లైగర్కు సరికొత్త ప్రచారం
liger sandle poster
తాజా ఈ సినిమాకు మరో పబ్లిసిటీ యాడ్ అయింది. ఒరిస్సాకు చెందిన సైకతశిల్పి దశరథ మహంతా ఒక ప్రాంతాంలో ఇసుకతో పోస్టర్ను రూపొందించారు. ఇందులో విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ మొహాలు కనిపించేలా తీర్చి దిద్దాడు. దీనికి ఒరిస్సాలో మంచి క్రేజ్ వచ్చింది. ఇలా పాన్ ఇండియా సినిమాను అన్ని భాషలవారికి తెలిసేలా ప్లాన్ జరుగుతోంది. అనన్యపాండే నాయికగా నటిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే కోవిడ్ వల్ల షూటింగ్ పలుమార్లు వాయిదా పడింది. తాజాగా ఆగస్టు 25 ఎట్టకేలకు ఈ సినిమాను విడుదల చేసే ప్లాన్లో వున్నారు.
తర్వాతి కథనం
