మంగళవారం, 10 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 27 ఏప్రియల్ 2019 (13:54 IST)
సంబంధిత వార్తలు
ఎప్పుడూ పది దగ్గరే ఉంటాయి...?
రాసి పోస్ట్బాక్స్లో వేశా...?
నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..?
మైనర్ను లొంగదీసుకున్న టీచర్... ఏం చేసిందంటే?
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
మీ నాన్న పేరు రాయి...?
టీచర్: చింటూ.. మీ పేరు, మీ నాన్న పేరు రాయి.
టీచర్: చింటూ.. నీ బుక్ చూపించు... ఏంటీ నీ పేరు అడ్డంగా రాసి మీ డాడీ పేరు నిలువుగా రాశావు..
చింటూ: ఎక్కడికి వెళ్లినా తన పేరును నిలబెట్టాలని మా డాడీ చెప్పారండి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
హెలిప్యాడ్ కోసం జగన్ ఇంటి పక్కనే వున్న వ్యక్తి స్థలాన్ని లాక్కున్నారు: సీఎం చంద్రబాబు
హెలిప్యాడ్ కోసం మాజీ సీఎం జగన్ ఇంటి పక్కనే వున్న వ్యక్తి స్థలాన్ని బలవంతంగా లాక్కున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రైవేట్ వ్యక్తి దగ్గర కొనుక్కున్న భూమిని ఇవ్వమంటే ఇవ్వనన్నారని బెదిరించారు. అయినా ఇవ్వకపోయేసరికి 22-Aలో పెట్టేసారు. చట్టాలు చేయాల్సిన ముఖ్యమంత్రి, చట్టాలు అమలు చేయాల్సిన ముఖ్యమంత్రే అక్రమంగా 22-ఎలో పెట్టి లాక్కుంటే దీన్ని ఏమంటారు. ఇది పరాకాష్ట కాదా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు.
అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు.. అయినా జైలుకే పరిమితం
వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఓ కేసులో బెయిల్ లభించింది. అయినప్పటికీ ఆయనపై మరో కేసు నమోదైంది. దీంతో ఆయన ఈ నెల 22వ తేదీ వరకు జైలులో రిమాండ్ ఖైదీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బర్త్ డే సెలబ్రేషన్ కోసం లిఫ్టులో హైడ్రోజన్ బెలూన్లు, బాంబుల్లా పేలాయి, వీడియో
బర్త్ డే సెలబ్రేషన్స్ అనేవి ఇప్పుడు చాలామంది ఎంతో ఘనంగా చేసుకుంటున్నారు. కొందరైతే హైడ్రోజన్ బెలూన్లతో పుట్టినరోజు వేదిక వద్ద అలంకరించుకుంటూ వుంటారు. ఐతే అవి ఎంత ప్రమాదకరమో చాలామందికి తెలియదు. మహారాష్ట్రలోని ముంబై సమీపంలో వున్న గోరేగావ్ ప్రాంతంలో అమోల్ టవర్ లోని ఓ ఫ్లాటులో పుట్టినరోజు వేడుక నిర్వహించేందుకు హైడ్రోజన్ బెలూన్లను ఆర్డర్ చేసారు. ఆ బెలూన్లను తీసుకుని డెలివరీ బోయ్ లిఫ్టులోకి వాటిని తీసుకుని వచ్చాడు. అప్పుడే లిఫ్టు లోపలికి ఓ విద్యార్థిని మరో వ్యక్తి ప్రవేశించారు. వారితోపాటు బెలూన్లు తీసుకుని డెలివరీ బోయ్ లిఫ్టులోకి ఎంటరయ్యాడు.
సర్కు ఆటంకాలు కల్పించవద్దు : బెంగాల్ సర్కారు సుప్రీం హెచ్చరిక
ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ - సర్కు ఎలాంటి ఆటంకాలు కల్పించవద్దని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ప్రస్తుతం సర్ ప్రక్రియ బెంగాల్ రాష్ట్రంలో కొనసాగుతోంది. దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ సందర్భంగా కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది.
యూపీఐ నుంచే పీఎఫ్ డబ్బులు విత్డ్రా.. ఎప్పటి నుంచి అంటే....
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఇకపై తమ పీఎఫ్ డబ్బులను యూపీఐ మొబైల్ యాప్ నుంచే విత్ డ్రా చేసుకునే సౌలభ్యాన్ని కల్పించనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్ను రూపొందిస్తోంది. ఇది వచ్చే ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
జీరా వాటర్ తాగితే కొవ్వు మంచుగడ్డలా కరిగిపోతుంది
శరీరంలో కొవ్వు పేరుకునిపోయి ఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. జీలకర్రతో చేసే జీరా వాటర్, గోరువెచ్చని నీటిలో కాస్తంత జీలకర్ర వేసుకుని వాటిని వడకట్టి తాగితే కొవ్వు కరిగిపోతుంది. జీరా వాటర్ తాగితే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీరా వాటర్ తక్కువ కేలరీలు కలిగి వుంటాయి. జీరా వాటర్ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. జీరా వాటర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీరా వాటర్ మెటబాలిజం పెంచుతుంది, కొవ్వును కరిగిస్తుంది. స్థూలకాయాన్ని దూరంగా ఉంచాలంటే జీరా వాటర్ తాగుతుండాలి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే గుణం జీరా వాటర్కి వుంది.
అత్యాధునిక ఆరోగ్య పరిష్కారాలపై ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం 2026
హైదరాబాద్: ఆసియాలో అతిపెద్ద సామాజిక పెట్టుబడిదారుల నెట్వర్క్ అయిన ఏవిపిఎన్, ఈరోజు హైదరాబాద్లో ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం 2026ను నిర్వహించింది, ఇది బయోఏషియా 2026కి ముందు జరిగిన వ్యూహాత్మక ప్రీ-ఈవెంట్ సమావేశం. ఆరోగ్య సంరక్షణ రంగంలో అత్యాధునిక ఆవిష్కరణలకు సహకారాన్ని ప్రోత్సహించడానికి, భారతదేశంలో మెరుగైన ఆరోగ్య ఫలితాల దిశగా పురోగతిని వేగవంతం చేయడానికి ఈ ఫోరం కార్పొరేట్, దాతృత్వ, ఔషధ, జీవ శాస్త్రాలు, ఆరోగ్య సంరక్షణ, విధాన పర్యావరణ వ్యవస్థల నుండి నాయకులను ఒకచోట చేర్చింది.
ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?
ఉప్పు. రోజుకి 5 గ్రాముల కంటే తక్కువ మోతాదులో శరీరానికి అందాలి. అంతకుమించి శరీరానికి అందిస్తే అనారోగ్యానికి కారణమవుతుంది. ఉప్పు అధికంగా తింటే కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. ఉప్పు అధికంగా తీసుకుంటే కిడ్నీ సమస్యలు వస్తాయి. రక్తపోటు పెరుగుతుంది. వికారం, వాంతులు, కళ్లు తిరుగుతాయి. గుండె సంబంధ వ్యాధులు రావడానికి ఉప్పు అధిక మోతాదులో వాడటం కారణం అవుతుంది. శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం వుంటుంది. శరీరం డీహైడ్రేషన్ సమస్యకు గురవుతుంది.
ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు
ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనూ క్యాన్సర్ సంబంధిత మరణాలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కార ణాలలో ఒకటిగా ఉంది; అయినప్పటికీ ఇది చాలా తప్పుగా అర్థం చేసుకున్న క్యాన్సర్లలో ఒకటి. ధూమపానం చేసే వారిని మాత్రమే ప్రభావితం చేసేదిగా, ఆలస్యంగా నిర్ధారణ చేయబడేదిగా, చికిత్స ఎంపికలను పరిమితంగా కలిగి ఉన్న వ్యాధిగా ప్రజల అభిప్రాయం చాలా కాలంగా దీనిని చిత్రీకరించింది. నేడు, సైన్స్ దీనికి చాలా భిన్నమైన కథను చెబుతోంది. ముఖ్యంగా భారతీయ నగరాల్లో, వైద్యులు మారుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ స్థితిగతులను చూస్తున్నారు.
Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?
పురుషుల్లో కీళ్ల దృఢత్వం కోసం కండరాల నొప్పికి చెక్ పెట్టాలంటే.. ఎండు చేపలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సమతుల్య ఆహారంలో క్రమం తప్పకుండా ఎండు చేపలను చేర్చుకుంటే పురుషుల్లో కండరాల నొప్పిని దూరం చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఎండు చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లకు మూలం. ఎండు చేపలు ముఖ్యంగా దీర్ఘకాలిక శరీర నొప్పులను దూరం చేస్తాయి. ఎండిన చేపల్లో అధిక కాల్షియం కంటెంట్ వుంటుంది.