బుధవారం, 18 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 11 జనవరి 2019 (14:46 IST)
సంబంధిత వార్తలు
మీ అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నాడో..?
సహజీవనం ఎలా అత్యాచారం అవుతుంది.. క్లారిటీ ఇచ్చిన సుప్రీం
నర్సుపై డాక్టర్ లైంగిక దాడి... మెడికల్ షాప్ ఓనర్ వీడియో తీసి...
మాజీ భార్యను చంపేసి.. ఖాతాను అప్డేట్ చేసిన వైద్యుడు...
డాక్టర్లపై నమ్మకం లేదు.. యూట్యూబ్లో చూశాం.. మా బిడ్డకు మేమే ఆపరేషన్ చేసుకుంటాం..
అంతా దేవుడి దయ...?
గిరీశం: నా భార్యను బ్రతికించారు.. మీకెంతో రుణపడి ఉన్నాను డాక్టర్..
డాక్టర్: అదేంటయ్యా.. అంతా దేవుడి దయ...
గిరీశం: అలాగేనండి.. మీ ఫీజు కూడా దేవుడికే మనియార్డర్ చేస్తానండి...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Aligarh Viral Incident: హోటల్ రూమ్లో ప్రియుడితో భార్య.. ఒకవేళ నేను చనిపోతే భార్య, ప్రియుడే కారణం.. శభాష్!
వివాహ వ్యవస్థ మంటగలిసిపోతుంది. భార్యాభర్తల సంబంధాలు ఆధునిక పోకడలు, స్మార్ట్ ఫోన్ల కారణంగా అక్రమ సంబంధాలకు దారితీస్తున్నాయి. అవి కాస్త నేరాలకు కూడా కారణమవుతున్నాయి. తాజాగా అలీఘర్లో భర్త పని కోసం బయటికు వెళ్లిన సమయంలో భార్య ప్రియుడితో కలిసి హోటల్కు వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న భర్త అక్కడికి వెళ్లి ఇద్దరినీ పట్టుకున్నాడు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని నియంత్రించారు.
ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న నవ వధువు
ఏపీలోని అనంతపురం జిల్లాలో ఓ నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. జిల్లాలోని తాడిపత్రిలోని గన్నవారిపల్లె కాలనీలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ కాలనీకి చెందిన లక్ష్మీప్రసన్న(30) అనే యువతికి గత నెలలో కర్నాటకకు చెందిన విజయ్ కుమార్తో వివాహం జరింది. ఈమె వివాహానికి ముందే ఒకసారి తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, కుటుంబ సభ్యులు గుర్తించి ప్రాణాలు రక్షించారు.
గన్నేరు పప్పు దంచుకుని తిని ఎస్సై భార్య ఆత్మహత్య, కారణం ఏంటి?
కరీంనగర్ జిల్లాలో విషాదకర సంఘటన జరిగింది. కరీంనగర్ టూటౌన్ ఎస్సై చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటి ఆవరణలో వున్న గన్నేరు చెట్టు కాయల నుంచి పప్పులు తీసి వాటిని దంచుకుని తినేశారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కరీంనగర్ హనుమాన్ నగరులో ఎస్సై చంద్రశేఖర్, ఆయన భార్య దివ్యతో పాటు వారి ఇద్దరు పిల్లలు నివాసం వుంటున్నారు. ఐతే మంగళవారం నాడు ఏమైందో తెలియదు కానీ దివ్య గన్నేరు చెట్టు కాయలు కోసుకుని అందులో పప్పును దంచి తినేసింది. అవి విషపూరితమైనవి కావడంతో అపస్మారకంలోకి వెళ్లిపోయింది. దీనితో ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు.
Divyang Shakti Scheme: ఏపీలో దివ్యాంగ్ శక్తి పథకం ప్రారంభం - బస్సులో ఆ ముగ్గురు..? (Video)
ఏపీలో దివ్యాంగ్ శక్తి పథకం ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు మేలు చేకూరనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లతో కలిసి దివ్యాంగ్ శక్తి పథకంను ప్రారంభించారు. ఈ పథకం కింద, దివ్యాంగులైన పౌరులకు ఏపీఎస్సార్టీసీకి సంబంధించిన సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులతో సహా అన్ని సర్వీసుల్లోనూ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించబడుతుంది. తద్వారా దివ్యాంగులకు సులభతరమైన రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తుంది.
తమిళనాడులో ఎన్నికల కోడ్.. రూ.23.28కోట్లు పట్టుబడింది.. అర్చన
తమిళనాడులో ఎన్నికల కోడ్ అమలులో వున్న నేపథ్యంలో రూ.23.28 కోట్లు పట్టుబడింది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 2,160 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 2,160 స్థిర నిఘా బృందాలు ముమ్మర నిఘా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటుండగా, మంగళవారం నాటికి రూ. 23.28 కోట్ల విలువైన నగదు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారిణి అర్చన పట్నాయక్ తెలిపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవిలో పెరుగు, మజ్జిగ: ప్రయోజనాలు ఏమిటి?
వేసవి కాలంలో పెరుగు, మజ్జిగ తీసుకుంటుంటే శరీరానికి చలవచేస్తుందని చెబుతారు పోషకాహార నిపుణులు. పాల పదార్థమైన పెరుగుతోనే చాలామంది అన్నం తింటుంటారు. ఉదయాన్నే పెరుగులో ఉల్లిపాయ లేదా మిరపకాయ నంజుకుని తినేస్తారు. పెరుగుతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. 1. కొద్దిగా జీలకర్ర ను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు. 2. కొద్దిగా నల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. ప్రధానంగా గ్యాస్, అసిడిటీ వంటివి తగ్గుతాయి.
భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ కోసం సైన్స్-పరిశోధనలను ముందుకు తీసుకెళ్లాలి: డాక్టర్ అంజిరెడ్డి స్మారక ఉపన్యాసం
హైదరాబాద్: శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, దాత అయిన డాక్టర్ కె. అంజిరెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా, ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన డాక్టర్ అంజిరెడ్డి మెమోరియల్ లెక్చర్ నాల్గవ ఎడిషన్ను డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్(డాక్టర్ రెడ్డీస్) ఈరోజు నిర్వహించింది. ఆయన జీవితం, వారసత్వం యొక్క ప్రధాన స్తంభాలను ప్రతిబింబించేలా, సైన్స్, సొసైటీ- సస్టైనబిలిటీ (సైన్స్, సమాజం, స్థిరత్వం) నినాదంగా.. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ మరియు డాక్టర్ రెడ్డీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ సంయుక్తంగా 2023లో ఈ ఉపన్యాస సిరీస్ను ప్రారంభించాయి.
శరీర బరువు పెరిగితే వచ్చే వ్యాధులు ఏమిటి?
అధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉండటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. చాలామంది బొద్దుగా వుంటే మంచిది అనుకుంటారు కానీ ఎత్తు తగిన బరువుకి మించి వుంటే అది అనారోగ్యానికి మూలకారణం అవుతుంది. అధికబరువు తెచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. శరీర అదనపు బరువు మధుమేహం 2 ప్రమాదాన్ని పెంచుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ సమస్యలు అధికబరువు వల్ల వస్తాయి. అధిక రక్త కొలెస్ట్రాల్ పెరగడం వల్ల సమస్యలు వస్తాయి. అధిక రక్తపోటు వ్యాధి వస్తుంది. మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధికి మూలకారణం ఇదే అవుతుంది. కొవ్వు కాలేయ వ్యాధి బారిన పడే అవకాశం వుంటుంది.
ఇలా చేస్తే మూత్రపిండాలు ఆరోగ్యంగా వుంటాయి
కిడ్నీ సమస్యలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి. ఈ సమస్య రాకుండా వుండాలంటే.. దుంపలు వంటివి తీసుకుంటుండాలి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తాయి. కొబ్బరి నీరు, దోసకాయ రసం, చెర్రీస్ కూడా మేలు చేస్తాయి. కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునేందుకు ఇంకా ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలో తెలుసుకుందాము. ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు క్యాలీఫ్లవర్, బ్లూబెర్రీలు వంటివి తీసుకుంటుండాలి. శారీరక శ్రమను దినచర్యలో భాగంగా చేసుకోవాలి. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించాలి. ప్రతిరోజూ తగినంత నిద్ర పొందాలి. పొగత్రాగే అలవాటు వున్నవారు దాన్ని మానేయాలి.
శరీర మర్దనకు ఎలాంటి నూనెలు వాడాలి?
బాడీ మసాజ్. కనీసం 15 రోజులుకోసారైనా శరీర మర్దన చేయాలి. ఇందుకోసం ఉపయోగించే నూనెలు చర్మంలోకి చొచ్చుకుపోతాయి, చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరుస్తాయి. ఏ నూనెలు మర్దనకు ఉపయోగిస్తారో తెలుసుకుందాము. ఆలివ్ నూనెతో చేసే మసాజ్ చాలా నెమ్మదిగా చర్మంలోకి శోషించబడుతుంది. కొబ్బరి నూనె తేలికైనది, జిడ్డు లేనిది, త్వరగా చర్మంలోకి శోషించబడుతుంది. తీపి బాదం నూనె తేలికపాటి తీపి సువాసనతో కూడిన లేత పసుపు నూనె. అవోకాడో నూనెలో సహజ రబ్బరు పాలు ఉంటాయి కాబట్టి దీనికి అలెర్జీ వున్నవారు ఈ నూనెకి దూరంగా వుండాలి.