బుధవారం, 16 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (16:54 IST)
సంబంధిత వార్తలు
రాసి పోస్ట్బాక్స్లో వేశా...?
నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..?
మైనర్ను లొంగదీసుకున్న టీచర్... ఏం చేసిందంటే?
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
ఏ పనిలో అయినా...?
ఎప్పుడూ పది దగ్గరే ఉంటాయి...?
టీచర్: గడియారంలో రెండుముళ్లు ఒకే దగ్గర ఎప్పుడు ఉంటాయి?
చంటి: మా గడియారంలో ఎప్పుడూ పది దగ్గరే ఉంటాయి.
టీచర్: అదేంటి?
చంటి: అందులో బ్యాటరీలు అయిపోయాయండి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా విదేశాలకు వెళుతున్నారు. బుధవారం తన కుటుంబంతో కలిసి ఢిల్లీకి వెళ్లి, అక్కడి నుండి అంతర్జాతీయ విమానంలో ప్రయాణిస్తారు. కానీ చంద్రబాబు ఫ్యామిలీ వెళ్లే గమ్యస్థానం వెల్లడించనప్పటికీ, చంద్రబాబు తన కుటుంబంతో కలిసి దాదాపు ఆరు రోజులు అనేక యూరోపియన్ దేశాలలో పర్యటిస్తారని నివేదికలు సూచిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఆయన పర్యటనను అధికారికంగా ప్రకటించింది. యూరోపియన్ పర్యటన పూర్తి చేసుకున్న తర్వాత, చంద్రబాబు ఏప్రిల్ 22న ఢిల్లీకి తిరిగి వచ్చి, 23న కేంద్ర మంత్రులతో సమావేశమై, విజయవాడకు తిరిగి వస్తారని భావిస్తున్నారు.
వందల ఏళ్ళనాటి ఆస్తులకు పత్రాలు ఎలా వస్తాయి? కేంద్రానికి సుప్రీం ప్రశ్న
వక్ఫ్ సవరణ చట్టం 2025ను ఆర్టికల్ 26 నిరోధించదని, ఆ రాజ్యాంగ నిబంధన సార్వత్రికమైందని సుప్రీంకోర్టు పేర్కొంది. అందరికీ వర్తించే ఈ నిబంధన లౌకిక స్వభావాన్ని కలిగి ఉందని తెలిపింది. వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం.. ఏపీ సర్కారు ఏమందంటే?
అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలనే తన నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం సమర్థించుకుంది, దీనికి అదనంగా 30,000 ఎకరాలు సేకరించింది. రైతులు ఆందోళన చెందవద్దని మున్సిపల్ పరిపాలన- పట్టణాభివృద్ధి మంత్రి పి. నారాయణ అన్నారు. ప్రభుత్వం వారికి ఇచ్చిన అన్ని వాగ్దానాలను నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. కొంతమంది రైతులలో భయాందోళనలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
రీల్స్ కోసం గంగా నదిలో దిగింది, చూస్తుండగానే కొట్టుకుపోయింది (video)
సోషల్ మీడియాలో కొన్ని వ్యూస్ కోసం, ఫాలోయర్స్ ప్రశంసల కోసం పలువురు తాము చేసే పనుల వల్ల ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి విషాదకర ఘటన ఉత్తరకాశిలోని మణికర్ణిక ఘాట్ వద్ద జరిగింది. ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశిలోని మణికర్నిక ఘాట్ వద్ద ఓ మహిళ రీల్ చేయాలనుకుంది. ఉధృతంగా ప్రవహిస్తున్న గంగానదిలోకి దిగింది. మోకాలి లోతు వరకూ వెళ్లి.. ఇంకాస్త లోపలికి అడుగు వేసింది. అంతే... ఆ అడుగు జారడంతో నదిలో పడిపోయి కొట్టుకుపోయింది. నది ఒడ్డున వున్న బాలిక గొంతు... అమ్మ అనే అరుపు వినిపిస్తోంది. నదిలో కొట్టుకుపోయిన మహిళ మృతదేహం కోసం గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు.
దేశంలోనే తొలిసారి.. క్యాష్ ఆన్ వీల్ - రైలులో ఏటీఎం (Video)
దేశంలోనే తొలిసారి క్యాష్ ఆన్ వీల్ అందుబాటులోకి రానుంది. ముంబై నుంచి మన్మాడ్ వెళ్లే పంచవటి ఎక్స్ప్రెస్ రైలులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తన ఏటీఎంను అమర్చింది. భారతీయ రైల్వే చరిత్రలోనే ఇలా రైలులో ఏటీఎంను అమర్చడం ఇదేతొలిసారి కావడం గమనార్హం. ఏసీ చైర్ కార్ కోచ్ చివరిలో సాధారణంగా ఉండే ప్యాంట్రీలో ఈ ఏటీఎంను ఏర్పాటుచేశారు. దీనికి ప్రత్యేకమైన షెటర్ను అమర్చారు. ఇప్పటికే దాని ట్రయల్ రన్ కూడా విజయవంతమైనట్టు రైల్వే అధికారులు తెలిపారు. దీంతో మన దేశంలో తొలిసారిగా ఏటీఎం సేవలు కలిగిన రైలుగా పంచవటి ఎక్స్ప్రెస్ చరిత్రపుటలకెక్కింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్
మణిరత్నం దర్శకత్వం వహించిన థగ్ లైఫ్ చిత్రం గురించి తాజా అప్ డేట్ నేడు ప్రకటించారు. ఈ సినిమాకు చెందిన మొదటి సింగిల్ జింగుచా ఏప్రిల్ 18న విడుదల కాబోతుందని తెలియజేశారు. ఇక ఈ సినిమా గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా, ప్రేక్షకులను యాక్షన్, భావోద్వేగాలతో నిండిన ఉత్కంఠభరితమైన కథను తీసుకువస్తుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్, సిలంబరసన్, త్రిష కృష్ణన్, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, నాసర్, అలీ ఫజల్ మరియు పంకజ్ త్రిపాఠి నటిస్తున్నారు.
Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్
మన రాజ్యాంగ రూపశిల్పి బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా "అగ్రహారంలో అంబేద్కర్" సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. తెలంగాణ అధికారపక్ష ఎమ్.ఎల్.సి అద్దంకి దయాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో పురస్కారాలు అందుకున్న ఈ చిత్రాన్ని రామోజీ - లక్షమోజి ఫిల్మ్స్ పతాకంపై మంతా కృష్ణచైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.
బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్లో ఛాన్సులు...
కన్నడ నటి పూజా హెగ్డేకు తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్కు చెక్కేసింది. టాలీవుడ్లో అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ అందుకున్న ఈ బుట్టబొమ్మ.. ఆ తర్వాత అంతే వేగంగా పడిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్లో రెండు చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో తనను ఫాలో అయ్యే వారి గురించి పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్
ప్రియదర్శి టైటిల్ రోల్ ప్లే చేసిన చిత్రం "సారంగపాణి జాతకం". ఇంద్రగంటి మోహనకృష్ణ - శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ శరేవేగంగా సాగుతున్న నేపథ్యంలో మూవీ ట్రైలర్ను హైదరాబాద్లో ఘనంగా ఆవిష్కరించారు.
8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్
ఎన్.టి.ఆర్., రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం యమదొంగ. 2007లో విడుదలైన సోషియో ఫాంటసీ చిత్రమిది. మోహన్ బాబు, ఆలీ, మమతా మోహన్ దాస్, ప్రియమణి, నవనీత్ కౌర్, మాస్టర్ శ్రీ సింహా నటించారు. మోహన్ బాబు యముడిగా, ఎన్.టి.ఆర్. మానవుడిగా వారిమధ్య సాగే సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. ఇప్పుడు మరలా విడుదలకాబోతుంది.