బుధవారం, 1 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (16:54 IST)
సంబంధిత వార్తలు
రాసి పోస్ట్బాక్స్లో వేశా...?
నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..?
మైనర్ను లొంగదీసుకున్న టీచర్... ఏం చేసిందంటే?
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
ఏ పనిలో అయినా...?
ఎప్పుడూ పది దగ్గరే ఉంటాయి...?
టీచర్: గడియారంలో రెండుముళ్లు ఒకే దగ్గర ఎప్పుడు ఉంటాయి?
చంటి: మా గడియారంలో ఎప్పుడూ పది దగ్గరే ఉంటాయి.
టీచర్: అదేంటి?
చంటి: అందులో బ్యాటరీలు అయిపోయాయండి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
తండ్రిని హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు
ఆస్తి తగాదా కారణంగా తన తండ్రినే హత్య చేసిన ఒక వ్యక్తికి నెల్లూరు జిల్లాలోని ఒక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 35 ఏళ్ల పోట్లూరి సుబ్రహ్మణ్యాన్ని భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 103(1) కింద దోషిగా నిర్ధారించారు. న్యాయస్థానం అతనికి రూ. 5,000 జరిమానా కూడా విధించింది. ఒకవేళ జరిమానా చెల్లించని పక్షంలో, అదనంగా మరో ఐదు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది.
అమెరికాకు షాకిచ్చిన ఇటలీ... మా భూమిపై మీ యుద్ధ విమానాలకు నో పర్మిషన్
అగ్రరాజ్యం అమెరికాకు ఇటలీ తేరుకోలేని షాకిచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఇరాన్పై దాడులు చేస్తున్నాయి. దీంతో మధ్యప్రాచ్యంలో యుద్ధం ముమ్మరంగా సాగుతోంది. ఇందుకోసం ఇరాన్ చుట్టూవున్న గల్ఫ్ దేశాల్లో ఏర్పాటు చేసిన సైనిక స్థావరాల నుంచి ఇరాన్పై అమెరికా దాడులు చేస్తోంది.
రష్యాలో ఘోరం... కొండను ఢీకొట్టిన విమానం... 29 మంది దుర్మరణం
రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రష్యా సైన్యానికి చెందిన ఏఎన్ 26 రకం విమానం కొండను ఢీకొట్టింది. క్రిమియా ద్వీకల్పంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బది, 23 మంది ప్రయాణికులతో సహా మొత్తం 29 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం నేరుగా ఒక కొండను ఢీకొట్టినట్టు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.
మీరూ మా శత్రువులే.. ఇక అమెరికా టెక్ కంపెనీలపై దాడులు : ఇరాన్
ఇరాన్ టెక్ కంపెనీలకు ఇరాన్ గట్టి హెచ్చరిక చేసింది. మీరు కూడా మాకు శత్రువులే అంటూ ప్రకటించి, టెక్ కంపెనీలపై దాడులు చేస్తామని ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) హెచ్చరించింది. ఈ టెక్ కంపెనీల్లో ఫేస్బుక్ మాతృసంస్థ మెటా, గూగుల్, ఆపిల్ వంటి బడా అమెరికా టెక్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని, ఈ సంస్థలు తమకు చట్టబద్ధమైన లక్ష్యాలని తెలిపింది. ఈ విషయాన్ని ఇరాన్ అనుకూల మీడియా తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
మీ చావు మీరు చావండి... యుద్ధాన్ని ఆపేస్తాం : డోనాల్డ్ ట్రంప్
తన మిత్ర దేశాలతో పాటు గల్ఫ్ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరిక చేశారు. మరో రెండు మూడు వారాల్లో ఇరాన్లోని అమెరికా సైనిక కార్యకలాపాలను ముగిస్తామని స్పష్టంచేశారు. ఇరాన్ అధికారులతో చర్చలు కొనసాగిస్తూనే వైమానిక దాడులను కొనసాగిస్తున్న తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Manchu Vishnu: ప్రజాప్రతినిధులూ డ్రెగ్ టెస్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నా : మంచు విష్ణు
రాష్ట్రంలో మాదవద్రవ్యాలు తీసుకుంటున్నట్లు ముందుగా పోలీసులు దాడిచేసేది సినిమారంగంలోని వారిపైనే. చాలా కాలంగా ఇది కొనసాగుతుంది. హైదరాబాద్ లోని నానక్ రామ గూడాలోనూ, ఇతర ప్రాంతాల్లో హైటెక్ స్కూల్స్ లోనూ పిల్లలు డ్రెగ్ కు అలవాటు పడ్డారనీ, వారిలో పోలీసు అధికారుల పిల్లలు, రాజకీయనాయకుల పిల్లలు వున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దానిని పై స్థాయిలో ఇష్యూను డైవర్ట్ చేయడానికి సినిమారంగంలోని నటీనటులపై దాడి చేశారంటూ కొందరు అప్పట్లో స్పందించారు.
కార్మేని సెల్వం హృదయానికి హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్
మధ్యతరగతి వ్యక్తి స్థాయి మరిచి అప్పులపై ఆధారపడితే ఎలా వుంటుందనే పాయింట్ తో కార్మేని సెల్వం చిత్రం తమిళంలో రూపొందింది. దీనిని రెండు భాషల్లో ఏప్రిల్ 3న విడుదల చేస్తున్నారు. అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో రూపొందిన ద్విభాషా చిత్రం విలక్షణ నటులు సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా 'ధురంధర్ : ది రివెంజ్'
ఆదిత్య ధర్, రణ్వీర్ కపూర్ కాంబినేషన్లో వచ్చిన 'ధురంధర్ : ది రివెంజ్' చిత్రం అత్యధిక వసూళ్లు సాదించిన భారతీయ చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ చిత్రం కేవలం 12 రోజుల్లోనే రూ.1390 కోట్లు వసూలు చేసి టాప్-4గా నిలిచింది. ప్రస్తుతం ఈ జాబితాలో రూ.2000 కోట్లకు పైగా వసూళ్ళతో 'దంగల్' మూవీ తొలి స్థానంలో ఉండగా, రూ.1810 కోట్ల వసూళ్లతో 'బాహుబలి-2', రూ.1800 కోట్లతో 'పుష్ప-2' చిత్రాలు ఉన్నాయి. మార్చి 30వ తేదీ వరకు 'ధురంధర్' రూ.1350 కోట్లతో నాలుగో స్థానంలో ఉండగా, 'ధురంధర్-2' చిత్రం రూ.1390 కోట్లతో నాలుగో స్థానానికి వచ్చి చేరింది. కాగా, మార్చి 19వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకెళుతోంది.
యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీ 4 రోజుల్లో 3.73 కోట్ల రూపాయల వసూళ్లు
కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ మూవీ "యూత్". తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు.
Satya: జెట్లీ ఫస్ట్ సింగిల్ సత్య ఈజ్ నాట్ జెట్లీ ఏప్రిల్ 2న రిలీజ్
టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో అలరించబోతున్నారు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్ పోస్టర్స్, గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.