సోమవారం, 19 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 27 ఏప్రియల్ 2019 (13:54 IST)
సంబంధిత వార్తలు
ఎప్పుడూ పది దగ్గరే ఉంటాయి...?
రాసి పోస్ట్బాక్స్లో వేశా...?
నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..?
మైనర్ను లొంగదీసుకున్న టీచర్... ఏం చేసిందంటే?
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
మీ నాన్న పేరు రాయి...?
టీచర్: చింటూ.. మీ పేరు, మీ నాన్న పేరు రాయి.
టీచర్: చింటూ.. నీ బుక్ చూపించు... ఏంటీ నీ పేరు అడ్డంగా రాసి మీ డాడీ పేరు నిలువుగా రాశావు..
చింటూ: ఎక్కడికి వెళ్లినా తన పేరును నిలబెట్టాలని మా డాడీ చెప్పారండి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
జమ్మూ కాశ్మీర్, కిష్త్వార్ జిల్లాలో ఎదురు కాల్పులు- ఎనిమిది మంది ఆర్మీ జవాన్లకు గాయం
జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో ఆదివారం ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది ఆర్మీ జవాన్లు గాయపడ్డారని ఒక అధికారి తెలిపారు. కిష్త్వార్లోని ఛత్రు ప్రాంతంలోని సోనార్ గ్రామంలో ఉగ్రవాదుల బృందం దాక్కున్నట్లు సమాచారం అందిన తర్వాత, సంయుక్త బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) ప్రారంభించాయని అధికారులు తెలిపారు.
మధుపానం మహాదానందం మనోధైర్యం ధనాధన్, పోటీపడి 19 బీర్లు తాగి మృతి
ఇటీవలే సంక్రాంతి బ్లాక్ బస్టర్ చిత్రం మనశంకర ప్రసాద్ గారు చిత్రంలో హీరో మద్యం సేవిస్తూ.. మధుపానం మహాదానందం మనోధైర్యం ధనాధన్ గుటగుట తాగేస్తాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో పలువురు ఇవే వాక్యాలు చెబుతూ మందు కొడుతూ గ్లాసులు కూడా చూపిస్తున్నారు. అదేదో వినోదం కోసం చేసినదైతే కొందరు అది నిజంగానే పాటించేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే... అన్నమయ్య జిల్లా బండవడ్డిపల్లిలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆరుగురు స్నేహితులు ఒకచోట చేరారు. మద్యం తాగడం పోటీగా పెట్టుకున్నారు. అతి తక్కువ సమయంలో ఎవరు అత్యంత ఎక్కువ బీర్లు తాగుతారు అన్న అంశంపై పోటీపడి బీర్లు మీద బీర్లు తాగేశారు.
జనసేనలోకి అవంతి శ్రీనివాసరావు..?
అవంతి శ్రీనివాసరావు వేర్వేరు పార్టీల నుండి మూడు ఎన్నికలలో విజయం సాధించారు. 2019 ఎన్నికల తర్వాత, ఆయన జగన్ మంత్రివర్గంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో విశాఖ నుండి మంత్రివర్గంలో ఏకైక ప్రతినిధిగా ఉన్నారు. అయితే, రెండున్నర సంవత్సరాలలోపే మంత్రివర్గం నుండి తొలగించబడటంతో అవంతి రాజకీయ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. తరువాత ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. కానీ త్వరలోనే ఆ పదవిని కోల్పోయి, ఆయన స్థానంలో పంచకర్ల రమేష్ బాబు నియమితులయ్యారు.
Mithun Reddy: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం-పీవీ మిథున్ రెడ్డి ఈడీకి సమన్లు
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ పివి మిథున్ రెడ్డికి జనవరి 23న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. ఏపీ సిట్ అరెస్టు చేసిన తర్వాత మిథున్ రెడ్డి బెయిల్పై బయటకు వచ్చారు. ఇటీవల, మాజీ ఎంపీ వి విజయ సాయి రెడ్డికి కూడా జనవరి 22న దర్యాప్తు సంస్థ సమన్లు జారీ చేసింది. ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు, సరఫరాదారుల బలవంతం, డిస్టిలరీలు, పంపిణీదారుల నుండి ముడుపులు వంటి వేల కోట్ల రూపాయల కుంభకోణంపై ఈ కేసు కేంద్రీకృతమై ఉంది. 2025లో జరిగిన కుంభకోణానికి కేంద్ర బిందువైన మద్యం విధాన మార్పులలో ఆర్థిక సంబంధాలలో వీరి పాత్ర ఉన్నాయనే ఆరోపణలపై సిట్ మిథున్ రెడ్డిని అరెస్టు చేసింది.
Telangana Cobras : హైదరాబాదులో పాములే పాములు.. ఆ విషయంలో టాప్
నాగుపాములు. కట్లపాములు. కట్లపాము జాతికి చెందిన ఇతర పాములు. ఇవి కేవలం విషపూరితమైన పాములు మాత్రమే. వీటితో పాటు జెర్రిపోతులు, కొండచిలువలు, అనేక ఇతర విషరహిత పాములు కూడా ఉన్నాయి. గత సంవత్సరం నగరంలో రక్షించబడిన పాముల సంఖ్యను బట్టి చూస్తే, ఈ పాములన్నీ వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో చాలా సులభంగా జీవిస్తున్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన్
క్యాన్సర్ గురించి అవగాహన, ముందస్తుగా గుర్తించేందుకు మద్దతుగా జనవరి 18న నిర్వహిస్తున్న టాటా ముంబయి మారథాన్ 2026లో పాల్గొనేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం పరివర్తన్ ద్వారా దాదాపు 1,500 మంది ఉద్యోగులను పంపిస్తోంది. క్యాన్సర్ సంరక్షణకు అంకితమైన, భారతదేశంలోని పురాతన లాభాపేక్షలేని సంస్థ ఇండియన్ క్యాన్సర్ సొసైటీ (ICS)తో బ్యాంక్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తూ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన్ ప్రాథమిక, నివారణ ఆరోగ్య సంరక్షణకు ప్రాప్యతను మెరుగుపరచడం, ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, సమాజాలలో ఆరోగ్యాన్ని కోరుకునే ప్రవర్తనను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతోంది.
పురుషుల కంటే మహిళలు చలికి వణికిపోతారు, ఎందుకని?
మగవారి కంటే ఆడవారికే చలి ఎక్కువగా అనిపిస్తుందన్నది శాస్త్రీయంగా వాస్తవమని తేలింది. దీని వెనుక కొన్ని ముఖ్యమైన శారీరక మరియు జీవసంబంధిత కారణాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. మగవారిలో మెటబాలిజం రేటు ఆడవారి కంటే సుమారు 23 శాతం ఎక్కువగా ఉంటుంది. మెటబాలిజం అనేది మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ. ఈ ప్రక్రియలో వేడి పుడుతుంది. మగవారి మెటబాలిజం వేగంగా ఉండటం వల్ల వారి శరీరం సహజంగానే ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. మగవారి శరీరంలో కండరాల శాతం ఎక్కువగా ఉంటుంది.
గుండెకి ఈ పండ్లు ఆరోగ్యం
ఇటీవలికాలంలో గుండె సమస్యలతో ఇబ్బందిపడేవారి సంఖ్య పెరుగుతోంది. గుండె ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి సమస్యలు దరిచేరవు. ఇందుకుగాను ఇప్పుడు చెప్పుకోబోయే రసాలను తాగుతుంటే గుండెకి మేలు కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. క్రాన్బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు ఆంథోసైనిన్లు, ఫ్లేవనాల్స్, విటమిన్ సి, ఇ పుష్కలం. ఈ యాంటీఆక్సిడెంట్లు ధమనులలో ఫలకం ఏర్పడకుండా నిరోధిస్తాయి. దానిమ్మ రసం గుండె ఆరోగ్యం, రక్తం గడ్డకట్టడం, నరాల ప్రేరణలకు సహాయపడే వివిధ పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే నారింజ మీ జీర్ణవ్యవస్థను కొలెస్ట్రాల్ను గ్రహించకుండా నిరోధించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
అల్పాహారం, ఒత్తిడి, రాత్రిపూట నిద్ర... మధుమేహంతో లింక్
మధుమేహం అనేది ఒక సాధారణ వ్యాధిగా మారింది, అయితే కొన్ని అలవాట్ల ద్వారా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు, ఈ అలవాట్ల గురించి తెలుసుకుందాం. తరచుగా కొందరు అల్పాహారం మానేస్తారు. ఈ అలవాటు మధుమేహం ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఎక్కువ పని ఒత్తిడి వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ఒత్తిడి వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిని నిరోధించే కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి, ధ్యానం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రాత్రిపూట మేల్కొని ఉండడం చాలా మందికి అలవాటు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.
ఈ నూతన సంవత్సరంలో సాధారణ అలవాట్ల కోసం పెద్ద తీర్మానాలను చేసుకున్న అనన్య పాండే
నూతన సంవత్సరం 2026లోకి అడుగుపెడుతున్న వేళ తాను తీసుకునే నిర్ణయాలు వాస్తవానికి దగ్గరగా ఉండాలని అనన్య పాండే కోరుకుంటోంది. తన కొత్త ఇన్స్టాగ్రామ్ రీల్లో, ఆమె అద్దం ముందు నిల్చొని ఒక స్పష్టమైన నిర్ణయాన్ని పంచుకుంది, నూతన సంవత్సర తీర్మానాలతో వచ్చే సుపరిచితమైన ఒత్తిడిని తానంతట తానే ఎదుర్కొంటూ మాట్లాడుకుంటోంది. కాలం ఎంత త్వరగా మారుతుందో మరియు కొత్త సంవత్సరం, కొత్త నేను అనే ఆలోచన ఆందోళనను ఎలా అనుసరిస్తుందో గుర్తిస్తూ, అనన్య మరింత స్థిరమైన విధానాన్ని ఎంచుకుంది-అసాధ్యమైన అంశాలను వెంబడించే బదులు చిన్న, స్థిరమైన అలవాట్లపై దృష్టి పెట్టింది.