మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 15 డిశెంబరు 2018 (11:54 IST)
సంబంధిత వార్తలు
భక్తికి, ప్రశాంతతకు ఆనవాలుగా నిలవాల్సిన ఆలయం మృత్యుకూపం
మీరు డయల్ చేస్తున్న వారు ప్రస్తుతం వేరొకరితో బిజీగా ఉన్నారు...
పాటల చిత్రీకరణలో `వినయ విధేయ రామ`
రోజువారి భోజనం ఎలా చేయాలంటే..?
ఒక్కటి కూడా ఉండదు టీచర్...
నేను చూసొచ్చి నీకు కధ చెబుతాలే...
భార్య: ఏమండీ నన్ను కూడా సినిమాకి తీసుకెళ్లండి...
భర్త: ఇద్దరం ఎందుకు దండగ.. నేను చూసొచ్చి నీకు కధ చెబుతాలే.. కానీ, భోజనం పెట్టు...
భార్య: ఇద్దరం తినడం ఎందుకు దండగ.. నేను తినేసి రుచులు చెబుతాలేండి...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
చీరల వ్యాపారికి పడకసుఖం ఇస్తూ ఊపిరాడకుండా చేసి చంపేసిన మహిళ... ఎలా?
తాను అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తిని ఓ మహిళ చంపేసింది. పడక సుఖం ఇస్తూనే ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్బరేలీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే,
హస్తిన అసెంబ్లీ పోరుకు ముగిసిన ప్రచారం.. 5న పోలింగ్!!
ఢిల్లీ అసెంబ్లీకి ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం నిర్వహించిన ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఒకే దశలో ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరుగనుంది. 8వ తేదీన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. పోలింగ్కు ముందు రెండు రోజులు కావడంతో ఎన్నికల సంఘం కూడా అప్రమత్తమై కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ముఖ్యంగా, ఓటర్లను ప్రభావితం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రలోభాలకు దిగే అవకాశం ఉండంతో నిఘాను మరింత పటిష్టం చేసింది.
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు.. మెల్లగా జారుకున్న పవన్ కల్యాణ్
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు జరగనున్నందున భారతదేశం మొత్తం ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వైపు చూస్తోంది. చివరి ప్రయత్నంగా, ఢిల్లీలో జరిగిన ప్రచారంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బీజేపీ తమ ఎన్నికల ప్రచారంలో చేర్చుకుంది. అయితే, ఢిల్లీ వెళ్లి బీజేపీ అభ్యర్థులకు ప్రచారం చేస్తారని కూడా పుకార్లు వచ్చిన పవన్ కళ్యాణ్, తెలివిగా ఈ దశను దాటవేసాడు.
సీఎం చంద్రబాబును కలిసిన సోనుసూద్ : 4 అంబునెల్స్ల విరాళం
ప్రముఖ నటుడు సోనుసూద్ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును సోమవారం అమరావతిలోని సచివాలయంలో కలిశారు. మర్యాద పూర్వకంగా తనను కలవడానికి వచ్చిన సోనూసూద్ను ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9417 కోట్లు - మరిన్ని వందే భారత్ రైళ్లు : మంత్రి అశ్వినీ వైష్ణవ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి రూ.9417 కోట్ల మేరకు నిధులు కేటాయించినట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపాు. గత యూపీఏ హయాంలో కంటే ఇపుడు 11 రెట్లు అధికంగా ఈ నిధులు ఉన్నాయని తెలిపారు. ఇదే అంశంపై ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, ఏపీలో మొత్తం రూ.84,559 కోట్లతో వివిధ ప్రాజెక్టులు నడుస్తున్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి
ఒక్క మైసూర్ బోండా. ఒక్కటి తింటే చాలు 227 కేలరీలు లభిస్తాయి. కార్బోహైడ్రేట్లు 93 కేలరీలు, ప్రోటీన్లు 17 కేలరీలుంటే ఏకంగా 110 కేలరీలు కొవ్వు నుండి వస్తాయి. మైసూర్ బోండా తింటే కలిగే సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. మైసూర్ బోండా అనేది మైదా పిండితో చేసిన వంటకం. మైదా పిండితో చేసిన ఏ పదార్థమైనా అది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేస్తుంది. మధుమేహం, గుండె సమస్యలున్న వారు అస్సలు ఈ బోండా జోలికి వెళ్లకూడదు. మైసూర్ బోండా డీప్ ఫ్రై చేయడం వల్ల నూనె శోషణ పెరిగి కొవ్వు స్థాయిలు పెరుగుతాయి. మైదాపిండిలో చెడు కొవ్వు శాతం ఎక్కువగా వుంటుంది.
ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
ఆకాకర కాయలు. చూసేందుకు కాకర కాయల్లా వున్నప్పటికీ చిన్నవిగా గుండ్రంగా వుంటాయి ఇవి. వీటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు మెండుగా ఉన్నాయి. వీటిని తరచుగా ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వలన మన ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటో తెలుసుకుందాము. ఆకాకర కాయలు జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేసేందుకు ఎంతగానో తోడ్పడతాయి. ఆకాకరకాయ ముక్కల్లో చాలా తక్కువ సంఖ్యలో కెలొరీలుంటాయి. పీచూ, విటమిన్లూ, యాంటీఆక్సిడెంట్లూ అధికంగా లభిస్తాయి. గర్భిణులకు ఇవి మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫొలేట్లు శరీరంలో కొత్త కణాల వృద్ధికీ, గర్భస్థ శిశువు ఎదుగుదలకూ తోడ్పడుతాయి.
కేన్సర్ జీనోమ్ డేటాబేస్ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్
ఐఐటీ మద్రాస్ భారతదేశంలో కేన్సర్ పరిశోధనను మార్చడానికి మొదటి-రకం కేన్సర్ జీనోమ్ డేటాబేస్ను ప్రారంభించింది. ఇటీవలి ఐసీఎంఆర్ నివేదిక ఈ ప్రాణాంతక వ్యాధితో జీవిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉందని సూచిస్తుంది. భారతదేశంలో ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి కేన్సర్ వచ్చే అవకాశం ఉందని నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ నివేదించింది. ఈ నేపథ్యంలో ఐఐటీఎం రూపొందించిన ఈ డేటాబేస్ను bcga.iitm.ac.inలో భారతదేశం, విదేశాల్లోని పరిశోధకులు మరియు వైద్యులకు పబ్లిక్గా అందుబాటులో ఉంచింది. ఫిబ్రవరి 4 తేదీ ప్రపంచ కేన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని దీన్ని విడుదల చేసింది.
అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్
విజయవాడ, కానూరులో ఉన్న అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ తమ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ను విజయవంతంగా నిర్వహించింది, ఇది ఈ ప్రాంతంలో అధునాతన క్యాన్సర్ సంరక్షణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. హాడ్జికిన్స్ లింఫోమాతో బాధపడుతున్న 12 ఏళ్ల బాలుడు మాస్టర్ ఉదయ్ వికాస్కు ఈ మార్పిడిని నిర్వహించారు. మాస్టర్ ఉదయ్, తొలుత మెడ వాపు సమస్యతో వచ్చాడు. అతనికి హాడ్జికిన్స్ లింఫోమా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది శోషరస వ్యవస్థను ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్ల కోసం హెచ్సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్బాల్ టోర్నమెంట్
విజయవాడ: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, హెచ్సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్, విజయవాడ, క్యాన్సర్ ఛాంపియన్లు, క్లినిషియన్లు, సంరక్షకుల కోసం ఆహ్లాదకరమైన, సమ్మిళిత పికిల్బాల్ టోర్నమెంట్ని నిర్వహించింది. 'యునైటెడ్ బై యూనిక్' అనే అంతర్జాతీయ నేపథ్యంతో సమలేఖనం చేయబడిన ఈ కార్యక్రమం, క్రీడల ద్వారా ఐక్యతా భావాన్ని పెంపొందిస్తూ, క్యాన్సర్ ఛాంపియన్ల వ్యక్తిగత విజయాల బలం, స్థిరత్వం మరియు ప్రత్యేకమైన ప్రయాణాలను వెల్లడి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.