శుక్రవారం, 31 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Ganesh
Last Updated :
మంగళవారం, 24 జూన్ 2014 (10:03 IST)
ప్రతి సంవత్సరమూ వస్తుంది!
"నీ పుట్టిన రోజు ఎప్పుడు చంటీ...?" అడిగింది టీచర్
"జూలై 15న టీచర్" బదులిచ్చాడు చంటి
"ఏ సంవత్సరంరా..?"
"ప్రతి సంవత్సరమూ టీచర్..!!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
జమ్మూకాశ్మీర్లో ఘోరం.. లోయలో పడిన బస్సు - 21 మంది మృతి
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో 21 మంది దుర్మరణం పాలయ్యారు. జమ్మూ - పూంఛ్ రహదారిపై బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. భారీ ప్రాణనష్టం సంభవించింది. 21 మంది మృతి చెందారని, 40 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. 'ఉత్తర్ప్రదేశ్లోని హథ్రాస్ నుంచి ప్రయాణికులతో బయల్దేరిన బస్సు.. జమ్ములోని అఖ్నూర్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. జమ్ము-పూంఛ్ రహదారిపై అదుపుతప్పి లోయలో పడిపోయింది' అని వెల్లడించారు.
సార్వత్రిక ఎన్నికల సమరం : ఏడో దశ ఎన్నికల ప్రచారం పరిసమాప్తం!!
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా, గురువారం ఏడో దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. జూన్ ఒకటో తేదీన 57 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుంది. తుది దశ కావడంతో వివిధ రాజకీయ పార్టీల నేతలు ముమ్మర ప్రచారం నిర్వహించారు. మొత్తం ఏడు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతంలో 57 లోక్సభ నియోజకవర్గాలు పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు జరిగిన ఆరు దశల్లో 486 లోక్సభ సీట్లకు పోలింగ్ ముగిసిన విషయం తెల్సిందే. ఈ ఏడో దశలో ఉత్తర్ప్రదేశ్, పంజాబ్లో 13 చొప్పున, పశ్చిమబెంగాల్లో తొమ్మిది, బిహార్లో ఎనిమిది, ఒడిశా ఆరు, హిమాచల్ ప్రదేశ్లో నాలుగు, జార్ఖండ్లో మూడు, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ లోక్సభ స్థానానికి శనివారం పోలింగ్ నిర్వహించనున్నారు. వీటితోపాటు ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకూ అదేరోజు ఓటింగ్ జరగనుంది. జూన్ 4 కౌంటింగ్ ఉంటుంది.
పరాయి మహిళతో అడ్డంగా దొరికిన భర్త.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న మిస్ వైజాగ్! (Video)
మిస్ వైజాగ్ నక్షత్ర వ్యక్తిగత జీవితంలో చేదు అనుభవం ఎదురైంది. తన భర్త పరాయి మహిళతో పడక గదిలో ఉండటాన్ని గుర్తించి, రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. తనకు విడాకులు ఇవ్వకుండా తన భర్త మరో మహిళను వివాహం చేసుకున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన విషయం తెల్సిందే. గతంలో మిస్ వైజాగ్ టైటిల్ను గెలుచుకున్న నక్షత్ర 2017లో తేజ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో తేజ మరో మహిళతో వేరు కాపురం పెట్టారని నక్షత్ర ఆరోపించింది. ఈ విషయంపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో తన భర్త ఆ మహిళతో కలిసి ఉండగా నక్షత్ర మీడియా ప్రతినిధులతో వెళ్లి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తేజ, నక్షత్రల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. షూటింగ్ ఆఫీసు వద్దకు వచ్చి నక్షత్ర గొడవ చేయడంతో పోలీసులు ఆమెకు సర్ది చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లారు.
అనారోగ్యంగా ఉంటే ఎన్నికల ప్రచారం ఎలా చేశారు?
అనారోగ్యంగా ఉంటే ఎన్నికల ప్రచారం ఎలా చేశారు అని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మి పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గురువారం రెగ్యులర్ బెయిల్ కోసం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. అలాగే, వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్ను పొడగించాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ చేసిన వాదనలు ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్నికల వేళ విస్తృత ప్రచారం నిర్వహించకుండా ఆయన ఆరోగ్యమేమీ అడ్డంకిగా మారలేదని గుర్తు చేసింది.
మోడీ ప్రసంగాలన్నీ విభజన స్వభావం కలిగినవే : ప్రధాని మన్మోహన్
ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగాలన్నీ విభజన స్వభావం కలిగినవేనని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో విపక్షాలను లేదా ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని విద్వేషపూరిత, అనుచిత ప్రసంగాలతో ప్రధాని కార్యాలయం హుందాతనాన్ని తగ్గించారని ధ్వజమెత్తారు. లోక్సభ తుది దశ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పంజాబ్ ఓటర్లకు ఓ లేఖ రాసిన మాజీ ప్రధాని.. విభజనవాదాన్ని ప్రోత్సహించే ప్రసంగాలు చేశారని మండిపడ్డారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని.. గత పదేళ్లలో మోడీ విధానాల వల్ల రైతుల ఆదాయానికి గండి పడిందని దుయ్యబట్టారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్
వేసవి ఎండలు ముదిరిపోయాయి. దేశంలో దాదాపు ఎక్కడ చూసినా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. సూర్యుడు భగభగమంటూ భూమిపైకి కిరణాలు పంపుతున్నాడు. ఈ వాతావరణంలో శరీరాన్ని చల్లగా వుంచుతూ ఆరోగ్యంగా వుండాలంటే ఇప్పుడు చెప్పుకోబోయే ఆహార పదార్థాలను తింటుండాలి. అవేమిటో తెలుసుకుందాము. 90 శాతం నీరున్న కీరదోస, దోసకాయలు శరీరాన్ని తక్షణమే హైడ్రేట్ చేస్తాయి, శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. శరీరానికి అవసరమైన పోషకాలతోపాటు నీటి శాతం ఎక్కువున్న పుచ్చకాయలు వేసవిలో గొప్ప ఆహారంగా చెప్పబడింది. కివీ పండులోని ఎలక్ట్రోలైట్స్ వేసవి తాపాన్ని తీర్చడమే కాకుండా వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.
ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ
యూరాలజీ, మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ రంగంలో అగ్రగామిగా ఉన్న ఆర్జీ హాస్పిటల్స్, ప్రోస్టేట్ చికిత్సలో అద్భుతమైన పురోగతిని ప్రకటించినందుకు గర్వంగా ఉంది. ఆర్జీ నెక్స్జెన్ ప్రోస్టేట్ ట్రీట్మెంట్ ప్రారంభం - నానో స్లిమ్ మిపిఎస్ (కనీస ఇన్వాసివ్ ప్రోస్టేట్ సర్జరీ) . ఈ అత్యాధునిక ప్రక్రియ అధునాతన 100డబ్ల్యూ మరియు 152డబ్ల్యూ హోల్మియం లేజర్ల ద్వారా శక్తిని పొందుతుంది, ఆర్జీ హాస్పిటల్స్ శక్తివంతమైన 152డబ్ల్యూ హోల్మియం లేజర్ను ప్రవేశపెట్టిన దక్షిణ భారతదేశంలో మొదటి ఇన్స్టిట్యూట్గా అవతరించడంతో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఆర్జీ హాస్పిటల్స్ మెడికల్ ఇన్నోవేషన్లో ముందంజలో ఉంది. 1995లో చెన్నైలో స్థాపించబడిన RG హాస్పిటల్స్ లిథోట్రిప్సీని పరిచయం చేసింది, మూత్రపిండాల్లో రాళ్ల చికిత్సలో విప్లవాత్మక మార్పులు చేసింది మరియు యూరాలజికల్ కేర్లో ఆసుపత్రిని అగ్రగామిగా నిలిపింది.
మామిడి పండ్లు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?
పండ్లలో రారాజు మామిడి. ప్రస్తుతం మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చేసాయి. ఈ పండును తింటే కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మామిడిలోని యాంటీఆక్సిడెంట్లు పెద్దప్రేగు క్యాన్సర్, లుకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షిస్తాయి. మామిడిలో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యం, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మామిడి పండ్లలోని విటమిన్ సి, ఫైబర్, పెక్టిన్ అధిక కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. మామిడి గుజ్జును ముఖానికి అప్లై చేస్తుంటే చర్మరంధ్రాలు చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి, మొటిమలు తగ్గుతాయి. మామిడి పండ్లలోని ఎంజైమ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి
అరటి పండు తింటాము కానీ అందులో ఏమున్నాయో తెలుసా?
అరటి పండు త్వరగా కడుపు నింపేస్తుంది. ఆకలిగా వున్నవారు ఆశ్రయించే పండు ఇదే. ఈ పండు ఎక్కువ శక్తినివ్వడంలో సహాయపడుతుంది. ఎలాంటి అరటి పండులో ఎలాంటి పోషకాలు వున్నాయో తెలుసుకుందాము. పండిన అరటి పండులో ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు వుంటాయి. ఈ అరటి పండు త్వరగా జీర్ణమవడమే కాక వ్యాయామం చేసేవారికి తక్షణ శక్తినిస్తుంది. పండిన అరటి పండులో వుండే యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ కారకాలను నాశనం చేస్తాయి. బాగా పండిన అరటి పండు తక్కువ మొత్తంలో విటమిన్లు, మినరల్స్ వుంటాయి. మగ్గిపోయిన అరటి పండులో ఎక్కువ మొత్తంలో చక్కెరలు, తక్కువ మొత్తంలో పీచు పదార్థాలు వుంటాయి. ఎన్ని నల్లటి మచ్చలు వుంటే అంత ఎక్కువ మొత్తంలో చక్కెరలు వున్నట్లు లెక్క.
అడల్ట్ వ్యాక్సినేషన్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన ఫైజర్- యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ
హైదరాబాదులోని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అడల్ట్ వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సిఓఈ)ని ప్రారంభించేందుకు ఫైజర్ ఇండియా, యశోద హాస్పిటల్స్ భాగస్వామ్యం చేసుకున్నాయి. రోగుల సంరక్షణను మెరుగుపరచాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ సిఓఈను సమాజం అంతటా వయోజన టీకా యొక్క సంపూర్ణ కవరేజీని నిర్ధారించడానికి తీర్చిదిద్దారు. ఇది న్యుమోకోకల్ వ్యాధి, ఇన్ఫ్లుఎంజా, హ్యూమన్ పాపిల్లోమా వైరస్(HPV), హెపటైటిస్ ఎ, బి వంటి అనేక రకాల వ్యాక్సిన్ల ద్వారా నివారించగల వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని ఇది అందిస్తుంది.