శుక్రవారం, 25 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 12 నవంబరు 2018 (11:43 IST)
సంబంధిత వార్తలు
నా స్నేహితురాలిని నా బోయ్ ఫ్రెండుకి పరిచయం చేశా... బాగా కనెక్ట్ అయిపోరేమోననిపిస్తోంది...
చేతి గోళ్లు అందంగా లేవనీ.. ఆ వధువు ఏం చేసిందో తెలుసా?
వినయ విధేయ రామ టీజర్... బోయపాటీ... ఇక మారవా అంటూ...
తిరుపతిలో బాలికపై నాలుగేళ్ల పాటు అత్యాచారం.. గదికి పిలిపించుకుని..?
ప్రియా ప్రకాష్ వారియర్ లుక్ అదిరింది..
నాలో ఏం చూసి పెళ్ళికి రెడీ అయ్యావ్..?
అబ్బాయి: నేను నీకు నచ్చానా చెప్పు..
అమ్మాయి: ఆ నచ్చారు.. అందుకే కదా పెళ్ళికి ఒప్పుకున్నా...
అబ్బాయి: నాలో ఏం చూసి పెళ్ళికి రెడీ అయ్యావ్..?
అమ్మాయి: రెండు, మూడుసార్లు బాల్కనీలో బట్టలు ఉతుకుతుంటే చూసా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట
హైదరాబాద్-తెలంగాణలోని జిల్లాల ప్రజలకు శుభవార్త. నిరంతర వేడిగాలుల పరిస్థితులను తట్టుకోవడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో శనివారం నుండి గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది.
సింధు జలాలను ఆపేస్తారు సరే, ఆ నీటిని ఎటు పంపుతారు?: అసదుద్దీన్ ఓవైసి ప్రశ్న
పహల్గామ్ ఉగ్రదాడి నేపధ్యంలో సింధు జలాలను ఆపేస్తామని చెప్పడంపై ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసి ఓ ప్రశ్న లేవనెత్తారు. నీటి విడుదలను ఆపేస్తారు సరే... మరి ఆ నీటిని ఏం చేస్తారు? ఎటు తరలిస్తారు అంటూ ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారా లేదా అంటూ అడిగారు. జలాలను ఉన్నఫళంగా ఆపేస్తే ఏం జరుగుతుందో ఆలోచన చేసారా అంటూ ప్రశ్నించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... పహల్గాంలో పర్యాటకులపై దాడి జరిగితే బాధితుల వద్దకు చేరుకునేందుకు భద్రతా దళాలకు గంటకు పైగానే ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. ఉగ్రదాడికి నిరసనగా ఆయన ఇవాళ నల్ల రిబ్బను ధరించి మసీదులో ప్రార్థనలు చేసారు.
పహల్గాం దాడికి ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నా సంపూర్ణ మద్దతు : రాహుల్ గాంధీ
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నప్పటికీ తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇలాంటి క్లిష్టసమయంలోనే భారతీయులంతా ఐక్యంగా ఉండాలని, తద్వారా ఉగ్ర చర్యలను వారి లక్ష్యాలను ధీటుగా ఎదుర్కోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం శ్రీనగర్లో పర్యటించిన ఆయన... ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రులతో భేటీకావడంతో పాటు ఉగ్రదాడి బాధితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
పహల్గాం దాడితో ఆగిన పెళ్లి - భారత భూభాగంలో వరుడు .. పాకిస్థాన్ గ్రామంలో వధువు
పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు జరిపి 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. దీంతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దర్చర్యపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇదిలావుంటే, ఈ దాడి ఘటనతో ఓ యువకుడి పెళ్లి ఆగిపోయింది. దీనికి కారణం ఇండో పాక్ సరిహద్దులకు ఇటువైపు వరుడు, సరిహద్దుకు అటువైపు వధువు ఉండిపోవడమే.
Asaduddin Owaisi: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాదులో ముస్లింల నిరసన (video)
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్లో శుక్రవారం ప్రార్థనల అనంతరం నిరసన కార్యక్రమాలు జరిగాయి. హిందూస్తాన్ జిందాబాద్ - పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ ముస్లింలు నిరసన తెలిపారు. బాధితుల కోసం ప్రార్థించాలని ముస్లిం సోదరులు పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత , హైదరాబాద్లోని అనేక ప్రాంతాలలో నిరసన కార్యక్రమాలు వెల్లువెత్తాయి. బుధవారం సాయంత్రం మలక్పేటలో ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఇలాంటి నిరసన తెలిపింది. బాధితులకు సంఘీభావంగా, పాకిస్తాన్కు వ్యతిరేకంగా కొవ్వొత్తి వెలుగులో మార్చ్ జరిగింది. అలాగే శుక్రవారం కూడా ముస్లిం సోదరులు హైదరాబాద్లో పాకిస్థాన్కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి
తాటి ముంజలు. వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటి ముంజలు ప్రత్యేకమైనవి. మండుటెండల నుండి మంచి ఉపశమనం కలిగిస్తాయి తాటి ముంజలు. అంతేకాదు వీటిని తింటే ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి, అవేమిటో తెలుసుకుందాము. తాటి ముంజలులో నీటిశాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తాయి. ముంజల్లో పొటాషియం వుండడం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంలో ముంజలు అద్భుతంగా పని చేస్తాయి.
సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...
సబ్జా గింజలు. ఈ సబ్జా గింజలు వేసవిలో ప్రయోజనకరంగా ఉంటాయి, ఎందుకంటే వాటికి చల్లబరిచే గుణాలు ఉంటాయి. అవి శరీర వేడిని తగ్గించడానికి మరియు కడుపును ఉపశమనం చేయడానికి సహాయపడతాయి. ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.
ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?
కొన్ని సందర్భాల్లో, కొన్ని పండ్లు తిన్న తర్వాత నీరు త్రాగడం వల్ల అతిసారం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే కడుపులో పిహెచ్ బ్యాలెన్స్ ప్రభావితమవుతుంది. అందువల్ల ఈ క్రింద చెప్పుకోబోయే పండ్లను తిన్న వెంటనే మంచినీళ్లు తాగకుండా వుండాలి. పుచ్చకాయ నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, జీర్ణక్రియను గణనీయంగా ప్రభావితం చేస్తుంది కనుక వీటిని తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు. నారింజ, ద్రాక్షపండ్లు సహజంగా జ్యుసిగా ఉంటాయి, కనుక వీటిని తిన్నాక మళ్లీ నీరు తాగితే అధిక నీటితో కలిసి అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?
Ginger and Honey జీర్ణ మండలం సక్రమంగా పనిచేయడానికి అల్లం ఎంతగానో దోహదపడుతుంది. అందుకనే రకరకాల కూరలు వండేటప్పుడు అందులో అల్లం చేర్చి వాడతాం. అట్లే రకరకాల పిండి వంటల్లో అల్లం చేర్చి చేయడం వల్ల అజీర్ణం బాధ లేకుండా హాయిగా ఉంటుంది. అల్లం చేర్చిన మజ్జిగ తక్షణ శక్తినీ, ఉత్సాహాన్ని ఇస్తుంది. మినుముకీ అల్లానికీ జోడీ. తేలికగా జీర్ణం కాని మినుముల పిండి వంట గారెలోని, జీర్ణ రసాలు ఊరించే అల్లం పచ్చడితో తినడం వలన అజీర్ణం బాధ ఉండదు. కడుపులో వాయువు చేరి బాధించదు.
చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...
చేపల కూర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి వుంది. చేపల్లోని పోషక విలువలు, చేపల పులుసులో వుపయోగించే సుగంధ ద్రవ్యాల కారణంగా చేపల కూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ చేపలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చేపలులోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బులు, స్ట్రోక్, ఇతర హృదయ సంబంధ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. చేపలు తింటుంటే అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. చేపల కూరలో ఉపయోగించే పసుపు వంటి కొన్ని సుగంధ ద్రవ్యాలు శోథ నిరోధక, రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి.