మంగళవారం, 20 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (14:32 IST)
సంబంధిత వార్తలు
ఎంత అడిగినా చెప్పడం లేదు..?
రాసి పోస్ట్బాక్స్లో వేశా...?
నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..?
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
ఏ పనిలో అయినా...?
ఇతరులు లోనికి పోరాదు...?
ఇన్స్పెక్టర్: దొంగ ఆ గదిలోకి వెళ్ళాడని తెలిసినా పట్టుకోలేదేం..?
కానిస్టేబుల్: గది బయట 'ఇతరులు లోనికి పోరాదు' అని బోర్డు రాసి ఉంది సార్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
జ్యోతి మల్హోత్రా లగ్జరీ జీవితం వెనుక చీకటి కోణం : వామ్మో... విస్తుపోయే నిజాలు!
పాకిస్థాన్కు గూఢచర్యం చేసిన అరెస్టయిన హర్యానా రాష్ట్రానికి లేడీ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా లగ్జరీ జీవితం వెనుక ఉన్న చీకటి కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఆమె ఆదాయానికి మించి విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు. ఇపుడు ఈ లగ్జరీ జీవితంపైనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, తన అదాయం అంతమాత్రం అయినప్పటికీ ఆమె మాత్రం పాకిస్థాన్, చైనా దేశాల్లో పర్యటించి లైఫ్ను ఎంజాయ్ చేశారు. అలాగే ఢిల్లీలోని పాక్ హైకమిషన్ అధికారి డానిష్తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. పైగా, ఢిల్లీలో పాక్ ఎంబసీకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో దిగిన ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆగివున్న లారీని ఢీకొట్టిన బస్సు - నలుగురి దుర్మరణం!!
ఆగివున్న లారీని ఓ బస్సు ఢీకొట్టింది. దీంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. వీరంతా విందులో పాల్గొని తిరిగి వెళుతుండగా ఈ ఘోరం జరిగింది. వికారాబాద్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
TDP: ఐదు నెలల జీతాన్ని భారత సైన్యానికి విరాళంగా ఇచ్చిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మహిళా శాసనసభ్యురాలు భూమా అఖిల ప్రియ తన ఐదు నెలల జీతం భారత సైన్యానికి గౌరవం, దేశభక్తికి చిహ్నంగా విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. సాయుధ దళాలకు సంఘీభావం తెలుపుతూ, భూమా అఖిల ప్రియ ఆళ్లగడ్డలో తిరంగ ర్యాలీకి నాయకత్వం వహించారు. ర్యాలీ సందర్భంగా, పాకిస్తాన్తో యుద్ధంలో అమరవీరుడైన తెలుగు సైనికుడు మురళీ నాయక్కు భూమా అఖిల ప్రియ పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద కొవ్వొత్తుల ఊరేగింపు కూడా జరిగింది.
సూది గుచ్చకుండానే రక్త పరీక్ష ఎలా? నిలోఫర్ ఆస్పత్రి ఘనత!
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఆస్పత్రుల్లో ఒకటైన నిలోఫర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఏఐ ఆధారిత పీపీజీ టెక్నాలజీతో సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించారు. తద్వారా సూది గుచ్చకుండానే రక్త పరీక్ష చేశారు. అలాగే, నిమిషనంలోనే ముఖం స్కాన్ చేసి రిపోర్టులు ఇస్తున్నారు. బీపీ, ఆక్సిజన్, హిమోగ్లోబిన్ వంటివి గుర్తిస్తున్నారు. వెయ్యి మంది పిల్లలపై రెండు నెలల పాటు ప్రయోగం చేశారు. అమృత్ స్వస్థ్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ కొత్త పరికరాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ రాజ్ భవన్లో చోరీ ఆ టెక్కీ పనేనంటున్న పోలీసులు!
తెలంగాణ రాష్ట్ర రాజ్భవన్లో కంప్యూటర్ హార్డ్ డిస్క్ చోరీ జరిగింది. సుధర్మ భవన్ నుంచి నాలుగు హార్డ్ డిస్క్లు కనిపించకుండాపోయాయి. ఈచోరీ ఈ నెల 13వ తేదీన జరిగినట్టు అధికారులు గుర్తించారు. దీనిపై రాజ్భవన్ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ఓ టెక్కీని అరెస్టు చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స
దక్షిణాసియాలోని ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్ నెట్వర్క్ అయిన అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ (ఏఓఐ), 61 ఏళ్ల రోగి వట్టివేల ఆదినారాయణకు గుంటూరులోని తమ కేంద్రంలో విజయవంతంగా చికిత్స అందించింది. ఈ రోగికి థైమోమాతో కూడిన మస్తీనియా గ్రావిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది, ఇది థైమస్ గ్రంథి(ఛాతీలో, రొమ్ము ఎముక వెనుక, గుండె పైన ఉంది)లోని కణితితో సంబంధం ఉన్న అరుదైన ఆటో ఇమ్యూన్ రుగ్మత. ఈ పరిస్థితికి కీలకమైన సూచికలుగా వాలిపోతున్న కనురెప్పలు, బల్బార్ లక్షణాలు, మింగటంలో ఇబ్బంది వంటి లక్షణాలు అతనికి వున్నాయి.
తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?
వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటి ముంజలు ప్రత్యేకమైనవి. మండుటెండల నుండి మంచి ఉపశమనం కలిగిస్తాయి తాటి ముంజలు. అంతేకాదు వీటిని తింటే ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి, అవేమిటో తెలుసుకుందాము. తాటి ముంజలులో నీటిశాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తాయి. ముంజల్లో పొటాషియం వుండడం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లిపాయ తీసుకుంటే అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి. వేడి నీటితో వెల్లుల్లి ప్రయోజనాలు తెలుసుకుందాము. పచ్చి వెల్లుల్లిని వేడి నీళ్లతో కలిపి తీసుకుంటే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు పుష్కలంగా ఉన్న వెల్లుల్లిలోని బ్యాక్టీరియా వైరస్ను చంపే గుణాలను కలిగి ఉంటుంది. వెల్లుల్లి వెచ్చని నీరు కాలానుగుణ ఫంగల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, ఫ్లూ, అంటు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వెల్లుల్లి వేడినీరు రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇది గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి
గ్రీన్ టీ అనగానే సాధారణంగా కొవ్వును కరిగించుకోవటానికి వాడతారు అని తెలుసు. కాని గ్రీన్ టీ మన శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ సేవిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. గ్రీన్ టీ రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. గ్రీన్ టీకి శరీరంలోని క్రొవ్వు, రక్తపీడనాన్ని తగ్గించే శక్తి వుంది. గ్రీన్ టీ కాంజేస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వంటి గుండె సంబంధిత వ్యాధులను రాకుండా ఆపుతుంది. గ్రీన్ టీ త్వరగా బరువు తగ్గటానికి అద్భుతంగా పనిచేస్తుంది. గ్రీన్ టీ తాగటం వల్ల మెదడుకు మంచిది, మతిమరుపు రాకుండా చేస్తుంది. కీళ్లనొప్పులతో బాధ పడేవారికి గ్రీన్ టీ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు
తాటి బెల్లం. దీన్ని తీసుకుంటే రక్తహీనతను నిరోధించడంతో పాటు ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. తాటి బెల్లం ఎలా వుపయోగపడుతుందో తెలుసుకుందాము. తాటి బెల్లం తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. తాటి బెల్లాన్ని తింటే అధిక బరువు సమస్యను తొలగించుకోవచ్చు. తాటి బెల్లంలో ఐరన్, క్యాల్షియం, పాస్పరస్ వంటి పోషక పదార్ధాలు ఉంటాయి. తాటి బెల్లంతో ఊపిరితిత్తులు, జీర్ణాశయం, పేగులు ఆరోగ్యంగా వుంటాయి. తాటి బెల్లం తీసుకుంటే శ్వాసనాళం, జీర్ణ వ్యవస్థలలో మలినాలు తొలగిపోతాయి. తాటి బెల్లంలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు. తాటి బెల్లం తీసుకుంటే గ్యాస్, అసిడిటీ నుంచి బయట పడవచ్చు.