శుక్రవారం, 24 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 19 డిశెంబరు 2018 (14:22 IST)
సంబంధిత వార్తలు
ఇవి తింటే చర్మం మెరిసిపోతుంది... యవ్వనంగా...
'కోతి' అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది..
3 నెలలకే కోటి రూపాయల అల్పాహారం ఆరగించిన 'అమ్మ' జయలలిత... ట్రీట్మెంట్కు ఎంతో?
శీతాకాలంలో చిక్కుడు కాయలు తింటే...
భోజనాంతరం నీరు తాగకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా..?
ఈ భోజనాన్ని అవి కూడా తినవు...?
ఓ హోటల్కు భోజనం తినడానికని వెళ్లాడు రమేష్. అక్కడ సర్వర్ ఇచ్చిన భోజనాన్ని చూసి ఇలా అన్నాడు.
రమేష్: ఈ భోజనాన్ని గాడిదలు కూడా తినవు.
సర్వర్: అయితే ఉండండి. గాడిదలు తినే భోజనం తెస్తాను..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
బాలికపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం.. ఇంటి నుంచి బయటికి వచ్చిన..?
దేశంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు ఆందోళనకరమైన అంశం. మహిళల భద్రతకు భరోసా కల్పించడం తక్షణ అవసరం. తాజాగా సికింద్రాబాద్లో ఓ బాలికపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే, బాధితురాలు తన ఫోన్ను అతిగా వాడుతున్నట్లు సమాచారం. దీంతో తల్లిదండ్రులు ఆమెను మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళుతుండగా, ఆమె ఒంటరిగా ఉండటాన్ని రాపిడో డ్రైవర్ గమనించాడు.
ప్రజ్వల్.. ప్లీజ్ ఎక్కడున్నా పోలీసులకు లొంగిపో : మనవడికి తాత దేవెగౌడ వినతి
మహిళలపై దౌర్జన్యంగా లైంగిక దాడులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక హాసన్ సిట్టింగ్ ఎంపీ, భారతీయ జనతా పార్టీ హాసన్ లోక్సభ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణకు ఆయన తాత, మాజీ ప్రధాని దేవెగౌడ ఓ విన్నపం చేశారు. ప్రజ్వల్.. ఎక్కడున్నా పోలీసులకు లొంగిపో.. ప్లీజ్ అంటూ కోరారు. తన సహనాన్ని పరీక్షించవద్దని లేదంటే తన ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. పైగా, ఇది విజ్ఞప్తి కాదు.. వార్నింగ్ అంటూ మందలించారు. తనతో పాటు కుటుంబ సభ్యుల ఆగ్రహానికి గురవుతావన్నారు. కర్ణాటక ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని పేర్కొంటూ దేవెగౌడ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
ఇద్దరు టెక్కీ మృతికి కారణమైన వ్యక్తికి గంటల వ్యవధిలో బెయిలా? వెనక్కి తగ్గిన జువైనల్ బోర్డు!!
పీకల వరకు మద్యం సేవించి, కన్నూమిన్నూ తెలియకుండా కారు నడిపి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మృతికి కారణమైన ఓ 14 యేళ్ల బాలుడికి అరెస్టు చేసిన కొన్ని గంటల వ్యవధిలో జువైనల్ బోర్డు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్రమైన విమర్శలు చెలరేగాయి. దీంతో కోర్టు వెనక్కి తగ్గింది. ఆ బాలుడికి మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేసూత తాజాగా తీర్పును వెలువరిస్తూ, వచ్చే నెల ఐదో తేదీ వరకు రిమాండ్ విధించింది. అలాగే, బాలుడికి కారు ఇచ్చిన అతడి తండ్రికి కూడా ఈ నెల 24వ తేదీ వరకు కస్టడీ విధించింది.
పెళ్లి వేదికపైనే వధువుకు ముద్దు పెట్టిన వరుడు... దాడులు చేసుకున్న దాయాదులు
పెళ్లి వేదికపైనే వధువుకు వరుడు ముద్దు పెట్టాడు. తనకు కాబోయే భార్యకు పెళ్లి కుమారుడు ముద్దు పెట్టడాన్ని వధువు బంధువులు తీవ్రంగా వ్యతిరేకించారు. వధువుకు ఇష్టం లేకపోయినా వరుడు ముద్దు పెట్టాడంటూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గొడవ కాస్త పెరిగి పెద్ద వివాదంగా మారింది. చివరకు ఇరు కుటుంబాల సభ్యులు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనపై ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్లో సోమవారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
అమెరికాలో రోడ్డు ప్రమాదం : ఏపీకి చెందిన బీలం అచ్యుత్ మృతి
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడిని బీలం అచ్యుత్గా గుర్తించారు. బుధవారం సాయంత్రం ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. న్యూయార్క్ స్టేట్ విశ్వవిద్యాలయంలో అచ్యుత్ విద్యాభ్యాసం చేస్తున్నాడని తెలిపింది. "న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన విద్యార్థి బుధవారం మధ్యాహ్నం జరిగిన బైక్ ప్రమాదంలో మృతి చెందాడు. అతడి అకాల మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డాం. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాం. బాధిత కుటుంబం, స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహాన్ని తిరిగి భారత్కు పంపించేందుకు ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తున్నాం" అని ఇండియన్ ఎంబసీ అధికారులు వెల్లడించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం
కండరాలు, కణజాలాలు, హార్మోన్ల కోసం అత్యంత కీలకమైనది ప్రోటీన్. జీవక్రియ నియంత్రణలో ఇది సహాయపడుతుంది, రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది. స్థిరంగా శక్తిని అందిస్తుంది కాబట్టి మొత్తం ఆరోగ్యం కోసం ప్రోటీన్ అవసరం. చాలామంది ఇటీవలి కాలంలో సౌలభ్యం కోసం ప్రోటీన్ సప్లిమెంట్లపై ఆధారపడుతున్నారు, హైదరాబాద్ కేంద్రంగా కలిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) కొత్తగా విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు శరీర ద్రవ్యరాశిని నిర్మించడానికి వాటిని ఉపయోగించకూడదని సలహా ఇస్తున్నాయి. సహజ ప్రోటీన్ మూలాలను అర్థం చేసుకోవడం, ప్రాధాన్యత ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది.
షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?
షుగర్ వ్యాధి. వ్యాయామం చేయడం, ఎక్కువ ఫైబర్ వున్న పదార్థాలు తినడం, ప్రోబయోటిక్ తీసుకోవడం పెంచడం వంటి చర్యలను చేపట్టి మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాము. నేరేడు విత్తనాలకు షుగర్ లెవల్స్ తగ్గించే గుణం వుంది కనుక వీటిని తీసుకుంటూ వుండాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల సామర్థ్యం మెంతులుకి వుంది, వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. మదుమేహాన్ని వెల్లుల్లి కంట్రోల్ చేయడంలో మేలు చేస్తుంది కనుక దీనిని తీసుకుంటుండాలి. ఉసిరి రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరిచి చక్కెర స్థాయిలను తగ్గించగలదు. వేప ఆకులను నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆధారాలు ఉన్నాయి.
బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..
లెమన్ టీ, గ్రీన్ టీల వలె బెల్లం టీ తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. బెల్లంలో పోషకాలు మెండు. మెగ్నీషియం, బి కాంప్లెక్స్, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, విటమిన్ ఇ, విటమిన్ బి2 లాంటివి ఉంటాయి. బెల్లం టీ తీసుకోవడంవల్ల ఆహారం వెంటనే జీర్ణమవుతుంది. ఇలా అవడం వల్ల పొట్టలో కొవ్వు పేరుకుపోదు. పొట్టచుట్టూ కొవ్వు చేరకుండా ఇది సహాయపడుతుంది. ఐరన్ లోపం ఉంటే రక్తహీనత తలెత్తుంది. దీంతో బరువు పెరిగే ప్రమాదం వుంది.
కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..
కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకోవాలంటే ఈ ఆహారం తీసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆకుపచ్చని కూరగాయలు మూత్రపిండాలకు చాలా మేలు చేస్తాయి. కిడ్నీ ఆరోగ్యానికి విటమిన్ బీ6, బీ9, సీ, విటమిన్ కె ముఖ్యమైనవి. ఈ విటమిన్లన్నీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి. రోజూ ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే కిడ్నీ సంబంధిత సమస్యలు లేకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, అల్లిసిన్ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఈ ఫుడ్ తింటే 50 ఏళ్లు దాటినా 30 ఏళ్ల వారిలా కనబడుతారు
కొంతమంది వయసు తక్కువగా వున్నా వృద్ధుల్లా కనబడుతుంటారు. మరికొందరు 50 ఏళ్లు దాటిని 30 ఏళ్ల వారిలా కనబడుతుంటారు. అలాంటివారు అంత యవ్వనంగా వుండటానికి కారణం వారు తీసుకునే ఆహారం. అలాంటి ఆహారం ఏమిటో తెలుసుకుందాము. ఒమేగా 3 యాసిడ్లు కలిగిన సాల్మన్ చేపలు తింటుంటే శరీరం యవ్వనం సంతరించుకుంటుంది. పాలకూరలో వున్న విటమిన్ ఎ, సి, ఇ, కెలు యాంటిఆక్సిడెంట్లు, ఇనుముకి మంచి మూలం, దీన్ని చర్మం ఆరోగ్యవంతంగా వుంటుంది. అక్రోట్లోని ఆమ్లాలు చర్మాన్ని రక్షిస్తూ చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తూ చర్మాన్ని మరింత తాజాదనంగా ఉంచుతాయి. కిడ్నీ బీన్స్ లోని ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి యవ్వనంగా వుండేలా చేస్తాయి.