గురువారం, 3 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (13:51 IST)
సంబంధిత వార్తలు
అల్లుడిపై మోజు : గాఢనిద్రలో ఉన్న భర్తను ప్రియుడితో కొట్టి చంపించిన భార్య
డెలివరీ బాయ్తో భార్య రాసలీలలు.. కళ్లారా చూసిన భర్త.. ఏం చేశాడంటే...
తమిళ దర్శకుడి క్రూరత్వం.. భార్యను చంపి ముక్కలు చేసింది ఎందుకో తెలుసా?
భర్త కువైట్లో... విరహం తట్టుకోలేక పదోతరగతి విద్యార్థితో వివాహిత..?
మద్యం తాగొద్దన్న భర్త... ఊహించని షాకిచ్చిన భార్య
లుంగి వైపు చూస్తున్నారు ఎందుకు..?
కొత్తగా పెళ్లయిన భార్య.. ఏమండీ మాటిమాటికి లుంగివైపు చూస్తున్నారు ఎందుకు..?
భర్త: ఏం లేదే.. కట్టుకున్నదాన్ని జాగ్రత్తగా చూసుకో నాయనా అని పెళ్లిలో పంతులుగాలు చెప్పారు అందుకే...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఎయిరిండియా విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు!!
ఎయిరిండియాకు చెందిన విమానాల్లో వరుస సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఆ విమానాల్లో భద్రత ఇపుడు ప్రశ్నార్థకంగా మారింది. అహ్మదాబాద్ నగరంలో ఎయిరిండియా విమానం కూలిపోయిన ప్రమాదంలో 275 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఈ విమానయాన సంస్థకు చెందిన విమానాల్లో వరుస సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా న్యూఢిల్లీ నుంచి వాషింగ్టన్కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో నిలిచిపోయింది. ఇంధనం నింపుకోవడానికి ఆగిన విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో ప్రయాణాన్ని రద్దు చేశారు.
కొరియర్ డెలివరీ అంటూ.. పెన్ను అడిగి తలుపు గడియ పెట్టాడు-మత్తుమందిచ్చి రేప్.. ఎక్కడ?
కొరియర్ డెలివరీ కోసం వచ్చానని చెప్తూ.. ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించాడు. ఆపై మహిళపై దాడి చేసి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. పూణేలోని 22 ఏళ్ల మహిళ అపార్ట్మెంట్లోకి కొరియర్ డెలివరీ ఎగ్జిక్యూటివ్గా వచ్చిన వ్యక్తి ఈ దురాగతానికి పాల్పడ్డాడు. నిందితుడు బాధితురాలి ఫోన్లో సెల్ఫీ కూడా తీసుకుని, ఆమె ఫోటోలను తీశానని, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తానని హెచ్చరిస్తూ ఒక మెసేజ్ కూడా ఉంచాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ 5) రాజ్కుమార్ షిండే తెలిపారు.
ఢిల్లీలో హైటెక్ చోరీ - అత్యాధునిక ఫీచర్లు ఉన్నప్పటికీ 60 సెకన్లలో హైజాక్
దేశ రాజధాని న్యూఢిల్లీలో వరుస చోరీలు జరుగుతున్నాయి. దీంతో ఢిల్లీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా అత్యాధునిక ఫీచర్లు ఉన్న కారులో చోరీ జరగటం ఇపుడు ప్రతి ఒక్కరినీ షాక్కు గురిచేసింది. అత్యాధునిక భద్రతా ఫీచర్లతో తయారుచేసిన ఓ కారును దొంగలు కేవలం 60 సెకన్లలోనే ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కారు యజమాని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అదేసమయంలో కారులో అమర్చే అత్యాధునిక భద్రతా ఫీచర్లపై సరికొత్త చర్చ మొదలైంది.
సీఎం సిద్ధరామయ్య చేసిన పనికి మనస్తాపంతో రిజైన్ చేసిన ఏఎస్పీ
కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన పనికి ఓ ఏఎస్పీ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన.. పోలీస్ శాఖలో విధులు నిర్వహించలేనని పేర్కొంటూ స్వచ్ఛంధ విరమణ చేశారు. ఇందుకోసం ఏఎస్పీ వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఏఏస్పీ పేరు ఎన్వీ బరమణి.
మేనమామతో ప్రేమ - షూటర్లతో భర్తను చంపించిన నవ వధువు
తన మేనమామతో ఉన్న ప్రేమకు దూరం కాలేని ఓ నవ వధువు.. పెళ్లయిన 45 రోజులకే కట్టుకున్న భర్తను హత్య చేయించింది. ఈ హత్య కేసులో ఆమె మేనమామ కూడా పాలుపంచుకున్నాడు. ఈ దారుణం బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు
జాయింట్స్ పెయిన్స్... కీళ్ళనొప్పులున్న వారు తరచూ మందులు మాత్రలు ఉపయోగిస్తుంటారు. కాని కొన్ని చిట్కాలు పాటిస్తే కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉదయం, సాయంత్రం వేళల్లో కనిపిస్తుంటాయి. కాస్త ఉప్పు కలిపిన నీటిలో చింతాకులు ఉడికించి నొప్పులున్నచోట ఆ నీటిని పోస్తే ఉపశమనం కలుగుతుంది. విటమిన్ సి కి సంబంధించిన పండ్లు అధికంగా తీసుకుంటుంటే సమస్యను దూరంగా పెట్టవచ్చు. నొప్పులున్నచోట యూకలిప్టస్ ఆయిల్ పూసి వేడినీళ్ళతో కాపడం పెట్టాలి. మెత్తటి తువ్వాలు వేడినీళ్ళల్లో ముంచి బాగా పిండిన తర్వాత ఆ వేడి తువ్వాలును నొప్పులున్న చోట పెట్టండి.
మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?
బాదం పప్పులు మహిళల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. గుండె ఆరోగ్యం, మెరుగైన చర్మం, జుట్టు, బరువు నిర్వహణలో సహాయం, మెరుగైన మెదడు పనితీరుతో సహా ఎన్నో ఉపయోగాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. బాదం పప్పులులోని మోనోఅన్శాచురేటెడ్ కొవ్వులు గుండెకు ఆరోగ్యకరమైనవి, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. బాదం పప్పులోని విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆక్సీకరణ నష్టం నుండి రక్షించి ఆరోగ్యకరమైన మెరుపును ప్రోత్సహిస్తుంది. బాదం పప్పులోని ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు బరువు తగ్గడంలో సమర్థవంతంగా సహాయపడతాయి.
ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
దేశవాళీ ఆవు పాల నుండి స్థానిక పద్ధతిలో మట్టి కుండలో తయారుచేసిన అత్యుత్తమ నాణ్యత గల నెయ్యి తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. ఈ నెయ్యి తినడం వల్ల జుట్టు పొడవుగా, ఒత్తుగా మారుతుంది. ఈ నెయ్యిని తీసుకోవడం వల్ల ముఖం చర్మం మెరిసిపోతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ నెయ్యి కీలకంగా వుంటుంది. ఇది శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుంది. ఈ నెయ్యిని మితంగా తీసుకుంటే గుండెకు మంచిదని భావిస్తారు.
గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?
గుండె పోటు. ఈ సమస్యతో ఇటీవలి కాలంలో మృత్యువాత పడుతున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది. గుండె పోటు వచ్చే ముందు 8 హెచ్చరిక సంకేతాలు ముందుగా కనబడతాయి అంటున్నారు వైద్యులు. అవేమిటో తెలుసుకుందాము. 8 గంటల పాటు నిద్రపోయినా ఇంకా అలసిపోయినట్లు వుండటం గుండెలలో మంటగా, ఎసిడిటీ నిరంతరంగా కొనసాగటం ఎడమ చేయి, ఎడమ భుజం, మెడ నొప్పిగా వుండటం లో బీపీ, మత్తుగా వున్నట్లు అనిపించడం, తల తిరగడం వంటివి వుండటం కొంచెం ఆహారం తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలగడం
మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?
ఎర్ర కారంలో వుండే క్యాప్సైసిన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా వుండటం కారణంగా వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది జీవక్రియను పెంచడం, బరువు నిర్వహణలో సహాయపడటం, గుండె ఆరోగ్యానికి మేలు చేయడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటివి చేస్తుంది. ఎర్రకారంతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎర్ర కారం హానికరమైన గట్ బాక్టీరియాను తగ్గించడం ద్వారా ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎర్ర మిరపకాయలలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది, ఇది రక్త నాళాలను సడలించడానికి సహాయపడుతుంది. కండరాలు లేదా కీళ్ల నొప్పులు ఉంటే ఎర్ర మిరపకాయను తింటే మేలు చేకూరుతుంది.