శనివారం, 1 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 12 నవంబరు 2018 (11:43 IST)
సంబంధిత వార్తలు
నా స్నేహితురాలిని నా బోయ్ ఫ్రెండుకి పరిచయం చేశా... బాగా కనెక్ట్ అయిపోరేమోననిపిస్తోంది...
చేతి గోళ్లు అందంగా లేవనీ.. ఆ వధువు ఏం చేసిందో తెలుసా?
వినయ విధేయ రామ టీజర్... బోయపాటీ... ఇక మారవా అంటూ...
తిరుపతిలో బాలికపై నాలుగేళ్ల పాటు అత్యాచారం.. గదికి పిలిపించుకుని..?
ప్రియా ప్రకాష్ వారియర్ లుక్ అదిరింది..
నాలో ఏం చూసి పెళ్ళికి రెడీ అయ్యావ్..?
అబ్బాయి: నేను నీకు నచ్చానా చెప్పు..
అమ్మాయి: ఆ నచ్చారు.. అందుకే కదా పెళ్ళికి ఒప్పుకున్నా...
అబ్బాయి: నాలో ఏం చూసి పెళ్ళికి రెడీ అయ్యావ్..?
అమ్మాయి: రెండు, మూడుసార్లు బాల్కనీలో బట్టలు ఉతుకుతుంటే చూసా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Snake: మహా కుంభమేళాలో భారీ సర్పం.. మహిళ ఏం చేసిందంటే? (video)
జనవరి 13న ప్రారంభమైన కుంభమేళ.. ఫిబ్రవరి 26 మహా శివరాత్రితో ముగిసింది. 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన కుంభమేళ కావడంతో భక్తులు సైతం పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీగా ఆసక్తి చూపించారు. ప్రతి రోజు కుంభమేళలో కోట్లాది మంది పుణ్యస్నానాలు ఆచరించారు. యోగి సర్కారు సైతం కుంభమేళకు వచ్చే భక్తులకు ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. తాజాగా ఒక మహిళ పుణ్యస్నానం ఆచరిస్తుండగా.. ఒక భారీ సర్పం ఆమె వద్దకు వచ్చింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ సర్పాన్ని చూసిన సదరు మహిళ ఏ మాత్రం భయపడలేదు.
Drishyam Movie Style: దృశ్యం తరహాలో హత్య.. చేధించిన గుజరాత్ పోలీసులు
దృశ్యం సినిమా తరహాలోనే, గుజరాత్లోని జునాగఢ్లో ఒక మహిళ అదృశ్యమైన 13 నెలల తర్వాత ఆమె అస్థిపంజర అవశేషాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన అనుమానితుడు, 28 ఏళ్ల హార్దిక్ సుఖాడియాను పోలీసులు అరెస్ట్ చేశారు. నెలల పాటు తప్పించుకుని తిరుగుతున్న అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్లోని జునాగఢ్, గాంధీనగర్లోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)లో జరిగిన లేయర్ వాయిస్ అనాలిసిస్ (LVA) పరీక్షలో అతడే నిందితుడని తేలింది. మృతురాలిని 35 ఏళ్ల వివాహిత దయా సవాలియాగా గుర్తించారు.
Teenar Mallanna: తీన్మార్ మల్లన్నకు పెద్ద షాక్: పార్టీ నుంచి బహిష్కరించిన కాంగ్రెస్
ఎమ్మెల్సీ చింతపండు నివాన్ (తీన్మార్ మల్లన్న)కు పెద్ద షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. బీసీ సభలోని ఒక వర్గం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత మల్లన్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని హైకమాండ్ కనుగొంది. ఫిబ్రవరి 5న, ఆయన వ్యాఖ్యలకు ఫిబ్రవరి 12లోగా వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీ చేయబడింది. మల్లన్న స్పందించకపోవడంతో, ఆయనను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. పార్టీ హద్దులు దాటిన వారిపై చర్యలు తీసుకుంటామని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. ఈ విషయంపై పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ స్పందిస్తూ, ఎఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తన పనిని ప్రారంభించారని పేర్కొన్నారు. ఆమె శుక్రవారం గాంధీ భవన్ను సందర్శించి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో కొత్త మోటారు వాహన చట్టం- ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు
ఆంధ్రప్రదేశ్లో శనివారం నుండి కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చింది. కఠినమైన ట్రాఫిక్ నిబంధనలను ప్రవేశపెడుతోంది. సీసీటీవీ నిఘా ద్వారా అమలును బలోపేతం చేయడంతో, ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. కొత్త ట్రాఫిక్ నిబంధనల ప్రకారం, ఉల్లంఘనలకు జరిమానాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి * హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే: రూ.1,000 జరిమానా * సీట్ బెల్ట్ లేకుండా కారు నడిపితే: రూ.1,000 జరిమానా * మద్యం తాగి వాహనం నడిపితే పట్టుబడితే: రూ.10,000 జరిమానా, లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. * సిగ్నల్ దాటితే లేదా తప్పు దిశలో వాహనం నడిపితే: రూ.1,000 జరిమానా * చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే: రూ.5,000 జరిమానా, వాహనాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.
GV Reddy: బడ్జెట్ అదుర్స్.. 2029లో మళ్ళీ బాబు ముఖ్యమంత్రి కావాలి: జీవీ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్పై ఆంధ్రప్రదేశ్ ఫైబర్నెట్ మాజీ చైర్మన్ జివి రెడ్డి ప్రశంసలు కురిపించారు. కనీస ఆదాయ లోటుతో చక్కగా ప్రణాళికాబద్ధమైన వార్షిక బడ్జెట్ను సమర్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనియాడారు. రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్ను ఆయన ప్రశంసించారు. కేవలం రూ.33,000 కోట్ల ఆదాయ లోటుతో దీనిని రూపొందించారని ఆయన హైలైట్ చేశారు. ఎక్స్లో ఒక పోస్ట్ ద్వారా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. కనీస ఆదాయ లోటును కేవలం రూ.33,000 కోట్లకు పరిమితం చేస్తూ మొత్తం రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్ను నిర్ణయించారు. "నా వృత్తిపై దృష్టి పెట్టడానికి నేను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల నాకున్న గౌరవం, అభిమానం మారలేదు" అని జివి రెడ్డి పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?
యూరిక్ యాసిడ్. ఇది ప్యూరిన్ల విచ్ఛిన్నం నుండి శరీరం ఉత్పత్తి చేసే వ్యర్థ ఉత్పత్తి. యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుదల వివిధ వ్యాధులను కలిగించే ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ యూరిక్ యాసిడ్ శరీరంలో పెరగకుండా చేసే కొన్ని పండ్లు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. ప్యూరిన్లు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. ఉసిరి కాయల రసం త్రాగుతుండాలి. కాఫీ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది.
ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్
శరీరంలో ఏదైనా నొప్పి అనిపిస్తే వెంటనే మనం పెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకుంటుంటాం. కానీ సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్ మన వంటిట్లోనే వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. దంతాలు నొప్పిగా వున్నప్పుడు ఓ లవంగం చప్పరిస్తే నొప్పి తగ్గుతుంది. గొంతునొప్పిగా వున్నప్పుడు కాస్తంత తేనెను సేవిస్తే ఫలితం వుంటుంది. కీళ్లనొప్పులు, వెన్నునొప్పి బాధిస్తున్నప్పుడు మిరియాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. బ్లాడర్ సమస్యలతో వున్నవారు బ్లూబెర్రీలు తింటుండాలి. సీజనల్ వ్యాధులు రాకుండా వుండాలంటే పసుపు పాలు తాగుతుండాలి.
డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?
డ్రై ఫ్రూట్స్. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఐతే ఈ గింజలను నానబెట్టుకుని తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు రెట్టింపవుతాయంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాము. బాదం పప్పులను నానబెట్టి తింటే మన శరీరానికి పోషకాలను గ్రహించే శక్తిని కలిగిస్తాయి. గుమ్మడి గింజలను రాత్రంతా నానబెట్టుకుని తింటే అందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అందుతాయి. వాల్ నట్స్ నీటిలో నానబెట్టుకుని తింటే అవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఓట్స్ ను గంటపాటు నానబెట్టుకుని ఉడికించి తింటే పిండిపదార్థం విచ్ఛిన్నమై జీర్ణశక్తి మెరుగవుతుంది.
పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే
తేనె, వెల్లుల్లి. ఈ రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల 5 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముందుగా వెల్లుల్లి, తేనెను ఎలా కలపాలో తెలుసుకుందాము. వెల్లుల్లిని తొక్క తీసి తేలికగా దంచి దానికి తేనె కలపండి. వెల్లుల్లిలో తేనె కలిపిన తర్వాత దానిని సేవించాలి. ఉదయం ఖాళీ కడుపుతో తినాలని గుర్తుంచుకోండి. దీన్ని తీసుకోవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు మేలు చేస్తుంది.
వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు
పుదీనా నీరు లేదా పుదీనా ఆకు కషాయం తాగుతుంటే శరీరం చల్లబడుతుంది. పుదీనా నీరు ఒక సాధారణ, రిఫ్రెష్ పానీయం. వేసవిలో పుదీనా నీరు, పుదీనా కషాయం తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పుదీనా నీటిని తాగడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. పుదీనా జీర్ణక్రియకు సహాయపడుతుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది. పుదీనా ఆకు కషాయంలో చక్కెర వుండదు, చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. పావు కప్పు తాజా పుదీనా ఆకులతో చేసిన పుదీనా ఆకు కషాయంలో 12 కేలరీలుంటాయి. పుదీనా నీరు తాగుతుంటే మీజిల్స్, రొమ్ము క్యాన్సర్ వంటి పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని తేలింది.