మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (15:17 IST)
సంబంధిత వార్తలు
భార్య ఉద్యోగం కోసం రూ.15 లక్షలు ఖర్చు చేసిన భర్త.. జాబ్ రాగానే హ్యాండిచ్చిన భార్య... ఆ తర్వాత...
విడాకులు కావాలంటూ కోర్టుకెక్కిన భార్య... వినూత్నంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త!
ఉన్మాదిలా మారాడు... 70 సార్లు కత్తితో పొడిచాడు... సహకరించిన ఆ ముగ్గురు ఎవరు?
మీ ముఖ దర్శనం అవుతుంది సామీ... థ్యాంక్యూ మై బుజ్జి తల్లి... శోభిత పోస్టుపై చై స్పందన
పరాయి పురుషుడితో భార్య కన్న బిడ్డకూ భర్తే తండ్రి : సుప్రీంకోర్టు
భార్యకు, చీరకు వున్న తేడా ఏంటో తెలుసా?
"ఒరేయ్ శీను భార్యకు, చీరకు వున్న తేడా ఏంటో తెలుసా?" అడిగాడు వంశీ.
"తెలియదే.. ఏంటది?" అడిగాడు శీను
"చెప్తా విను.. చీరని ఉతికిన తర్వాత కట్టుకుంటారు. భర్తను కట్టుకున్న తర్వాత ఉతుకుతారు.." చెప్పాడు వంశీ.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
చిట్టిరెడ్డీ... మీరు అద్భుతాలు చూస్తారు త్వరలో: కిరణ్ రాయల్
తనపై సోషల్ మీడియాలో చేస్తున్న ఆరోపణలపై కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన మాట్లాడుతూ... '' పవన్ కల్యాణ్ భక్తుడిని నేను. కాలర్ ఎగరేసుకుని తిరుగుతా. నా ఫోటోలు, వీడియోలు, వాయిస్ రికార్డులు, ఇంకేమైనా వున్నాయా మీ దగ్గర. ఇదిగో చిట్టిరెడ్డి పోస్టర్, మీరు ఏం చేస్తారో చేసుకోండి. మీరు అద్భుతాలు చూస్తారు త్వరలో. ఆ అమ్మాయి బాధితులు ఫోన్లు చేసి డిటైల్స్ ఇస్తామని చెప్పారు. ఆమె నిజస్వరూపం ఇస్తాం మీకు అని చెప్పినా నేను క్యారెక్టర్ వున్నవాడిని కనుక అవన్నీ నాకు వద్దని చెప్పాను. ఎందుకంటే నాకు ఇంట్లో ఓ చిన్న పాప వుంది.
బీటెక్ బంగారు బాతుగుడ్డు కాదు, 6 నెలలకే ఔట్: 700 మందిని ఇన్ఫోసిస్ ఊస్టింగ్
బీటెక్. ఒకప్పుడు మా అబ్బాయి/అమ్మాయి బీటెక్ చదువుతోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుంది అని గొప్పగా చెప్పుకునేవారు తల్లిదండ్రులు. ఇప్పుడు అది రివర్స్ అవుతోంది. ఏడాదికి దేశంలో లక్షల మంది బీటెక్ పట్టభద్రులు బయటకు వచ్చేస్తున్నారు. కానీ వారికి తగినట్లుగా కంపెనీల్లో ఉద్యోగాల కల్పన రావడంలేదు. పైగా ప్రతి ఒక్కరూ బీటెక్ అనేది బంగారు బాతుగుడ్డు లాంటిదని ఎగబడి చదవడం ఎక్కువైంది. దీనితో పోటీ ఎక్కువై ఆ విభాగంలో ఉద్యోగాలు రావడం కష్టతరంగా మారిపోతోంది. ఇందుకు తాజా ఉదాహరణే ఇన్ఫోసిస్ 700 మంది ట్రైనీ ఉద్యోగులను ఉన్నఫళంగా 6 నెలలు కూడా తిరగక ముందే ఇంటికి సాగనంపింది.
తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ.. ప్రజలు చికెన్ తినొద్దు..
తూర్పుగోదావరి జిల్లాలో కోళ్ళు పెద్ద ఎత్తున మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరణానికి కారణం బర్డ్ ఫ్లూ అని అధికారులు నిర్ధారించారు. ముందు జాగ్రత్త చర్యగా, కొన్ని రోజులు ప్రజలు చికెన్ తినడం మానుకోవాలని అధికారులు. కోళ్ల వినియోగాన్ని తగ్గించాలని వారు ప్రజలకు సూచించారు.
ఫిబ్రవరి 28న పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే జూలైలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో పూర్తి బడ్జెట్ను సమర్పించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
అక్కా అంటూ ఇంట్లోకి వచ్చాడు.. కూతురుపై కన్నేసి కాటేశాడు...
అక్కా అంటూ ఓ కామాంధుడు పక్కింట్లోకి వచ్చిన ఓ యువకుడు ఆ మహిళ కుమార్తెపై కన్నేసి శీలంపై కాటేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో ప్రవేశించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?
కామెర్లు. ఇది లివర్ పైన ప్రభావం చూపే వ్యాధిగా చెప్పబడింది. కామెర్ల వ్యాధి వచ్చినవారు ఆహారంలో పత్యం పాటించాల్సి వుంటుంది. అంటే... కొన్ని పదార్థాలు తినవచ్చు. మరికొన్ని పదార్థాలను ఎట్టి పరిస్థితులలో తీసుకోరాదు. అవేమిటో తెలుసుకుందాము. యాపిల్స్, బెర్రీస్ వంటి పండ్లు ఆరగించవచ్చు. క్యారెట్స్, చిలకడదుంపలు, బీట్ రూట్స్ తినవచ్చు. ఉప్మా లేదా పోహ వంటి అల్పాహారాలను భుజించవచ్చు. వెన్న లేకుండా మజ్జిగ, బెర్రీస్ జ్యూస్ తాగవచ్చు. ఇక బాగా వేయించిన పదార్థాల జోలికి వెళ్లకూడదు. వెన్న, నెయ్యి, కొవ్వుతో నిండిన పాల పదార్థాలు తినరాదు.
మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!
ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ప్రస్తుతం హృద్రోగం ప్రాణాంతక వ్యాధిగా మారిపోయింది. అయితే, చాలా మంది గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలను మాత్రమే గుర్తించలేదన్నారు.
గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?
గుండె పోటు. ఈ సమస్యతో ఇటీవలి కాలంలో మృత్యువాత పడుతున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది. గుండె పోటు వచ్చే ముందు 8 హెచ్చరిక సంకేతాలు ముందుగా కనబడతాయి అంటున్నారు వైద్యులు. అవేమిటో తెలుసుకుందాము. 8 గంటల పాటు నిద్రపోయినా ఇంకా అలసిపోయినట్లు వుండటం గుండెలలో మంటగా, ఎసిడిటీ నిరంతరంగా కొనసాగటం ఎడమ చేయి, ఎడమ భుజం, మెడ నొప్పిగా వుండటం లో బీపీ, మత్తుగా వున్నట్లు అనిపించడం, తల తిరగడం వంటివి వుండటం కొంచెం ఆహారం తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలగడం గుండెల్లో భారంగా అనిపించడం, ఏదో బరువు పెట్టినట్లు అనిపించడం. విశ్రాంతి లేనట్లుగానూ, చిన్నచిన్న విషయాలకే తీవ్ర అసహనం కలగడం
జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్లు
ఈ కాలంలో సీజనల్ వ్యాధులలో జలుబు, దగ్గు వెంటనే పట్టుకుంటాయి. వీటిని ఎదుర్కోవడమే కాకుండా శరీరానికి బలాన్నిచ్చి, రోగ నిరోధక శక్తిని పెంచే సూప్లను గురించి తెలుసుకుందాం. జలుబు, ఇన్ఫెక్షన్, రోగనిరోధక శక్తి బలహీనతను నివారించడంలో ఈ సూప్లు సహాయపడతాయి. క్యారెట్ కొత్తిమీర సూప్ - క్యారెట్లు విటమిన్ ఎ యొక్క మంచి మూలం, ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. కొత్తిమీర దీనికి తాజా రుచిని ఇస్తుంది. పప్పు కూరగాయల సూప్ - పప్పుధాన్యాలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కూరగాయలతో కలిపిన ఈ సూప్ రోజంతా మీకు శక్తిని ఇస్తుంది.
ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?
గుండె ఆరోగ్యానికి రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది ఆక్యుప్రెషర్తో సాధ్యమవుతుంది. అది ఎలాగో తెలుసుకుందాము. ఆక్యుప్రెషర్ అనేది ఒక ప్రత్యామ్నాయ వైద్య పద్ధతి. ఈ పద్ధతిలో శరీరంలోని ప్రత్యేక బిందువులపై ఒత్తిడిని వర్తింపజేయడం ద్వారా చికిత్స జరుగుతుంది. మధ్య వేలుపై తేలికగా నొక్కితే బిపిని నియంత్రించవచ్చని నమ్ముతారు. ఆక్యుప్రెషర్ పాయింట్లు నరాలను ఉత్తేజపరుస్తాయి, ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి, ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఇందుకోసం ముందుగా హాయిగా కూర్చుని లోతైన శ్వాస తీసుకోండి. తర్వాత మధ్య వేలు కొనను 2-3 నిమిషాలు తేలికగా నొక్కండి.