శనివారం, 11 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 11 జనవరి 2019 (14:46 IST)
సంబంధిత వార్తలు
మీ అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నాడో..?
సహజీవనం ఎలా అత్యాచారం అవుతుంది.. క్లారిటీ ఇచ్చిన సుప్రీం
నర్సుపై డాక్టర్ లైంగిక దాడి... మెడికల్ షాప్ ఓనర్ వీడియో తీసి...
మాజీ భార్యను చంపేసి.. ఖాతాను అప్డేట్ చేసిన వైద్యుడు...
డాక్టర్లపై నమ్మకం లేదు.. యూట్యూబ్లో చూశాం.. మా బిడ్డకు మేమే ఆపరేషన్ చేసుకుంటాం..
అంతా దేవుడి దయ...?
గిరీశం: నా భార్యను బ్రతికించారు.. మీకెంతో రుణపడి ఉన్నాను డాక్టర్..
డాక్టర్: అదేంటయ్యా.. అంతా దేవుడి దయ...
గిరీశం: అలాగేనండి.. మీ ఫీజు కూడా దేవుడికే మనియార్డర్ చేస్తానండి...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మోనాలిసా మొగుడుపై పోక్సో కేసు, 16 ఏళ్ల బాలికను ఎలా పెళ్లాడావు?
మోనాలిసా వివాహంలో ట్విస్ట్ చోటుచేసుకున్నది. ఆమెను వివాహం చేసుకున్న ఫర్మాన్ ఖాన్ పైన మధ్యప్రదేశ్ పోలీసులు పోక్సో కేసు పెట్టారు. మోనాలిసా వయసు కేవలం 16 సంవత్సరాలే కావడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మార్చి 11న కేరళం లోని తిరువనంతపురంలోని అరుమనూర్ దేవాలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి కేరళం విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టితో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఐతే పెళ్లయ్యాక మోనాలిసా వయసు గురించి తీవ్ర చర్చ జరిగింది. దీనితో ఆమె వయసుపై నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ విచారణ చేపట్టింది.
పెళ్లి రద్దు చేసుకుందని హెచ్ఐవి రక్తాన్ని ఎక్కించాడు.. యువతి బలవన్మరణం
తనకు హెచ్ఐవి వుందనే కారణంతో తాను చేసుకోబోయే వివాహాన్ని రద్దు చేసిందనే కారణంతో ఎయిడ్స్ రోగి ఓ యువతికి హెచ్ఐవి సోకిన రక్తాన్ని ఎక్కించిన ఘటన ఇటీవల సంచలనం సృష్టించింది. దీంతో బాధితురాలైన మహిళ, తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. గత నెలలో నిందితుడు మనోహర్తో వివాహం జరగాల్సి ఉన్న 22 ఏళ్ల ఆ యువతి, నిందితుడి ఆరోగ్య పరిస్థితి గురించి తనకు, తన కుటుంబ సభ్యులకు తెలిసిన తర్వాత ఆ వివాహాన్ని రద్దు చేసుకుంది. వివాహాన్ని రద్దు చేసుకోవడం పట్ల ఆగ్రహం చెందిన నిందితుడు, ఒక సిరంజిని సేకరించి, అందులో తన రక్తాన్ని నింపుకున్నాడు.
అలా చేయడం హిందూ మతానికే మంచిది కాదు : సుప్రీంకోర్టు
సమాజంలోని కొన్ని వర్గాలను ఆలయాలు, మఠాల్లోకి రానివ్వకుండా అడ్డుకోవడం హిందూమతానికే మంచిది కాదని, ఆ మతానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని, సామాజిక విభజనకు దారితీస్తుందని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇలాంటి పద్ధతులు దీర్ఘకాలంలో మతానికే ప్రతికూలంగా మారతాయని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది.
సొంత ఇల్లు - భూమి లేదు : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత ఇల్లు, భూమి కూడా లేదు. ఈ మేరకు ఆమె సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆమె భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ఇందుకోసం ఆమె గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో ఆమె తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు సొంత ఇల్లు, వ్యవసాయ భూమి, ఖాళీ స్థలం, నివాస సంబంధిత ఆస్తులు ఏమీ లేవని పేర్కొన్నారు. తనకు కనీసం వ్యక్తిగత వాహనం కూడా లేదని తెలిపారు.
తల్లి మందలించిందని ఇంటి నుంచి వెళ్లిపోయాడు.. 50కిలో మీటర్లు సైకిల్ తొక్కుతూ..
నేటి తరం చిన్న చిన్న విషయాలకే ఆగ్రహానికి గురికావడం.. చాలా సున్నితంగా వున్నారు. తాజాగా తల్లి మందలించిందనే మనస్తాపంతో ఓ 14 ఏళ్ల బాలుడు ఇంటి నుంచి పారిపోయాడు. అంతేగాకుండా తనతో పాటు సైకిల్ను కూడా తీసుకెళ్లాడు. సైకిల్లోనే మంగళవారం మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి 11 గంటల వరకు సుమారు 50 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఈ క్రమంలో కామారెడ్డి సమీపంలోని టేక్రియాల్ జంక్షన్కు చేరుకున్నాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎస్బీఐ లైఫ్ యొక్క థాంక్స్ ఏ డాట్ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం
హైదరాబాద్: భారతదేశపు దిగ్గజ ప్రైవేట్ జీవిత బీమా సంస్థల్లో ఒకటైన ఎస్బీఐ లైఫ్ తమ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ప్రజలకు సాధికారత కల్పించడాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించే తమ థాంక్స్ ఏ డాట్ ఇంటరాక్టివ్ సెషన్లను హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని యూనివర్సిటీ ఆఫ్ సైన్స్లో నిర్వహించింది. బ్రెస్ట్ హెల్త్ అనేది సర్వసాధారణంగా చర్చించుకోతగిన విషయమనే అవగాహనను పెంపొందించేందుకు అలాగే నివారణ చర్యల గురించి చర్చించుకునేలా ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఉద్దేశించబడినది.
కలబంద రసం ఆరోగ్య రహస్యాలు
అలోవెరాతో ఆరోగ్యం, అందం, ఔషధ గుణాల లభిస్తాయి. అలోవెరా జెల్ చర్మానికి రేడియేషన్ నష్టం నుండి రక్షణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అలోవెరాలో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి9, విటమిన్ బి12 ఉంటాయి. అలోవెరాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కలబంద రసం తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. ఖాళీ కడుపుతో కలబంద రసం తీసుకోవడం వల్ల శరీరం నుండి వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. అలోవెరా రసం చిగుళ్ళలో రక్తస్రావం తగ్గించడంలో సహాయపడుతుంది. కలబంద పానీయం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమర్థవంతంగా తగ్గుతాయి. అలోవెరా జెల్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది, ఫలితంగా సోరియాసిస్ సమస్యను ఎదుర్కొనగలదు.
హైబీపీ వుందా? ఐతే ఈ ఫ్రూట్స్ తిని చూడండి
అధిక రక్తపోటు. ఇది ఆరోగ్యాన్ని సమస్యల్లో పడవేస్తుంది. అందువల్ల దీన్ని అదుపుచేయాలి. పండ్లు, వాటి అధిక ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం వంటివి అధిక రక్తపోటుతో సహా హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో, నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవేమిటో తెలుసుకుందాము. పుల్లని పండ్లు: వీటిలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా వున్నందున అధిక రక్తపోటు ఉన్నవారికి అద్భుతమైనవి. బెర్రీలు: బ్లూబెర్రీస్లో యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు, పాలీఫెనాల్స్తో నిండి ఉంటాయి, ఇవి రక్తపోటును తగ్గిస్తాయి. అరటిపండ్లు: వీటిలో పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నందున అధిక రక్తపోటును అదుపు చేస్తాయి.
పాలుతో పాటు తినకూడని పదార్థాలు ఏమిటి?
పాలు బలవర్థకమైనవి అని తెలుసు. అందుకే పాలు తాగేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇలా పాలు తాగేవారు కొన్ని పదార్థాలను పాలు తాగేటపుడు తీసుకోరాదు. అవేమిటో తెలుసుకుందాము. పాలు తాగి వెంటనే పెరుగును తినరాదు, అలా తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. పాలు తాగుతూ పుల్లటి రుచి వుండే పండ్లను తినరాదు, ఇది ఆరోగ్యానికి సమస్య తెస్తుంది. అరటి పండు- పాలు రెండూ కలిపి తీసుకోరాదు. ఎందుకంటే ఇవి రెండూ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. పాలు తాగిన వెంటనే చేపలు తినకూడదు. కనుక వాటికి దూరంగా వుండాలి. కర్బూజ-పాలు రెండూ కలిపి సేవించకూడదు. అలా చేసినవారికి గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తే ఆస్కారం వుంటుంది.
ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం
నేను కొంచెం బరువు పెరిగానంతే, నాకు ఏ అనారోగ్యమూ లేదు- ఇది నేడు మన సమాజంలో వినిపిస్తున్న అత్యంత ప్రమాదకరమైన భ్రమ. ఒక వైద్యుడిగా నేను నిత్యం చూస్తున్న వాస్తవం ఏమిటంటే, ఆ కొంచెం అనిపించే బరువు, శరీర అంతర్గత వ్యవస్థలను నిశ్శబ్దంగా చిన్నాభిన్నం చేస్తోంది. ఊబకాయం (Obesity) అనేది కేవలం బాహ్య రూపానికి సంబంధించిన అంశం కాదు; ఇది ఒక సంక్లిష్టమైన మెటబాలిక్ వ్యాధి. భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రాల్లోని పట్టణ జీవనశైలిలో ఊబకాయం వేగంగా విస్తరిస్తోంది.