శుక్రవారం, 6 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
శుక్రవారం, 5 జూన్ 2020 (23:04 IST)
సంబంధిత వార్తలు
అందుకేరా రోజూ రమ్మనేది...
ఎక్కడ ఇస్తారోనని భయపడి చచ్చాను
నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను
రాత్రికి రాత్రే పారిపోయింది...
ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేననీ
నిద్రపోయేటపుడు కూడా బూట్లు వేసుకుని పడుకుంటున్నావెందుకు?
రాధిక: ఏంటి బన్నీ, నిద్రపోయేటపుడు కూడా బూట్లు వేసుకుని పడుకుంటున్నావు?
బన్నీ: రాత్రి నా కలలో కాళ్లకు ముళ్లు గుచ్చుకున్నాయమ్మా, అందుకే
రాధిక: ఆ...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
సీఎం రేవంత్ రెడ్డి కులాన్ని ఒక సమస్యగా మారుస్తున్నారు.. కవిత
మున్సిపల్ ఎన్నికల సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కులాన్ని ఒక సమస్యగా మారుస్తున్నారని కవిత ఆరోపించారు. వెలమ సామాజిక వర్గంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పక్షపాతం లేకుండా పరిపాలిస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని కవిత గుర్తు చేశారు. ఆ హామీని ఆయన మర్చిపోయారా అని ఆమె ప్రశ్నించారు.
నితిన్ నబిన్ టూర్ వల్ల కేవలం గాడిద గుడ్డు మాత్రమే వస్తుంది.. రేవంత్ రెడ్డి
కరీంనగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన వ్యాఖ్యలు త్వరగానే రాజకీయ చర్చకు దారితీశాయి. బీజేపీ, బీఆర్ఎస్ నుండి రక్షణ మామూళ్లు వసూలు చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Ambati Rambabu: సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు.. హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అభ్యంతరకరమైన భాషను ఉపయోగించినందుకు సంబంధించి పెద్ద వివాదం చెలరేగిన నేపథ్యంలో అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత రాజకీయ, ప్రజా ప్రతిస్పందనలకు దారితీసింది. అంబటి రాంబాబుపై ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
శ్రీశైలంలో కల్తీ నెయ్యి కలకలం - సేమ్ తిరుమల తరహాలోనే సాగిందా?
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కూడా కల్తీ నెయ్యి కలకలం సృష్టించినట్టు వార్తలు వస్తున్నాయి. గత వైకాపా ప్రభుత్వంలో తిరుమలతో పాటు శ్రీశైలానికి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు అనుమానాల వ్యక్తమవుతున్నాయి. గత 2022 మే నుంచి 2023 మార్చి నెల వరకు శ్రీశైలం ఆలయానికి నెయ్యిని రాజేష్ కార్పొరేషన్ అనే సంస్థ కాంట్రాక్ట్ కింద సరఫరా చేసింది. అయితే, విజయ డైరీని కాదని రాజేష్ కార్పొరేషన్కు గత ప్రభుత్వం కాంట్రాక్టు కట్టబెట్టడం వెనుక ఏదో మతలబు ఉందనే సందేహం వ్యక్తమవుతోంది.
చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం.. చనిపోయిన కాకులను తాకొద్దంటూ హెచ్చరిక
చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. దీంతో వందలాది కాకులు చనిపోతున్నాయి. ఇలా చనిపోయిన కాకులు రోడ్లు, వీధుల్లో పడుతున్నాయి. వీటిని తాకొద్దంటూ చెన్నై కార్పొరేషన్ అధికారులు చెన్నై వాసులను హెచ్చరిస్తున్నారు. మరణించిన కాకుల్లో ఏవియన్ ఇన్ ఫ్లుయెంజా వైరస్ ఉన్నట్టు ప్రయోగశాలలు నిర్ధారించాయి. అలాగే, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కేంద్రం అప్రమత్తం చేసింది. ఇప్పటికే కేరళ, బీహార్ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైవున్నాయని పేర్కొంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?
ఉప్పు. రోజుకి 5 గ్రాముల కంటే తక్కువ మోతాదులో శరీరానికి అందాలి. అంతకుమించి శరీరానికి అందిస్తే అనారోగ్యానికి కారణమవుతుంది. ఉప్పు అధికంగా తింటే కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. ఉప్పు అధికంగా తీసుకుంటే కిడ్నీ సమస్యలు వస్తాయి. రక్తపోటు పెరుగుతుంది. వికారం, వాంతులు, కళ్లు తిరుగుతాయి. గుండె సంబంధ వ్యాధులు రావడానికి ఉప్పు అధిక మోతాదులో వాడటం కారణం అవుతుంది. శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం వుంటుంది. శరీరం డీహైడ్రేషన్ సమస్యకు గురవుతుంది.
ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు
ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనూ క్యాన్సర్ సంబంధిత మరణాలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కార ణాలలో ఒకటిగా ఉంది; అయినప్పటికీ ఇది చాలా తప్పుగా అర్థం చేసుకున్న క్యాన్సర్లలో ఒకటి. ధూమపానం చేసే వారిని మాత్రమే ప్రభావితం చేసేదిగా, ఆలస్యంగా నిర్ధారణ చేయబడేదిగా, చికిత్స ఎంపికలను పరిమితంగా కలిగి ఉన్న వ్యాధిగా ప్రజల అభిప్రాయం చాలా కాలంగా దీనిని చిత్రీకరించింది. నేడు, సైన్స్ దీనికి చాలా భిన్నమైన కథను చెబుతోంది. ముఖ్యంగా భారతీయ నగరాల్లో, వైద్యులు మారుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ స్థితిగతులను చూస్తున్నారు.
Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?
పురుషుల్లో కీళ్ల దృఢత్వం కోసం కండరాల నొప్పికి చెక్ పెట్టాలంటే.. ఎండు చేపలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సమతుల్య ఆహారంలో క్రమం తప్పకుండా ఎండు చేపలను చేర్చుకుంటే పురుషుల్లో కండరాల నొప్పిని దూరం చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఎండు చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లకు మూలం. ఎండు చేపలు ముఖ్యంగా దీర్ఘకాలిక శరీర నొప్పులను దూరం చేస్తాయి. ఎండిన చేపల్లో అధిక కాల్షియం కంటెంట్ వుంటుంది.
కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?
సీజన్కు తగినట్లుగా వచ్చే పండ్లను వదిలిపెట్టకుండా తినేయాలి. వీటిలో కివీ పండ్లు కూడా వున్నాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కివీ పండ్లను తింటుంటే రక్తసరఫరా మెరుగుపడుతుంది. వీటిని తింటే ప్రాణాంతక వ్యాధులైన కాలేయ, చర్మ కేన్సర్లు దగ్గరకు రావు. రోగనిరోధక శక్తిని పెంచే శక్తి కివీ పండ్లకు వుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు కివీ పండ్లను తింటుండాలి. కివీలో వుండే విటమిన్ సి కంటిచూపును మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. ఒత్తిడి, మానసికి వ్యాకులతతో బాధపడేవారు కివీ పండ్లను తింటుంటే ఫలితం వుంటుంది. జీర్ణక్రియను సాఫీగా చేయడంలో కివీ పండ్లు దోహదపడతాయి.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం క్యాన్సర్ సంరక్షణ అనేది కేవలం శారీరక చికిత్సకే పరిమితం కాదని, భావోద్వేగ, మానసిక మద్దతు కూడా అంతే కీలకమని గుర్తు చేస్తుంది. భారతదేశంలో అత్యంత సాధారణంగా గుర్తించబడే క్యాన్సర్లలో ఒకటైన ప్రారంభ దశ రొమ్ము క్యాన్సర్తో నిర్ధారణ పొందిన మహిళలకు, ఈ ప్రయాణం కీలకమైన వైద్య నిర్ణయాలతో పాటు భావోద్వేగ అనిశ్చితిని కూడా తీసుకువస్తుంది. పునరావృత ప్రమాదం, చికిత్సా మార్గాలు, దీర్ఘకాలిక జీవన నాణ్యతపై ఉన్న ఆందోళనలు మానసిక శ్రేయస్సుపై గణనీయమైన ప్రభావం చూపుతాయి.