సంబంధిత వార్తలు
- సూర్యాస్తమయం సినిమా దర్శక నిర్మాతలు ఒకరిపై ఒకరు నిందలు
- అంజన్ కుమార్ యాదవ్కి కరోనా.. ఐసీయూలో చికిత్స
- `పాగల్` సక్సెస్తో నిర్మాతగా చాలా హ్యాపీగా ఉన్నాను: బెక్కెం వేణుగోపాల్
- నాకు లవ్స్టోరీస్ అంటే ఇష్టం- బోల్డ్ పాత్రలు చేయడమంటే..: రుహానీ శర్మ
- కిక్ బాక్సింగ్ లో స్వర్ణ పతక విజేత చలాది సతీష్
10 గంటల పాటు పూరీని ప్రశ్నించిన ఈడీ.. బ్యాంక్ లావాదేవీలపై..?
టాలీవుడ్ డ్రగ్ కేసులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ విచారణ ముగిసింది. దాదాపు 10 గంటల పాటు పూరి జగన్నాథ్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు.
ఈ క్రమంలో పూరి బ్యాంక్ లావాదేవీలపై పూర్తిగా ఆరా తీశారు. ఆయనకు చెందిన మూడు బ్యాంక్ ఖాతాల నుంచి సమాచారం సేకరించారు. ఉదయం 10.17 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకు విచారణ కొనసాగింది.
ఈ క్రమంలో ఈడీ పూరి స్టేట్మెంట్ను లిఖిత పూర్వకంగా నమోదు చేసింది. భవిష్యత్తులో విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని అధికారులు ఆయనను ఆదేశించారు.
