ఆదివారం, 28 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (16:54 IST)
సంబంధిత వార్తలు
రాసి పోస్ట్బాక్స్లో వేశా...?
నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..?
మైనర్ను లొంగదీసుకున్న టీచర్... ఏం చేసిందంటే?
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
ఏ పనిలో అయినా...?
ఎప్పుడూ పది దగ్గరే ఉంటాయి...?
టీచర్: గడియారంలో రెండుముళ్లు ఒకే దగ్గర ఎప్పుడు ఉంటాయి?
చంటి: మా గడియారంలో ఎప్పుడూ పది దగ్గరే ఉంటాయి.
టీచర్: అదేంటి?
చంటి: అందులో బ్యాటరీలు అయిపోయాయండి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
మేకపోతును బలి ఇచ్చి ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీకి రక్త తర్పణం, ఏడుగురు అరెస్ట్
తూర్పుగోదావరి జిల్లాలో నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో వైసిపికి చెందిన పలువురు నాయకులు చేసిన పని తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఫ్లెక్సీ ముందు ఓ మేకపోతును బలి ఇచ్చి దాని రక్తంతో ఫ్లెక్సీకి అభిషేకం చేసారు. ఆ రక్తంతో రప్పారప్పా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలను రాసి దాని తాలూకు వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసారు. ఆ వీడియోలను చూసినవారు భయాందోళనలకు గురయ్యారు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ ఘటనకు బాధ్యులైన ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
చెత్త తరలించే వాహనంలో మృతదేహం తరలింపు... నిజ నిర్ధారణ ఏంటి?
ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా భద్రగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటరులో వృద్ధురాలి మృతదేహాన్ని చెత్త తరలించే మూడు చక్రాల వాహనంలో తరలించారంటూ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, ఈ ఘటనను కొన్ని మాధ్యమాలు వక్రీకరించాయని అసలు వాస్తవాలు వేరని ఏపీ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇదే విషయంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ట్విట్టర్ ఖాతాలో వివరణ ఇచ్చారు.
KTR : రేవంత్ రెడ్డి అల్లుడిపై విమర్శలు గుప్పించిన కేటీఆర్
బీఆర్ఎస్ నేత కేటీఆర్ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లుడిపై విమర్శలు గుప్పించారు. మహబూబ్నగర్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆయన కొత్తగా ఎన్నికైన సర్పంచులను సన్మానించి, తనపై ఇటీవల చేసిన రాజకీయ వ్యాఖ్యలను విమర్శించారు. గుంటూరులో చదువుకోవడం తప్పయితే, రేవంత్ రెడ్డి భీమవరం నుండి అల్లుడిని తెచ్చుకోవడాన్ని కూడా ప్రశ్నించాలని ఆయన అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలిస్తే షాకవుతారు.. తెలుసా?
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. దానికి అనుగుణంగానే, మన దేశంలో పనిచేస్తున్న రాజకీయ పార్టీలు భారీ ఆర్థిక వనరులను కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో, భారతదేశంలోని ప్రముఖ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఆర్థిక గణాంకాలు అందరికీ షాకిస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఇటీవల ఢిల్లీ ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీలు సమర్పించిన బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలను పరిశీలిద్దాం. బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ప్రకారం, ఆ కాషాయ పార్టీకి రూ. 6,900 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది.
అన్నమయ్య జిల్లా కేంద్రంగానే రాయచోటి ఉంటుంది.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా కేంద్రంగానే రాయచోటి ఉంటుందని, ఈ విషయంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని రాష్ట్రమంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అన్నమయ్య జిల్లాలోని రాజంపేటను కడప జిల్లాలో కలిపి, రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలిపే ప్రతిపాదనపై ప్రభుత్వం కీలక ఆలోచనలు చేస్తోంది. దీంతో రాయచోటి వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Prabhas: ఘనంగా రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ "రాజా సాబ్". ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. "రాజా సాబ్" సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న "రాజా సాబ్" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో "రాజా సాబ్" ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.
Naveen Polisetty: సంక్రాంతికి నవీన్ పొలిశెట్టి చిత్రం అనగనగా ఒక రాజు విడుదల
'అనగనగా ఒక రాజు' నుంచి డ్యాన్స్ నంబర్ గా విడుదలైన 'రాజు గారి పెళ్లిరో' పాట కట్టిపడేస్తోంది. మాస్ తో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉత్సాహభరితంగా సాగిన ఈ గీతం.. పండగ వాతావరణాన్ని ముందే తీసుకొని వచ్చింది. తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయే పెళ్లి పాటలలో ఒకటిగా ఇది నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.
Kiki and Koko: మానవ విలువల్ని పిల్లలకు నేర్పించేలా కికి అండ్ కొకొ యానిమేషన్ మూవీ
ప్రపంచవ్యాప్తంగా హలీవుడ్ అనిమేషన్ చిత్రాలకున్న ఆదరణ అంత ఇంత కాదు! అన్ని జోనర్ చిత్రాలకు ఎంత విలువ ఇస్తారో? అనిమేషన్ చిత్రాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తారు. ఇప్పుడిప్పుడే మన భారతీయ అనిమేషన్ చిత్రాలు కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది జూలై లో విడుదల అయిన ‘మహా అవతార్ నరసింహ’ అనిమేషన్ చిత్రం, పిల్లలని, పెద్దలని విశేషంగా ఆకట్టుకుని రికార్డు స్తాయి వసూల్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే!
ShivaRaj kumar: ఎన్ని రోజులు బతుకుతామో తెలీదు అందుకే సంతోషంగా బతకాలి : శివ రాజ్ కుమార్
కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి వంటి స్టార్లతో అర్జున్ జన్య తెరకెక్కించిన చిత్రం ‘45 ది మూవీ’. ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి భారీ ఎత్తున నిర్మించారు. మైత్రి ద్వారా తెలుగులో జనవరి 1న ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఉరికంబం ఎక్కిన ఖుదీరాం బోస్ గా చేయడం అదృష్టం - రాకేష్ జాగర్లమూడి
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అతి పిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడు ఖుదీరాం బోస్. ఆయన జీవిత గాథను వెండితెరపై ఆవిష్కరించిన చిత్రం 'ఖుదీరాం బోస్'. ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన యువ నటుడు రాకేష్ జాగర్లమూడి తన అనుభవాలను, సినిమా విశేషాలను పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం...