సంబంధిత వార్తలు
- తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూత
- ఐదుగురిపై దాడి చేసిన చిరుత: పట్టుకునేందుకు యత్నిస్తే చేయి కొరుకుతూ...(Video)
- నాకు చెప్పకుండా మాధవీలతకు టికెట్ ఎందుకు ఇచ్చారు: రాజాసింగ్
- వడదెబ్బ తగిలితే తగ్గేందుకు ఆరోగ్య చిట్కాలు ఏమిటి?
- ఎంటర్ టైన్ మెంట్ తో మలిచిన హారర్ చిత్రంగా గీతాంజలి మళ్ళీ వచ్చింది ట్రైలర్
హైదరాబాదులో మూడో ఆస్తి.. ఇల్లు కొనుగోలు చేసిన రాశిఖన్నా
టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా హైదరాబాదులో ఇల్లు కొనుగోలు చేసింది. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన బాలీవుడ్ చిత్రం 'యోధా'లో కనిపించిన ఆమె హైదరాబాద్లో కొత్త పెట్టుబడితో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆమె ఇక్కడ కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు, టాలీవుడ్ రాజధానిలో ఆమె మూడవది కావడం విశేషం.
రాశి ఇటీవల తన మూడవ ఆస్తిని సంపాదించింది. టాలీవుడ్లో కాకుండా తమిళం, హిందీ సినిమాలలో కనిపిస్తోన్న రాశిఖన్నా.. "తెలుసు కదా" అనే చిత్రంలో నటిస్తోంది. హైదరాబాదులో గతంలో 2015, 2017లో ప్రాపర్టీలను కొనుగోలు చేసింది. వరుసగా లగ్జరీ అపార్ట్మెంట్, డ్యూప్లెక్స్ విల్లాలు కొనుగోలు చేసింది.
