొంతు కేన్సర్) వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి నుంచి కోలుకునేందుకు ఆయన వైద్యం చేయించుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం ఆయన రూపు రేఖలే మారిపోయాయి.
మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని
సోషల్ మీడియాలో ఎదురయ్యే నెగెటివిటీపై టాలీవుడ్ హీరో నాని స్పందించారు. మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కార్యక్రమంలో మాట్లాడారు. నటుడు జగపతి బాబు హోస్ట్గా వ్యవహరిస్తున్న టాక్ షో ఇది. ఓటీటీ ‘జీ 5’లో స్ట్రీమింగ్ అవుతోంది. తనకు నచ్చిన సినిమాకు జాతీయ అవార్డు దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ గతంలో నాని పోస్టు పెట్టగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని జగపతి బాబు ప్రస్తావించగా నాని స్పందించారు.
'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్
టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణంలో 50 వసంతాలు పూర్తి చేసుకుని అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఈ శుభతరణంలో బాలకృష్ణను అభినందిస్తూ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. బాలకృష్ణ ఒక పాజిటివ్ శక్తి అని, ఆయన ఉన్న చోట సంతోషం, నవ్వులు వెల్లివిరుస్తాయని కొనియాడారు. ఈ మేరకు తన శుభాకాంక్షలను ఒక ప్రత్యేక వీడియో సందేశం ద్వారా పంచుకున్నారు.
సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్
సినీ నిర్మాణ కార్మికులకు తెలుగు ఫిల్మ్ చాంబర్ వేతనాలు పెంచింది. ఈ నెల 22 తేదీన తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ సమక్షంలో 13 సినీ కార్మిక సంఘాలు, నిర్మాతలకు మధ్య జరిగిన ఒప్పందం మేరకు 22.5 శాతం వేతనాలు పెంచుతూ నూతన వేతన కార్డును నిర్ణయించినట్టు ఫిల్మ్ చాంబర్ వెల్లడించిన విషయం తెల్సిందే.
Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)
సీనియర్ తెలుగు సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లండన్లోని ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్తో సత్కరించబడ్డారు. ఈ సత్కార కార్యక్రమం శనివారం సాయంత్రం హైదరాబాద్లో జరిగింది. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా సినిమా, ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆయన చేసిన అమూల్యమైన సేవకు గాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పద్మభూషణ్ గ్రహీతను తన గోల్డ్ ఎడిషన్లో చేర్చింది.