శనివారం, 17 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (15:49 IST)
సంబంధిత వార్తలు
బీరువాలను ఏ దిశలో అమర్చాలి..?
స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ఇలా చేయొచ్చా..?
ఇంటి నిర్మాణంలో ఎలాంటి రంగులు ఎంపిక చేయాలి..?
పబ్ జి గేమ్కు బానిసయ్యాడు... భార్య అలా అందని ఆ పని చేశాడు...
అతని ఇంట్లో వారం రోజులు గడిపిన టీవీ నటి ఝాన్సీ... ఎవరతను?
స్కూల్ బ్యాగ్ తీసుకెళ్లు...?
ఒక ఇంట్లో దొంగ దొంగతనం చేసి వెళ్లే సమయంలో..
ఇంట్లో ఉన్న పిల్లవాడు మెల్లగా కళ్లు తెరిచి ఇలా అంటాడు..
స్కూల్ బ్యాగ్ కూడా తీసుకెళ్లు లేదంటే అరచి గోలచేస్తా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Jagan Padayatra 2.0: జగన్ పాదయాత్ర 2.0కి ముహూర్తం ఖరారు?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర గడిచినా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంకా పూర్తిస్థాయిలో ప్రజల్లోకి రాలేదు. ఆయన తన ఆంధ్రప్రదేశ్ పర్యటనలను ఎంపిక చేసిన సభ్యులతో వారానికోసారి జరిపే సమావేశాలకే పరిమితం చేస్తున్నారు. గత 20 నెలలుగా, జగన్ నిరసన కార్యక్రమాలలో గానీ, ప్రజలను పెద్ద ఎత్తున కలిసే కార్యక్రమాలలో గానీ పాల్గొనకపోవడంతో, సామాన్య ప్రజలతో ఆయనకు దాదాపు ఎలాంటి సంబంధం లేకుండా పోయింది.
గ్రీన్ల్యాండ్ బూమ్ రాంగ్, ట్రంప్కి పిచ్చెక్కిస్తున్న నాటో దేశాలు
వెనిజులా దేశంపై దాడి చేసి ఆ దేశాధ్యక్షుడిని చెరబట్టి, వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే అంటూ రొమ్ము విరుచుకుని చెప్పారు ట్రంప్. అదే ఊపుతో గ్రీన్ ల్యాండ్ కూడా ఆక్రమించుకుని అందులోని అమూల్యమైన ఖనిజ సంపదను కొల్లగొట్టే ప్లాన్ వేసారని వాదన వచ్చింది. దీనితో ఇప్పుడు నాటోలో వున్న అమెరికా మిత్ర దేశాలే ట్రంప్ పైన ధ్వజమెత్తుతున్నాయి. గ్రీన్ ల్యాండ్ వ్యవహారం కాస్తా బూమ్రాంగ్ అవుతోంది. మరోవైపు అమెరికాలో సైతం గ్రీన్ ల్యాండ్ వ్యవహారంపై 75 శాతం ప్రజలు విముఖతగా వున్నట్లు ఓ సర్వే తేల్చింది.
తెలంగాణ అభివృద్ధిలో రాజకీయం లేదు.. మోడీ - షా ద్వయాన్ని కలుస్తా : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఎలాంటి రాజకీయాలు ఉండవని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను ఎన్నిసార్లైనా కలుస్తానని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆ తర్వాత నిర్మల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఆ వెబ్సైట్లపై కేంద్రం కొరఢా - 242 వెబ్సైట్స్ బ్లాక్
ఆన్లైన్ గేమింగ్, రియల్ మనీ గేమ్స్పై కేంద్రం మరోమారు కొరఢా ఝళిపించింది. ఆన్లైన్ గేమింగ్ యాక్ట కింద బెట్టింగ్, జూదం వంటి వాటితో సంబంధం ఉన్న 242 వెబ్ సైట్లను బ్లాక్ చేసింది. ఇప్పటికే దేశంలో జూదం, బెట్టింగ్ వంటి ఆన్ లైన్ గేమ్స్ను ప్రమోట్ చేస్తున్న దాదాపు 8 వేల వెబ్సైట్స్పై కేంద్రం చర్యలు చేపట్టిన విషయం తెల్సిందే. తాజాగా రియల్ మనీ గేమింగ్ యాప్లను కూడా నిషేధించింది.
భార్య మంటల్లో కాలిపోతుంటే వీడియో తీసిన శాడిస్ట్ భర్త అరెస్టు
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో ఓ దారుణం జరిగింది. ఓ శాడిస్ట్ భర్త.. తన కళ్లముందే కట్టుకున్న భార్య మంటల్లో కాలిపోతుంటే వీడియో తీస్తూ ఉండిపోయాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దిగ్భ్రాంతికర ఘటన వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టి.. బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు'
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు'. సంక్రాంతి పండుగకు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టి, బాక్సాఫీస్ వద్ద రికార్డులు షేక్ చేస్తోంది. ఈ చిత్రం 12వ తేదీన విడుదల కాగా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.200 కోట్ల గ్రాస్ను వసూలు చేసినట్టు చిత్రం బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో అతి తక్కువ సమయంలో రూ.200 కోట్ల కలెక్షన్లు రాబట్టిన మూవీగా ఈ సినిమా రికార్డు సృష్టించింది.
Nagavamsi: ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది: సూర్యదేవర నాగవంశీ
భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అనగనగా ఒక రాజు' చిత్రం.. మొదటి ఆట నుంచే అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. కడుపుబ్బా నవ్వించడమే కాకుండా, భావోద్వేగ సన్నివేశాలతో హృదయాలను హత్తుకొని.. అసలు సిసలైన పండగ సినిమాలా ఉందని.. 'అనగనగా ఒక రాజు' చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.41.2 కోట్ల భారీ వసూళ్లతో సంచలనం సృష్టించింది ఈ చిత్రం. ప్రేక్షకుల సంపూర్ణ మద్దతుతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తున్న నేపథ్యంలో.. తాజాగా చిత్ర బృందం థాంక్యూ మీట్ ని నిర్వహించి, ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపింది.
Devi Sri Prasad: ఎల్లమ్మ తో రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా అరంగేట్రం
అద్భుతమైన కథలని ఎన్నుకునే విజనరీ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, బలగం ఫేమ్ డైరెక్టర్ వేణు యెల్దండి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం' ఎల్లమ్మ'ను రూపొందిస్తున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న తొలి చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన వేణు పవర్ ఫుల్, ఆధ్యాత్మికతతో నిండిన కథని సిద్ధం చేశారు. ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రాహుల్ సిప్లిగంజ్ పాట, ఆనీ మాస్టర్ డాన్స్ తో ట్రెండింగ్లో అమీర్ లోగ్ సాంగ్
యూత్ ఫుల్ కామెడీగా అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ నుంచి ప్రొడక్షన్ నంబర్ 1గా ‘అమీర్ లోగ్’ చిత్రం రాబోతోంది. ఈ చిత్రంలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా.. వేదా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మాధవి రెడ్డి సోమ నిర్మాతగా, మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Arjun: అర్జున్ చిత్రం సీతా పయనం నుంచి బసవన్న యాక్షన్ సాంగ్
నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త సినిమా 'సీతా పయనం'. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.