సోమవారం, 9 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (15:49 IST)
సంబంధిత వార్తలు
బీరువాలను ఏ దిశలో అమర్చాలి..?
స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ఇలా చేయొచ్చా..?
ఇంటి నిర్మాణంలో ఎలాంటి రంగులు ఎంపిక చేయాలి..?
పబ్ జి గేమ్కు బానిసయ్యాడు... భార్య అలా అందని ఆ పని చేశాడు...
అతని ఇంట్లో వారం రోజులు గడిపిన టీవీ నటి ఝాన్సీ... ఎవరతను?
స్కూల్ బ్యాగ్ తీసుకెళ్లు...?
ఒక ఇంట్లో దొంగ దొంగతనం చేసి వెళ్లే సమయంలో..
ఇంట్లో ఉన్న పిల్లవాడు మెల్లగా కళ్లు తెరిచి ఇలా అంటాడు..
స్కూల్ బ్యాగ్ కూడా తీసుకెళ్లు లేదంటే అరచి గోలచేస్తా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
హనీమూన్లో భర్త హత్య : భార్య ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు
హనీమూన్లో తన భర్త రాజా రఘువంశీని హత్య చేసిందన్న ఆరోపణలతో అరెస్టు అయిన సోనమ్ రఘవంశీ కేసులో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య తాను చేయలేదని, తనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ బోరున విలపిస్తోంది. అయితే, ఈ కేసుకు సంబంధించిన పోలీసులు మాత్రం సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహాను అదుపులోకి తీసుకున్నారు.
అమరావతి మహిళల దెబ్బకు గేట్లకు తాళం వేసుకున్న సాక్షి యాజమాన్యం
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి టీవీ చానెల్లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో అమరావతి మహిళలను వేశ్యలతో పోల్చిన అంశం ఇపుడు రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా, అమరావతి మహిళలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. సాక్షి దినపత్రిక కార్యాలయాల ముందు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లోని సాక్షి కార్యాలయాల వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఆందోళనకారులు కార్యాలయాల బోర్డులను తొలగించి, కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్ సతీమణి వైఎస్ భారతి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
Honeymoon: హనీమూన్కి వెళ్లిన మరో నవ దంపతులు.. ఏమయ్యారో తెలియట్లేదు..?
రాజ రఘవంశీ, సోనమ్ల హనీమూన్ ట్రాజెడీ మరవక ముందే.. మరో ఇన్సిడెంట్ సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్కు చెందిన నవ దంపతులు సిక్కింలోని తీస్తా నదిలో కనిపించకుండా పోయారు. ఇప్పుడిదే హాట్ టాపిక్గా మారింది. వివరాలను పరిశీలిస్తే.. యూపీలోని ప్రతాప్గఢ్ జిల్లాకు చెందిన కౌశలేంద్ర ప్రతాప్ సింగ్కు అంకితా సింగ్ అనే యువతితో హనీమూన్ కోసం మే 24న సిక్కిం వెళ్లారు. ఈ నవ దంపతులు పలు ప్రాంతాల్లో తిరిగారు. మే 29న వారు ప్రయాణిస్తున్న కారుపై కొండ చరియలు విరిగిపడ్డాయి.
Karnataka: అత్తమామల గొడవ.. రాజీ కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు
కర్ణాటకలో దారుణం జరిగింది. బాగల్కోట్ జిల్లాలోని సంగన్నట్టి గ్రామంలో శనివారం రెండు కుటుంబాల మధ్య గొడవను రాజీ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిపై దాడి జరిగింది. రాజీకంటూ ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే, పరాప్ప మల్లప్ప నాగనూర్ (49) గా గుర్తించబడిన బాధితుడు ఆదివారం ఉదయం మరణించాడు.
ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచేసిన తెలంగాణ సర్కారు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీ ఆర్టీసీ) ప్రయాణికులకు షాకిచ్చింది. వివిధ రకాల బస్ పాస్ల ధరలను గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన చార్జీలను సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులు వినియోగించే పాస్ ధరలు కూడా పెరిగాయి. సగటున 20 శాతానికి పైగా ఈ పెంపుదల ఉంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు
విష్ణు మంచు 'కన్నప్ప' విడుదలకు సిద్ధమవుతోంది. డాక్టర్ ఎం. మోహన్ బాబుతో పాటుగా ఈ చిత్రంలో విష్ణు మంచు, ప్రీతి ముకుందన్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, ముఖేష్ రిషి, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రల్లో నటించారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై డా. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. జూన్ 27వ తేదీన ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది.
సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం
సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ పోషించనున్న పాత్ర చాలా ప్రత్యేకమైనది. హాస్యం, హృద్యత, భావోద్వేగాలు మిళితమైన ఈ పాత్ర ఆయన నటనకు మరో కొత్త కోణాన్ని పరిచయం చేయనుంది. ఇది ఆయన సినీ ప్రయాణంలో ఒక విభిన్నమైన మలుపు అని చెప్పవచ్చు.
Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా
మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా చండీ దుర్గమా. ఈ సినిమాకు జయశ్రీ వెల్ది నిర్మాత. ఒలి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మైను ఖాన్ ఎండీ దర్శకత్వం వహిస్తున్నారు. చండీ దుర్గమా సినిమా పూజా కార్యక్రమాలతో ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ కమెడియన్ అలీ ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. కెమెరా స్విచ్ ఆన్ నటుడు చిట్టి చేయగా, ముహూర్తపు సన్నివేశానికి రఘు కారుమంచి దర్శకత్వం వహించారు.
Samantha: దుబాయ్లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?
పాన్ ఇండియా హీరోయిన్ సమంత రూతు ప్రభు దుబాయ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చైతూతో విడాకుల తర్వాత కెరీర్పై పూర్తిగా దృష్టి పెట్టిన సమంత.. ప్రస్తుతం వ్యక్తిగత జీవితానికి ఇంపార్టెన్స్ ఇస్తోంది. రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్. ఇటీవల సమంత రూతు ప్రభు హాలీడేస్ని దుబాయ్లో ఎంజాయ్ చేసింది. ఈ సందర్భంగా ఆయన వెంట రాజ్ నిడిమోరు వుండటం మళ్లీ ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ఓజీ సినిమా షూటింగ్ విజయవాడలో జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు నిన్నటితో పవన్ షెడ్యూల్ పూర్తయినట్లు తెలిసింది. షూటింగ్ లో చాలా సరదాగా చేతిలో రింగ్ తిప్పుకుంటూ డాన్స్ చేస్తూ కనిపించారట. మామూలుగా పవన్ దగ్గరకు వెళ్లడానికి జంకుతారు. కానీ షూటింగ్ ఆఖరిరోజున చిత్ర టీమ్ అంతా కలిసి ఆయనతో ఫొటో దిగి తమ సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు.