శనివారం, 27 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 12 డిశెంబరు 2018 (15:36 IST)
సంబంధిత వార్తలు
అలా మాయ చేస్తే దబ్బున ప్రేమలో పడిపోతారట...
పసుపు మరకలు పోవాలంటే.. ఇలా చేయండి..?
ఆ ఇద్దరు తెరాస నేతలకు 'సన్ స్ట్రోక్'... అందుకే ఓడారా?
సిద్ధిపేట కింగ్ : 1.19 లక్షల మెజార్టీతో హరీశ్ రావు గెలుపు
కొడంగల్లో రేవంత్ రెడ్డి వెనుకంజ.. సిద్ధిపేటలో హరీష్ రావు ముందంజ..
నువ్వు చాలా అదృష్టవంతుడివి...
హరి: నా భార్యకు వంట చేయడం బాగా వచ్చు.. అయినా ఏ రోజూ వంట చేయదు..
గిరి: అయితే నువ్వు చాలా అదృష్టవంతుడివి..
హరి: ఎందుకని..?
గిరి: నా భార్యకు వంట చేయడం అస్సలు రాదు.. అయినా రోజూ వండి పెడుతుంది.. ఏం చేయమంటావ్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Telangana: రైతు భరోసాను నిలిపివేయలేదు.. గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతోంది..
రైతు భరోసా నిలిపివేయబడిందని వస్తున్న పుకార్లు అవాస్తవమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి వాదనలు నిరాధారమైనవని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ వాస్తవ తనిఖీ విభాగం ఎక్స్లో ఒక పోస్ట్ ద్వారా వివరణాత్మక వివరణను పంచుకుంది. రైతు భరోసా పథకం కింద దాదాపు 65 లక్షల మంది రైతులు లబ్ధిదారులు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిలిపివేయలేదు. జిల్లాలలో నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనాలు చేరేలా అధికారులు ప్రస్తుతం గ్రౌండ్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు.
Nara Bhuwaneshwari: నిమ్మకూరు పర్యటనలో సీఎం సతీమణి నారా భువనేశ్వరి
ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శుక్రవారం కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో పర్యటించారు. ఈ పర్యటనలో, సమీప గ్రామాలలో సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. నాబార్డ్ సహకారంతో రూ.6కోట్ల వ్యయంతో నిర్మించనున్న 30 పడకల ఆసుపత్రికి ఆమె భూమిపూజ చేశారు. రూ.3.5 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బాలుర వసతి గృహానికి కూడా ఆమె శంకుస్థాపన చేశారు.
చంపేస్తానంటున్నారు, భయపడను మీ బండారం బయటపెడ్తా: దువ్వాడ శ్రీనివాస్
వైసిపి నుంచి సస్పెండ్ అయిన దువ్వాడ శ్రీనివాస్ ఆ పార్టీకి సవాల్ విసిరారు. తనను చంపేస్తామంటున్నారనీ, ఆ బెదిరింపులకు ఎంతమాత్రం భయపడను, వారి బండారం మొత్తం బయటపెడతానంటూ షాకిచ్చారు. ఆయన టెక్కలి వెళ్లే జాతీయ రహదారిపై అర్థరాత్రి 11:30 గంటల సమయంలో రోడ్డుపై నిలబడి మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. అందులో ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా చంపేస్తాం అని నన్ను బెదిరిస్తున్నారు. రండి చూసుకుందాం. నేను ఇక్కడే టెక్కలి వెళ్లే దారిలో రోడ్డుపై వున్నాను. నన్నెవరు చంపుతారో చూద్దాం. నేను చేసిన తప్పేంటి. అవినీతిని ప్రశ్నించాను.
Hyderabad: సంక్రాంతికి హైదరాబాదులో సరస్సుల చుట్టూ కైట్ ఫెస్టివల్స్
ఈ సంవత్సరం హైదరాబాద్లోని పునరుద్ధరించబడిన సరస్సుల చుట్టూ కైట్ ఫెస్టివల్స్ నిర్వహించనున్నారు. జనవరి 11 నుండి నగరంలోని ఎంపిక చేసిన సరస్సులలో మూడు రోజుల కైట్ ఫెస్టివల్ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా చీఫ్ రంగనాథ్ను ఆదేశించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ముఖ్యమంత్రిని కలిసి హెచ్ఎండీఏ పరిధిలోని సరస్సు పునరుద్ధరణ పురోగతిని ఆయనకు వివరించారు.
AP: 74కిలోల గంజాయితో పట్టుబడిన మహిళా టెక్కీ
అనకాపల్లి, నాతవరం పోలీసులు గంజాయి స్మగ్లింగ్ ముఠాను అరెస్టు చేశారు. అధికారులు 74కిలోల గంజాయితో పాటు ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ నిషేధిత సరుకు విలువ సుమారు రూ.33లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన వారిలో విజయనగరం జిల్లా, సంతకవిటి మండలం, మడుగులపేట గ్రామానికి చెందిన గాడి రేణుక కూడా ఉంది. ఆమె బీటెక్ పూర్తి చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన తర్వాత, తన ఉద్యోగాన్ని వదిలి ఈ ముఠాలో చేరింది. ఈ ముఠాలో తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తితో పాటు లలిత కుమారి, మణికుమారి అనే మరో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గుండెకి చేటు చేసే చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?
శరీరంలో చెడు కొవ్వు పెరిగితే దానివల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గుండె జబ్బులకు ప్రధాన కారణం చెడు కొలెస్ట్రాల్ అవుతుంది. కనుక చెడు కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యం ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ధూమపానం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది కనుక మానేయాలి. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక సమస్యే.
మధుమేహ వ్యాధిగ్రస్తులు వేటిని తినకూడదు?
డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యకరమైన జీవితానికి దూరంగా పెట్టవలసిన ఆహారాలు కొన్ని వున్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాము. బంగాళాదుంపలు తింటే బ్లడ్ షుగర్ వెంటనే పెరుగుతుంది కనుక వాటికి దూరంగా వుండాలి. స్వీట్ కార్న్ మొక్కజొన్న తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కనుక వాటిని తినరాదు. అరటిపండ్లు రక్తంలో చక్కెరను పెంచే పిండి పదార్థాలుంటాయి కనుక వాటిని తినకపోవడమే మంచిది. తెల్లని పిండి వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో తయారుచేయబడిన పదార్థాలకు మధుమేహ రోగులు దూరంగా వుండాలి. తెల్ల బియ్యంలో చక్కెర స్థాయిలు అధికంగా వుంటాయి. పాలు, పాల ఉత్పత్తులు కూడా షుగర్ లెవల్స్ పెంచుతాయి.
కాలిఫోర్నియా బాదంతో క్రిస్మస్ వేళ ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా చేసుకోండి
క్రిస్మస్ పండుగ సమీపిస్తోంది. తనతో పాటుగా ఉత్సాహం, ఆహ్లాదం, పండుగ ఆనందం యొక్క వాగ్దానాన్ని తెస్తుంది. ఈ సీజన్ మనల్ని అర్థవంతమైన క్షణాలను ఆరాధించడంతో కలిపి, ఆనందాన్ని కలిగించే రుచులను ఆస్వాదించడానికి ప్రోత్సహిస్తుంది. ఈ సంవత్సరం, మీ హాలీడే భోజనాలను సమున్నతం చేసుకోండి, కాలిఫోర్నియా బాదం యొక్క ఆరోగ్యకరమైన మంచితనంతో బహుమతి సంప్రదాయాలను కొనసాగించండి. సహజ సిద్దమైన 15 ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్న ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తూ, శాశ్వత శక్తిని అందిస్తాయి. ఆకలి నియంత్రణలో సహాయపడతాయి. సమావేశాలు, విస్తృతమైన భోజనం, ప్రయాణాలతో నిండిన నెలలో అత్యంత విలువైనది, బాదం.
కిడ్నీలు జాగ్రత్త... షుగర్ ట్యాబ్లెట్స్ వేస్కుంటున్నాంగా, ఏమవుతుందిలే అనుకోవద్దు
మధుమేహం వ్యాధి కారణంగా కిడ్నీలు దెబ్బతినే స్థితిని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం పాటు నియంత్రణలో లేనప్పుడు, అవి కిడ్నీలోని వడపోత వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఫలితంగా మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఈ స్థితిని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. డయాబెటిక్ నెఫ్రోపతి లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. ప్రారంభ దశలో ఈ వ్యాధి లక్షణాలు బయటికి కనిపించవు. వ్యాధి ముదిరే కొద్దీ ఈ లక్షణాలు కనిపిస్తాయి. కాళ్ళు, పాదాలు, చీలమండలు లేదా చేతుల్లో ద్రవం పేరుకుపోవడం వల్ల వాపు వస్తుంది. మూత్రంలో నురుగు రావడం... అంటే ప్రోటీన్ పోవడం వల్ల అలా నురుగు వస్తుంది.
తిరుపతిలో రోబోటిక్ సర్జరీపై సదస్సు: భారీ ఫైబ్రాయిడ్ తొలగింపుతో ప్రపంచ రికార్డు దిశగా గ్లీనీ ఈగల్స్ హాస్పిటల్ చెన్నై
తిరుపతి: ఫోర్టిస్ నెట్వర్క్కు చెందిన ప్రముఖ వైద్య సంస్థ గ్లీనీఈగల్స్ హాస్పిటల్ చెన్నై, గైనకాలజీ రంగంలో మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. రోబోటిక్స్ ఇన్ గైనకాలజీ: ది న్యూ స్టాండర్డ్ పేరుతో నిర్వహించిన కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (CME) కార్యక్రమం డిసెంబర్ 14న తిరుపతిలోని హోటల్ రెనెస్ట్లో విజయవంతంగా జరిగింది. ఈ శాస్త్రీయ సమావేశాన్ని తిరుపతి ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీ, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ (SVMC) ప్రసూతి విభాగం కలిసి నిర్వహించాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 40 మందికి పైగా గైనకాలజిస్టులు పాల్గొన్నారు.