బుధవారం, 19 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 24 డిశెంబరు 2018 (12:30 IST)
సంబంధిత వార్తలు
కువైట్కెళ్లిన భర్త... పరాయి వ్యక్తితో లేచిపోయిన భార్య...
పరిపూర్ణత్వానికి మారుపేరు.. నారా బ్రాహ్మణిని అమితంగా ప్రేమిస్తున్నా..
మల్లెపువ్వుల వ్యాపారం చేస్తాడు లేండి...?
హిస్టరీ మీద కాన్సెంట్రేట్ చెయ్యి..
ఓ వివాహిత.. ముగ్గురు ప్రియులు.. టార్చర్ భరించలేక భర్త కరెంట్ వైర్లు పట్టుకుని...
బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెడుతున్నా..?
భార్య: భావ రాత్రుళ్ళు సెల్ ఛార్జింగ్లో పెట్టి పడుకోకు.. బ్యాటరీ పేలిపోతుంది..
భావ: నేనెమ్మన పిచ్చోడిన, అందుకే.. బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెడుతున్నా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Smita Sabharwal: స్మితా సభర్వాల్కు నోటీసు జారీ.. ఆ నిధులను తిరిగి ఇవ్వాలి...
వాహనాల అద్దెలకు ఉపయోగించే నిధులకు సంబంధించి ఆడిట్ విభాగం లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్కు నోటీసు జారీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఆడిట్ ఆందోళనలకు ప్రతిస్పందనగా విశ్వవిద్యాలయ అధికారులు నోటీసును కొనసాగించాలని నిర్ణయించినట్లు వర్గాలు తెలిపాయి. వాహన అద్దెల కోసం కేటాయించిన నిధులను తిరిగి ఇవ్వాలని స్మితా సభర్వాల్ను ఆదేశిస్తూ రెండు రోజుల్లో నోటీసు జారీ చేయనున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
Bengaluru techie: నా భార్య వేధిస్తోంది.. ప్రైవేట్ భాగాలపై దాడి.. బెంగళూరు టెక్కీ
బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె తనపై మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడిందని, తన ప్రైవేట్ భాగాలపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించిందని ఆరోపించాడు. బెంగళూరులోని వైలికావల్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు నమోదైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదుదారుడు శ్రీకాంత్ తన భార్య, ఆమె తల్లిదండ్రులు డబ్బు కోసం తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని ఆరోపించారు. తన భార్య వల్ల తరచుగా గొడవలు జరుగుతుండటం వల్ల ఇంటి నుండి పని చేస్తున్నప్పుడు ఉద్యోగం కోల్పోయానని ఆయన పేర్కొన్నాడు.
జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పవన్
మార్చి 14న పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. "జయకేతనం" బహిరంగ సభను విజయవంతంగా పూర్తి చేసినందుకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినందుకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు దగ్గుబాటి పురందేశ్వరి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) మిత్రదేశాలు, శ్రేయోభిలాషులు, చిత్ర పరిశ్రమకు చెందిన స్నేహితులకు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
దేశంలోనే తొలి నెట్-జీరో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి తెలంగాణ మార్గదర్శకత్వం- భట్టి విక్రమార్క
భారతదేశంలో మొట్టమొదటి నెట్-జీరో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకత్వం వహిస్తోందని, స్థిరమైన, స్మార్ట్ పట్టణీకరణలో కొత్త ప్రమాణాన్ని నిర్దేశిస్తోందని ఉప ముఖ్యమంత్రి-ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం అన్నారు. "ప్రపంచంలోని అగ్ర నగరాలకు పోటీగా రూపొందించబడిన ఈ పర్యావరణ అనుకూలమైన, అత్యాధునిక మహానగరం అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అత్యాధునిక సాంకేతికత మరియు కాలుష్య రహిత వాతావరణాన్ని కలిగి ఉంటుంది" అని ఆయన అసెంబ్లీలో 2025-26 రాష్ట్ర బడ్జెట్ను సమర్పిస్తూ తన ప్రసంగంలో అన్నారు.
బిల్ గేట్స్తో చంద్రబాబు భేటీ.. స్వర్ణాంధ్రప్రదేశ్ - విజన్ 2047ను సాకారం చేయడమే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాజధాని పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిల్ గేట్స్తో సమావేశమయ్యారు. సమావేశం తర్వాత, చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో తన ఆలోచనలను పంచుకున్నారు, బిల్గేట్స్తో జరిగిన చర్చ "అద్భుతమైనది" అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ మధ్య సంభావ్య సహకారాన్ని అన్వేషించడంపై సమావేశం దృష్టి సారించిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పనతో సహా కీలక రంగాలను మెరుగుపరచడానికి కృత్రిమ మేధస్సు (AI), ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించడం చర్చలలో ఉంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?
కివి పండు చూడటానికి ముదురు గోధుమరంగు నూగుతో కోడి గ్రుడ్డు ఆకారంలో వుండి, లోపల అనేక నల్లని గింజలతో నిండిన ఆకుపచ్చ లేదా లేత పసుపు పచ్చగుజ్జు కలిగి వుంటుంది. ఈ కివి పండు స్త్రీలు తింటుంటే ఎముక పుష్టి, రుతుక్రమ ఇబ్బందులు తొలగుతాయి. ఈ పండు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కమలాపండుకు రెట్టింపు విటమిన్ సి, ఆపిల్లో కన్నా అయిదు రెట్లు ఎక్కువ పోషకాలు కివి పండులో వున్నాయి. కొవ్వులూ, సోడియం తక్కువగా ఉండటం వల్ల హృద్రోగులూ, మధుమేహ వ్యాధిగ్రస్తులూ కూడా దీన్ని తినొచ్చు. కివీ పండులోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల బీపీ, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి.
హైదరాబాద్లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు
హైదరాబాద్ యువతలో స్ట్రోక్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి ఏడుగురు స్ట్రోక్ రోగులలో ఒకరు 25-45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు, వెంటనే చికిత్స చేయటం, రీహాబిలిటేషన్ ఇంతకు ముందెన్నడూ లేనంత క్లిష్టంగా మారింది. ఈ పెరుగుతున్న ఆందోళనను తీరుస్తూ, హైదరాబాద్లో అంకితమైన ఫిజికల్ మెడిసిన్, రిహాబిలిటేషన్(PMR) బృందంతో మొదటి, ఏకైక ప్రదాత అయిన HCAH, స్ట్రోక్ రికవరీలో ముందస్తు రీహాబిలిటేషన్ యొక్క ప్రాముఖ్యతపై ప్రత్యేక రౌండ్టేబుల్ సదస్సును నిర్వహించింది.
వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?
మనం తీవ్రమైన వేసవి వేడిని ఎదుర్కొంటున్నాము. పరిసర ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ శరీరం డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక వేసవి వేడిమిలో డీహైడ్రేషన్ కాకుండా వుండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము. నిర్జలీకరణాన్ని నివారించడానికి తాగునీరు ఉత్తమ మార్గం. క్రమం తప్పకుండా మంచినీరు త్రాగడం ద్వారా మీ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోండి. నీళ్లు తాగకుండా జ్యూస్లు, సాఫ్ట్ డ్రింక్స్ మాత్రమే తాగడం మంచిది కాదు. నీటి తర్వాత, కొబ్బరి నీళ్లు శరీరానికి ఉత్తమమైనవి. తర్బూజా రసం లేదంటే ఉప్పు కలిపిన నిమ్మకాయ నీరు కూడా తాగవచ్చు. ఉప్పు కలిపిన గంజి నీరు కూడా నిర్జలీకరణాన్ని నివారిస్తుంది.
ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్లు
ఫెర్టిలిటీ అనేది ఎప్పుడూ ఒంటరిగా ఎదుర్కోకూడని ప్రయాణం. అయినప్పటికీ, చాలా తరచుగా, మహిళలు అంచనాల బరువును భరిస్తారు, వారి శరీరాలు, స్థితి గురించి ప్రశ్నలను ఎదుర్కొంటారు. మహిళలు ఎన్నడూ కోరుకోని సలహాలు, వారికి అవసరం లేని పరిష్కారాలను వినాల్సి ఉంటుంది. గైనకాలజిస్ట్ క్లినిక్లో కూడా, వారి రిపోర్టలు, వారి జీవనశైలి, వారి పనులపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. కానీ ఫెర్టిలిటీ అనేది కేవలం ఆడవారి బాధ్యత మాత్రమే కాదు; ఇది జంటగా పంచుకునే ప్రయాణం, ఇది ఇద్దరు భాగస్వాములు అవగాహన, మద్దతు, కలిసి నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించినది.
ఇలాంటివారు బీట్రూట్ జ్యూస్ తాగరాదు
బీట్రూట్ జ్యూస్. రక్తం తక్కువగా వుందనీ, శరీరానికి రక్తం బాగా పడుతుందని కొందరు బీట్రూట్ జ్యూస్ తాగుతుంటారు. ఐతే ఇలాంటి సమస్యలున్నవారు బీట్రూట్ రసం తాగకూడదు. ఎవరు తాగకూడదో తెలుసుకుందాము. బీట్రూట్ రసం అందరికీ మంచిది కాదు. కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారికి ఇది హానికరం కావచ్చు. తక్కువ రక్తపోటుతో బాధపడేవారు బీట్రూట్ రసం తాగడం మానేయాలి. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు బీట్రూట్ రసం తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు దీన్ని ఎక్కువగా తాగకూడదు, కొన్నిసార్లు ఇది హానికరం కావచ్చు... జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి.