మంగళవారం, 22 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 12 డిశెంబరు 2018 (15:36 IST)
సంబంధిత వార్తలు
అలా మాయ చేస్తే దబ్బున ప్రేమలో పడిపోతారట...
పసుపు మరకలు పోవాలంటే.. ఇలా చేయండి..?
ఆ ఇద్దరు తెరాస నేతలకు 'సన్ స్ట్రోక్'... అందుకే ఓడారా?
సిద్ధిపేట కింగ్ : 1.19 లక్షల మెజార్టీతో హరీశ్ రావు గెలుపు
కొడంగల్లో రేవంత్ రెడ్డి వెనుకంజ.. సిద్ధిపేటలో హరీష్ రావు ముందంజ..
నువ్వు చాలా అదృష్టవంతుడివి...
హరి: నా భార్యకు వంట చేయడం బాగా వచ్చు.. అయినా ఏ రోజూ వంట చేయదు..
గిరి: అయితే నువ్వు చాలా అదృష్టవంతుడివి..
హరి: ఎందుకని..?
గిరి: నా భార్యకు వంట చేయడం అస్సలు రాదు.. అయినా రోజూ వండి పెడుతుంది.. ఏం చేయమంటావ్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Pahalgam terror attack LIVE: 28మంది మృతి.. మృతుల్లో విదేశీయులు (video)
జమ్మూ కాశ్మీర్కు ఉగ్రభయం పట్టుకుంది. పర్యాటకులతో నిండిన పహల్గామ్ వద్ద ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాథమిక సమాచారం. మృతుల్లో కొందరు విదేశీయులున్నారని సమాచారం. పర్యాటకులు ప్రశాంతంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభమయ్యాయి. దీంతో అక్కడ ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు. కొంత మంది అక్కడికక్కడే మృతి చెందారు. వారు వేసవి సెలవుల కోసం పహల్గామ్ను సందర్శించారని సమాచారం.
ఆ పెద్దమనిషి చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు: అంబటి రాంబాబు
వ్యక్తిగతంగా వైఎస్ కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాన్ని పంచుకున్న వైఎస్ జగన్ నీడగా ఉన్న విజయ సాయి రెడ్డి, చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిపోయారని వైకాపా నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "ఆ పెద్దమనిషి మన పార్టీని వదిలి వెళ్లడమే కాకుండా.. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. పూర్తిగా చంద్రబాబు నియంత్రణలో ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో వైసీపీ నాయకులను బయటపెడతానని బెదిరిస్తున్నాడు. కానీ అతని మీదే తప్పులున్నాయి." అని అంబటి అన్నారు.
కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి: నా భర్త తలపై కాల్చారు, కాపాడండి- మహిళ ఫోన్
జమ్మూ: కాశ్మీర్ లోయలోని పహల్గామ్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడిలో ఆరుగురికి పైగా మరణించారని ధృవీకరించని నివేదికలు చెబుతున్నాయి. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, భద్రతా దళాలు సంఘటన స్థలానికి చేరుకుని, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ప్రత్యక్ష సాక్షి వెల్లడించిన వివరాల ప్రకారం, గుర్తు తెలియని దుండగులు పర్యాటకులపై దగ్గరి నుండి కాల్పులు జరిపారు. వారిలో చాలామంది గాయపడ్డారు.
Shyamala : పీపీపీ.. పిఠాపురం పీఠాధిపతి పవన్ కల్యాణ్.. శ్యామల ఫైర్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధికారిక ప్రతినిధి- యాంకర్ శ్యామల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పిఠాపురం నియోజకవర్గంలో ఆయన నాయకత్వాన్ని విమర్శించారు.నియోజకవర్గంలో దళితులపై సామాజిక బహిష్కరణ జరుగుతోందనే ఆరోపణల నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. శ్యామల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. "పీపీపీ.. పిఠాపురం పీఠాధిపతి పవన్ కల్యాణ్ మీ సొంత నియోజకవర్గంలో దళితుల పరిస్థితి ఇది.. మీరు సిగ్గుపడాలి." మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పిఠాపురం నుండి ఒక దళిత యువకుడు విద్యుత్ షాక్ కారణంగా మరణించాడు.
జాతీయ ఐఐసి ర్యాంకింగ్స్లో ప్రతిష్టాత్మకమైన 3.5-స్టార్ రేటింగ్ను సాధించిన మోహన్ బాబు విశ్వవిద్యాలయం
తిరుపతి: భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (ఐఐసి) నుంచి మోహన్ బాబు విశ్వవిద్యాలయం (ఎంబియు) ఆకట్టుకునే 3.5-స్టార్ రేటింగ్ను పొందింది. ఈ గుర్తింపు దేశవ్యాప్తంగా ఈ ర్యాంకింగ్స్ కోసం పాల్గొన్న 481 విశ్వవిద్యాలయాలలో ఆవిష్కరణ, వ్యవస్థాపకత, స్టార్టప్ సంస్కృతిని పెంపొందించడంలో అసాధారణమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిన కేవలం 39 అత్యున్నత విశ్వ విద్యాలయాల సరసన ఎంబియుని చేర్చింది. ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే, ఏ విశ్వవిద్యాలయం కూడా గరిష్టంగా 4.5-స్టార్ స్థాయిని సాధించలేదు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?
కొన్ని సందర్భాల్లో, కొన్ని పండ్లు తిన్న తర్వాత నీరు త్రాగడం వల్ల అతిసారం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే కడుపులో పిహెచ్ బ్యాలెన్స్ ప్రభావితమవుతుంది. అందువల్ల ఈ క్రింద చెప్పుకోబోయే పండ్లను తిన్న వెంటనే మంచినీళ్లు తాగకుండా వుండాలి. పుచ్చకాయ నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, జీర్ణక్రియను గణనీయంగా ప్రభావితం చేస్తుంది కనుక వీటిని తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు. నారింజ, ద్రాక్షపండ్లు సహజంగా జ్యుసిగా ఉంటాయి, కనుక వీటిని తిన్నాక మళ్లీ నీరు తాగితే అధిక నీటితో కలిసి అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?
Ginger and Honey జీర్ణ మండలం సక్రమంగా పనిచేయడానికి అల్లం ఎంతగానో దోహదపడుతుంది. అందుకనే రకరకాల కూరలు వండేటప్పుడు అందులో అల్లం చేర్చి వాడతాం. అట్లే రకరకాల పిండి వంటల్లో అల్లం చేర్చి చేయడం వల్ల అజీర్ణం బాధ లేకుండా హాయిగా ఉంటుంది. అల్లం చేర్చిన మజ్జిగ తక్షణ శక్తినీ, ఉత్సాహాన్ని ఇస్తుంది. మినుముకీ అల్లానికీ జోడీ. తేలికగా జీర్ణం కాని మినుముల పిండి వంట గారెలోని, జీర్ణ రసాలు ఊరించే అల్లం పచ్చడితో తినడం వలన అజీర్ణం బాధ ఉండదు. కడుపులో వాయువు చేరి బాధించదు.
చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...
చేపల కూర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి వుంది. చేపల్లోని పోషక విలువలు, చేపల పులుసులో వుపయోగించే సుగంధ ద్రవ్యాల కారణంగా చేపల కూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ చేపలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చేపలులోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బులు, స్ట్రోక్, ఇతర హృదయ సంబంధ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. చేపలు తింటుంటే అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. చేపల కూరలో ఉపయోగించే పసుపు వంటి కొన్ని సుగంధ ద్రవ్యాలు శోథ నిరోధక, రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి.
ఐపిఎల్ సీజన్ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి
క్రికెట్, ముఖ్యంగా ఐపిఎల్ వంటి వేగవంతమైన లీగ్లు, అత్యధిక పనితీరును కోరుతాయి. ఆటగాళ్లు తమ ఉత్తమ ప్రదర్శనను కొనసాగించడానికి బలం, ఓర్పుతో పాటుగా త్వరగా కోలుకోవడం అవసరం. కాలిఫోర్నియా బాదం వంటి సహజ ప్రోటీన్ వనరుతో సహా సరైన పోషకాహారం వారి ఆటను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పనితీరును సమర్ధించడానికి ఒక సరళమైన, సహజమైన మార్గం, కాలిఫోర్నియా బాదం పప్పులు. సహజ ప్రోటీన్తో నిండిన ఇవి కండరాల కోలుకోవడానికి సహాయపడతాయి. నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి, ఆటగాళ్లు తమ తదుపరి మ్యాచ్కు సిద్ధంగా ఉన్నారని నిర్ధారిస్తాయి.
ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?
ఉదయాన్నే సరైన అల్పాహారం తీసుకోనట్లయితే శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ఫలితంగా పలు రుగ్మతలు పట్టుకుంటాయి. అందువల్ల ఆరోగ్యాన్నిచ్చే ఎంపికలను చేసుకుంటూ ఏది ఎలా తినాలో అదే తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాంటి ఎంపికలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయాన్నే పాలు తాగే అలవాటు కొందరికి వుంటుంది, ఇలా చేస్తే ప్రోటీన్లు తక్కువగానూ చక్కెర స్థాయిలు అధికంగా శరీరంలో చేరి చేటు చేస్తాయి. ఉదయాన్నే కాఫీ లేదా టీతో కలిపి బిస్కెట్లు తినే అలవాటు ఆకలిని చంపేస్తుంది, దీనితో అల్పాహారం కొద్దిగానే తినగలుగుతారు. కొందరికి శాండ్విచ్ తినే అలవాటు వుంటుంది. ఉదయాన్నే అవి తింటే ఒక్కసారిగా బ్లడ్ షుగర్ స్థాయిలు పెరిగిపోతాయి.