సోమవారం, 24 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 8 డిశెంబరు 2018 (13:13 IST)
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ.. 555 కేంద్రాల్లో?
పల్లెబాట పట్టిన ఓటరు... ఎలాగైనా ఓటేసి తీరుతాం... ఎవరికో?
హైదరాబాద్లో మద్యానికి టోకన్... రూ.10 నోటిస్తే ఫుల్బాటిల్
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని నాలుక్కోసి హుండీలో వేసిన తూ.గో వాసి
రేవంత్ రెడ్డి అరెస్టు ఎఫెక్టు : వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై బదిలీవేటు
ఏమండీ.. బ్యాడ్ న్యూస్ ఉంది..
రోజా: ఏమండీ.. మీకో గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఉంది..
రవి: ఏదోటి చెప్పు..
రోజా: నేను మీకు విడాకులు ఇవ్వబోతున్నాను..
రవి: అలాగా... మరి బ్యాడ్ న్యూస్ ఏమిటి?
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Roja: జగనన్నతో భేటీ అయిన ఆర్కే రోజా.. ఎందుకో తెలుసా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధినేత జగన్మోహన్ రెడ్డిని.. సినీనటి రోజా కలిశారు. తాడేపల్లిలోని నివాసంలో జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. నగరి నియోజకవర్గంలో ఇటీవలి రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. దివంగత గాలి ముద్దుకృష్ణమ నాయుడు రెండవ కుమారుడు, గాలి జగదీష్ను పార్టీలోకి తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. జగదీష్ ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో చేరతారని టాక్ వస్తోంది.
11 మంది సభకు వచ్చింది.. 11 నిమిషాల కోసమా? షర్మిల ప్రశ్న
వైకాపా అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 10 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని సోమవారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. సభా కార్యక్రమాల్లో భాగంగా, గవర్నర్ అబ్దుర్ నజీర్ ప్రసంగం ప్రారంభించగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. జగన్తో కలుపుకుని మొత్తం 11 మంది సభ్యులు సభలో కేవలం 11 నిమిషాలు మాత్రమే ఉన్నారు.
మహా శివరాత్రి, వారంపదిరోజులు స్నానం చేయనివాళ్లు పూలు అమ్ముతారు: రాజాసింగ్ (video)
గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మహా శివరాత్రి (Maha Shivaratri) పండుగ నిర్వహించుకోవడం గురించి చెబుతూ పూజా సామగ్రిని ఎవరి వద్ద కొనవద్దో చెప్పుకొచ్చారు. మహా శివరాత్రి నాడు బొట్టు పెట్టుకోకుండా వున్న వ్యక్తుల దగ్గర్నుంచి పూజా సామగ్రి కొనొద్దని సూచన చేసారు. అలాగే పూలు అమ్మేవాళ్లు కొంతమంది వారంపదిరోజుల పాటు స్నానం కూడా చేయరనీ, అలాంటి వాళ్ల దగ్గర్నుంచి పూలు కొనవద్దని చెప్పారు. హిందువులు మహా శివరాత్రి నాడు ఎంతో భక్తిశ్రద్ధలతో స్నానాదికాలు ఆచరించి పూజ చేసేందుకు దేవాలయాలకు వెళ్తారనీ, కానీ వాళ్లు పూజా సామగ్రి కొనేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకుని కొనాలని వెల్లడించారు.
వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు!!
గన్నవరంలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయి జైలులో ఉన్న వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. వంశీని పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ మూడు రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని ఆదేశించింది.
MLC Election: మార్చి 20న ఎన్నికలు.. అదే రోజు లెక్కింపు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఐదు చొప్పున ఎమ్మెల్యే కోటా కింద పది శాసనమండలి సభ్యుల (ఎమ్మెల్యే) స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం (ECI) విడుదల చేసింది. ఈ సీట్లు మార్చి చివరి నాటికి ఖాళీ అవుతాయి. ఆంధ్రప్రదేశ్లో, యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, డి. రామారావు, పి. అశోక్ బాబు, తిరుమల నాయుడు అనే ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. అదేవిధంగా, తెలంగాణలో, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, మీర్జా రియాజ్ ఉల్ హసన్, షెరి సుభాష్ రెడ్డి, ఇ. మల్లేశం పదవీకాలం కూడా మార్చి చివరి నాటికి ముగుస్తుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?
వేసవి కాలం మొదలైంది. దీనివల్ల అధిక వేడి కారణంగా చాలామంది వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలామంది అధిక వేడి వల్ల చాలా బాధపడుతున్నారు. శరీర వేడిని నియంత్రించడానికి పెద్ద సంఖ్యలో పానీయాలు అమ్ముడవుతాయి. కానీ ఈ వేడి ప్రభావాల నుండి శరీరాన్ని ఉపశమనం చేసుకోవడానికి ప్రతిరోజూ సజ్జపిండితో జావ తాగడం చాలా మంచిది. సజ్జపిండి అనేది తృణధాన్యాల రకాల్లో ఒకటి. ఇందులో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే ఇందులో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ ఇ, విటమిన్ బి, ప్రోటీన్ మొదలైనవి ఉంటాయి. కాబట్టి, ఈ పోస్ట్లో, ప్రతి ఉదయం ఒక గ్లాసు సజ్జపిండి జావ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీరు తెలుసుకోవచ్చు.
బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు
తీపి పదార్థాలలో బాదుషా స్వీట్ ప్రత్యేకం. వీటిని చూడగానే నోరు ఊరుతుంది. సహజంగా స్వీట్లు మితంగా తీసుకుంటే మేలు చేస్తాయి. మోతాదు మించితే అనారోగ్యాన్ని తెస్తాయి. బాదుషా తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదుషా పాలతో చేస్తారు కనుక ఇందులో ప్రోటీన్ వుంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచి కండర శక్తికి దోహదపడుతుంది. బాదుషాలో క్యాల్షియం వుంటుంది కనుక ఎముక పుష్టికి మేలు చేస్తుంది. బాదుషాలో కాస్తంత నిమ్మరసం కూడా వాడుతారు కనుక సి విటమిన్ వుంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బాదుషాలో బాదములు కూడా వుంటాయి, ఇవి అధిక బరువును తగ్గించేందుకు ఉపయోగపడతాయి.
నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం
హైదరాబాద్: ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలపై దృష్టి సారించిన మొట్టమొదటి, వాస్తవ-ప్రపంచ కేస్-ఆధారిత పోటీగా నిలిచిన NEST(నర్చరింగ్ ఎక్సలెన్స్, స్ట్రెంథనింగ్ టాలెంట్) యొక్క గ్రాండ్ ఫినాలేను నోవార్టిస్ ఇండియా విజయవంతంగా నిర్వహించింది. నెలల తరబడి కొనసాగిన కఠినమైన పోటీ, మార్గదర్శకత్వం అనంతరం, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లినికల్ డెవలప్మెంట్లో ప్రతిభావంతులు కలిసి, ఔషధాన్ని పునఃరూపకల్పన చేసి రోగి సంరక్షణను మెరుగుపరిచే తమ వినూత్న ఆలోచనలను ప్రదర్శించడం లక్ష్యంగా వచ్చాయి.
నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు
నల్ల ద్రాక్ష. సహజంగా ఎక్కువగా పచ్చ ద్రాక్షపండ్లనే ఇష్టపడుతుంటారు చాలామంది. ఐతే నల్లద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వున్నాయి. ఈ పండ్లు తింటుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము. నల్ల ద్రాక్షలో రెస్వెరాట్రాల్, ఆంథోసైనిన్లు వంటి యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని అడ్డుకుంటాయి. నల్ల ద్రాక్షలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. నల్ల ద్రాక్షలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్
విజయవాడ: మణిపాల్ హాస్పిటల్-విజయవాడ తన అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ను ప్రారంభించింది. సమాజానికి అత్యుత్తమ కార్డియాలజీ సేవలను అందించేందుకు మరో కీలక ముందడుగు. సియమెన్స్ ఆర్టిస్ జీ సాంకేతికతతో నిర్మించిన ఈ క్యాథ్ ల్యాబ్ డిటెక్టర్తో గుండె, నరాల చికిత్సలకు మరింత తోడ్పడుతుంది. ఈ అత్యాధునిక క్యాథ్ ల్యాబ్తో, మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో ఇప్పుడు రెండు అధునాతన క్యాథ్ ల్యాబ్లు ఉన్నాయి. ఇది స్థానిక, ప్రాంతీయ ప్రజలకు మెరుగైన గుండె సంబంధిత చికిత్స అందించేందుకు సహాయపడుతుంది. పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. బి. సోమరాజు ప్రతి నెల చివరి శనివారం మనిపాల్ హాస్పిటల్ విజయవాడలో కన్సల్టెంట్గా అందుబాటులో ఉంటారు.