బుధవారం, 8 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 11 జనవరి 2019 (14:46 IST)
సంబంధిత వార్తలు
మీ అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నాడో..?
సహజీవనం ఎలా అత్యాచారం అవుతుంది.. క్లారిటీ ఇచ్చిన సుప్రీం
నర్సుపై డాక్టర్ లైంగిక దాడి... మెడికల్ షాప్ ఓనర్ వీడియో తీసి...
మాజీ భార్యను చంపేసి.. ఖాతాను అప్డేట్ చేసిన వైద్యుడు...
డాక్టర్లపై నమ్మకం లేదు.. యూట్యూబ్లో చూశాం.. మా బిడ్డకు మేమే ఆపరేషన్ చేసుకుంటాం..
అంతా దేవుడి దయ...?
గిరీశం: నా భార్యను బ్రతికించారు.. మీకెంతో రుణపడి ఉన్నాను డాక్టర్..
డాక్టర్: అదేంటయ్యా.. అంతా దేవుడి దయ...
గిరీశం: అలాగేనండి.. మీ ఫీజు కూడా దేవుడికే మనియార్డర్ చేస్తానండి...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Donald Trump: పాకిస్థాన్ అదుర్స్.. మూడో ప్రపంచ యుద్ధం అలా ఆగింది..
అమెరికా- ఇరాన్ యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపడంలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషించింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ మూడో ప్రపంచ యుద్ధం నుంచి ప్రపంచాన్ని గట్టెకించారు. లెబనాన్తో సహా ప్రపంచవ్యాప్తంగా తక్షణమే కాల్పుల విరమణ పాటించేందుకు అమెరికా, ఇరాన్తో పాటు వాటి మిత్రదేశాలు అంగీకరించాయని షెహబాజ్ షరీఫ్ అధికారికంగా ప్రకటించారు.
భాగ్యనగరంలో దారుణం.. ట్రైనీ పైలెట్ విద్యార్థినిపై అత్యాచారం
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. పైలెట్గా శిక్షణ పొందుతున్న విద్యార్థినిపై అదే సంస్థకు చెందిన ఉద్యోగి ఒకరు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నిందితుడుని కేరళ రాష్ట్రానికి చెందిన నజీముద్దీన్గా గుర్తించారు. శిక్షణ పేరుతో బాధితురాలికి దగ్గరైన కామాంధుడు... ఆమెకు తెలియకుండానే ఫోటోలు, వీడియోలు తీసి బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
మేనకోడలిపై అత్యాచారం... కొడుకుపై క్రిమినల్ కేసు పెట్టిన కన్నతల్లి
కొడుకుపై కన్నతల్లి క్రిమినల్ కేసు పెట్టింది. ఆమె ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం లేకపోలేదు. సొంత మేనకోడలిపై అత్యాచారానికి పాల్పడి, ఆమె గర్భవతి కావడానికి కారణమయ్యాడని పేర్కొంటూ తన కుమారుడుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
అమెరికా-ఇరాన్ యుద్ధానికి బ్రేక్: పాకిస్థాన్ సంధి- 14 రోజులు గడువు
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇరాన్తో చర్చలు జరపడానికి, ఒక ఒప్పందానికి రావడానికి గతంలో విధించిన గడువును మరో రెండు వారాల పాటు పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పాకిస్తాన్ ఈ ఇరు దేశాల మధ్య సంధి కుదర్చడానికి ప్రయత్నస్తుంది. దాదాపు నెల రోజుల పాటు ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ యుద్ధం ప్రస్తుతానికి ఆగింది. ఇరాన్ సంపూర్ణ నాగరికత నాశనం కావచ్చునని అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో మూడో ప్రపంచ యుద్ధం ఖాయమన్న భయాందోళనల నేపథ్యంలో అయితే, పాకిస్తాన్ చేసిన ప్రత్యేక అభ్యర్థన మేరకు ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
విభూతి జలపాతంలో మునిగి పర్యాటకుడి మృతి
ఉత్తర కన్నడ జిల్లాలోని విభూతి జలపాతం వద్ద సోమవారం ఉదయం తెలంగాణకు చెందిన ఒక పర్యాటకుడు నీటిలో మునిగి మరణించారు. మృతుడిని జగిత్యాల జిల్లా, కోరుట్ల గ్రామానికి చెందిన అజయ్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గోకర్ణకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న విభూతి జలపాతం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారా విహారయాత్రకు వచ్చిన జగిత్యాలకు చెందిన ముగ్గురు చిన్ననాటి స్నేహితుల బృందంలో అజయ్ ఒకరు. వీరితో పాటు తమిళనాడుకు చెందిన మరో ముగ్గురు పర్యాటకులు కూడా అదే వాహనంలో ప్రయాణిస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం
నేను కొంచెం బరువు పెరిగానంతే, నాకు ఏ అనారోగ్యమూ లేదు- ఇది నేడు మన సమాజంలో వినిపిస్తున్న అత్యంత ప్రమాదకరమైన భ్రమ. ఒక వైద్యుడిగా నేను నిత్యం చూస్తున్న వాస్తవం ఏమిటంటే, ఆ కొంచెం అనిపించే బరువు, శరీర అంతర్గత వ్యవస్థలను నిశ్శబ్దంగా చిన్నాభిన్నం చేస్తోంది. ఊబకాయం (Obesity) అనేది కేవలం బాహ్య రూపానికి సంబంధించిన అంశం కాదు; ఇది ఒక సంక్లిష్టమైన మెటబాలిక్ వ్యాధి. భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రాల్లోని పట్టణ జీవనశైలిలో ఊబకాయం వేగంగా విస్తరిస్తోంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?
డయాబెటిస్. ఒకసారి వస్తే దాన్ని పూర్తిగా తగ్గించడం కష్టమని అంటారు. ఐతే క్రమబద్ధమైన ఆహారపుటలవాట్లు, వ్యాయామం చేస్తుంటే దాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. అలాగే కొన్ని రకాల పండ్లకు దూరంగా వుంటే శరీరంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో వుంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు ఏమిటో తెలుసుకుందాము. ఒక మామిడికాయలో 46 గ్రాముల చక్కెర వుంటుంది కనుక దాన్ని తినరాదు. కప్పు ద్రాక్షపండ్లలో 23 గ్రాముల షుగర్ వుంటుంది కనుక దూరం పెట్టాలి. ఒక కప్పు చెర్రీ పండ్లలో 18 గ్రాముల చక్కెర వుంటుంది కాబట్టి తినకపోవడం మంచిది.
హైదరాబాద్లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా
హైదరాబాద్లోని మెడికవర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ ట్రామా సైన్సెస్ ఆధ్వర్యంలో ట్రామా, కాన్ఫ్లిక్ట్ మెడిసిన్పై జాతీయ స్థాయి సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి విచ్చేసిన ఎమర్జెన్సీ వైద్య నిపుణులు, ట్రామా స్పెషలిస్టులు, విపత్తు నిర్వహణ నిపుణులు పాల్గొని, ప్రమాదాల సమయంలో అత్యవసర వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించే విధానాలపై లోతైన చర్చలు జరిపారు. ముఖ్యంగా ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంటగా పరిగణించే “గోల్డెన్ అవర్”లో తీసుకోవాల్సిన చర్యల ప్రాధాన్యంపై విశేషంగా చర్చించారు.
యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్
యూరిక్ యాసిడ్. ఇపుడీ అనారోగ్య సమస్య చాలామందిని వేధిస్తున్నది. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగకుండా వుండాలంటే ఈ క్రింది 8 డ్రైఫ్రూట్స్ ఆహారంలో భాగంగా చేసుకుంటే మేలు కలుగుతుంది. శరీరానికి ఉపయోగపడే ఆ డ్రై ఫ్రూట్స్ ఏమిటో తెలుసుకుందాము. చెర్రీ పండ్లలో యాంటిఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నందువల్ల ఇవి మేలు చేస్తాయి. జీడిపప్పు మంచి కొవ్వును పెంచి ఎల్డిఎల్ కొవ్వును తగ్గిస్తుంది, చెడు కొవ్వును నిర్మూలిస్తుంది. ఖర్జూరాలులో వున్న పొటాషియం నిల్వలు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించేదుకు దోహదం చేస్తాయి.
Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?
తులసి. తులసి ఆధ్యాత్మికపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. తులసి ఆకు ఒక్కటి నమిలినా ఎన్నో అనారోగ్యాలు దూరమవుతాయి. ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తగినన్ని తులసి ఆకులను రాత్రిపూట మంచినీటిలో నానబెట్టుకుని ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగాలి. ఈ తులసి నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపులో మంట సమస్యలు తగ్గిపోతాయి. తులసిలో వున్న యాంటిమైక్రోబయల్ గుణాల వల్ల శ్వాసకోస ఇబ్బందులు దూరమవుతాయి. ఖాళీ కడుపుతో ఉదయాన్నే తులసి నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్, క్రిములు నశిస్తాయి. తులసి నీటిని తాగేవారి చర్మం కాంతివంతంగా మిలమిల మెరిసిపోతుంది.